- Home » Religious
Religious
జూన్ 29 నుంచి అమర్నాథ్ యాత్ర … నేటి నుంచి
ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూన్ 29 నుంచి ప్రారంభం కానున్నట్లు ఆలయ బోర్డు ప్రకటించింది. 52 రోజుల పాటు నిర్వహించే ఈ యాత్ర కోసం ఈ నెల 15 ( సోమవారం) నుంచి రిజిస్ట్రేషన్లను ప్రారంభించనున్నట్లు తెలిపింది. దక్షిణ కశ్మీర్లోని హిమాలయ పర్వత ప్రాంతంలో 3,800 మీటర్ల ఎత్తులో ఉండే ఈ పుణ్యక్ష...
April 15, 2024 | 02:52 PMశ్రీరామ నవమి సందర్భంగా… అయోధ్య రామాలయానికి
ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్భంగా అయోధ్య రామాలయానికి వచ్చే భక్తుల కోసం 1,11,111 కిలోల లడ్డు ప్రసాదాన్ని పంపనున్నట్లు దేవ్రహా బాబా ట్రస్టుకు చెందిన ట్రస్టీ అతుల్ కుమార్ సక్సేనా తెలిపారు. కాశీ విశ్వనాథ్, తిరుపతి శ్రీవారి ఆలయంతో పాటు మరికొన్ని పుణ్యక్షేత్రాలకూ ట్రస్టు తరపున ప్...
April 15, 2024 | 02:50 PMభద్రాచలం సీతమ్మకు కానుక త్రీడీ చీర
తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ భద్రాచలంలోని సీతమ్మవారికి రంగులు మారే త్రీడీ చీరను రూపొందించారు. ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు ఉన్న దీని బరువు 600 గ్రాములు. 18 రోజులు శ్రమించి బంగారు, వెండి, ఎరువు వర్ణాలతో తయారు చేసినట్లు ఆ...
April 15, 2024 | 02:25 PMదత్తపీఠంలో ఘనంగా ఉగాది వేడుకలు
భాగ్యనగరం దత్తపీఠంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలు 7-4-2024 నుంచి 18-4-2024 వరకు వైభవంగా జరిగాయి. అవధూత దత్త పీఠాధిపతి (మైసూర్) పరమ పూజ్య శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు హైద్రాబాద్ లోని దిండిగల్ ప్రాంతంలో 1989 సం||లో దత్తావధూత దత్తాత్రేయుడిని ప్రతిష్ఠ చేసి, ద...
April 15, 2024 | 11:51 AMసెయింట్ లూయిస్ హిందూ టెంపుల్ లో బ్రహ్మోత్సవాలు
మిస్సోరి రాష్ట్రంలోని సెయింట్ లూయిస్ నగరంలోని సెయింట్ లూయిస్ హిందూ దేవాలయ వార్షిక బ్రహ్మోత్సవాల కోసం భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది మే 24 నుండి 28 వరకు అయిదు రోజుల పాటు శాస్త్రోక్తంగా, వీనులవిందుగా, సంప్రదాయబద్ధంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ బ్రహ్మోత్సవాల...
April 14, 2024 | 12:14 PMఅయోధ్య బాల రాముడికి కానుకగా.. బంగారు రామాయణం
ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్య బాల రాముడికి ఓ భక్తుడు సుమారు రూ.5 కోట్ల విలువ చేసే ఏడు కిలోల బంగారు రామాయణాన్ని కానుకగా ఇచ్చారు. 500 బంగారు పేజీల రాసిన ఈ రామాయణాన్ని అయోధ్య ప్రధానాలయంలో ఉంచారు. అయోధ్య ప్రాణప్రతిష్ఠ సమయంలో విశ్రాంత ఐఏఎస్ అధికారి లక్ష్మీ నారాయణ్ తన జీవిత సంపాదన మొ...
April 11, 2024 | 03:57 PMశ్రీవారి ఆలయంలో వేడుకగా ఉగాది ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం వేడుకగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి, విష్వక్సేనుల వారికి అర్చకులు విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోకి ప్రవేశించారు. శ్రీవారి ఉత్సవర్లను బంగారు వాకిలిలో గరుడాళ్వారుకు అభిమ...
April 10, 2024 | 03:04 PMభద్రాద్రి రామాలయంలో కల్యాణ బ్రహ్మోత్సవాలు ఆరంభం
ఉగాది నుంచి ఈ నెల 23 వరకు భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో కొనసాగే శ్రీరామ నవమి కల్యాణ బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ఆరంభమయ్యాయి. తెలుగు సంవత్సరాన్ని పురస్కరించుకుని ఉగాది పచ్చడి పంచి మూలవిరాట్ వద్ద ఉత్సవ అనుజ్ఞ తీసుకున్నారు. విష్వక్సేనపూజ, రక్షాబంధనం, వాస్తు హోమం కొనసాగించారు....
April 10, 2024 | 02:48 PMజర్మనీలో ఘనంగా ఉగాది వేడుకలు
తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ జర్మనీ ఆధ్వర్యంలో జర్మనీలోని బెర్లిన్లో శ్రీ గణేశ్ ఆలయంలో ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అక్కడి తెలంగాణ సంఘం అధ్యక్షుడు చలిగంటి రఘు ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించగా, తెలుగు కుటుంబాలతో పాటు జర్మనీలో భారత రాయబారి పర్వతనేని హరీశ్ ముఖ్య అతిథి...
April 8, 2024 | 03:02 PMశ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 9న శ్రీక్రోధినామ సంవత్సర ఉగాది ఆస్థానం శాస్త్రోక్తంగా జరగనుంది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ముందుగా ఉదయం 3 గంటలకు సుప్రభాతం నిర్వహించిన అనంతరం శుద్ధి నిర్వహిస్తారు. ఉదయం 6 గంటలకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారికి మరియు విశ్వక్సేనుల వారికి వివేష సమర...
April 8, 2024 | 02:56 PMఅమెరికాలో జీయర్ ట్రస్టు ఆలయంపై… 10 లక్షల డాలర్ల దావా
అమెరికాలోని టెక్సస్ రాష్ట్రంలోని అష్టలక్ష్మీ ఆలయంలో గతేడాది ఆగస్టులో జరిగిన ఒక మతపరమైన కార్యక్రమంలో 11 ఏళ్ల బాలుడి రెండు భుజాలపై ఎర్రగా కాల్చిన శంఖు, చక్రాల గుర్తులు కల కడ్డీలతో ముద్ర వేయడం వివాదాస్పదమైంది. బాలుడి తండ్రి విజయ్ చెరువు ఆలయం నుంచి, ఆలయ నిర్వహణ సంస్థ జీయర్&zwn...
April 6, 2024 | 04:13 PMఇంటికే భద్రాద్రి సీతారాముల కల్యాణ తలంబ్రాలు
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారాముల కల్యాణ తలంబ్రాలను కోరుకున్న భక్తుల ఇళ్లకు చేర్చాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. దేవాదాయశాఖ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. తలంబ్రాలు కావాల్సిన వారు రాష్ట్రంలోని ఆర్టీసీ లాజిస్టిక్ కేంద్రాల్లో రూ.151 చెల్లించిన...
April 2, 2024 | 03:33 PMతిరుమల శ్రీవారిని దర్శించుకున్న రామ్చరణ్ దంపతులు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారిని సినీనటుడు రామ్చరణ్, ఉపాసన దంపతులు దర్శించుకున్నారు. కుమార్తె క్లీంకారతో కలిసిస్వామి వారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. నేడు చెర్రీ పుట్టినరోజు కావడంతో దర్శనానికి వచ్చారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాటు చేశారు. &nbs...
March 27, 2024 | 08:16 PMశ్రీవారి ఆలయంలో వైభవంగా పౌర్ణమి గరుడ సేవ
తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడ వాహనసేన వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడ వాహనంపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. గరుడవాహన సేవలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ, శివమాల దంపతులు పాల్గొని స్వామివారిని దర్శించుకు...
March 26, 2024 | 03:20 PMరామ మందిరంలో ఘనంగా హోలీ వేడుకలు
ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామమందిరంలో మొదటిసారి హోలీ వేడుకలు ఘనంగా జరిగాయి. హోలీ పండగను పురస్కరించుకొని భక్తులు రంగోత్సవం జరుపుకున్నారు. భక్తులు పెద్దఎత్తున రామ్లల్లాను దర్శించుకున్నారు. హనుమాన్గర్హి ఆలయంలోని దేవుని విగ్రహానికి రంగులు చల్లడంతో ఈ వేడుక ప్రారంభమైంది. భక్...
March 25, 2024 | 08:37 PMమార్చి 24, 25వ తేదీల్లో తిరుమలలో తుంబురుతీర్థ ముక్కోటి
– మార్చి 24వ తేదీ ఉదయం 5 నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు – మార్చి 25వ తేదీ ఉదయం 5 నుండి 11 గంటల వరకు మాత్రమే భక్తులకు అనుమతి – ముక్కోటికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు తిరుమల శ్రీ తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం మార...
March 23, 2024 | 03:59 PMఅమెరికాలో రామ్మందిర్ రథయాత్ర
అమెరికా, కెనడాల్లో చేపట్టనున్న రామ్మందిర్ రథయాత్రను ఈ నెల 25న చికాగోలో ప్రారంభించనున్నట్లు విశ్వ హిందూ పరిషత్ అమెరికా ( వీహెచ్పీఏ) తెలిపింది. మొత్తం 48 రాష్ట్రాల మీదుగా అరవై రోజులపాటు 8,000 మైళ్లకు పైగా ఈ యాత్ర కొనసాగనుంది. రథంలో సీతారాములు, లక్ష్మణ, హనుమాన్ విగ్రహాల...
March 23, 2024 | 02:37 PMపెంచలకోన ఆలయంలో చంద్రబాబు ప్రత్యేక పూజలు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లా రాపూర్ మండలం పెంచలకోన పుణ్యక్షేత్రాన్ని సందర్శించారు. పెనుశిల లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు చంద్రబాబును ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉండవల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో గోనెపల...
March 22, 2024 | 07:54 PM- Jinn: డిసెంబర్ 19న రాబోతోన్న ‘జిన్’ మూవీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను.. రాజ్ కందుకూరి
- Dhandoraa: ‘దండోరా’ చిత్రం అద్భుతంగా ఉంటుంది – దర్శకుడు మురళీకాంత్
- Vanara: అవినాష్ తిరువీధుల “వానర” సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ‘అదరహో..’
- Nuclear Device: హిమాలయాల గర్భంలో ప్లుటోనియం బాంబ్? 60 ఏళ్లుగా వీడని మిస్టరీ!
- Chandrababu: అమరజీవి పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
- Nara Lokesh: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంధ్ర ప్రధాన్ తో మంత్రి లోకేష్ భేటీ
- Sequels: సౌత్ సీక్వెల్స్ కోసం నార్త్ ఆడియన్స్ వెయిటింగ్
- AP Assembly: కీలక సమస్యల నడుమ వాయిదా పడ్డ అసెంబ్లీ సమావేశాలు.. ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ..
- Funky: ఫిబ్రవరి 13న ‘ఫంకీ’.. వాలెంటైన్స్ వీకెండ్కు ఫుల్ ఫన్ గ్యారంటీ!
- Israel: బోండీబీచ్ ఉగ్రఘటనను ఎదుర్కోవడంలో ఆస్ట్రేలియా విఫలం.. ఇజ్రాయెల్ సంచలన వ్యాఖ్యలు
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















