- Home » Religious
Religious
పూరీ జగన్నాథుని రహస్య భాండాగారంలో ఏముంది..?
ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తలుపులు గురువారం తెరుచుకోనున్నాయి. ఇందుకు ఉదయం 9.51 నుంచి 12.15 గంటల వరకు శుభముహూర్తంగా నిర్ణయించారు. దీంతో దేశమంతా ఇప్పుడు ఆసక్తికరంగా చూస్తోంది. శ్రీక్షేత్ర కార్యాలయంలో మంగళవారం భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్ బిశ్వనాథ్ రథ...
July 17, 2024 | 03:34 PMకొలంబస్ ఒహాయోలోని లక్ష్మి గణపతి దేవాలయంలో ప్రత్యేక పూజలు.. అభివృద్ధి పనులు
చంద్రమోళి శర్మ పార్నంది తెలంగాణ రాష్ట్రంలోని జనగాం జిల్లాలో నరమెట్ట అనే గ్రామంలో జన్మించిన చంద్రమోళి శర్మ శ్రీశైలం వేద పాఠశాలలో విద్యను అభ్యసించారు. 8 ఏళ్ల కఠోర శ్రమతో వేదాలు, పూజా విధానాలు క్షుణ్ణంగా నేర్చుకొని 1996లో తన 21వ ఏటనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ద్వారా పెద్దమ్మ గుడి...
July 16, 2024 | 02:33 PMవిజయవాడ కనకదుర్గమ్మకు.. తెలంగాణ బంగారు బోనం
ఆషాడ మాసాన్ని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మకు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ భాగ్యనగర్ శ్రీ మహంకాళీ జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ బంగారు బోనం సమర్పించింది. 15 ఏళ్లుగా ఈ కమిటీ దుర్గమ్మకు బంగారు బోనం సమర్పిస్తోంది. విజయవాడ బ్రాహ్మణ వీధిలోని జమ్మిదొడ్డి...
July 15, 2024 | 03:59 PMప్రజాభవన్ లో బోనాల ఉత్సవాలు
ఆషాడ మాసం సందర్భంగా ప్రజాభవన్లోని నల్లపోచమ్మ దేవాలయంలో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్...
July 15, 2024 | 03:34 PMత్వరలోనే అన్ని ఆలయాలకు కొత్త పాలకమండళ్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎనిమిది ప్రధాన దేవాలయాల్లో సౌకర్యాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఇతర అంశాలపై సమీక్ష చేస్తున్నట్లు రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి తెలిపారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారిని కుటుంబసమేతంగా ఆయన దర్శించుకున్నారు. ఆలయంలో చేపట్టిన అభివృద్ధి పనులపై అ...
July 10, 2024 | 08:26 PMఅంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం
హైదరాబాద్లోని బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి 27 చీరలు, స్వామివారికి 11 పంచెలతో అలంకారం చేశారు. స్వామి, అమ్మవార్ల కల్యాణ మహోత్సవానికి భారీగా భక్తులు తరలివచ్చారు. ప్రభుత్వం తరపున మంత్రి కొండా సురేఖ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకుముంద...
July 9, 2024 | 08:01 PMఅంగరంగ వైభవంగా గోల్కొండ బోనాలు ప్రారంభం
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన హైదరాబాద్ గోల్కొండ బోనాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పోతరాజుల నృత్యాలు, కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనల మధ్య లంగర్హౌస్ చౌరస్తాలో తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సుర...
July 8, 2024 | 03:40 PMపూరిలో వైభవంగా జగన్నాథుని రథయాత్ర
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పూరీలోని జగన్నాథుని రథయాత్ర అంగరంగ వైభవంగా మొదలైంది. సాయంత్రం లక్షలాది భక్తుల నినాదాల నడుమ జగన్నాథ ఆలయం నుంచి రెండున్నర కిలోమీటర్ల దూరంలోని గుండీచా ఆలయం దిశగా భారీ రథాలు ముందుకు సాగాయి. 5:20 గంటలకు రథాలు కదిలాయి. అంతుకుమందు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మూడు రథాలకు పూజలు...
July 8, 2024 | 03:38 PMఅది తప్పుడు ప్రచారం.. దాన్ని నమ్మవద్దు : టీటీడీ
శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదాల తయారీలో మార్పులంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి, గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోందని, అది పూర్తిగా అసత్యమన...
July 3, 2024 | 08:11 PMహిందూ ధర్మమే నాకు స్ఫూర్తి : రిషి సునాక్
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఆయన భార్య అక్షతా మూర్తి లండన్ లోని నీస్డెన్లో గల బీఏపీఎస్ శ్రీస్వామినారాయణ్ ఆలయాన్ని సందర్శించారు. ఈ నెల 4న దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో దైవ దర్శనం చేసుకున్నారు. వారికి ఆలయ పూజారులు స్వాగతం పలికి ప్రత్యే...
July 1, 2024 | 04:06 PMసమతా మూర్తి ని సందర్శించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్
హైదరాబాద్లోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ సందర్శించారు. సుమారు మూడు గంటల పాటు ఆయన సమతా మూర్తి సన్నిధిలో ఉన్నారు. స్వర్ణ రామాజులవారి దర్శనం చేసుకుని వేద ఆశీర్వచనం తీసుకున్నారు. అనంతరం చిన్న జీయర్ స్వామి వారి ఆశీర్వా...
July 1, 2024 | 03:47 PMకొండగట్టు అంజన్నకు దర్శించుకున్న పవన్ కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్ను చూసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు ఆలయానికి తరలివచ్చా...
June 29, 2024 | 07:29 PMశ్రీరామ జన్మభూమిలో మరో అద్భుతం ఆవిష్కృతం
శ్రీరామ జన్మభూమిలో మరో అద్భుతం ఆవిష్కృతం కాబోతున్నది. టాటా సన్ ప్రతిపాదించిన దేవాలయాల మ్యూజియం నిర్మాణానికి ఉత్తరప్రదేశ్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద అయోధ్యలో రూ.650 కోట్లతో దేవాలయాల సంగ్రహాలయాన్ని నిర్మిస్తామని టాటా సన్స్ ప్రతిపాదించిందని రా...
June 26, 2024 | 04:13 PMజగన్నాథ్ మందిర్ లో రాష్ట్రపతి ప్రత్యేక పూజలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పుట్టినరోజు సందర్భంగా ఢిల్లీలోని జగన్నాథ్ మందిర్ కు రాష్ట్రపతి వెళ్లారు. ఆలయానికి చేరుకున్న రాష్ట్రపతికి అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం జగన్నాథుడిని దర్శించుకున్న ముర్ము ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతి పుట్టిన రోజు...
June 20, 2024 | 08:31 PMఖైరతాబాద్ మహా గణపతికి కర్రపూజ
హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహా గణపతి విగ్రహ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు కర్రపూజ నిర్వహించారు. ఈ సారి 70 అడుగుల వినాయకుడి మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. కర్రపూజ పూర్తయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖైరతాబాద్లో పర్యావరణహి...
June 17, 2024 | 07:51 PMటీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్యామలరావు
శ్రీవారికి నిత్య కైంకర్యాలు సక్రమంగా జరిగేలా చూడటంతో పాటు భక్తులకు మెరుగైన సదుపాయాల కల్పన పైనే ప్రధానంగా దృషి సారించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నూతన ఈవో శ్యామలరావు తెలిపారు. భక్తులకు అవసరమైన వసతులు, భోజనం, దర్శనం, రవాణా వంటివి మరింత మెరుగుపరుస్తామన్నారు. టీటీడీ నూతన ఈవోగా బా...
June 17, 2024 | 03:34 PMటీటీడీ ఈవోగా శ్యామలరావు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవోగా జే శ్యామలరావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న ఆయన్ను టీటీడీ ఈవోగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం టీటీడీ ఈవోగా అదనపు బాధ్యతలు నిర...
June 15, 2024 | 03:16 PMరామ మందిరాన్ని పేల్చేస్తాం … ఉగ్రవాద సంస్థ హెచ్చరిక
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరానికి ఉగ్రముప్పు పొంచి ఉంది. తాజాగా ఈ ప్రసిద్ద ఆలయానికి పాకిస్థాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ నుంచి బెదిరింపులు వచ్చాయి. అయోధ్య రామ మందిరాన్ని కూల్చేస్తామంటూ పాక్కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ హెచ్చరించినట్లు...
June 14, 2024 | 08:11 PM- Messi: అభిమానం సల్లగుండ… మెస్సీ కోసం ఏకంగా హనీమూన్ వాయిదా
- Messi: మెస్సీ ఫీవర్.. మ్యాచ్కు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ
- Jagan: షేర్ల వివాదంపై ఎన్సీఎల్ఏటీలో జగన్ కౌంటర్: చెల్లికి చట్టబద్ధ హక్కుల్లేవని స్పష్టం
- Delimitation: 2029లోనూ పాత సీట్లతోనే ఎన్నికలు.. తెలుగు రాష్ట్రాల ఆశలపై నీళ్లు..!
- Tamilnadu: కార్తీక దీపంపై గొడవ.. తమిళనాడులో సరికొత్త రాజకీయం!
- Amaravathi: అమరావతి రాజధానిపై కేంద్ర బిల్లు..రాజకీయాలకంటే రాజ్యాంగ ప్రక్రియే కీలకం..
- Pawan Kalyan: దీపిక విజ్ఞప్తికి తక్షణ స్పందన..తంబలహెట్టి రోడ్డు పనులకు పవన్ గ్రీన్ సిగ్నల్
- Chandrababu: చంద్రబాబు మరో కోణం..పార్టీ నేతలకు కఠిన సంకేతాలా?
- Chandrababu: గ్లోబల్ ఎకనమిక్ హబ్గా విశాఖ రీజియన్
- Pemmasani: రాష్ట్ర భవిష్యత్తు భారం.. కేంద్రంలో పెమ్మసాని పాత్ర ప్రాధాన్యం..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















