శ్రీవారి భక్తులకు శుభవార్త.. హైదరాబాద్లో ఇక ప్రతి రోజూ
హైదరాబాద్ నగరంలో శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త చెప్పింది. ఇక నుంచి ప్రతి రోజూ శ్రీవారి లడ్డు ప్రసాదం అందుబాటులో ఉంటుంది. ఇప్పటి వరకూ శని, ఆదివారాక్లూ మాత్రమే విక్రయించే పరిస్థితి ఉండేది. శ్రీవారి లడ్డూల జారీలో టీటీడీ కొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చిందని హిమాయత...
September 9, 2024 | 02:49 PM-
రేవంత్ చేతుల్లో హై ఎండ్ ఆయుధంగా మారుతున్న హైడ్రా.. కష్టాల్లో కారు పార్టీ..
తెలంగాణలో రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడిన తరువాత ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. దూకుడు నిర్ణయాలతో ప్రజలలో రేవంత్ రెడ్డి ఓ మాస్ ఇమేజ్ ను సొంతం చేసుకుంటున్నాడు అన్నది వాస్తవం. భయపడుతూ కూర్చుంటే ఈరోజుల్లో ఏ పని జరగదు.. అందుకే రేవంత్ రెడ్డి తన చేతికి వచ్చిన అవకాశాన్ని విడిచిపెట్టకుండా ఉపయోగించు...
September 9, 2024 | 11:43 AM -
హైదరాాబాద్ సిగలో కలికితురాయిగా ఏఐ సిటీ..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ఏఐ సిటీలోకి అంతర్జాతీయ దిగ్గజ సంస్థ తొలి అడుగు వేసింది. ఏకంగా 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విశాల కార్యాలయం నిర్మిస్తామని ప్రపంచ వాణిజ్య కేంద్రం అసోసియేషన్ డబ్ల్యూటీసీఏ(WTCA) ముందుకొచ్చింది. ఈ మేరకు హెచ్ఐసీసీలో నిర్వహించిన అంతర్జాతీయ ఏఐ సదస్సుల...
September 9, 2024 | 11:36 AM
-
రవీంద్రభారతిలో జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్టుల హౌసింగ్ సొసైటికి భూకేటాయింపు కార్యక్రమం
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 1100 మంది జర్నలిస్టులకు 38 ఎకరాల భూమి కేటాయింపు. చనిపోయిన జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల చెక్కు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి. రవీంద్రభారతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామెంట్స్.. జర్నలిస్టులు సమాజాని...
September 8, 2024 | 07:28 PM -
తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు..
హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్.. వినాయక చవితి నాడు తెలంగాణలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. కీలక స్థానాల్లో ఉన్న అధికారులను బదిలీ చేస్తూ రేవంత్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ పైన ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. కేసీఆర్ హయాంలో హైదరాబాద్ సీపీగా పని చే...
September 8, 2024 | 07:11 AM -
భారత ప్రభుత్వ ఆమోదిత కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సుల్లో ఆన్ లైన్ శిక్షణ
నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో భారత ప్రభుత్వ ఆమోదిత 100 కి పైగా ఉపాధి అవకాశాలుగల కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ కై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తులు కోరబడుచున్నవి . ఈ ప్రోగ్రామ్ ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా, పీజీ కోర్స...
September 7, 2024 | 07:24 PM
-
వారికి కేంద్రం అండగా నిలుస్తుంది : కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్
ఖమ్మం పరిసరాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్, మరో కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ఖమ్మంలో ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడారు. కేంద్రం తరపున వరద బాధితులకు అండగా నిలుస్త...
September 6, 2024 | 07:41 PM -
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఓ ప్రకటనలో తెలిపారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం ప్రచార కమిటీ చైర్మన్ మధుయాస్కీగౌడ్, ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమా...
September 6, 2024 | 07:35 PM -
బీఆర్ఎస్ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత
బీఆర్ఎస్ నేత, తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి (52) కన్నుమూశారు. శుక్రవారం ఉదయానికి ఆయన పరిస్థితి అత్యంత విషమంగా మారింది. పరిస్థితి చేజారడంతో కుటుంబసభ్యులు బాలకృష్ణారెడ్డి స్వస్థలం భువనగిరికి తీసుకొస్తుండగా ఆయన తుదిశ్వాస విడిచారు. జిట్టా బాలకృష్ణారెడ్డి యువజన సంఘాల నేతగా సేవ...
September 6, 2024 | 07:30 PM -
శంషాబాద్లో కాంస్య పతక విజేత దీప్తికి ఘన స్వాగతం
పారిస్ పారాలింపిక్స్లో కాంస్యం సాధించిన దీప్తి జీవాంజికి శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మహిళల 400 మీటర్ల టీ`20 విభాగంలో ఆమె కాంస్యం సాధించింది. పారాలింపిక్స్ అథ్లెటిక్స్ ట్రాక్ అండ్ ఫీల్డ్లో భారత్కు తొలి పతకం అందించిన క్రీడాకారిణ...
September 6, 2024 | 07:26 PM -
ఖైరతాబాద్ గణేశునికి 75 అడుగుల కండువా
ఖైరతాబాద్ గణేశుని ప్రతి ఏడాది విధంగానే సాంప్రదాయం, ఆచారంలో భాగంగా ఈ ఏడాది కూడా వినాయక చవితి పర్వదిన సందర్భంగా ఖైరతాబాద్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గణనాథునికి 75 అడుగుల జంధ్యం, 76 అడుగుల కండువా, 75 అడుగుల గజమాల సమర్పించనున్నట్లు ఖైరతాబాద్ పద్మశాలి సంఘం గౌరవ అధ్యక్షులు గుర్రం కొం...
September 6, 2024 | 03:15 PM -
సీఎం రేవంత్రెడ్డికి ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆహ్వానం
నవరాత్రోత్సవాలకు రావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ సభ్యులు ఆహ్వానం పలికారు. ఖైరతాబాద్లోని గణేశ్ నవరాత్రోత్సవాలకు ఓ ప్రత్యేకత ఉంది. ప్రతి ఏటా ఇక్కడ పెద్ద విగ్రహం ఏర్పాటు చేసి వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడ...
September 6, 2024 | 02:58 PM -
హైదరాబాద్లో మరో రెండు స్టోర్లను ప్రారంభించి తన అడుగుజాడలను విస్తరించిన బిర్లా ఓపస్
భారతదేశంలోని ప్రముఖ పెయింట్ బ్రాండ్లలో ఒకటిగా అవతరించేందుకు సిద్ధంగా ఉన్న బిర్లా ఓపస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా 50+ ఫ్రాంఛైజ్ స్టోర్లను ప్రారంభించడం ద్వారా తన స్టోర్ నెట్వర్క్ను విస్తరించింది. తన స్టోర్ల ద్వారా 145కి పైగా ఉత్పత్తులు, 1,200+ ఎస్కేయుల ఆధారిత పెయింట్ల...
September 6, 2024 | 02:54 PM -
వాట్ ఈజ్ దిస్ కేసీఆర్ గారూ..!?
కేసీఆర్.. ఈ పేరు ఒక సంచలనం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమే ధ్యేయంగా పోరాడి సాధించిన వ్యక్తిగా కేసీఆర్ కు పేరుంది. 14 ఏళ్లపాటు ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రాన్ని సాకారం చేశారాయన. ఆ తర్వాత పదేళ్లపాటు ప్రజలు ఆయనకు అధికారం కట్టబెట్టారు. ఇటీవలి ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. దీంతో ప్రతిపక్షానికి ...
September 6, 2024 | 02:49 PM -
గ్లోబల్ ఏఐ సదస్సు.. రోడ్మ్యాప్ ఆవిష్కరించిన సీఎం రేవంత్
హైదరాబాద్ నగరంలోని హెచ్ఐసీసీలో గ్లోబల్ ఏఐ సదస్సు ప్రారంభమైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏఐ రోడ్ మ్యాప్ను ఆవిష్కరించారు. రాబోయే రెండు, మూడేళ్లలో రాష్ట్రంలో ఏఐ అభివృద్ధికి చేపట్టే చర్యలను ఇందులో పేర్కొన్నారు. ఈ సదస్సుకు వివిధ ఐటీ సంస్థల ప్రతినిధులు, పారిశ్...
September 5, 2024 | 09:07 PM -
గురువులు ఎంత గొప్ప వాళ్లతే.. సమాజం కూడా : డిప్యూటీ సీఎం భట్టి
గురువులకు ఈ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 41మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలోని మొ...
September 5, 2024 | 08:31 PM -
బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జ్ కొణతం దిలీప్ అరెస్ట్?
కొణతం దిలీప్ ను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారనే అభియోగాలతో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారని సమాచారం. ఆసిఫాబాద్ జిల్లా జైనూరు ఘటనపై సోషల్ మీడియాలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టారని ఫిర్యాదులు రావడంతో ఆయనను పోల...
September 5, 2024 | 08:28 PM -
తెలుగు రాష్ట్రాలలో వరద బాధిత కుటుంబాలకు దాదాపు 50 లక్షల రూపాయల రోటరీ సహాయం – శరత్ చౌదరి, రోటరీ గవర్నర్
తెలంగాణా లో ఖమ్మం జిల్లాలో కొన్ని గ్రామాలలో, ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ కు దిగువ తీరాన తెనాలి – రేపల్లె ఏరియా లో వున్న కొన్ని గ్రామాలలో పూరిగా నిరాశ్రయులు అయిన కుటుంబాల సహాయార్ధం రోటరీ క్లబ్ లు ముందుకు వచ్చాయని రోటరీ గవర్నర్ రోటేరియన్ శరత్ చౌదరి తెలిపారు. శ్రీ శరత్ చౌదరి మాట్లాడుతూ వరద ...
September 5, 2024 | 08:17 PM

- White House: అమెరికా షట్డౌన్.. ఏ విభాగాలపై ప్రభావం…
- Pakistan: సొంత ప్రజలపైనే దాడులు.. పాక్ ఆర్మీ భారీ ఆపరేషన్..
- US: ఖతార్ వార్నింగ్ కు దిగొచ్చిన ట్రంప్.. గల్ఫ్ దేశానికి నెతన్యాహు క్షమాపణ వెనక రీజన్ ఇదేనా..?
- POK: రగులుతున్న పీఓకే.. పాక్ ఆర్మీ కాల్పుల్లో పది మంది మృతి…
- Mass Jathara: రవితేజ ప్రతిష్టాత్మక చిత్రం ‘మాస్ జాతర’ అక్టోబర్ 31న విడుదల
- Kaleswaram: కాళేశ్వరంపై ఊహాగానాలకు చెక్ పెట్టిన కాంగ్రెస్ సర్కార్..!
- Jatadhara: ‘జటాధర’ నుంచి ధన పిశాచి సాంగ్
- Bad Boy Karthik: నాగశౌర్య ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’ నుంచి అమెరికా నుండి వచ్చాను సాంగ్
- On The Road: ప్రేమ రహదారిపై తుపాన్! ‘ఆన్ ది రోడ్’
- Mega158: చిరూతో అనుష్క?
