ఎంతటివారున్నా వదిలిపెట్టం : సీఎం రేవంత్ హెచ్చరిక
కొందరు పెద్దలు ప్రాజెక్టుల వద్ద ఫాంహౌస్లు కడుతున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ పోలీసు అకాడమీలో నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్లో సీఎం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఫాంహౌస్ల నుంచి వచ్చే డ్రైనేజ...
September 11, 2024 | 07:48 PM-
ఖైరతాబాద్ గణేశుడి వద్ద అంగరంగ వైభవంగా.. రుద్ర హోమం
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖైరతాబాద్లోని సప్తముఖ మహాశక్తి గణపతి వద్ద లక్ష్మీ గణపతి రుద్ర హోమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఖైరతాబాద్ బడా గణేశ్ 70వ వార్షికోత్సవం సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 280 జంటలతో 70 హోమ గుండాల మధ్య ఈ లక్ష్మీ గణపతి రుద్ర హోమం చేశారు. కా...
September 11, 2024 | 07:44 PM -
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో పవన్ కల్యాణ్ భేటీ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్లోని రేవంత్ నివాసానికి పవన్ వెళ్లారు. రాష్ట్రంలోని వరద బాధితుల సహాయార్థం రూ.కోటి విరాళాన్ని ఇటీవల పవన్ ప్రకటించారు. దానికి సంబంధించిన చెక్కును ముఖ్...
September 11, 2024 | 07:39 PM
-
మంత్రివర్గం ఉపసంఘం కీలక నిర్ణయం.. కోచింగ్ సెంటర్లపై
తెలంగాణలో విద్యా వ్యవస్థపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. మంత్రులు శ్రీధర్బాబు, సీతక్క ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో తేవాల్సిన సంస్కరణలపై ఉపసంఘం చర్చించింది. కోచింగ్ సెంటర్ల నిర్వహణలో పాటించాల్సిన మార్గదర్శకాలపై కూడా చర్చ జరిగింది. కేంద్ర మార్గదర్శకాలు రాష్ట్రంలో అమలు కావట...
September 11, 2024 | 07:24 PM -
ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి..! కేబినెట్ విస్తరణ కోసమేనా..?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలవుతోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనే తన కేబినెట్లోకి మంత్రులను తీసుకున్నారు. అయితే ఇప్పటికీ 6 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిని ఎప్పుడు భర్తీ చేస్తారోననే ఉత్కంఠ చాలాకాలంగా ఉంది. ఇప్పుడు నామినేటెడ్ పదవులతో పాటు పీసీసీ చీ...
September 11, 2024 | 05:46 PM -
ఐదేళ్లలో రూ.1,000 కోట్ల పెట్టుబడులు : ప్లాన్ఫుల్
వ్యాపార సంస్థల నిర్వహణకు అవసరమైన క్లౌడ్ సాంకేతికతను అందించే అమెరికా సంస్థ ప్లాన్ఫుల్ హైదరాబాద్లో పరిశోధన- అభివృద్ధి (ఆర్అండ్డీ) కేంద్రాన్ని ప్రారంభించింది. 2011-12లో ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించాక దాదాపు రూ.400 కోట్ల పెట్టుబడులు పెట్టామని, అయిదేళ్లలో &nb...
September 11, 2024 | 03:21 PM
-
సీఎం సహాయ నిధికి మేఘా రూ.5 కోట్ల విరాళం
తెలంగాణ రాష్ట్రంలో వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాల వెల్లువ కొనసాగుతోంది. పలువురు వ్యాపార, సినీ రంగ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలసి విరాళాలు అందజేశారు. మేఘా సంస్థ (ఎంఈఐఎల్) ఎఎండీ కృష్ణారెడ్డి రూ.5 కోట్లు, లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్&zwn...
September 11, 2024 | 03:16 PM -
జోయెటిస్ రాకతో లైఫ్సైన్సెస్ రంగంలో .. కొత్త మైలురాయి : మంత్రి శ్రీధర్బాబు
ప్రతిభావంతులకు కేంద్రంగా హైదరాబాద్ నగరం నిలుస్తోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. రాయదుర్గం హైదరాబాద్ నాలెడ్జ్సిటీలోని ఓ ఐటీ భవనంలో ప్రముఖ జంతు ఆరోగ్య సంరక్షణ సంస్థ జోయెటిస్ సంస్థ ప్రపంచ సామర్థ్య కేంద్రం (జీసీసీ`గ్లోబల్ కేపబులిటీ సె...
September 11, 2024 | 03:12 PM -
అమెరికా కాన్సులేట్ అధికారులతో మంత్రి శ్రీధర్బాబు భేటీ
తెలంగాణాలో నైపుణ్యం ఉన్న మావన వనరుల లభ్యత అపారంగా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. దేశంలో ఇంతటి మానవ వనరుల భాండాగారం కలిగిన రాష్ట్రం మరొకటి లేదని పేర్కొన్నారు. సచివాలయంలో మంత్రి అమెరికా కాన్సులేట్ అధికారులతో సమావేశమయ్యారు. ఐటీ ఎగుమతుల్లో హైదరాబాద్&...
September 11, 2024 | 02:50 PM -
కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు
హైదరాబాద్ కోఠిలోని తెలంగాణ మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. చాకలి ఐలమ్మ 39 వ వర్థంతిని పురస్కరించుకుని ప్రభుత్వం రవీంద్రభారతిలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎంగారు మాట్లాడుతూ తెలంగాణలో ధీర వనిత ఐలమ్మ స్పూర్తిని క...
September 11, 2024 | 08:25 AM -
జీరో ఎంపీ సీట్లు ఇచ్చినా.. ఆ పార్టీ వైఖరి మారలేదు : మంత్రి శ్రీధర్బాబు
శాసనసభ నియమాల ప్రకారమే పీఏసీ చైర్మన్ను స్పీకర్ నియమించారని తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సీఎల్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేను అని పీఏసీ చైర్మన్ అరికెపూడి గాంధీ చెప్పారు. బీఆర్ఎస్&zwn...
September 10, 2024 | 08:43 PM -
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం.. 3 నెలల్లో చేయాలి
బీసీ కులగణన 3 నెలల్లో చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కులగణన పూర్తి చేసి నివేదిక సమర్పించాలని పేర్కొంది. బీసీ కులగణన చేపట్టాలని హైకోర్టులో 2019లో పిటిషన్ దాఖలైంది. బీసీ సంఘం నేత ఎర్ర సత్యనారాయణ ఈ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్పై మరోసారి సీజే ధర్మాసనం విచారణ...
September 10, 2024 | 08:40 PM -
హుస్సేన్ సాగర్లో నిమజ్జనం వేడుకలపై.. హైకోర్టు
హుస్సేన్సాగర్లో నిమజ్జన వేడుకలపై తెలంగాణ హైకోర్టు స్పష్టత ఇచ్చింది. 2021లో రూపొందించిన మార్గదర్శకాలనే పాటించాలని సూచించింది. మట్టి, ఎకో ఫ్రెండ్లో విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయాలని హైకోర్టు స్పస్టం చేసింది. పీవోపీ విగ్రహాలను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన కృత్రిమ నీటికుంటలోనే ని...
September 10, 2024 | 08:37 PM -
రుణాల్ని రీస్ట్రక్చర్ చేసే అవకాశం ఇవ్వాలి : సీఎం రేవంత్
కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల నిధుల వాటాను 50 శాతానికి పెంచాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్థిక సంఘాన్ని కోరారు. ప్రజాభవన్లో 16వ ఆర్థిక సంఘం సమావేశం జరిగింది. ఆర్థిక సంఘానికి సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర పరిస్థితిని వివరించారు. తెలంగాణను ప్యూచర్ స్టేట్ గా పి...
September 10, 2024 | 07:54 PM -
కేసీఆర్పై ప్రతీకారం..! అరికెపూడి గాంధీకి పీఏసీ పీఠం..!?
పదేళ్లపాటు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ.. కాంగ్రెస్ పార్టీని ముప్పతిప్పలు పెట్టింది. ఆ పార్టీ నామరూపాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించింది. 2014లో, 2018లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన పలువురు ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకుంది. రెండోసారి ఏకంగా కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా లేకుం...
September 10, 2024 | 07:02 PM -
రేవంత్ రెడ్డి తొందర పడుతున్నారా..!?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 9 నెలలవుతోంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దూకుడుగా ముందుకెళ్తున్నారు. ముఖ్యంగా హైడ్రా లాంటి వాటితో ఆక్రమణదారుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ నుంచి ప్రజాప్రతినిధులను తమ పార్టీలోకి లాక్కొని ఆక్రమించుకుంట...
September 10, 2024 | 02:48 PM -
ఏపీ, తెలంగాణ కు డా. పైళ్ల మల్లారెడ్డి రెండు కోట్ల విరాళం
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో వరదలు భీబత్సమ్ సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ విపత్కర పరిణామాలకు చలించి, ఎప్పుడు దాత్రుత్వంలో పెద్ద చేయిగా నిలిచే మన అమెరికా పెద్దన్న, సైజెన్ గ్రూపు అధినేత, డా. పైళ్ల మల్లారెడ్డి గారు సైజెన్ ఫార్మస్యూటికల్స్ గ్రూప్ ద్వారా, రెండు రాష్ట్రాలు తెలంగాణ మరి...
September 10, 2024 | 09:20 AM -
హైకోర్టు కీలక తీర్పు… 4 వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే
తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. అప్పటిలోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటో కేసుగా విచారిస్తామని పేర్కొంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ...
September 9, 2024 | 07:29 PM

- Mahakali: ‘మహాకాళి’- అసురుల గురువు శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ రిలీజ్
- Tilak Varma: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన యువ క్రికెటర్ తిలక్ వర్మ
- Idlikottu: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ కి యూ సెన్సార్ సర్టిఫికేట్
- Nara Lokesh: న్యూఢిల్లీలో ఎయిర్ బస్ బోర్డుతో మంత్రి నారా లోకేష్ భేటీ
- Pre Wedding Show: ఆకట్టుకుంటోన్న తిరువీర్ ‘ప్రీ వెడ్డింగ్ షో’ నుంచి లిరికల్ వీడియో
- Ramky: రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కీలక నియామకాలు.. తదుపరి దశ వృద్ధి లక్ష్యంగా అగ్ర నాయకత్వ బలోపేతం
- Nara Lokesh: నోట్ పుస్తకాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి లోకేష్
- Balakrishna: వారు పట్టించుకోరు..వీరు వదలరు.. డైలీ సీరియల్ లా సాగుతున్న బాలయ్య ఎపిసోడ్..
- Jagan: దసరా ఉత్సవాలకు జగన్ దూరం..రీసన్ ఏమిటో?
- Chiranjeevi: బాలయ్య దూకుడు.. చిరంజీవి బాధ్యత.. అదే ఇద్దరికీ అసలు తేడా..
