రాష్ట్రంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ గా ఐటీఐలు
రాష్ట్రంలోని ఐటీఐలను అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్గా మార్చుతున్న నేపథ్యంలో ఎక్కడా సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. పారిశ్రామిక రంగంలో ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సిలబస్ను అప్గ్రేడ్ చేయాలని చెప్పారు. డాక్టర...
September 21, 2024 | 09:02 PM-
మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మహిళా విశ్వవిద్యాలయానికి వీరనారి చాకలి ఐలమ్మ గారి పేరును, తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరును, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేర...
September 21, 2024 | 08:57 PM -
ఎమ్మెల్యే మదన్ మోహన్ కృషితో నాగన్న బావికి పునర్వైభవం…
మరుగున పడిన వారసత్వ సంపదకు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కృషి వల్ల పునరుజ్జీవం దక్కింది. శిథిలావస్థకు చేరిన చారిత్రక కట్టడం తిరిగి పూర్వవైభవం సాధించింది. లింగంపేట మండల కేంద్రంలో గల పురాతన కట్టడమైన నాగన్న బావి మరమ్మతులు చేసుకుని అందంగా తయారై ప్రారంభోత్సవం చేసుకుంది. గుజరా...
September 21, 2024 | 04:56 PM
-
కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబర్ 2 నుంచి దరఖాస్తుల స్వీకరణ
రేషన్ కార్డుల జారీకి పటిష్టమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. కొత్త రేషన్ కార్డుల కోసం అక్టోబరు 2 వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించాలని సీఎం సూచించారు. రేష...
September 20, 2024 | 07:59 PM -
ఓటుకు నోటు కేసు బదిలీకి సుప్రీం నో
ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు తొసిపుచ్చింది.. ఈ కేసును మధ్యప్రదేశ్కు బదిలీ చేయబోమని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్ల ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రస్తుతం జరుగుతున్న...
September 20, 2024 | 03:22 PM -
వ్యాఖ్యలకు ప్రతిస్పందన
కేంద్రమంత్రి రవ్నీత్ సింగ్ బిట్టు తల తెగ్గోసి తెచ్చిన వారికి 1.38 ఎకరాల భూమి ఇస్తానని కాంగ్రెస్ ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాహుల్గాంధీ ‘నంబర్ వన్ ఉగ్రవాది’ అని బిట్టు చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఆయనీ వ్యాఖ్యలు చేశారు. రవ్&zwnj...
September 20, 2024 | 03:15 PM
-
స్పెయిన్ రాయబారితో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీ
స్పెయిన్ రాయబారి జువాన్ ఆంటోనియో మార్చ్ పుజోల్ (Juan Antonio March Pujol) గారు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల చేపట్టిన పలు కార్యక్రమాలపై జువాన్ గారు ఆసక్తి కనబర్చారు. ముఖ్యంగా రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్...
September 19, 2024 | 09:23 PM -
తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఆ బాధ్యతను యూనివర్సిటీ బోర్డుకు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. యూనివర్సిటీకి 150 ఎకరాల స్థలంతో పాటు ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించినట్లు తెలిపారు...
September 19, 2024 | 09:20 PM -
కొత్త పీసీసీ సారథి ముందు సవాళ్లు..
తెలంగాణ కొత్త పీసీసీ సారథిగా ఎన్నికైన ఎమ్మెల్సీ మహేశ్ గౌడ్ కు .. పలు సవాళ్లు ఆహ్వానం పలుకుతున్నాయి. ప్రస్తుతం కష్టాలైతే లేవు కానీ సవాళ్లు మాత్రం ఎదుర్కొనక తప్పనిపరిస్థితి. ఎందుకంటే.. పార్టీ పరిస్థితి దారుణంగా ఉన్న సమయంలో అధ్యక్షుడిగా ఎన్నికైన రేవంత్ రెడ్డి… పార్టీ ని కష్టాల నుంచి గట్టెక్కిం...
September 19, 2024 | 08:14 PM -
పరిశ్రమలకు ప్రొత్సాహాలు – రేవంత్ రెడ్డి
మాదాపూర్ శిల్పకళా వేదికలో కొత్త ఎంస్ఎంఈ పాలసీ-2024 ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దేశ ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నప్పుడు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు చేసిన కృషిని ఎవరూ మరువలేరని అన్నారు. తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించేందుకే ఎంఎస్ ఎంఈ పాలసీని తీసుక...
September 18, 2024 | 06:50 PM -
హైడ్రా కు వర్తించవన్న రంగ నాథ్
బుల్డోజర్ న్యాయాన్ని ఆపాలంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఆ ఆదేశాలు హైడ్రాకు వర్తించవని తెలిపారు. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని నేరస్థులు, నిందితుల ఆస్తుల కూల్చివేతలకు మాత్రమే సుప్రీం ఆదేశాలు వర్తిస్తాయన్నారు. చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించి నిర్మిం...
September 18, 2024 | 11:35 AM -
ఎలక్షన్ కమిషనర్ గా రాణి కుముదిని
రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా (ఎస్ఈసీ) రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాణి కుముదిని నియమితులయ్యారు. ఇప్పటివరకు ఆ పదవిలో పార్థసారథి కొనసాగారు. ఆయన పదవీకాలం ఇటీవల ముగియడంతో రాణి కుముదిని ప్రభుత్వం నియమించింది. 1988 బ్యాచ్కు చెందిన కుమిదిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. క...
September 17, 2024 | 05:40 PM -
ఎన్నిసార్లైనా ఢిల్లీ వెళతా : రేవంత్
‘నేను ఫామ్ హౌస్ ముఖ్యమంత్రిని కాదు.. పనిచేసే ముఖ్యమంత్రిని. రాష్ట్ర హక్కుల సాధన కోసం ఎన్ని సార్లు అయినా ఢిల్లీకి వెళ్తా’’ అని సీఎం రేవంత్ రెడ్డి ఉద్ఘాటించారు. ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా గన్ పార్క్ వద్ద అమరవీరులకు సీఎం రేవంత్ నివాళులర్పించారు. అనంతరం పబ్లిక్ గార్డెన్స్లో...
September 17, 2024 | 05:34 PM -
హైడ్రా మరింత శక్తివంతం..చట్టబద్దం చేసే దిశగా రేవంత్ సర్కార్..
చెరువుల ఆక్రమణలను నేలమట్టం చేస్తూ.. అక్రమ కట్టడాల ఓనర్లలో ఆందోళనను పెంచుతున్న హైడ్రా.. ఇక మరింత శక్తిమంతం కానుంది. ఎందుకంటే.. దీనిని చట్టబద్దం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వం లోని సర్కారు ప్రయత్నిస్తోంది. ఈ నెలలో జరగనున్న కేబినెట్ స&zwnj...
September 15, 2024 | 06:57 PM -
ఎఐ హబ్గా ప్యూచర్ సిటీ : రేవంత్ రెడ్డి
ఘనంగా ముగిసిన ఎఐ గ్లోబల్ సమ్మిట్ హైదరాబాద్లో సెప్టెంబర్ 5,6 తేదీల్లో హెచ్ ఐ సిసిలో నిర్వహించిన ఎఐ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైంది. ఈ సమ్మిట్కు దేశ విదేశాల నుంచి ఎఐ నిపుణులు హాజరయ్యారు. ఈ సమ్మిట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించి మాట్ల...
September 15, 2024 | 12:02 PM -
వ్యవసాయ సలహాదారుగా బాధ్యతలు స్వీకరించిన పోచారం
తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ శాఖ సలహాదారుగా పోచారం శ్రీనివాసరెడ్డి పదవీ బాధ్యతలు స్వీకరించారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్ ఉద్వానవన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర రవానా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి తదితరుల...
September 14, 2024 | 08:00 PM -
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు.. బీఆర్ఎస్ మంత్రి పదవులు ఇవ్వలేదా?
ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టింది బీఆర్ఎస్ కాదా అని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు. హైదరాబాద్ వాసులను కాంగ్రెస్ ఏనాడూ విమర్శించలేదన్నారు. ఆంధ్రా ప...
September 14, 2024 | 07:58 PM -
ఈ నెల 20న తెలంగాణ కేబినెట్ భేటీ
ఈ నెల 20న సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ కేబినెట్ భేటీ జరగనుంది. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ఇందులో చర్చించనున్నారు. రాష్ట్రంలో వరదలు, కేంద్ర ప్రభుత్వం సాయంపై సమావేశంలో ప్రస్తావించనున్నార...
September 14, 2024 | 07:57 PM

- Tilak Varma: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసిన యువ క్రికెటర్ తిలక్ వర్మ
- Idlikottu: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ కి యూ సెన్సార్ సర్టిఫికేట్
- Nara Lokesh: న్యూఢిల్లీలో ఎయిర్ బస్ బోర్డుతో మంత్రి నారా లోకేష్ భేటీ
- Pre Wedding Show: ఆకట్టుకుంటోన్న తిరువీర్ ‘ప్రీ వెడ్డింగ్ షో’ నుంచి లిరికల్ వీడియో
- Mahakali: ‘మహాకాళి’- అసురుల గురువు శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ రిలీజ్
- Ramky: రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కీలక నియామకాలు.. తదుపరి దశ వృద్ధి లక్ష్యంగా అగ్ర నాయకత్వ బలోపేతం
- Nara Lokesh: నోట్ పుస్తకాల పంపిణీని లాంఛనంగా ప్రారంభించిన మంత్రి లోకేష్
- Balakrishna: వారు పట్టించుకోరు..వీరు వదలరు.. డైలీ సీరియల్ లా సాగుతున్న బాలయ్య ఎపిసోడ్..
- Jagan: దసరా ఉత్సవాలకు జగన్ దూరం..రీసన్ ఏమిటో?
- Chiranjeevi: బాలయ్య దూకుడు.. చిరంజీవి బాధ్యత.. అదే ఇద్దరికీ అసలు తేడా..
