నాకెలాంటి మినహాయింపులూ వద్దు.. సీఎం రేవంత్కు
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. కూల్చివేతల విషయంలో కాంగ్రెస్ పార్టీ నేతగా తనకు ఎలాంటి మినహాయింపులు వద్దని అందులో పేర్కొన్నారు. సాధారణ పౌరుడి విషయంలో చట్టం ఎలా ఉంటుందో అలాగే వ్యవహరిస్తే చాలన్నారు. మీ...
October 4, 2024 | 07:38 PM-
అమెరికా తర్వాత హైదరాబాద్లోనే : మంత్రి కోమటిరెడ్డి
ఎన్ని ఆటంకాలు ఎదురైనా మూసీ ప్రక్షాళన పూర్తి చేస్తామని తెలంగాణ రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. హైదరాబాద్లోని నోవాటెల్లో అసోచామ్ ఆధ్వర్యంలో అర్బన్ ఇన్ఫ్రాస్టక్చర్ సమిట్ కు ముఖ్య అతిథిగా మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భ...
October 4, 2024 | 07:36 PM -
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
హైడ్రా కూల్చివేతలపై హైకోర్టులో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ జరిగింది. జీవో 99పై స్టే విధించాలని, కూల్చివేతలను తక్షణమే ఆపేయాలని కేఏ పాల్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇప్పటికపుపడు కూల్చివేతలు ఆపలేమని ఉన్నత న్యాయస్థానం తెలిపింది. హైడ్రాకు...
October 4, 2024 | 07:30 PM
-
అలేఖ్య పంజల గారికి లాస్యసంజీవని బిరుదు ప్రదానం
అన్నమాచార్య భావనా వాహిని అన్నమయ్యపురంలో పద్మశ్రీ డా.శోభారాజు గారి ఆధ్వర్యంలో దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 3 వ తేదీ నుండి 12 వ తేదీ వరకు పది రోజుల పాటు "నాదబ్రహ్మోత్సవ్- 2024" ను వైభవోపేతంగా నిర్వహిస్తున్న విషయం తెలిసిందే! కార్యక్రమంలో భాగంగా మొదటిరోజు అక్టోబర్ 3 వ తేదీన గోరుకంటి మేఘన శ...
October 4, 2024 | 07:07 PM -
హైదరాబాద్లో మరియట్… దేశంలోనే తొలి జీసీసీ
అమెరికా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న మారియట్ హోటల్స్ హైదరాబాద్లో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ( జీసీసీ) ఏర్పాటుకు ముందుకొచ్చింది. తొలిదశలో 300 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది. ఈ మేరకు తమ గ్రూప్ విస్తరణ ప్రణాళికలపై సచివాలయంలో ముఖ్యమం...
October 4, 2024 | 03:53 PM -
13న అలయ్ బలయ్
ఈ నెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అలయ్ బలయ్ నిర్వమిస్తున్నట్లు కార్యక్రమ నిర్వహణ కమిటీ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ వేడకులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవం...
October 4, 2024 | 03:47 PM
-
తెలంగాణ శాసనమండలి చీఫ్ విప్గా పట్నం మహేందర్ రెడ్డి
తెలంగాణ శాసనమండలి చీఫ్విప్గా మాజీ మంత్రి, రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంపిక చేశారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు అందుకున్నారు. చీఫ్విప్గా నియమితులైన మహేందర్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్...
October 4, 2024 | 03:44 PM -
జపాన్ పర్యటనలో ఉప ముఖ్యమంత్రి భట్టి… 2030 నాటికి
తెలంగాణలో 2030 నాటికి 20 వేల మెగావాట్ల గ్రీన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. జపాన్ పర్యటనలో ఉన్న ఆయన అధికారులతో కలిసి క్యోటో నగరానికి సమీపంలోని ప్రముఖ సెమీకండక్టర్ల పరిశ్రమ రోప్మ్ాను సందర్శించి ఆ కంపెనీ ప్రతిన...
October 4, 2024 | 03:39 PM -
వేదిక కూలి ఝాన్సీరెడ్డికి గాయాలు
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో వేదిక కూలడంతో కాంగ్రెస్ నేత WETA వ్యవస్థాపకురాలు ఝాన్సీరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కార్యక్రమానికి హాజరైన సినీ నటి ప్రియాంక మోహన్ ప్రమాదం నుంచి బయటపడ్డారు. నటి ప్రియాంక, కాంగ్రెస్ నేత రaాన్సీ ఇద్దరూ ప్రజలకు అభివాదం చేస్తుండగా వేదిక ...
October 4, 2024 | 02:47 PM -
Trolls: వాగడం.. సారీ చెప్పడం.. ఫ్యాషన్ అయిపోయింది..!!
ఇటీవలికాలంలో నేతల మాటలు మరీ శ్రుతిమించుతున్నాయి. నోటికొచ్చినట్టు వాగేస్తున్నారు. ఆ మాట మాట్లాడకూడదో.. లేదో కూడా ఆలోచించుకోవట్లేదు. ఎదుటివారు ఒకటంటే మనం రెండు అనాలన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. తీరా రచ్చ అయ్యాక నాలుక కరుచుకుంటున్నారు. సారీ తప్పయిపోయిందని.. క్షమించండి.. నా మాటలను ఉపసంహరించుకుంటున్నా....
October 3, 2024 | 03:35 PM -
వైభవంగా దత్త మంటపం ప్రారంభోత్సవం
హైదరాబాద్ దుండిగల్ అవధూత దత్తపీఠంలో దత్తమండపం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ శ్రీశ్రీ దత్త సభా మండపాన్ని ప్రారభించడం ఆనందంగా ఉందని, సచ్చిదానంద- స్వామి ఆశీస్సులు మ న అందరిపై ఉండాలని అన్నారు. దత్త స...
October 3, 2024 | 09:03 AM -
కేటీఆర్ కు కొండా సురేఖ వార్నింగ్..? బీఆర్ఎస్ కౌంటర్స్ స్టార్ట్…
తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. తనపై వస్తున్న ట్రోలింగ్స్ను తిప్పికొట్టే క్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్పై విమర్శలు చేసే క్రమంలో కొండా సురేఖ.. వ్యక్తిగత ...
October 2, 2024 | 08:43 PM -
మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు … ఆయన తీరుతో
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారన్నారు. కొందరు హీరోయిన్లు సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకొంటే, మరికొందరు త్వరగా పెళ్లి చేసుకున్నారని వ్యాఖ్యానించారు. హైదరాబ...
October 2, 2024 | 07:47 PM -
వారిని వదిలిపెట్టేది లేదు : ఎంపీ రఘునందన్
సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టిన ఎంతటివారినైనా వదిలిపెట్టేది లేదని మెదక్ ఎంపీ రఘునందన్రావు స్పష్టం చేశారు. సంగారెడ్డి గంజి మైదాన్లో గాంధీ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. స్వచ్ఛభారత్లో భాగంగా రోడ్లను ఊడ్చి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక...
October 2, 2024 | 07:44 PM -
అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు : మహేశ్కుమార్ గౌడ్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎక్కడున్నారో కేటీఆర్ చెప్పాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. గాంధీ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్, ఆ పార్టీ నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్...
October 2, 2024 | 07:42 PM -
ఇది మూసీ బ్యూటిఫికేషన్ కాదు… లూటిఫికేషన్ : కేటీఆర్
డబ్బు సంచుల కోసమే మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అనుమతిచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాహుల్ వెనకుండి పేదల ఇళ్లపైకి బుల్డోజర్ పంపిస్తున్నారని ఆర...
October 2, 2024 | 07:40 PM -
వారికి టికెట్లే కాదు.. ఏ పదవులూ ఇవ్వబోము : ప్రేమ్ సాగర్
గాంధీ జయంతి సందర్భంగా మంచిర్యాల నియోజకవర్గంలోని దండేపల్లిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇకపై మద్యపానం చేయబోమని ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞను ఉల్లంఘించే వారికి స్థానిక సంస్థలో పోటీ చేసేందుకు టికెట్లు ఇవ్వమని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తెలిపారు. టికెట్లే కాదు, ఏ ప...
October 2, 2024 | 07:38 PM -
Telangana BJP: తెలంగాణ బీజేపీకి ఏమైంది..?
తెలంగాణలో (Telangana) ముక్కోణపు పోరు నడుస్తోంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ (Congress), బీజేపీతో పాటు ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్ కూడా ఇక్కడ బలంగా ఉంది. అందుకే ఈ మూడు పార్టీల మధ్య ట్రయాంగిల్ వార్ నడుస్తోంది. పదేళ్లపాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. తాజా ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షానికి పరిమితమైంది. బీఆ...
October 2, 2024 | 07:10 PM

- MLC Ravichandra:మంత్రి లోకేష్ పిలుపులో అంతా భాగస్వామ్యులు కావాలి
- Tirumala: తిరుమలలో వైభవంగా సూర్యప్రభ వాహన సేవ
- YS Sharmila: చిచ్చు రేపిన షర్మిల.. హైకమాండ్ ఆగ్రహం..!?
- Chiranjeevi: అందరివాడు చిరంజీవి..! విమర్శలు – పొగడ్తలు..!!
- Police Commissioner: హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్
- Aishwarya Rajesh: ఫ్యాషన్ డ్రెస్ లో తెలుగమ్మాయి
- Cash:ఒకరికి రూ.50 వేల వరకే అనుమతి … ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా సీజ్
- Tilak Verma:శంషాబాద్లో తిలక్ వర్మకు ఘన స్వాగతం
- Prashant Kishore: రెండు గంటలు సలహా ఇచ్చి.. రూ.11 కోట్లు తీసుకున్నా : ప్రశాంత్ కిశోర్
- Rammohan Naidu: ప్రగతి సంకల్పానికి ఇలాంటి ఉత్సవాలే ప్రేరణ : కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు
