వారిపై చట్టరీత్యా చర్యలు .. తీసుకుంటామన్న డీజీపీ
బెటాలియన్ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనపై తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. క్రమశిక్షణతో కూడిన ఫోర్స్లో ఉంటూ ఆందోళనలు చేయడం సరికాదన్నారు. ఒకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెటాలియన్ పోలీసులు ఆందోళనకు దిగారు. నిరసన...
October 26, 2024 | 07:25 PM-
దీపావళి తర్వాత మరో 4 లక్షల మందికి : మంత్రి సీతక్క
రెండు మూడు నెలల్లోనే 25 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేశామని, దీపావళి పండుగ తర్వాత మరో 4 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్...
October 26, 2024 | 07:19 PM -
ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు …జనవరిలో
ప్రపంచ తెలుగు సమాఖ్య 12 ద్వివార్షిక అంతర్జాతీయ మహా సభలు జనవరి 3-5 వరకు మాదాపూర్ హెచ్ఐసీసీలో నిర్వహిస్తున్నట్లు సమాఖ్య చైర్పర్సన్ వీఎల్ ఇందిరాదత్ తెలిపారు. మాదాపూర్ లోని హోటల్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ 45 దేశాల్లోని 150 ప్రపంచ తెలుగు సమాఖ్య అనుబంధ సంఘాల ప్రతినిధులు హాజరుకానున్నారని వివరి...
October 26, 2024 | 03:39 PM
-
ప్రసిద్ధ గుస్సాడీ కళాకారుడు పద్మశ్రీ కనకరాజు ఇకలేరు
గిరిజనుల సంప్రదాయ గుస్సాడీ నృత్యానికి జీవం పోసి, భావితరాలకు అందిస్తున్న పద్మశ్రీ కనకరాజు (94) కన్నుమూశారు. తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం మర్లవాయికి చెందిన కనకరాజు కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కుటుంబ సభ్యులు వివిధ ఆసుపత్రుల్లో చూపిస్తున్నారు. వార...
October 26, 2024 | 03:35 PM -
Phone tapping case : తెలంగాణలో మళ్లీ ఫోన్ ట్యాపింగ్ రచ్చ..!!
తెలంగాణలో (Telangana) అత్యంత సంచలనం కలిగించిన అంశాల్లో ఫోన్ ట్యాపింగ్ (phone tapping) ఒకటి. గత పదేళ్లలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ (BRS).. పలువురి ఫోన్లను ట్యాప్ చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తూ వచ్చింది. కాంగ్రెస్ (Congress) పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ అంశంపై లోతుగా విచారణ చేపట్టింది. ఈ విచారణలో పలు కీ...
October 26, 2024 | 03:25 PM -
హైదరాబాదులో 2025 జనవరి 3, 4, 5 తేదీలలో ఘనంగా ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ ద్వైవార్షిక అంతర్జాతీయ తెలుగు మహాసభలు
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారిని సంఘటిత పరచి, వారిలో సోదరభావం, పరస్పర ప్రేమాభిమానాలు పెంపొందిస్తూ తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళలు, సాంప్రదాయ – విలువలను, తెలుగు జాతి వారసత్వ సంపదను పరిపోషిస్తూ నేటితరం మరియు భావితరాలకు అందించడానికి తగిన సమావేశాలు, చర్చలు, సమాలోచనలు, కళా ప్రదర్శనలు నిర...
October 26, 2024 | 08:56 AM
-
తెలంగాణ ప్రజలు మిమ్మిల్ని పట్టించుకోరు : ఆది శ్రీనివాస్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు జైలు భయం పట్టుకుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జైలుకు పోవాల్సి వస్తుందన్న టెన్షన్లో ఇష్టమెచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పదేళ్లలో చే...
October 25, 2024 | 08:23 PM -
హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరాల్లో ఒకటిగా.. నిలపడమే మా లక్ష్యం
యుద్ధ ప్రాతిపదికన మెట్రో విస్తరణ పనులు చేపడుతున్నట్లు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. నరెడ్కో ప్రాపర్టీ షోకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ తాను హైదరాబాద్లోనే పుట్టి పెరిగానని హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరాల్లో ఒక...
October 25, 2024 | 08:15 PM -
అందుకు మేం సిద్ధమే : కిషన్ రెడ్డి
మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదని, పేదల ఇళ్ల కూల్చివేతకు మాత్రమే వ్యతిరేకమని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. మూసీ సుందరీకరణ-పునరుజ్జీవం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్లను కూల్చుతున్న తీరును వ్యతిరేకిస్తూ మూసీ బాధితులకు అండగా నిలిచి వారికి భరోసా కల్పించేందుకు ఇ...
October 25, 2024 | 07:59 PM -
భద్రాద్రి రామయ్యను దర్శించుకున్న గవర్నర్ జిష్టుదేవ్ వర్మ
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారిని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దర్శించుకున్నారు. ప్రధానాలయంలోని ధ్రువమూర్తులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయానికి అనుబంధంగా ఉన్న ఆంజనేయస్వామి, లక్ష్మీ తాయారు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు ఆయనకు వేదాశీర్వ...
October 25, 2024 | 07:54 PM -
మంత్రి కొండా సురేఖకు కోర్టు ఆదేశం.. భవిష్యత్తులో
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాపై సిటీ సివిల్ కోర్టులో విచారణ జరిగింది. భవిష్యత్తులో అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కొండా సురేఖను న్యాయస్థానం ఆదేశించింది. కేటీఆర్పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ...
October 25, 2024 | 07:52 PM -
రాష్ట్రంలో పెట్టుబడులకు రైన్లాండ్
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలకు జర్మనీలోని రైన్లాండ్ రాష్ట్రం ఆసక్తి చూపిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. రైన్లాండ్ ఆర్థిక, రవాణా, వ్యవసాయ శాఖల మంత్రి డానియేలా ష్మిట్ ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర ఉన్నతస్...
October 25, 2024 | 03:48 PM -
మలేసియాలో మాదిరి.. తెలంగాణలోనూ : మంత్రి తుమ్మల
మలేసియాలో మాదిరి తెలంగాణలోనూ పామాయిల్ విత్తన కేంద్రం (సీడ్గార్డెన్)ను ఏర్పాటు చేసి, విత్తనాలను సమకూర్చుకుంటామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీనికి మలేసియాలోని ఎఫ్జీవీ కంపెనీ సహకారం తీసుకుంటామన్నారు. మలేసియా పర్యటనలో భాగంగా ఆయన కౌలాలంపూర్లో...
October 25, 2024 | 03:46 PM -
కొరియా షూ సంస్థ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్బాబు భేటీ .. రూ.300 కోట్లతో
కొరియాకు చెందిన ప్రముఖ షూఆల్స్ షూ కంపెనీ ప్రతినిధులతో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు భేటీ అయ్యారు. షూఆల్స్ సంస్థ మెడికల్, స్మార్ట్ బూట్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని మంత్రి తెలిపారు. తెలంగాణలో 750 ఎకరాలు కేటాయిస్తే రూ.300 కోట్లతో అత...
October 25, 2024 | 03:44 PM -
తెలంగాణ అసెంబ్లీని సందర్శించిన జర్మనీ బృందం
జర్మనీ-ఇండియన్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్లో భాగంగా జర్మనీ దేశంలోని రెనిలాండ్ రాష్ట్ర పార్లమెంట్ సభ్యుల బృందం తెలంగాణ శాసనసభను సందర్శించింది. అసెంబ్లీకి విచ్చేసిన రెని లాండ్ రాష్ట్ర పార్లమెంట్ స్పీకర్ హెన్డ్రిక్ హేరింగ్ నాయకత్వంలోని ఎనిమిది ...
October 25, 2024 | 03:42 PM -
తెలంగాణలో పొలిటికల్ బాంబ్.. పొంగులేటి కామెంట్ కలకలం…?
మొన్నటివరకూ విమర్శలు నడిచాయి. నిన్నటి వరకూ వాగ్వాదాలు తీవ్రరూపు దాల్చాయి. విమర్శలులేవు.. వాగ్వాదాలు లేవు.. ఇక పొలిటికల్ బాంబులు పేలతాయంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటివరకూ జరిగిన అన్ని అంశాలపైనా విచారణ చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం… వాటన్నింటికి సంబంధించిన విచారణ కొలిక్కి వచ్చిందని పరోక్షంగానే ...
October 25, 2024 | 11:56 AM -
మేం సియాల్ నుంచి హైదరాబాద్లో దిగేలోపే : పొంగులేటి
గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పట్లో ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని ఆరోపించారు. ధరణి, ఇతర నాలుగైదు కుంభకోణాలు చేశారన్నారు. కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళి లోపే టపాసులా పేలుతుంది. మేం ...
October 24, 2024 | 08:15 PM -
దీపావళి కానుకగా.. సింగరేణి కార్మికులకు
దీపావళి కానుకగా సింగరేణి కార్మికులకు బోనస్ను శుక్రవారమే చెల్లిస్తున్నామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సచివాలయంలో ప్రకటించారు. దీని కోసం సింగరేణి సంస్థ రూ.358 కోట్లను విడుదల చేయాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో సింగరేణిపై జరిగిన సమీక్షలో ...
October 24, 2024 | 08:14 PM

- Nobel Committee: ట్రంప్ లాబీయింగ్ మితిమీరుతోందా..? నోబెల్ కమిటీ పరోక్ష హెచ్చరికకు కారణమేంటి..?
- POK: పాక్ సర్కార్ కు పీఓకె టెన్షన్… వీధుల్లోకి కశ్మీరీలు..!
- NJ: న్యూజెర్సిలో వికసిత భారత్ రన్ విజయవంతం..
- White House: వైట్ హౌస్ ఇక నుంచి గోల్డెన్ హౌస్.. ట్రంప్ వీడియో వైరల్
- Vijay: కరూర్ తొక్కిసలాట ఘటనలో విజయ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. ఎఫ్ఐఆర్ నమోదు..
- DMK vs TVK: కరూర్ తొక్కిసలాట వెనక కుట్రకోణం..? టీవీకే, సర్కార్ భిన్న వాదనలు…!
- Hilesso: సుధీర్ ఆనంద్ “హైలెస్సో” గ్రాండ్గా లాంచ్- ముహూర్తం షాట్కు క్లాప్ కొట్టిన వివి వినాయక్
- Sashivadane Trailer: ఆకట్టుకుంటోన్న ‘శశివదనే’ ట్రైలర్
- Bathukamma: దుబాయ్ బతుకమ్మ వేడుకల్లో అలరించిన ఆర్మూర్ ఎమ్మెల్యే మనుమరాలు
- Kattappa: కట్టప్పపై ఓ స్పెషల్ మూవీ?
