భువనగిరి, నల్గొండ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్
లోక్సభ ఎన్నికలకు మరో ఇద్దరు అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. భువనగిరి నుంచి క్యామ మల్లేశ్, నల్గొండ నుంచి కంచర్ల కృష్ణారెడ్డి పోటీ చేస్తారని అధినేత కేసీఆర్ ప్రకటించారు. ఇప్పటి వరకు హైదరాబాద్ మినహా అన్ని లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థ...
March 23, 2024 | 07:57 PM-
కేజ్రీవాల్ అరెస్టును ఖండించిన కేసీఆర్.. కవిత అరెస్టుపై ఎందుకు స్పందించలేదు
తప్పు చేసిన వారిని అరెస్టు చేస్తే కక్షసాధింపు ఎలా అవుతుందో కేసీఆర్ సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కే...
March 23, 2024 | 07:51 PM -
సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఖరారు
సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ఖరారు చేసింది. పార్టీ సీనియర్ నేత పద్మారావు గౌడ్ను బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంపిక చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఆయన పార్లమెంట్ నియోజకవర్గ నేతలతో సమావేశమయ్య...
March 23, 2024 | 07:46 PM
-
గ్రేటర్ హైదరాబాద్పై కన్నేసిన కాంగ్రెస్.! బీఆర్ఎస్ ఖాళీ ఖాయమా!?
తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ కు పేరున్నా ఆ పార్టీ అధికారంలోకి రావడానికి పదేళ్లు పట్టింది. పదేళ్లపాటు బీఆర్ఎస్ కు పట్టం కట్టారు తెలంగాణ ప్రజలు. ఇప్పుడు కాంగ్రెస్ కు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు ఓటేసినా కీలకమైన హైదరాబాద్ మాత్రం ఆ పార్టీని దూరం పెట్టింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని మొత్తం అసెంబ్లీ...
March 23, 2024 | 05:17 PM -
కొడుకుని చూసి ఎమోషనల్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత..
ఢిల్లీ లిక్కర్ కేసు విషయంలో ఈడి కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన కొడుకు ను కలిసినప్పుడు భావోద్వేగానికి గురి అయ్యారు. కస్టడీలో ఉన్న కవితను కలవడానికి అనుమతి తీసుకున్న కవిత కుటుంబం నిన్న రాత్రి ఆమెను కలుసుకున్నారు. ప్రతిరోజు గంటసేపు కుటుంబ సభ్యులను కలిసే విధంగా కోర్టు ఆమెకు అనుమతి ఇచ్చిన సంగ...
March 23, 2024 | 02:21 PM -
కేసిఆర్ పై కేటీఆర్ ట్వీట్.. ఏమన్నారంటే..
పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే 13 మంది అభ్యర్థుల పేర్లు ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నాడు ఇద్దరు కొత్త అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఈసారి ఇచ్చిన రెండు స్థానాలు కూడా ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల ఖాతాలోకి వెళ్లాయి. మెదక్ నుంచి మాజీ ఐఏఎస్ అధికారి వెంకట్రాంర...
March 23, 2024 | 02:02 PM
-
మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్
మరో రెండు పార్లమెంట్ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. నాగర్కర్నూల్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మెదక్ ఎంపీ అభ్యర్థిగా మాజీ ఐఏఎస్ పీ వెంకట్రామిరెడ్డిని బరిలో దించు...
March 22, 2024 | 08:08 PM -
ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని… బీజేపీ అన్ని ప్రయత్నాలు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టును ఖండిస్తున్నామని సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ప్రధాని మోదీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికల బాండ్లతో బీజేపీకి రూ.వేల కోట్లు వచ్చాయని, ఇదంతా అక్రమ సంపాదనే అని ధ్వజమెత్తారు. ఎన్నికల బాండ...
March 22, 2024 | 08:00 PM -
ఎమ్మెల్యే దానం నాగేందర్ కు హైకోర్టు నోటీసులు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఆయన ఎన్నికను రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ నేత విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ విజయ్సేన్ రెడ్డి విచారణ చేపట్టారు. పిటిషనర్ తరపున సుంకర నరేశ్ వాదనలు వి...
March 22, 2024 | 07:50 PM -
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు షాక్.. పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తన అరెస్ట్ చట్టవిరుద్ధమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీం కోర్టు త్రిసభ్య ధర్మాసనం కొట్టివేసింది. శుక్రవారం ఈ పిటిషన్పై విచారణ జరిపిన ట్రైబ్యునల్ ప్రస్తుతం ఈ కేసు విచారణలో తా...
March 22, 2024 | 05:18 PM -
ఎన్ఆర్ఐ దాతృత్వంతో.. చిన్నారి మహాన్ కు శస్త్రచికిత్స
ప్రవాస భారతీయుడి చేయూతతో చిన్నారి మహాన్కు హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేశారు. తెలంగాణలోని హునుమకొండ జిల్లా పరకాల మండలం వెంకటాపూర్కు చెందిన సిలువేరు వెంకటేశ్`అశ్విత దంపతుల రెండో కుమారుడు మహాన్ ( ఏడాది) తలకు ఏర్పడిన పెద్ద కణితి ప్రాణాంతకంగా మా...
March 22, 2024 | 05:00 PM -
గవర్నర్ తో డిప్యూటీ సీఎం భట్టి భేటీ
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గ పర్యటనలో ఉన్నందున తెలంగాణ కొత్త గవర్నర్గా వచ్చిన రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి హాజరు కాలేదు. దీంతో రాష్ట్ర ఆ...
March 22, 2024 | 04:49 PM -
షిప్పింగ్ & లాజిస్టిక్స్పై ఇంటెల్ కాన్ఫరెన్స్ 2వ ఎడిషన్ నిర్వహించబడింది
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు లాజిస్టిక్స్ పై తీవ్ర ప్రభావితం చూపిస్తున్నాయి : లాజిస్టిక్స్ ఇండస్ట్రీ నిపుణులు నేడు ప్రపంచం 68 సంఘర్షణ ప్రాంతాలను కలిగి ఉంది, ఇది ఆందోళన కలిగించే కారణం: ఒక నిపుణుడు తెలంగాణలో డ్రై పోర్ట్ పనులు జరుగుతున్నాయని, భూసేకరణ జరిగింది, త్వరలో సిద్ధమవుతాయన్నారు. రాష...
March 22, 2024 | 04:29 PM -
కాంగ్రెస్ కాంపౌండ్ లోకి బీఆర్ఎస్ కీలక నేత.. షాక్ లో కెసిఆర్..
తెలంగాణలో ఎన్నికలు ఓడిపోయినప్పటి నుంచి బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. కెసిఆర్ పార్టీని కడ తీర్చడమే లక్ష్యం అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవర్తిస్తోంది. అందుకే ఆ పార్టీ కీలక నేతలపై హస్తం పూర్తిస్థాయిలో దృష్టి పెట్టింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే దానం నాగేంద్ర తో పాటు...
March 22, 2024 | 02:53 PM -
తెలంగాణ బీజేపీ నేతకు బాపట్ల టికెట్ ఇచ్చిన చంద్రబాబు..
ఎన్నికలు దగ్గర పడుతున్న ఈ టైంలో రోజుకొక కొత్త వార్త సంచలనం సృష్టిస్తుంది. బరిలోకి దిగబోయే అభ్యర్థుల విషయంలో ఆసక్తికర పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి. ఈరోజు టిడిపి తన మూడవ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 13 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లతో పాటు 11 మంది ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను ప్...
March 22, 2024 | 02:43 PM -
హోలీలోపు అభ్యర్థులను ప్రకటిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. గురువారం మల్కాజ్గిరి పార్లమెంట్ పరిథిలో జరిగిన సమావేశంలో ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడారు. అలాగే హోలీ పండుగలోపు రాష్ట్రం నుంచి లోక్సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబిత...
March 21, 2024 | 08:09 PM -
కేటీఆర్ కు అరుదైన గుర్తింపు.. ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ కు ఆహ్వానం..
తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ కు అరుదైన గుర్తింపు లభించింది. హైదరాబాద్ ఐటీ ఇండస్ట్రీ స్థాపించింది చంద్రబాబు అయితే.. తెలంగాణ ఏర్పడిన తర్వాత దాన్ని వృద్ధి చేయడంలో ఎంతో పాటుపడింది కేటీఆర్ అనడంలో ఎటువంటి డౌట్ లేదు. అలాంటి కేటీఆర్ మేధా సంపత్తుకి ముద్దులై అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ ఆధ్వర్యం...
March 21, 2024 | 04:31 PM -
కాంగ్రెస్ లో చేరిన మహబూబ్నగర్ జడ్పీ ఛైర్పర్సన్
మహబూబ్నగర్ జడ్పీ ఛైర్పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ఇటీవల కాంగ్రెస్లోకి...
March 20, 2024 | 07:33 PM

- YCP: వైసీపీ డిజిటల్ బుక్ సీన్ రివర్స్ …!
- Hyderabad: అమెరికా సంబంధాలా వద్దు బాబోయ్.. ట్రంప్ ఎఫెక్ట్ తో మారుతున్న భారతీయ కుటుంబాల అభిప్రాయాలు…
- Raashi Khanna: బాలీవుడ్ పై రాశీ సెన్సేషనల్ కామెంట్స్
- K-RAMP: “K-ర్యాంప్” మూవీ నుంచి థర్డ్ సింగిల్ ‘టిక్కల్ టిక్కల్..’ రిలీజ్
- Sindhu: జాఫర్ ఎక్స్ ప్రెస్ పై బీఆర్జీ పంజా..!
- Nobel Prize: భౌతికశాస్త్రంలో నోబెల్ త్రయం…
- Islamabad: పీఓకే ఆందోళనలకు దిగొచ్చిన పాక్ సర్కార్…
- Telusu Kada: ‘తెలుసు కదా’ తో డైరెక్టర్ గా పరిచయం కావడం ఆనందంగా ఉంది : డైరెక్టర్ నీరజా కోన
- Mass Jathara: ‘మాస్ జాతర’లో నేను ఆర్పిఎఫ్ అధికారి పాత్ర చాలా ప్రత్యేకమైనది- రవితేజ
- Tamilnadu: కరూర్ తొక్కిసలాటతో పెరిగిన విమర్శలు.. టీవీకే చీఫ్ విజయ్ ప్లాన్ బి..
