Telangana
మీ పిల్లలే విదేశాల్లో చదవాల్నా?: కాంగ్రెస్పై ఆర్ఎస్ ప్రవీణ్ ఫైర్
తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా తెలంగాణలో విద్యారంగం అస్తవ్యస్తంగా ఉందంటూ విమర్శలు చేశారు. ఎక్స్ వేదికగా ఓ సుదీర్ఘ పోస్ట్ చేసిన ప్రవీణ్ కుమార్.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో మంది నిరుపేద పిల్లలను ...
May 22, 2024 | 09:47 AMప్రజలతో ఛీకొట్టించుకున్న ఏకైక సీఎం రేవంత్: ఈటల రాజేందర్
ప్రజలతో ఛీకొట్టించుకున్న ఏకైక సీఎం రేవంత్ రెడ్డేనంటూ బీజేపీ నేత ఈటల రాజేందర్ ఘాటు విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా గడవక ముందే కాంగ్రెస్ ప్రభుత్వం అత్యధికంగా అక్రమ వసూళ్లకు పాల్పడిందని ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్షాలే స్వయంగా ఆర్&zw...
May 22, 2024 | 09:46 AM‘యూ ట్యాక్స్’ వ్యాఖ్యలపై ఏలేటికి ఉత్తమ్ స్ట్రాంగ్ కౌంటర్
తెలంగాణలో కొత్తగా యూ ట్యాక్స్ మొదలైందంటూ బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ నేత, తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మహేశ్వర్ రెడ్డి ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీకి తాను వంద కోట్ల రూపాయలు పంపించాననడం పచ్...
May 22, 2024 | 09:43 AMబీజేపీ గ్రాఫ్ పెరగడానికి బీఆర్ఎస్ పాపాలే కారణం: సీపీఐ నారాయణ
తెలంగాణలో కాంగ్రెస్ పోరాటం ఎప్పుడూ బీజేపీతోనే ఉండాలని, అంతేకానీ బీఆర్ఎస్పై విమర్శలు చేసి ఉపయోగం లేదని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సూచించారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెరగడానికి బీఆర్ఎస్ పార్టీ చేసిన పాపాలే కారణమన్నారు. ‘‘బీజే...
May 22, 2024 | 09:42 AMగత ప్రభుత్వంలో జరిగేవి.. ఇప్పుడు అలాంటీవేవీ లేకుండానే
తెలంగాణలో కొత్త మద్యం బ్రాండ్లు తీసుకొస్తున్నామనేది దుష్ప్రచారమేనని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తూ చేయలేదని, అసలు పరిశీలనే జరగలేదని స్పష్టం చేశారు. దొంగే దొంగ అన్నట్లుగా బీఆర్ఎస్ నేతలు మాటలు ఉన్నాయి....
May 21, 2024 | 07:52 PMకాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. కేంద్రం చేతిలో పెట్టారు : కేటీఆర్
ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. నల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. గత పదేళ్లులో బీఆర్ఎస్&zwnj...
May 21, 2024 | 07:46 PMప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడేలా పాలసీలు : సీఎం రేవంత్
ఎన్నికల కోడ్ ముగిసేలోగా పారిశ్రామికాభివృద్ధికి కొత్త పాలసీలను సిద్ధం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ టీఎస్ఐఐసీపై సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు. గత సమీక్షలో తీసుకున్న నిర్ణయాలు, పనుల్లో పురోగత...
May 21, 2024 | 07:43 PMప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం : సీఎం రేవంత్
ఐటీ రంగ వృద్ధికి రాజీవ్ గాంధీ బాటలు వేశారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడలో రాజీవ్గాంధీ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన విగ్రహానికి నివాళి అర్పించారు. ప్రధానిగా దేశానికి ఆయన చేసిన సేవలను...
May 21, 2024 | 07:29 PMరేవంత్ పై ధ్వజమెత్తిన బిజెపి నేత ఈటల..
తెలంగాణలో ఎవరు ఊహించని విధంగా కాంగ్రెస్ సర్కారు ఏర్పడింది. ఎన్నో వాగ్దానాలు ఇచ్చి ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ మెల్లిగా కొన్ని వాగ్దానాలను నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. మరి ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి పై కేసీఆర్ తో పాటు...
May 21, 2024 | 07:21 PMహైదరాబాద్లో నాట్స్ సహకారంతో కంప్యూటర్ శిక్షణ కేంద్రం ప్రారంభం
టెక్నాలజీపై పట్టు సాధిస్తే అపార అవకాశాలు: నాట్స్ అధ్యక్షులు బాపు నూతి అమెరికాలో తెలుగువారికి కొండంత అండగా నిలుస్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా సేవా కార్యక్రమాలు ముమ్మరంగా చేస్తుందని నాట్స్ అధ్యక్షుడు బాపయ్య చౌదరి(బాపు)నూతి అన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్&zwn...
May 21, 2024 | 07:15 PM616 వ అన్నమయ్య జయంతి సందర్భంగా “మహానగర సంకీర్తన”
పద్మశ్రీ డా. శోభారాజు గారిచే స్థాపించబడిన అన్నమాచార్య భావనా వాహిని సంస్థ 41 సంవత్సరాలుగా అన్నమాచార్య సంకీర్తనల ప్రచారానికి కృషి చేస్తూనే వుంది. ప్రతి సంవత్సరం అన్నమాచార్య జయంతిని వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం 616 వ అన్నమయ్య జయంతిని పురస్కరించుకొని మే 23 వ తేదీ ఉదయం 7 గంటలకు రామకృష్ణ మఠం న...
May 21, 2024 | 06:27 PMతెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా…. ఫ్యాన్సీ నంబరుకు రూ.25.50 లక్షలు
తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారిగా ఒక వాహన ఫ్యాన్సీ నంబరుకు ఏకంగా రూ.25.50 లక్షల రాబడి వచ్చింది. ఖైరతాబాద్లోని రవాణా కార్యాలయంలో కొత్త సిరీస్ ప్రారంభమైన సందర్భంగా ఆన్లైన్ వేలం నిర్వహించారు. టీజీ09 9999 నంబరును సోని ట్రాన్స్పోర్టు సొల్యూషన్స్ తమ టయోటా ల్యాండ్&zwn...
May 21, 2024 | 03:18 PM8న చేప ప్రసాదం పంపిణి
మృగశిర కార్తె సందర్భంగా బత్తిని సోదరులు జూన్ 8న ఉదయం 11 గంటలకు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో బత్తిని అమర్నాథ్గౌడ్ మాట్లాడుతూ 24 గంటల పాటు పంపిణీ ఉంటుందని తెలిపారు. అనంతరం రెండు రోజుల పా...
May 21, 2024 | 03:15 PMఆఫీసులో మధ్యాహ్నం నిద్ర వస్తే ? న్యాప్ ప్యాడ్ గురించి తెలుసుకోవాల్సిందే!!!!!
మీరు మీ కార్యాలయాల్లో నిద్ర పోవాల్సి వస్తే, మీకు పగటి నిద్ర కావాల్సి వస్తే, మీకు అందుబాటులో ఉన్న వసతులు ఏమిటి? ఫ్రాంక్గా చెప్పడానికి చాలా ప్రత్యామ్నాయాలు లేవు. నార్సింగిలోనీ అడ్రస్ కన్వెన్షన్లో TFMC (తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్) యొక్క 10వ జాతీయ సమ్మిట్ 2024...
May 21, 2024 | 11:15 AMఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మంత్రులు బెదిరిస్తున్నారు: ఈటల రాజేందర్
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారంటూ బీజేపీ నేత ఈటల రాజేందర్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థులకే ఓట్లు వేయించాలంటూ స్కూళ్లు, కాలేజీల యాజమాన్యాలకు ఆల్టిమేటంలు జారీ చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక...
May 21, 2024 | 07:57 AMకాంగ్రెస్ చెప్పేవన్నీ జూటా మాటలే: హరీశ్రావు ధ్వజం
తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ సర్కార్ జూటా మాటలతో మోసం చేస్తోందని, అబద్ధపు హామీలతో వంచిస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ సర్కార్ అంటే బడి పంతుళ్లపై లాఠీలు, బడుగు జీవులకు జూటా హామీలేనంటూ రేవంత్ పాలనపై మండిపడ్డారు. ద...
May 21, 2024 | 07:56 AMకాంగ్రెస్ ప్రభుత్వానికి కర్రుకాల్చి వాత పెట్టాలి: కేటీఆర్
ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై రేవంత్ సర్కార్ పచ్చి అబద్దాలాడుతోందంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు విమర్శలు చేశారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను తమ ప్రభుత్వం ఇచ్చిందంటూ రేవంత్ అబద్దపు ప్రచారం చేసుకుంటున్నారని, పచ్చి అబ...
May 21, 2024 | 07:54 AMప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతుకలు.. ఇప్పుడు తెలంగాణకు ఎంతో ముఖ్యం.. కేటీఆర్
ప్రస్తుతం తెలంగాణ ఉన్న పరిస్థితుల్లో అధికార స్వరాలు అవసరం లేదని.. అన్యాయాన్ని ఎదిరించే ధిక్కార స్వరాలే కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ప్రభుత్వం చేసే అన్యాయాలను ప్రశ్నించే గొంతులు కావాలని ఆయన తన ట్వీట్ లో వెల్లడించారు. ఖమ్మం-వరంగల్- నల్లగొ...
May 18, 2024 | 09:17 PM- Rowdy Janardhana: ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్ లో “రౌడీ జనార్థన” – దిల్ రాజు
- Nari Nari Naduma Murari: నారి నారి నడుమ మురారి పొట్టపగిలి నవ్వేలా వుంటుంది – శర్వా
- Dragon: ఎన్టీఆర్ కు తల్లిగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్
- Lenin: లెనిన్ కు ప్యాచ్ వర్క్?
- NBK111: గోపీచంద్ సినిమా కోసం లుక్ పై బాలయ్య వర్కవుట్స్
- Shruti Haasan: నాపై ఎన్నో రూమర్లు వచ్చాయి!
- The Raja Saab: రాజా సాబ్ అనుకున్న కంటే తక్కువ రేటుకే
- MSG: మన శంకరవరప్రసాద్ గారు రన్ టైమ్ పై క్రేజీ అప్డేట్
- Vrushabha: గ్రాండ్ మేకింగ్, స్ట్రాంగ్ కంటెంట్, వండర్ ఫుల్ విజువల్స్ తో “వృషభ” – బన్నీవాస్
- Champion: అశ్విని దత్ గారి ద్వారా లాంచ్ కావడం నా అదృష్టం – హీరో రోషన్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















