ఓటుకు నోటు కేసులో కేసీఆర్.. చంద్రబాబు పేరు ఎందుకు చేర్చలేదు..?
తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన ఘటనల్లో ఓటుకు నోటు కేసు ఒకటి. 2015లో ఈ సంఘటన చోటు చేసుకుంది. అప్పటికి రాష్ట్ర విభజన జరిగి ఏడాదే అయింది. అప్పుడు తెలంగాణలో కేసీఆర్ అధికారంలో ఉన్నారు. ఆంధ్రాలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినా తెలంగాణలో టీడీపీకి మంచి పట్టుంది. ఆ సమయంలో టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని ...
August 22, 2024 | 06:16 PM-
బీఆర్ఎస్ను బతికిస్తున్న రేవంత్ రెడ్డి..!?
తెలంగాణలో పదేళ్లపాటు అధికారంలో ఉంది భారత్ రాష్ట్ర సమితి. తెలంగాణను సాధించిన ఘనత కచ్చితంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దే. పదేళ్లపాటు అన్నీ తామై వ్యవహరించింది ఆ పార్టీ. అయితే ఇప్పుడు ఆ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానం దక్కించుకున్న బీఆర్ఎస్.. లోక్ స...
August 22, 2024 | 05:57 PM -
రీజినల్ రింగ్ రోడ్డు (RRR)పై ఇక రోజువారీ పరిశీలన
తెలంగాణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా చేపట్టిన రీజినల్ రింగ్ రోడ్డు (Regional Ring Road) దక్షిణ భాగం భూసేకరణ పనుల్లో వేగం పెంచాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. రీజినల్ రింగ్ రోడ్డుకు సంబంధించి భూసేకరణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి గారు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ఉ...
August 22, 2024 | 03:14 PM
-
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన మందకృష్ణ మాదిగ
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని జూబ్లీహిల్స్ నివాసంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ కలుసుకున్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ గారితో పాటు ప్రభుత్వ విప్ ...
August 22, 2024 | 03:10 PM -
జనవరిలో పంచాయతీ ఎన్నికలు..?
డిసెంబర్ చివరి వారంలో షెడ్యూల్ విడుదల..? జనవరి 7న నోటిఫికేషన్..? మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు..? పంచాయతీలు, వార్డు సభ్యులకు సంబంధించి రిజర్వేషన్లు ఖరారు పై కసరత్తు.. తొలి దశలో జనవరి 21న, రెండో దశలో జనవరి 25న మూడో దశలో జనవరి 30న పోలింగ్ జరిగే అవకాశం..? జనవరి 7 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం..? ఉద...
August 22, 2024 | 02:57 PM -
నాకు ఫామ్ హౌస్లు లేవు.. కాంగ్రెస్ లీడర్ల బిల్డింగులు కూడా కూల్చాలి: కేటీఆర్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీఆర్ఎస్ పార్టీ నేతలకు మధ్య ఫైట్ జరుగుతోంది. దీనిలో భాగంగానే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివసిస్తున్న ఒక ఫాంహౌస్ను అక్రమ కట్టడంగా తేల్చిన కాంగ్రెస్ సర్కారు.. దాన్ని కూల్చివేయాలని చూస్తోంది. అయితే జన్వాడ ఫామ్ హౌస్ తనది కాదని, తన మిత్రుడ...
August 21, 2024 | 08:25 PM
-
అంబానీ, అదానీ వ్యాపారాలకు మోదీ అండ : కాంగ్రెస్ నేత మధు యాష్కీ గౌడ్
బిజినెస్మెన్ సహకారంతోనే మోదీ మళ్లీ అధికారంలోకి వచ్చారని తెలంగాణ కాంగ్రెస్ నేత, ఏఐసీసీ అధికార ప్రతినిధి మధు యాష్కీ గౌడ్ ఆరోపించారు. ప్రభుత్వ సంస్థలను ప్రముఖ వ్యాపారవేత్త అదానీకి పనికొచ్చే విధంగా మార్చేశారని ఆయన విమర్శించారు. జీవీకే గ్రూప్స్, అంబుజా సిమెంట్స్, ఎన్డీటీవీ వీటన్నింటిపై ఈడీ దాడి ...
August 21, 2024 | 06:34 PM -
పాండవుల గుట్టలో రోప్వే, స్లైక్లింగ్ సౌకర్యాలు
అమెరికా, దుబాయ్, సింగపూర్లాంటి దేశాలకు దీటుగా రాష్ట్రంలో టూరిజం స్పాట్లు ఉన్నాయని పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు పర్యాటక ప్రాంతాలను మంత్రి సీతక్క తో కలిసి జూపల్లి కృష్ణారావు పరిశీలించారు. తిరుమలగిరి శివారులోని బుగులోని, పాండవుల గుట్టలను, రామప్ప టెంపుల్,...
August 21, 2024 | 03:05 PM -
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వారధిగా హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి
దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారుల్లో ఇదీ ఒకటి. నిత్యం వేలాదిగా వాహనాలు ఈ రహదారిపై ప్రయాణాలు సాగిస్తుంటాయి. ఇక పండగలు, సెలవు దినాల్లో అయితే రద్దీ విపరీతంగా ఉంటుంది. కొన్ని సార్లు కి.మీ మేర వాహనాలు బారులు తీరుతాయి. ప్రస్తుతం ఆ రహదారి నాలుగు వరుసలుగా ఉంది. అయితే ఈ రహదార...
August 20, 2024 | 07:30 PM -
ఆస్కీ డైరెక్టర్ జనరల్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్
అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా (ఆస్కీ) డైరెక్టర్ జనరల్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ సోమాజిగూడలో ఉన్న బెల్లవిస్టా క్యాంపస్ లో ఆయన బాధ్యతలు చేపట్టారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ 1982 బ్యాచ్ ...
August 20, 2024 | 03:45 PM -
రాజీవ్ గాంధీకి ఘన నివాళి
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించింది. 2024 డిసెంబర్ 9న సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. తెలంగాణ స్ఫూర్తిని కాపాడటంలో కాంగ్రెస్ పార్టీ...
August 20, 2024 | 03:42 PM -
రాజీవ్ విగ్రహంపై వివాదం.. తెలంగాణలో హాట్ పాలిటిక్స్..
తెలంగాణ రాజకీయాల్లో రాజీవ్ గాంధీ విగ్రహం ప్రతిష్టాపన వ్యవహారం నిప్పు రాజేసింది. తెలంగాణ సచివాలయానికి ఎదురుగా రాజీవ్ విగ్రహం ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను .. విపక్ష బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపడుతోంది.అంతటితో ఆగకుండా.. తమ మాట కాదనివిగ్రహం ప్రతిష్టిస్తే…. తప్పనిసరిగా తొలగిస్తామని బహిరంగంగ...
August 20, 2024 | 11:55 AM -
ముఖ్యమంత్రితో రాఖీ సంబురాల్లో వినికిడి లోపాల నుంచి కోలుకున్న చిన్నారులు
ప్రజాప్రభుత్వ సహాయంతో శస్త్రచికిత్సలు చేయించుకుని వినికిడి లోపాల నుంచి కోలుకున్న పలువురు చిన్నారులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రాఖీలు కట్టి ప్రేమాభిమానాలు చాటుకున్నారు. ఇటీవల విజయవంతంగా సర్జరీలు చేయించుకున్న చిన్నారుల్లో కొందరు తమ కుటుంబాలతో కలిసి స...
August 19, 2024 | 08:29 PM -
కంప్యూటర్ సాఫ్ట్వేర్ డిప్లొమా కోర్సులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆన్లైన్ లో దరఖాస్తుల ఆహ్వానం
నేషనల్ కంప్యూటింగ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో యువతీ యువకులకు, విద్యార్థులకు మెరుగైన ఉద్యోగాలకోసం వివిధ కంప్యూటర్ సాఫ్ట్వేర్ డిప్లొమా కోర్సుల్లో ఆన్లైన్ శిక్షణ కొరకు ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, డిప్లొమా, పీజీ కోర్సులు చదువుతున్న& పూర్తి చేసిన విద్యార్థుల నుండి ఆన్లైన్ లో దరఖాస్తులు కోరబడుచు...
August 19, 2024 | 08:13 PM -
బీఆర్ఎస్ తో బంతాట ఆడేస్తున్నారే…?
దశాబ్దకాలం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రస్తుతం .. అత్యంత బలహీనంగా మారిపోయింది. ఆపార్టీని ముందుకు తీసుకెళ్లేందుకు నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పార్టీకి సంబంధం లేకుండానే… ఆ పార్టీలో విలీనమవుతుంది, ఈపార్టీలో విలీనం ఖాయమంటూ పుంఖానుపుంఖాలుగా వార్తలొస...
August 19, 2024 | 01:38 PM -
తెలంగాణలో విలీనం పాలిటిక్స్..
తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా విలీనం మాటలే వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి .. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే.. పక్కాగా, అదేపనిగా ఆరోపణలు గుప్పిస్తున్నారు. అంతేకాదు.. బీఆర్ఎస్ ముఖ్యనేతలకు ఏయే పదవులు వరిస్తాయన్నది కూడా జోస్...
August 19, 2024 | 01:30 PM -
అన్నమయ్యపురంలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం
అన్నమాచార్య భావనా వాహిని వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మ శ్రీ అవార్డు గ్రహీత డా శోభా రాజు గారి అధ్వర్యంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. శిష్యులు, భక్తులు, వాలంటీర్లు కలిసి దేశ భక్తి గీతాలు ఆలపించారు. సంస్థ వాలంటీర్ శ్రీ మతి లక్ష్మీ గారు త్రీవర్ణ పతాకాన్ని ఎగురవేశారు. విచ్చేసిన వారంద...
August 17, 2024 | 05:35 PM -
హైదరాబాద్లో ఆమ్జెన్ కొత్త రీసెర్చ్ సెంటర్
ప్రపంచంలోని అతిపెద్ద బయో టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన ప్రఖ్యాత ఆమ్జెన్్ తెలంగాణలో కార్యకలాపాలను విస్తరించనుంది. హైదరాబాద్లో కొత్తగా రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ విభాగం ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. అమెరికా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ ...
August 16, 2024 | 08:09 PM

- Ireland: ఐర్లాండ్లోని తెలంగాణ ఎన్నారైల బతుకమ్మ వేడుకలు
- Thaman: ఆ బీజీఎం విని సుజిత్ షాకయ్యాడు
- Fake Campaign: సోషల్ మీడియాలో అసత్య ప్రచారంపై ఉక్కుపాదం
- OTT Deals: భారీ సినిమాల ముందు ఓటీటీ పరీక్ష
- Eesha Rebba: లెహంగాలో అందమే అసూయ పడేలా తెలుగమ్మాయి
- Nara Lokesh: ఆంధ్రప్రదేశ్లో ఎయిర్ బస్ పెట్టుబడులకు బాటలు వేసిన మంత్రి నారా లోకేష్..
- Jagan: ప్రజలకు దూరంగా.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న జగన్
- Almatti Dam: ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపు.. తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన
- OG: ఓజీ సినిమా నాకు మళ్ళీ సినిమా చేయాలనే బలాన్ని ఇచ్చింది: పవన్ కళ్యాణ్
- Vizag: విశాఖలో గూగుల్ డేటా సెంటర్పై కుట్రలు..!?
