- Home » Politics
Politics
CP Radhakrishnan: చంద్రబాబు సారథ్యంలో ఏపీకి అనేక పెట్టుబడులు : ఉపరాష్ట్రపతి
వ్యాపార అనుకూల రాష్ట్రం ఏపీ నిలిచిందని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) అన్నారు. విశాఖపట్నం(Visakhapatnam) లో నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు లో ఉపరాష్ట్రపతి మాట్లాడారు
November 14, 2025 | 01:13 PMChandrababu: దేశానికి గేట్వేలా ఆంధ్రప్రదేశ్ మారుతోంది : చంద్రబాబు
దేశంలోనే అందమైన నగరంగా విశాఖకు పేరుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. విశాఖలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సులో చంద్రబాబు మాట్లాడారు. ఈ సదస్సుకు 72 దేశాల ప్రతినిధులు వచ్చారన్నారు. విశాఖ (Visakhapatnam)ను సురక్షితమైన నగరంగా కేంద్రం ఇటీవల ప్రకటించింది. దేశానికి గేట్వే...
November 14, 2025 | 01:09 PMGandhi Bhavan: గాంధీభవన్లో కాంగ్రెస్ సంబరాలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) విజయం దిశగా దూసుకెళ్తోంది. రౌండ్ రౌండ్కూ ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) ఆధిక్యం పెరుగుతోంది. లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి
November 14, 2025 | 01:02 PMPeddireddy: పెద్దిరెడ్డి కుటుంబంపై పెరుగుతున్న ఒత్తిడి..
రాజకీయాల్లో ఎదుగుదలతో పాటు ఒడిదుడుకులు సహజం. ఒక దశలో అపార శక్తి, మరో దశలో తీవ్రమైన ఒత్తిడులు—ఇవి రాజకీయ జీవితంలో తప్పనిసరి. ఇదే పరిస్థితి ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబం (Peddireddy family) ఎదుర్కొంటోందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. రాయలసీమలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Ramachandr...
November 14, 2025 | 12:05 PMNara Lokesh: ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల వెల్లువ..
ఆంధ్రప్రదేశ్కు మరో భారీ పెట్టుబడి చేరినట్టుగా అధికారికంగా ప్రకటించబడింది. ప్రపంచ ప్రఖ్యాత బ్రూక్ఫీల్డ్ అసెట్ మేనేజ్మెంట్ (Brookfield Asset Management) సంస్థ రాష్ట్రంలో సుమారు ₹1.1 లక్ష కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. ఈ విశేషాన్ని ఐటీ , పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ...
November 14, 2025 | 12:00 PMJagan: ప్రజల్లోకి రాని జగన్.. నిరసిస్తున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) లో ప్రస్తుతం అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆయన ఇచ్చిన పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి ఆందోళనలు చేశారు. కానీ...
November 14, 2025 | 11:20 AMChandrababu: వ్యవసాయానికి పనికిరాని భూముల్లో పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్లు: చంద్రబాబు
చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) రాష్ట్ర అభివృద్ధికి కొత్త మార్గాలు అన్వేషిస్తూ వినూత్న ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. వ్యవసాయానికి పనికిరాని బీడు, బంజరు భూములను పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించాలన్న ఆలోచన తో వినూత్న పద్ధతికి శ్రీకారం చుట్టబోతున్నారు. విశాఖపట్నంలో (Visakhapatnam) జరుగ...
November 14, 2025 | 11:04 AMAmbati Rambabu: అనుమతి లేని ర్యాలీ ఉదంతం..అంబటి పై మరో కేసు..
మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) పై మరోసారి కేసు నమోదవడం రాజకీయ వర్గాల్లో చర్చలు మళ్లీ వేడెక్కాయి. తాజా ఘటన పట్టాభిపురం (Pattabhipuram) పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తమ విధుల్లో అడ్డంకులు కలిగించారని, అనుమతులు లేకుండా భారీ ర్యాలీ నిర్వహించి ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగించారని...
November 14, 2025 | 11:02 AMCII Summit: విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం
ప్రతిష్ఠాత్మక 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖలో ప్రారంభమైంది. ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) ఈ సదస్సును ప్రారంభించారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు
November 14, 2025 | 10:31 AMNara Lokesh: ఏపీకి మరో భారీ పెట్టుబడి .. రూ.లక్షా పది వేల కోట్లతో
ఆంధ్రప్రదేశ్లో బ్రూక్ఫీల్డ్ (Brookfield) అసెట్ మేనేజ్మెంట్ రూ.లక్షా పది వేల కోట్ల పెట్టుబడి పెడుతోందని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) ప్రకటించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో
November 14, 2025 | 10:17 AMJubilee Hills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కాంగ్రెస్ (Congress) అభ్యర్థి నవీన్ యాదవ్ (Naveen Yadav) ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలి రౌండ్లో ఆయనకు 8,926 ఓట్లు పోలవగా, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha) కు 8,86 ఓట్లు లభించాయి. దీంతో తొలి రౌండ్లో నవీన్ యాదవ్కు 62 ఓట్ల ఆధిక్యం ...
November 14, 2025 | 09:31 AMChandrababu: సీఐఐ సదస్సుకు ముందే రూ.2.66 లక్షల కోట్ల ఎంవోయూలు: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.2.66 లక్షల కోట్ల ఎంఓయూలు సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సు కంటే ముందే చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) వెల్లడిరచారు. 9 జిల్లాలతో పాటు చేస్తున్న విశాఖ
November 14, 2025 | 09:18 AMGlobal Summit: తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ -2047 దార్శనిక పత్రాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి డిసెంబరు 7కు రెండేళ్లు అవుతుంది. ఈ
November 14, 2025 | 09:09 AMRevanth Reddy:ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానం హైదరాబాద్ : రేవంత్రెడ్డి
హైదరాబాద్ నగరం ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy) చెప్పారు.ఢిల్లీలో జరిగిన అమెరికా సంయుక్త రాష్ట్రాలు- భారతదేశ వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సు లో రేవంత్రెడ్డి
November 14, 2025 | 09:04 AMOrvakallu: ఓర్వకల్లు లో సాలిడ్ స్టేట్ బ్యాటరీ పరిశ్రమ
కర్నూలు జిల్లా ఓర్వకల్లు సమీపంలో జాయింట్ వెంచర్ ద్వారా ఎడ్వాన్డ్స్ బ్యాటరీ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఈ-జౌల్ ఇండియా ముందుకు వచ్చింది. రూ.19,500 కోట్ల (2.2 బిలియన్ డాలర్ల) పెట్టుబడితో 23 గిగావాట్ల సామర్థ్యంతో సాలిడ్ స్టేట్ బ్యాటరీ, క్యాథోడ్ యాక్టివ్ మెటీరియల్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుం...
November 14, 2025 | 08:56 AMVice President: విశాఖ చేరుకున్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
విశాఖ ఐఎన్ఎస్ డేగాలో ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ కు ఘనస్వాగతం పలికిన గవర్నర్ అబ్దుల్ నజీర్, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh). ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్ కు ఘనస్వాగతం కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు. కాసేపట్లో సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ జరిగే ఏయూ ప్రాంగణానికి చేరుకోనున్న ఉప రాష్ట్రపతి. రెండు రోజుల పా...
November 14, 2025 | 08:53 AMKonda Surekha: మంత్రి కొండా సురేఖపై పరువునష్టం కేసును.. ఉపసంహరించుకున్న సినీ నటుడు
తన కుటుంబ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా, పరువునష్టం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర మంత్రి కొండా సురేఖ (Konda Surekha) పై దాఖలు చేసిన క్రిమినల్ పరువునష్టం కేసును సినీహీరో నాగార్జున
November 14, 2025 | 08:46 AMVizag: విశాఖపట్నంలో ఐటి కంపెనీల పండుగ…! ఒకేరోజు 5 కంపెనీలకు లోకేష్ భూమిపూజ
విశాఖపట్నం: విశాఖపట్నంలో సిఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్ కు ఒకరోజు ముందే ఐటి పండుగ వచ్చింది. సమ్మిట్ లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) గురువారం ఒకేరోజు 5 కంపెనీలకు భూమిపూజ చేశారు. పారిశ్రామికవేత్తలతో పాటు విశాఖప్రజలు ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రూ.3,800 కోట్లత...
November 13, 2025 | 07:14 PM- KCR: కేసీఆర్కు సిట్ నోటీసులు..! రేపు పాంహౌస్లోనే విచారణ..!?
- Brahmamgari Kalagnanam: బంగారం ధరల వెనుక బ్రహ్మంగారి కాలజ్ఞానం? చెక్క తాళి ధరించే రోజులు వచ్చేశాయా!
- Champion Movie: ఓటీటీలోకి వచ్చేసిన ‘చాంపియన్’.. నెట్ఫ్లిక్స్లో రోషన్ మేకా పీరియాడిక్ డ్రామా స్ట్రీమింగ్!
- Vishwambhara Release: చిరు ఫ్యాన్స్కు గుడ్ న్యూస్.. ‘విశ్వంభర’ విడుదలపై క్లారిటీ ఇచ్చిన మెగాస్టార్!
- Gold Price: రికార్డు స్థాయికి పసిడి ధరలు.. ఆకాశాన్ని తాకిన బంగారం రేటు!
- Telangana: తెలంగాణ మున్సిపల్ సమరం.. పొత్తులపై గందరగోళం?
- Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో హార్వర్డ్ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ల భేటీ
- Medaram: ప్రశాంతంగా పూర్తయిన మేడారం మహాజాతర తొలి ఘట్టం
- Danam Nagender:ఆ పార్టీ నుంచి నన్ను సస్పెండ్ చేయలేదు : దానం
- Pawan Kalyan: అమిత్ షాతో పవన్ భేటీ వెనుక భారీ స్కెచ్..!!
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















