- Home » Politics
Politics
Nara Lokesh: సంస్కరణలతో మెప్పించిన లోకేశ్..ఏపికి భారీ నిధులు కేటాయించిన కేంద్రం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో యువ నాయకుడిగా ఎదిగిన నారా లోకేశ్ (Nara Lokesh) ప్రస్తుతం రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు. టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన, ఇప్పుడు మంత్రిత్వ బాధ్యతల్లోనూ అదే దూకుడు చూపుతున్నారు. ము...
August 20, 2025 | 07:10 PMFree Bus Scheme: స్మార్ట్ కార్డులు, కొత్త బస్సులతో స్త్రీ శక్తి పథకానికి మెరుగులు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కూటమి ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన ముఖ్యమైన ఎన్నికల హామీని నెరవేర్చింది. రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 15న ప్రారంభమైన ఉచిత బస్సు ప్రయాణం పథకం ప్రస్తుతం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ పథకం ద్వారా లక్షలాది మహిళలు ప్రతిరోజూ ప్రయోజనం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రవాణాశాఖ మంత్రి మండ...
August 20, 2025 | 07:00 PMAruna Nidigunta: నెల్లూరు లేడీ డాన్ నిడిగుంట అరుణ అరెస్ట్..!!
నెల్లూరు జిల్లాలో లేడీ డాన్గా (Lady Don) పేరొందిన నిడిగుంట అరుణ (Nidigunta Aruna) అరెస్ట్ పై ఏపీలో జోరుగా చర్చ సాగుతోంది. కోవూరు (Kovuru) పోలీసులు అరుణతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. ఇది నెల్లూరు (Nellore) జిల్లా రాజకీయ, పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది. నెల్లూరు జిల్లా కోవూరు పోలీస్ స్టే...
August 20, 2025 | 04:35 PMYs Sharmila: షర్మిలకు జగన్ ఛాన్స్ ఇచ్చేసారా..?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉపరాష్ట్రపతి(Vice President) ఎన్నిక వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఎన్నిక విషయంలో వైసిపి ఎన్డీఏకి మద్దతు ఇవ్వడంతో కాంగ్రెస్ పార్టీ వైసీపీని టార్గెట్ చేసే సంకేతాలు కనబడుతున్నాయి. 2014 నుంచి బిజెపికి వైఎస్ జగన్(Ys Jagan) అన్ని విధాలుగా సహకరిస్తూ వస్తున్నారు. జగన...
August 20, 2025 | 04:17 PMPawan Kalyan: ఆ విషయంలో పవన్ ఫ్యాన్స్ వెనుకబడుతున్నారా..?
జనసేన(Janasena) అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన అభిమానులు అనుసరిస్తున్న వైఖరి జనసేన పార్టీకి తలనొప్పిగా మారింది. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కువగా వైసీపీకి మద్దతుగా నిలిచారు. ఇక 2024 ఎన్నికలు వచ్చే సమయానికి వైసీపీకి వ్యతిరేకంగా నిలిచి పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీకి ప...
August 20, 2025 | 04:15 PMChandrababu Naidu: ఎమ్మెల్యేలకు మూడింది, రంగంలో సిఎం..!
ఆంధ్రప్రదేశ్ లో టిడిపి(TDP) ఎమ్మెల్యేల విషయంలో ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా ఉన్నారు అనే ప్రచారం గత వారం రోజుల నుంచి జరుగుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న వైఖరి పార్టీకి తలనొప్పిగా మారింది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీని గాలికి వదిలేసి వ్యక్తిగత వ్యవహారాలను ఎమ...
August 20, 2025 | 04:08 PMNara Lokesh: వైసీపీలో లోకేష్ ఢిల్లీ టూర్ భయం..?
ఏపీ మంత్రి నారా లోకేష్ ఢిల్లీ(Delhi) పర్యటనకు వెళుతున్న ప్రతిసారి ఏదో ఒక సంచలనం చోటుచేసుకునే అవకాశం ఉందనే ప్రచారం గట్టిగానే రాజకీయ వర్గాల్లో జరుగుతూ వస్తోంది. ముఖ్యంగా లిక్కర్ కుంభకోణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ఉండటం, దానికి తోడు లోకేష్ ఢిల్లీ వెళ్లి వచ్చిన ప్రతిసారి ఏదో ఒక అరెస్టు జరగ...
August 20, 2025 | 04:05 PMAP Govt: ఆ విమర్శలకు ఛాన్స్ ఇవ్వని చంద్రబాబు సర్కార్..?
సాధారణంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే విషయంలో ప్రభుత్వాలపై విమర్శలు వస్తూ ఉంటాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలపై విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేసేవి. ప్రధానంగా అమ్మఒడి రైతు భరోసా వంటి కార్యక్రమాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున విపక్షాలు...
August 20, 2025 | 04:00 PMKethireddy Pedda Reddy: కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టడం కష్టమేనా?
అనంతపురం జిల్లాలోని తాడిపత్రి (Tadipatri) నియోజకవర్గం రాజకీయంగా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. వైసీపీ (YCP) నేత, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy PeddaReddy) తాడిపత్రిలోని తన సొంత ఇంటికి వెళ్లేందుకు చేస్తున్న ప్రయత్నాలు ప్రతిసారీ విఫలమవుతూనే ఉన్నాయి. టీడీపీ నేత, మున్సిపల్ ఛ...
August 20, 2025 | 01:15 PMY.S. Sharmila: ఉప రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో పవన్, జగన్, బాబుకు షర్మిల విజ్ఞప్తి..
దేశంలో ఉప రాష్ట్రపతి ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది. ఇండియా కూటమి (INDIA Bloc) తన అభ్యర్థిగా తెలంగాణ (Telangana) కు చెందిన మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డి (Justice B. Sudarshan Reddy)ను ఎంపిక చేసింది. సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, న్యాయరంగం...
August 20, 2025 | 11:10 AMYCP: కాంగ్రెస్ పట్ల పాత అసహనం.. ఎన్డీయే వైపు మరోసారి మొగ్గు చూపిన వైసీపీ..
భారతదేశంలో ఉప రాష్ట్రపతి ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కి చెందిన ముఖ్యమైన ప్రాంతీయ పార్టీ వైసీపీ (YSRCP) తన నిర్ణయంతో రాజకీయ చర్చలకు కేంద్రబిందువైంది. సాధారణంగా జాతీయ స్థాయిలో ఏ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుందో చివరి నిమిషం వరకే సస్పెన్స్గా ఉంటుంది. అయితే ఈసారి మ...
August 20, 2025 | 11:00 AMPeddi: ‘పెద్ది’లో ఎన్నడూ చూడని కొత్త లుక్ లో మెస్మరైజ్ చేయబోతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ప్రతిష్టాత్మక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’ (Peddi) లో ఇప్పటివరకూ ఎన్నడూ చూడని కొత్త లుక్ లో కనిపించబోతున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ఫిలిం మేకర్ బుచ్చి బాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ పాన్-ఇండియా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్, ...
August 20, 2025 | 09:45 AMRevanth Reddy: ఉప రాష్ట్రపతి అభ్యర్థి ని గెలిపించండి.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి (Justice Sudharshan Reddy) గారిని ప్రకటించడం తెలుగు ప్రజల, ముఖ్యంగా తెలంగాణ ప్రజల గౌరవాన్ని పెంచింది. ఓటు చోరీకి పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన ఎన్డీఏ కూటమి ఒకవైపు.. మహాత్ముడి స్ఫూర్తితో రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు పోరాడుతు...
August 20, 2025 | 08:57 AMChandrababu:పీ4 అమలు కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో పేదరిక నిర్మూలన కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన పీ4 అమలు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రారంభించారు. బంగారు
August 19, 2025 | 07:38 PMMinister Anitha:దీని వెనుక ఏం జరిగిందో .. ఎవరున్నారో పరిశీలిస్తున్నాం : మంత్రి అనిత
ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పినా వైసీపీ నేతల్లో మార్పు రాలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) అన్నారు.
August 19, 2025 | 07:36 PMNandamuri Padmaja : నందమూరి పద్మజ భౌతికకాయానికి చంద్రబాబు నివాళి
నందమూరి పద్మజ (Nandamuri Padmaja) భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) నివాళులర్పించారు. ఎన్టీఆర్ పెద్ద కుమారుడు
August 19, 2025 | 07:33 PMRevanth Reddy : రాజకీయాలకు అతీతంగా తెలుగు రాష్ట్రాల నేతలంతా కలిసి రావాలి : రేవంత్రెడ్డి
దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను ఎన్డీయే దుర్వినియోగం చేస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy )విమర్శించారు. జూబ్లీహిల్స్లోని
August 19, 2025 | 07:30 PMMahesh Kumar Goud: ఆ రెండు పార్టీల కుట్ర.. కేంద్రం తక్షణమే ఇవ్వాలి : మహేశ్ కుమార్ గౌడ్
రాష్ట్రానికి రావాల్సిన యూరియాను కేంద్రం తక్షణమే ఇవ్వాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) డిమాండ్ చేశారు.
August 19, 2025 | 07:25 PM- Trisha: త్రిషకు నాలుగోసారి బాంబు బెదిరింపులు
- Shiva: శివ రీరిలీజ్ వెర్షన్ చూస్తున్నప్పుడు కొత్త సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది : నాగార్జున
- Samantha: గతంలో ఎప్పుడూ చేయని జానర్లో సమంత
- MSG: చిరూ మూవీలో స్పెషల్ సాంగ్ హీరోయిన్ ఆమెతోనేనా?
- Meenakshi Chaudhary: ఇకపై అలాంటి క్యారెక్టర్లు చేయను
- King: కింగ్ కోసం రూ.400 కోట్లు?
- Raviteja: చిరంజీవి డైరెక్టర్ తో రవితేజ మూవీ
- Deekshith Shetty: ప్యారడైజ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుంది
- Movies: ఈ వారం థియేటర్ రిలీజులివే!
- Panch Minar: రాజ్ తరుణ్ ‘పాంచ్ మినార్’ నవంబర్ 21న గ్రాండ్ రిలీజ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()



















