- Home » Politics
Politics
Chandrababu Naidu: కుప్పం అభివృద్ధిపై దృష్టి సారించిన సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) తన స్వస్థలం కుప్పం (Kuppam ) నియోజకవర్గంలో శనివారం పర్యటన నిర్వహించారు. ఉదయం కుప్పం చేరుకున్న ఆయన, అక్కడికి ఇటీవల తరలించిన కృష్ణానది (Krishna River) నీటికి జలహారతి అర్పించారు. ఈ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో తీ...
August 30, 2025 | 05:45 PMJagan: ఎంతకీ తేలని జగన్ కేసులు.. బీజేపీ సపోర్ట్ ఉందా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పరిస్థితి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయనపై కేసులు ఉన్నా పెద్దగా ఎలాంటి ఇబ్బంది తలెత్తకపోవడం, విచారణలు నెమ్మదించడం వెనుక రాజకీయ సమీకరణలున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా మూడు అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మ...
August 30, 2025 | 05:35 PMKotamreddy: జగన్ పై కోటంరెడ్డి ఇండైరెక్ట్ కౌంటర్..
నెల్లూరు (Nellore) రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ నేత, ప్రస్తుతం టిడిపి ఎమ్మెల్యే అయిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) తాజా వ్యాఖ్యలతో కొత్త చర్చ మొదలైంది. శనివారం ఉదయం ఆయన మీడియా ముందు మాట్లాడారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక వీడియోలో, నెల్లూరు రూ...
August 30, 2025 | 05:30 PMTDP vs YCP: ఏపీ లో మారుతున్న రాజకీయ గణాంకాలు.. ఇటు 10 అటు 20 మధ్య పోరు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఇప్పుడు వ్యూహాల పోరు రగులుతోంది. ప్రతి పార్టీ తనదైన రీతిలో ఆలోచిస్తూ ముందుకు వెళ్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ (YCP) సొంతం చేసుకున్న 40 శాతం ఓటు బ్యాంకును తగ్గించడం కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. టీడీపీ (TDP) – జనసేన (Janasena) కలసి సాధించిన 50 శాతం ఓట్లలోనుం...
August 30, 2025 | 04:40 PMAzharuddin: ఎమ్మెల్సీగా అజారుద్దీన్..! మంత్రి పదవి ఖాయమా..?
భారత క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత మొహమ్మద్ అజారుద్దీన్ (Mohammad Azharuddin) ఎమ్మెల్సీగా నామినేట్ అయ్యారు. గవర్నర్ కోటాలో (Governor Quota) ఆయన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీర్మానించింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో (Jubil...
August 30, 2025 | 04:13 PMKaleswaram Report: కాళేశ్వరం రిపోర్ట్ చుట్టూ తెలంగాణ పాలిటిక్స్..!!
తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) ఈరోజు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలలో కాళేశ్వరంపై ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ (Justice PC Ghosh) కమిషన్ నివేదికను ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నివేదికపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఆదివారం ఈ రిపోర్టును అ...
August 30, 2025 | 03:45 PMNara Lokesh: అభివృద్ధికి పునాది వేసిన నేత.. చంద్రబాబు విజన్పై నారా లోకేష్ ప్రశంసలు..
నారా లోకేష్ (Nara Lokesh) ఇటీవల విశాఖపట్నం (Visakhapatnam) లో తన తండ్రి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఎప్పుడూ ప్రశ్నలకు సమాధానమై నిలిచారని, ఆయన తీసుకున్న నిర్ణయాలు కాలక్రమంలో ఎంత ప్రాధాన్యం సంతరించుకున్నాయో ఇప్పుడు అందరికీ స్పష్టమవుతోందని అ...
August 30, 2025 | 02:30 PMKotamreddy : కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర…?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP politics) సంచలన పరిణామం చోటు చేసుకుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) హత్యకు భారీ కుట్ర పన్నినట్లు ఓ వీడియో బయటకు వచ్చింది. ఐదుగురు రౌడీషీటర్లు (Rowdysheeters) మద్యం మత్తులో “కోటంరెడ్డిని చంపితే డబ్బే డబ్బు” ...
August 30, 2025 | 01:19 PMBhumana Karunakar Reddy: టీడీఆర్ బాండ్ల కుంభకోణం పై భూమన సంచలన వ్యాఖ్యలు..
తిరుపతి (Tirupati) నగరంలో టీడీఆర్ బాండ్ల (TDR Bonds) అంశం మళ్లీ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తోంది. ఇటీవల వైసీపీ (YSRCP) మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి (Bhumana Karunakar Reddy) చేసిన వ్యాఖ్యలు ఈ వివాదానికి కొత్త మలుపు తిప్పాయి. ఆయన గత ప్రభుత్వ కాలంలోనే ఈ స్కాం జరిగిందని బహిరంగంగా చెప్పడంతో ...
August 30, 2025 | 12:40 PMJagan: ఉత్తరాంధ్ర లో వైసీపీ భవిష్యత్తు పై జగన్ ఫోకస్ పెడతారా?
2019లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో వైసీపీ (YSRCP) శక్తివంతంగా నిలిచి 151 అసెంబ్లీ సీట్లు గెలుచుకుని అధికారంలోకి వచ్చింది. కానీ 2024 ఎన్నికల్లో ఆ పార్టీకి ఎదురైన షాక్ ఇంకా తగ్గలేదు. మొత్తం రాష్ట్రంలో కేవలం 11 సీట్లు మాత్రమే సాధించడం వల్ల వైసీపీ శ్రేణుల్లో తీవ్ర నిరాశ నెలకొంది. ముఖ్యం...
August 30, 2025 | 12:30 PMPawan Kalyan: విశాఖలో సేనతో సేనాని..పవన్ స్పీచ్ పై సర్వత్రా ఆసక్తి..
విశాఖపట్నం (Visakhapatnam) లో చాలా రోజుల తరువాత జనసేన (Janasena) పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పెద్ద ఎత్తున బహిరంగ సభకు సిద్ధమవుతున్నారు. ఆయన ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇది జరుగుతున్న మొదటి సభ కావడంతో ఈ కార్యక్రమంపై అందరి దృష్టి పడింది. గతంలో ఆయ...
August 30, 2025 | 12:01 PMAP Liquor: ఎమ్మెల్యేల ప్రభావంతో వెనక్కి తగ్గిన బార్ వ్యాపారులు
ఏపీలో (Andhra Pradesh) మద్యం వ్యాపారం (Liquor business) పై ఎప్పుడూ పోటీ ఎక్కువగానే ఉండేది. బార్ల లైసెన్సుల కోసం ఎన్నో దరఖాస్తులు రాలేదనే విషయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా బార్ లైసెన్స్ అంటే వ్యాపారంలో సురక్షితం, లాభం అని భావించే వారు చాలా మంది. కానీ ఈసారి పరిస...
August 30, 2025 | 11:47 AMAP: ఏపీలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణలకు కేంద్రంగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu) నమ్మకం వ్యక్తం చేశారు. యువ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, స్టార్టప్ లకు ఊతమిచ్చేలా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ను మంగళగిరిలోని మయూరి టెక్ సెంటర్లో ప్రారంభించారు. అమరావతితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఐదు చోట్ల ఇన...
August 30, 2025 | 11:38 AMHyderabad: ఆఫీస్ స్పేస్కు చిరునామాగా హైదరాబాద్
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ సంస్థలు ఒక్కొక్కటి హైదరాబాద్లో అడుగు పెడుతున్నాయి. అదే సమయంలో ఇప్పటికే భాగ్యనగరంలో తమ కార్యకలాపాలు చేస్తున్న సంస్థలు.. పెద్ద ఎత్తున విస్తరణ చేపడుతున్నాయి. దీంతో దేశంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఆఫీస్ మార్కెట్లలో నగరం అగ్రగామిగా నిలిచిందని, ఈ ఏడాది తొలి అర్ధభాగం ...
August 30, 2025 | 08:49 AMRaja Singh: ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా అసెంబ్లీ సమావేశాలకు హజరవుతా..
హైదరాబాద్, ఆగస్టు 29: అసెంబ్లీ సమావేశాలకు తాను హాజరవుతానని గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ (Raja Singh) స్పష్టం చేశారు. తాను ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేనని ఆయన తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో ఎమ్మెల్యే రాజా సింగ్ మాట్లాడుతూ.. ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా తనకు ఇప్పుడు స్వేచ్ఛ...
August 29, 2025 | 08:46 PMNara Lokesh: ఏరోస్పేస్, డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరర్స్ సదస్సులో మంత్రి నారా లోకేష్
చంద్రబాబు విజనరీ లీడర్ షిప్ వల్లే రాష్ట్రానికి గ్లోబల్ పరిశ్రమల రాక! శంషాబాద్ మాదిరిగానే భోగాపురం ఎయిర్ పోర్టు అభివృద్ధి చెందుతుంది ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులకు సులభతరమైన విధానం ఒకసారి ఎంఓయుపై సంతకం చేశాక… ఆ పరిశ్రమ పూర్తి బాధ్యత మాదే విశాఖపట్నం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజ...
August 29, 2025 | 08:10 PMNara Lokesh: విద్యార్థులే మన భవిష్యత్, ఆస్తి, సంపద! నారా లోకేష్
సైయెంట్ ఫౌండేషన్ సహకారంతో విశాఖ జిల్లాలో 50 ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ల్యాబ్స్ ఏర్పాటు భవిష్యత్ లో ఏఐ ఇండిస్ట్రియల్ రివల్యూషన్ రాబోతోంది ఏఐ ద్వారా మనం ఎదుర్కొంటున్న ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుంది స్కూల్ ఎడ్యుకేషన్ అడ్వైజరీ కౌన్సిల్ కు మోహన్ రెడ్డి గారు ఛైర్మన్ గా ఉండాలని కోరుతున్నా విశాఖ రాడిసన్ బ...
August 29, 2025 | 08:05 PMKotamreddy: నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్య కుట్ర వీడియో కలకలం..
నెల్లూరు టీడీపీ (TDP) రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి (Kotamreddy Sridhar Reddy) హత్యకు సంబంధించిన కుట్ర ఆరోపణలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద సంచలనం రేపుతున్నాయి. ఇటీవల బయటకు వచ్చిన ఒక వీడియోలో కొందరు రౌడీ షీటర్లు మద్యం సేవిస్తూ, “ఎమ్మెల్యేను చంపితే డబ్బే డబ్బు వస్తాయి” అం...
August 29, 2025 | 07:40 PM- AndeSri : ‘జయ జయహే తెలంగాణ’ రూపశిల్పి అందెశ్రీ కన్నుమూత
- Mana Shankaravaraparasad garu: మన శంకరవరప్రసాద్ గారు లో మేజర్ హైలైట్ అదేనట
- Ram charan: సందీప్ ను ఫాలో అవుతున్న చరణ్.. రీజన్ అదేనా?
- Anupama: అనుపమకు షాకిచ్చిన 20ఏళ్ల అమ్మాయి
- SSMB29: పృథ్వీరాజ్ లుక్ పై విమర్శలు
- Raja saab vs Jana nayagan: విజయ్ వల్ల ప్రభాస్ కు ఎఫెక్ట్ పడుతుందా?
- RR4: మత్తు వదలరా డైరెక్టర్ నెక్ట్స్ స్టార్ట్స్
- K Ramp: కె ర్యాంప్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
- Raja Saab: రాజా సాబ్ స్పీడు పెంచాల్సిందే!
- Ram Charan: రెహమాన్ తో వర్క్ చేయడం చిన్ననాటి డ్రీమ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















