- Home » Politics
Politics
TTD: టీటీడీకి ప్రవాస భారతీయుడు ..రూ.9 కోట్లు విరాళం
తిరుమలలోని పీఏసీ 1, 2, 3 భవనాల ఆధునికీకరణకు ప్రవాస భారతీయుడైన రామలింగరాజు మంతెన (Ramalinga Raju Mantena) రూ.9 కోట్లు విరాళం అందజేశారు. తన కుమార్తె నేత్ర (Netra), అల్లుడు వంశీ (Vamsi) పేరిట దీన్ని
November 26, 2025 | 02:19 PMModi: శాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
హైదరాబాద్లో సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఫెసిలిటీని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ సాఫ్రాన్ సంస్థలకు కేంద్రం సహాయ సహకారాలు అదిస్తుందని తెలిపారు. కొన్నేళ్లుగా ఏవియేషన్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.
November 26, 2025 | 02:13 PMChandrababu: విజన్ ఉంటే సరిపోదు .. దాన్ని అమలు చేయడం ముఖ్యం : సిఎం చంద్రబాబు
ప్రజల గుండెల్లో అంబేడ్కర్ శాశ్వతంగా ఉండిపోతారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. అమరావతిలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ (Mock assembly) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ విజన్
November 26, 2025 | 02:07 PMKTR: రిజర్వేషన్ల తగ్గింపుపై రాహుల్ గాంధీ స్పందిస్తారా?: కేటీఆర్
తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమంటూ రాహుల్ గాంధీ (Rahul Gandhi) గొప్పగా చెప్పారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బీసీ (BC)లకు 42శాతం
November 26, 2025 | 02:02 PMMinister Kondapalli: ఎంఎస్ఎంఈలకు జర్మనీ సహకారం : మంత్రి కొండపల్లి శ్రీనివాస్
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, చిన్న తరహా పరిశ్రమలకు అవసరమైన అన్ని ప్రోత్సాహకాలను అందించేందుకు చర్యలు చేపడుతోందని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. చెన్నైలోని హిల్టన్ హోటల్లో జరిగిన ఇండో జర్మన్
November 26, 2025 | 01:58 PMHome Minister Anita: శాంతిభద్రతలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత : హోంమంత్రి అనిత
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత (Home Minister Anita) అన్నారు. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ (Principal Secretary), స్పెషల్
November 26, 2025 | 01:54 PMYS Jagan: మన ప్రభుత్వ వస్తుంది. అధైర్యపడొద్దు : వైఎస్ జగన్
మన ప్రభుత్వం వస్తుంది, అధైర్యపడొద్దు, అంతా మంచే జరుగుతుంది అని వైసీపీ కార్యకర్తలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) అన్నారు. కడప జిల్లా పులివెందుల (Pulivendula) కు తన క్యాంపు కార్యాలయంలో
November 26, 2025 | 01:50 PMAmaravathi: రాజధాని భవిష్యత్పై రాజకీయ గందరగోళం…అమరావతికి రాజముద్ర ఎప్పుడొస్తుంది?
అమరావతి రాజధాని అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. 2015లో అమరావతి ప్రాంత రైతులు స్వచ్ఛందంగా తమ భూములను అప్పగించి రాజధాని నిర్మాణానికి సహకరించారు. అప్పట్లో “ప్రతిష్టాత్మక రాజధాని
November 26, 2025 | 01:24 PMNara Lokesh: భారత రాజ్యాంగ దినోత్సవంలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్
విద్యార్థులు రాజకీయాల్లోకి వచ్చి సమాజంలో మార్పు తీసుకురావాలి హక్కులతోపాటు బాధ్యతలు కూడా గుర్తించి ముందుకు సాగాలి వికసిత్ భారత్ – 2047లో భావిపౌరులంతా భాగస్వాములు కావాలి తల్లిదండ్రులు కూడా తమవంతు బాధ్యత నిర్వర్తించాలి అమరావతి: విద్యార్థులు భవిష్యత్ రాజకీయాల్లో కీలకపాత్ర వహించి, సమాజంలో మార్పు తీసుక...
November 26, 2025 | 12:30 PMSAESI కొత్త సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
తెలంగాణపై నమ్మకంతో హైదరాబాద్ ను ఎంచుకున్న సఫ్రాన్ కు అభినందనలు. ఈ కొత్త సదుపాయం ఏరోస్పేస్, రక్షణ రంగంలో తెలంగాణ వృద్ధికి ఒక మైలురాయిగా నిలుస్తుంది. ఇది భారతదేశంలో LEAP ఇంజిన్ ల మొట్టమొదటి మెయింటెనెన్స్, రిపేర్ మరియు ఓవర్ హాల్ (MRO) సెంటర్. రూ.1,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ సదుపాయంతో 1,00...
November 26, 2025 | 12:20 PMAndhra Pradesh: మారుతున్న ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం
ఆంధ్రప్రదేశ్ భౌగోళిక, పరిపాలనా స్వరూపంలో మరో భారీ మార్పు చోటుచేసుకోబోతోంది. రాష్ట్రంలో జిల్లాల సంఖ్యను 26 నుంచి 29కి పెంచుతూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పరిపాలనా సౌలభ్యం, ప్రజా ఆకాంక్షలే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నట్టు ప్రకటించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సబ్ కమ...
November 26, 2025 | 10:52 AMRevanth Reddy: తెలంగాణ బ్రాండింగ్పై సమీక్షలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
* అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులను ఆకర్షించేలా ఉండాలి… * తెలంగాణ గతం.. వర్తమానం.. భవిష్యత్లను ప్రతిబింబించాలి * చరిత్ర, ప్రకృతి.. పర్యావరణం, కళలు, ప్రముఖులను ప్రచారంలో వినియోగించాలి హైదరాబాద్: అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ నిలిచేలా తెలంగ...
November 26, 2025 | 10:30 AMMega Hyderabad : మెగా సిటీగా హైదరాబాద్!
నవాబుల కాలం నాటి భాగ్యనగరం మరో చారిత్రక మలుపు తిరగబోతోంది. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ (Hyderabad), ఇకపై బృహత్ నగరం (Mega City)గా అవతరించనుంది. అవుటర్ రింగ్ రోడ్ (ORR) ను ప్రామాణికంగా తీసుకుని, దాని లోపల, ఆనుకుని ఉన్న 27 నగర,
November 26, 2025 | 09:58 AMChandrababu: ఏ చిన్న పొరపాటు జరిగినా సహించేది లేదు : సీఎం చంద్రబాబు
సంక్షేమ వసతిగృహాలు, గురుకులాల్లో ఏ చిన్న పొరపాటు జరిగినా సహించేది ఉండదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) స్పష్టం చేశారు. సచివాలయం (Secretariat)లో సీఎం సంక్షేమ, వసతి గృహాలు, గురుకులాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయంపై
November 26, 2025 | 08:31 AMMinister Komatireddy: డీసీసీ అధ్యక్షుడిగా కైలాష్ ను తప్పించి, సమర్థులకు అవకాశం : మంత్రి కోమటిరెడ్డి
నల్లగొండ డీసీసీ అధ్యక్షుడిగా పున్న కైలాష్ నేత సరికాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkata Reddy) కాంగ్రెస్ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. డీసీసీ (DCC) బాధ్యతల నుంచి కైలాష్ (Kailash) ను తప్పించి, సమర్థులకు అవకాశం
November 26, 2025 | 08:14 AMSridhar Babu: ఈశాన్య రాష్ట్రాల పురోగతిలో తెలంగాణ భాగస్వామ్యం : మంత్రి శ్రీధర్ బాబు
ఆశాజనక వృద్ధి కేంద్రాలుగా మారుతున్న ఈశాన్య రాష్ట్రాల పురోగతిలో భాగస్వామ్యం అయ్యేందుకు తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. డిజిటల్ కనెక్టివిటీ, స్కిల్ డెవల్పమెంట్, లైఫ్ సైన్స్ , బయో ఇన్నోవేషన్, రూరల్ గ్రోత్ తదితర
November 26, 2025 | 08:08 AMJagga Reddy: వారినే సర్పంచ్ అభ్యర్థులుగా ఎంపిక చేయాలి : జగ్గారెడ్డి
కాంగ్రెస్ అధికారంలో లేనప్పుడు సైతం పార్టీ కండువా కప్పుకొని పని చేసిన వారినే సర్పంచ్ (Sarpanch) అభ్యర్థులుగా ఎంపిక చేయాలని, వారి వద్ద డబ్బులున్నా, లేకున్నా, సర్పంచ్లుగా గెలిపించుకురావాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి (Jagga Reddy) సూచించారు.
November 26, 2025 | 07:53 AMHarish Rao: మహిళలకు నెలకు రూ.2500 ఇవ్వరా?: హరీశ్ రావు
త్వరలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల స్టంట్లో భాగంగానే మహిళా సంఘాల సభ్యులకు చీరలు, వడ్డీలేని రుణాలు పంపిణీ చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. సిద్దిపేట కలెక్టరేట్లో సిద్దిపేట నియోజకవర్గంలోని స్వయం
November 26, 2025 | 07:49 AM- Ajit Pawar: అజిత్ పవార్ మృతి పై ఏపీ క్యాబినెట్ సంతాప తీర్మానం
- Wings India: బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా ప్రదర్శన
- Janasena Party: జనసేన పార్టీ కీలక నిర్ణయం
- Major Malla: మేజర్ మల్లాకు రూ.1.25 కోట్ల బహుమతి
- TLCA: టీఎల్సీఏ (TLCA) బోర్డు చైర్మన్గా వి. నాగేంద్ర గుప్త ఎన్నిక
- Daily Walking: ఆరోగ్యకరమైన జీవనానికి నడక మంత్రం..రోజుకు ఎంతసేపు నడవాలి? నిపుణుల సూచనలు ఇవే!
- Chandrababu: డిజిటల్ పాలన లక్ష్యం గొప్పదే… కానీ ఎంతమందికి ఉపయోగపడుతోంది?
- Pawan Kalyan: బడ్జెట్ వేళ ఏపీ అభివృద్ధి అజెండాతో ఢిల్లీకి జనసేనాని..
- ATA: త్వరలో ‘ఆటా’ 19వ మహాసభల కర్టెన్ రైజర్
- Assembly: తెలంగాణ అసెంబ్లీని సందర్శించిన జపాన్ బృందం
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















