- Home » Politics
Politics
Revanth Reddy: రేవంత్ రెడ్డికి కత్తికి రెండు వైపులా పదును..!?
తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (KLIP) వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ (BRS) హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. అయితే మేడిగడ్డ వద్ద ఇది కుంగిపోవడం, అన్నారం, సుందిళ్లలో నిర్మాణ లోపాలు బయట పడడంతో కాంగ్రెస్ (Congress) ప్రభ...
September 1, 2025 | 01:50 PMAyyanna Patrudu: వర్షాకాల సమావేశాలపై స్పీకర్ సూచనలు.. జగన్ కు ప్రత్యేక సలహా..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఇటీవల మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు (Chintakayala Ayyanna Patrudu) మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)కి కీలక సూచన చేశారు. అసెంబ్లీ వేదికను వదిలి బయట ప్రె...
September 1, 2025 | 01:36 PMCBI – Kaleswaram: సీబీఐకి కాళేశ్వరం కేసు..! సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం
తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) కీలక మలుపు చోటు చేసుకుంది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో (KLIP) జరిగిన అక్రమాలు, అవినీతి ఆరోపణలపై విచారణ సీబీఐకి (CBI) అప్పగిస్తూ రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ (Justice PC Ghosh Commission) ...
September 1, 2025 | 01:25 PMNara Lokesh: ఆస్ట్రేలియా నుంచి నారా లోకేష్ కు అరుదైన ఆహ్వానం..
ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్లు ,మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) కు ఆస్ట్రేలియా (Australia) ప్రభుత్వం ప్రత్యేకమైన గౌరవాన్ని అందించింది. అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ నాయకులతో దీర్ఘకాలిక వ్యూహాత్మక సంబంధాలు పెంచే ఉద్దేశ్యంతో రూపొందించిన ప్రతిష్టాత్మక స్పెషల్...
September 1, 2025 | 01:15 PMAP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో మొదటి బెయిల్.. ఎవరిదో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ప్రస్తుతం పెద్ద చర్చకు దారితీస్తున్న అంశం లిక్కర్ స్కాం (Liquor Scam)కేసు. గత వైఎస్సార్సీపీ (YSRCP) ప్రభుత్వ కాలంలో మద్యం దుకాణాలను ప్రభుత్వమే నడపగా, ఆ సమయంలో దాదాపు రూ.3,500 కోట్ల అవినీతి జరిగిందని ప్రస్తుత టీడీపీ (TDP) కూటమి ఆరోపిస్తోంది. ఈ కేసు దర్యాప...
September 1, 2025 | 01:10 PMChandrababu: తెలుగు రాజకీయాల్లో ముప్పయ్యేళ్ల బాబు శకం..
చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పేరు చెప్పగానే తెలుగు రాజకీయాల్లో దాదాపు ఐదు దశాబ్దాల చరిత్ర మన కళ్ల ముందుకు వస్తుంది. ఆయన రాజకీయ ప్రయాణం కాంగ్రెస్ (Congress) పార్టీతో మొదలై, అక్కడ మంత్రిగా పనిచేసిన అనుభవంతోనే కొనసాగింది. కానీ ఆయన అసలు పర్వం మాత్రం 1995లో మొదలైంది. ఆ సంవత్సరం సెప్టెంబర్ 1న ఆ...
September 1, 2025 | 01:07 PMAnantapur: తాడిపత్రి రాజకీయ వర్గాల ఘర్షణతో వినాయక నిమజ్జనంలో ఉద్రిక్తత..
ఉమ్మడి అనంతపురం (Anantapur) జిల్లాలోని తాడిపత్రి (Tadipatri) రాజకీయాలు మళ్లీ ఉద్రిక్తతలకు వేదికయ్యాయి. ఈ ప్రాంతం ఎప్పుడూ వైసీపీ (YSRCP), టీడీపీ (TDP) నేతల మధ్య ఘర్షణలతో చర్చల్లో నిలుస్తూనే ఉంది. గతంలో వైసీపీ తరఫున ఎమ్మెల్యేగా ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy Pedda Reddy)ను తాడిపత్రిలోకి అ...
September 1, 2025 | 01:00 PMChandrababu: ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు 30 ఏళ్లు..!! ఎన్నో మైలురాళ్లు..!!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) చంద్రబాబు (Chandrababu) ఒక సంచలనం. 1995 సెప్టెంబర్ 1న తొలిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు చంద్రబాబు. ఇవాల్టికి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి 30 ఏళ్లు. నాటి నుంచి నేటి వరకు చంద్రబాబు నాలుగు పర్యాయాలు సీఎంగా పని చేశారు. మొత్త...
September 1, 2025 | 12:43 PMKaleswaram Project: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై సీబీఐ విచారణ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
కాళేశ్వరం బ్యారేజీల్లో అక్రమాలు, వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి సీబీఐకి కేసు అప్పగించాలని తెలంగాణ శాసనసభ నిర్ణయించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై జరిగిన చర్చకు సమాధానం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్రా...
September 1, 2025 | 11:32 AMChandrababu: మహిళల సంక్షేమంపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) మహిళల కోసం మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న రెండు కీలక పథకాలపై సమీక్ష నిర్వహించి, వాటిలో ఉన్న లోటుపాట్లను తక్షణమే సరిచేయాలని అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా సూపర్ 6 హామీల్లో ఒకటైన తల్లి వందనం పథకం (Thall...
August 31, 2025 | 07:13 PMRadha Krishna: కూటమి పై మారుతున్న రాధ కృష్ణ అభిప్రాయం.. కారణం ఏమిటో?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మీడియా పాత్ర ఎప్పుడూ చర్చనీయాంశమే. ముఖ్యంగా ఆంధ్రజ్యోతి (Andhra Jyothi) పత్రిక పేరు వస్తే టిడిపి (TDP)తో అనుబంధం గుర్తుకు వస్తుంది. చాలా కాలంగా ఈ పత్రిక టిడిపికి బలమైన మద్దతు ఇస్తోందని, చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) కూడా ఆంధ్రజ్యోతి ఉద్యోగులను ప్రత్యేక గౌరవంతో చూసే...
August 31, 2025 | 06:20 PMPawan Kalyan: రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి జనసేన ప్రయాణం సాధ్యమేనా?
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల తన రాజకీయ ప్రస్థానంలో జాతీయ స్థాయిపై కూడా దృష్టి పెట్టడం గమనించదగ్గ విషయం. ఆయన ఎక్కువగా దేశానికి సంబంధించిన సమస్యలపై స్పందించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా సనాతన ధర్మం గురించి చర్చను ముందుకు తెచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. ఈ అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకవై...
August 31, 2025 | 06:05 PMChandrababu: అమరావతి నుంచి కుప్పం వరకు..చంద్రబాబు పట్టుదల..జగన్ వైఫల్యం
రాజకీయాల్లో నాయకులకు విస్తృత దృక్పథం అవసరం. తాత్కాలిక లాభాల కోసం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు నష్టం కలిగిస్తాయి. వ్యక్తిగత ఈర్ష్య, ద్వేషాలతో నిర్ణయాలు తీసుకుంటే సమాజ ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఇటీవల కుప్పం (Kuppam) వరకు కృష్ణమ్మ నీరు చేరిన సందర్భం ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. రాయలసీమ ప్రజలు దశ...
August 31, 2025 | 05:45 PMY.S.Jagan: అల్లు అర్జున్ కు జగన్ ప్రత్యేక ట్వీట్ వైరల్..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఆ ట్వీట్ కి ప్రముఖ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) కృతజ్ఞతలు తెలిపారు. ఈ ట్వీట్ల మధ్య జరుగుతున్న సంభాషణలు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అల్లు అరవింద్ (Allu Aravi...
August 31, 2025 | 05:30 PMChandrababu: సుపరిపాలన తర్వాత గ్రామాలపై ఫుల్ ఫోకస్ పెట్టనున్న బాబు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రాష్ట్రంలో పాలనను ప్రజల దగ్గరికి తీసుకెళ్లేందుకు ప్రత్యేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ప్రారంభించిన “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం 45 రోజులపాటు నియోజకవర్గాల వారీగా నిర్వహించి, ఈ కార్యక్రమం ఈ నెల 30న ముగిసింది. మొదటి రోజునుంచే...
August 31, 2025 | 04:00 PMPawan Kalyan: యువతకు పెద్దపీట వేస్తూ పవన్ కళ్యాణ్ ప్రకటించిన త్రిశూల్ ప్రణాళిక..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి తన సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. విశాఖపట్నం (Visakhapatnam)లో జరిగిన “సేనతో సేనాని” సభ చివరి రోజు పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ, దసరా పండుగ తర్వాత జనసేన తరఫున ‘త్రిశూల్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్న...
August 31, 2025 | 12:00 PMIBM: అమరావతి భవిష్యత్తుకు కొత్త దశ.. ఐబీఎం క్వాంటం వ్యాలీ ప్రారంభం..
అమరావతిలో (Amaravati) దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటరింగ్ సెంటర్ (Quantum Computing Center) స్థాపనకు రంగం సిద్ధమైంది. గ్లోబల్ టెక్ దిగ్గజం ఐబీఎం (IBM) ఈ కేంద్రాన్ని వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రారంభించబోతోందని సంస్థ అడాప్షన్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్ (Scott Crowder) ప్రకటించారు. దీంతో ఆంధ్రప్...
August 31, 2025 | 11:30 AMLiquor Scam: లిక్కర్ స్కాంపై టీడీపీ కొత్త వ్యూహం ..టీజర్ తో పెరుగుతున్న ఆసక్తి..
సినిమా ప్రజల ఆలోచనలను మార్చగల శక్తివంతమైన సాధనం అని ఎప్పటి నుంచో చెబుతారు. వెండితెరపై గానీ, బుల్లితెరపై గానీ సినిమా చూపించే ప్రభావం వేరేలా ఉంటుంది. అందుకే రాజకీయ రంగంలో నాయకులు తమ భావజాలాన్ని ప్రజలకు చేరవేయడానికి సినిమా శక్తిని వాడుకుంటుంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chan...
August 31, 2025 | 11:20 AM- Mowgli: మోగ్లీ టీజర్ అప్డేట్
- Peddi: ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లో టాప్ ట్రెండింగ్ లో చికిరి సాంగ్
- Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ ఫస్ట్ డే ఫస్ట్ షో’ సాంగ్ నవంబర్ 12న రిలీజ్
- SSMB29: ఈవెంట్ తోనే రికార్డు సృష్టిస్తున్న జక్కన్న
- Gatha Vaibhavam: “గత వైభవం” తెలుగులో గ్రాండ్ గా రిలీజ్
- Jigris: ‘జిగ్రీస్’ థియేటర్స్ లో కల్ట్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది – జిగ్రీస్ టీం
- Vivek Ramaswamy: ఒహాయో గవర్నర్ పదవికి రామస్వామి పర్ ఫెక్ట్ : ట్రంప్..!
- Japan: భారీ భూకంపంతో జపాన్ విలవిల.. సునామీ హెచ్చరికలు జారీ..!
- 2024 తెలంగాణ టెలివిజన్ అవార్డుల కమిటీని ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం
- Mohan Bhagawat: మాది రాష్ట్రనీతి..రాజనీతి కాదన్న ఆర్ఎస్ఎస్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















