- Home » Politics
Politics
RRR Case: రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో కదలిక..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన రఘురామ కృష్ణరాజు (RRR) కస్టోడియల్ టార్చర్ కేసు విచారణలో కీలక ముందడుగు పడింది. దాదాపు మూడేళ్ల పాటు స్తబ్దుగా ఉన్న ఈ కేసు ఫైల్, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కదిలింది. ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్ అధికారి, అప్...
November 27, 2025 | 11:30 AMTelangana: డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు భారీ ఏర్పాట్లు
అంతర్జాతీయ సంస్థల పెట్టుబడులకు హైదరాబాద్ను కేంద్రంగా నిలపాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిసెంబర్ 8, 9 తేదీల్లో ‘ఫ్యూచర్ సిటీ’లో నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక ‘తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్’ కు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సమ్మిట్ విజయవంతంకోసం ముఖ్యమంత్రి రేవంత్ ర...
November 27, 2025 | 10:44 AMChandrababu: అమరావతిలో పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతుల సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆదేశాలు జారీ చేశారు. గత పాలనలో ఇబ్బందులు ఎదుర్కొన్న రాజధాని రైతులకు న్యాయం జరగాలని సీఎం సూచించారు. బుధవారం సచివాలయంలో సీఆర్డీఏ పై సీఎం సమీక్ష నిర్వహించారు. గత ...
November 27, 2025 | 08:35 AMAmaravathi: అమరావతిలో శ్రీవారి వైభవానికి కొత్త ఊపు… కూటమి ప్రభుత్వంతో ఆలయ విస్తరణ పునఃప్రారంభం!
అమరావతి రాజధాని రూపకల్పనలో భాగంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర ఆలయం మరోసారి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోంది. మొదట టీడీపీ (TDP) ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఆలయ నిర్మాణం పుణ్యక్షేత్ర వాతావరణాన్ని కలిగిస్తూ భక్తులకు ఆధ్యాత్మిక ఆదరణను అందిస్తోంది.
November 27, 2025 | 07:11 AMNara Lokesh: కార్యకర్తలే పార్టీకి బలం..పని చేయని ఎమ్మెల్యేలకు లోకేశ్ వార్నింగ్!
ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా కీలకమైన పరిణామానికి టీడీపీ (TDP) లోపలే బాటలు పడుతున్నాయి. ఇటీవల ప్రభుత్వ పనులు, పార్టీ కార్యక్రమాల్లో చురుకుదనం చూపనట్లు గుర్తించిన కొంతమంది ఎమ్మెల్యేలు , ఇద్దరు మంత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ (Nara Lokesh) ఆదేశించడం పెద్ద చర...
November 26, 2025 | 06:40 PMMock Assembly: పిల్లల మాక్ అసెంబ్లీతో ప్రజాస్వామ్య పాఠం – ఏపీ ప్రభుత్వ వినూత్న ప్రయత్నం
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) అసెంబ్లీ ప్రాంగణంలో బుధవారం జరిగిన విద్యార్థుల మాక్ అసెంబ్లీ కార్యక్రమం అందరి దృష్టిని ఆకర్షించింది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేక ప్రయత్నం వెనుక విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తీసుకున్న వినూత్న నిర్ణయం ప్రధాన కారణంగా నిలిచింది. ప్రభ...
November 26, 2025 | 06:35 PMPawan Kalyan: ప్రశ్నిస్తేనే మంచి పాలన…జవాబుదారీతనం అవసరం.. పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన (janasena) అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చూపిస్తున్న నాయకత్వ శైలి ప్రత్యేకంగా నిలుస్తోంది. రాజకీయ నాయకుడిగా ఉన్నంత మాత్రాన ప్రజలకు దూరంగా ఉండకూడదని, చేసిన పనులకూ, చేసిన తప్పులకూ పాలకులు జవాబు చెప్పాల్సిందేనని ఆయన తరచూ గుర్తుచేస్తుంటా...
November 26, 2025 | 06:20 PMChandrababu: విజయం క్రమశిక్షణతోనే సాధ్యం… విద్యార్థులకు చంద్రబాబు సూచన..
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) విజన్ కలిగిన నాయకుడిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన విషయం తెలిసిందే. కానీ విజన్ ఉండటం మాత్రమే సరిపోదని, దాన్ని కార్యరూపంలోకి తీసుకురావడమే నాయకుడి నిజమైన సామర్థ్యమని ఆయన పేర్కొన్నారు. రాజ్యాంగ దినోత్సవం (Constitution Day) సందర్భంగా ...
November 26, 2025 | 06:15 PMAP Farmers: అటు పవన్… ఇటు జగన్… కానీ రైతు భవిష్యత్తు భరోసా ఎవరిది?
ఏపీలో ఈరోజు రాజకీయ వాతావరణం పూర్తిగా గ్రామాల దిశగా నిలవడం విశేషం. అధికార పక్షం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా ఇద్దరు ముఖ్య నేతలు రైతుల మధ్యకు వెళ్లి వారి అసలు సమస్యలను తెలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవైపు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కోనసీమ జిల్లా శంకరగుప్తం (Sankaraguptam) పర...
November 26, 2025 | 04:42 PMPawan Kalyan: పల్లె పండుగలో వైసీపీ పై పవన్ ఘాటు విమర్శలు..
రాజోలు (Rajolu)లో పల్లె పండుగ 2.0 కార్యక్రమం సందర్భంగా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కోనసీమ (Konaseema) ప్రాంతంలో తన పర్యటనను ఆయన రైతుల సమస్యలపై దృష్టి పెట్టేందుకు ఉపయోగించుకున్నారు. అయితే ఈ సందర్శనలో ఆ...
November 26, 2025 | 04:35 PMJagan: అభిమానం పేరిట అల్లర్లు: వైసీపీ శ్రేణుల అదుపు తప్పిన హంగామా..
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (Y.S. Jagan Mohan Reddy) కు ఉన్న అభిమాన జనం గురించి ఎవరూ సందేహపడాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే ఆయన ఛాన్స్ ఎవరికీ ఇవ్వరు. జగన్ పర్యటన చేసిన ప్రతిసారి అభిమానులు చేసే హడావిడి అంతా ఇంతా కాదు.కానీ ఆ అభిమానం నియంత్రణ కోల్పోతే ఏలాంటి సమస్యలు వస్తాయో, తాజాగా పులివెంద...
November 26, 2025 | 04:15 PMAmaravati: అమరావతికి కేంద్రం రక్షణ..! చంద్రబాబు మాస్టర్ స్ట్రోక్..!!
* దశాబ్ద కాలపు అనిశ్చితికి శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు. * రాష్ట్ర ప్రభుత్వాల మారినప్పుడల్లా రాజధాని మారకుండా పార్లమెంట్ చట్టం. * దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా అమరావతికి చట్టబద్ధత. * ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ వ్యూహాత్మక ఎత్తుగడ. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర విభజన జరిగి...
November 26, 2025 | 04:06 PMNara Lokesh: జగన్ ఏఐ వీడియో పై లోకేష్ వైరల్ స్పందన..
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విమర్శల స్థాయి ఎలా మారిందనే అంశం మళ్లీ చర్చగా మారింది. ఒకప్పుడు నాయకుల మధ్య విమర్శలు సమస్యలపై మాత్రమే జరిగేవి. కానీ ఇటీవలి సంవత్సరాల్లో వ్యక్తిగత వ్యాఖ్యలు, కుటుంబ సభ్యులపై దూషణలు పెరిగి రాజకీయ వాతావరణాన్ని దిగజార్చాయని అనేక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరీ ముఖ్యంగా 2019 ...
November 26, 2025 | 04:00 PMDammalapati: ఏపీ అడ్వొకేట్ జనరల్పై చంద్రబాబు అసంతృప్తి..?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) న్యాయ వ్యవస్థలో కీలక మార్పులకు రంగం సిద్ధమవుతోందా? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా న్యాయపరమైన చిక్కులు వీడడం లేదా? ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu) సీరియస్ యాక్షన్కు సిద్ధమయ్యారా..? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అడ్వొకేట్ జనరల్ (AG) దమ్...
November 26, 2025 | 03:47 PMTTD: టీటీడీకి ప్రవాస భారతీయుడు ..రూ.9 కోట్లు విరాళం
తిరుమలలోని పీఏసీ 1, 2, 3 భవనాల ఆధునికీకరణకు ప్రవాస భారతీయుడైన రామలింగరాజు మంతెన (Ramalinga Raju Mantena) రూ.9 కోట్లు విరాళం అందజేశారు. తన కుమార్తె నేత్ర (Netra), అల్లుడు వంశీ (Vamsi) పేరిట దీన్ని
November 26, 2025 | 02:19 PMModi: శాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
హైదరాబాద్లో సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఫెసిలిటీని ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ సాఫ్రాన్ సంస్థలకు కేంద్రం సహాయ సహకారాలు అదిస్తుందని తెలిపారు. కొన్నేళ్లుగా ఏవియేషన్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు.
November 26, 2025 | 02:13 PMChandrababu: విజన్ ఉంటే సరిపోదు .. దాన్ని అమలు చేయడం ముఖ్యం : సిఎం చంద్రబాబు
ప్రజల గుండెల్లో అంబేడ్కర్ శాశ్వతంగా ఉండిపోతారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. అమరావతిలో విద్యార్థులతో మాక్ అసెంబ్లీ (Mock assembly) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ విజన్
November 26, 2025 | 02:07 PMKTR: రిజర్వేషన్ల తగ్గింపుపై రాహుల్ గాంధీ స్పందిస్తారా?: కేటీఆర్
తెలంగాణలో కులగణన దేశానికి ఆదర్శమంటూ రాహుల్ గాంధీ (Rahul Gandhi) గొప్పగా చెప్పారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బీసీ (BC)లకు 42శాతం
November 26, 2025 | 02:02 PM- TLCA: టీఎల్సీఏ (TLCA) బోర్డు చైర్మన్గా వి. నాగేంద్ర గుప్త ఎన్నిక
- Daily Walking: ఆరోగ్యకరమైన జీవనానికి నడక మంత్రం..రోజుకు ఎంతసేపు నడవాలి? నిపుణుల సూచనలు ఇవే!
- Chandrababu: డిజిటల్ పాలన లక్ష్యం గొప్పదే… కానీ ఎంతమందికి ఉపయోగపడుతోంది?
- Pawan Kalyan: బడ్జెట్ వేళ ఏపీ అభివృద్ధి అజెండాతో ఢిల్లీకి జనసేనాని..
- ATA: త్వరలో ‘ఆటా’ 19వ మహాసభల కర్టెన్ రైజర్
- Assembly: తెలంగాణ అసెంబ్లీని సందర్శించిన జపాన్ బృందం
- Municipal Elections: మున్సిపల్ ఎన్నికలకు మోగిన నగారా
- Aditya Birla: హైదరాబాద్లో తగ్గుతున్న ఆర్థిక అనిశ్చితి.. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ఇన్సూరెన్స్ నివేదికలో వెల్లడి
- Rahul Gandhi :రాహుల్ గాంధీతో వైఎస్ షర్మిల భేటీ
- Medaram:మేడారంలో కోలాహలం.. జనమయ్యేమహా జాతర
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















