- Home » Politics
Politics
Amaravati: అన్స్టాపబుల్ అమరావతి : 2028 నాటికి పూర్తి స్థాయి రాజధాని..!
ఒకప్పుడు అనిశ్చితి మేఘాలు కమ్ముకున్న చోట, ఇప్పుడు ఆశల సౌధాలు లేస్తున్నాయి. పదేళ్లుగా స్తబ్దుగా ఉన్న అమరావతిలో (Amaravati) ఇప్పుడు యంత్రాల చప్పుడు వినిపిస్తోంది. నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. కేవలం పరిపాలనా కేంద్రంగా మాత్రమే కాకుండా, ఒక ఆర్థిక శక్తిగా (Economic Powerhouse) అమరావతిని తీర్చిదిద్...
November 28, 2025 | 03:15 PMChandrababu: దేశం గర్వపడేలా అమరావతి : చంద్రబాబు
రాజధాని అమరావతి నిర్మాణానికి రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. రాజధాని అమరావతి (Amaravati)లో 15 బ్యాంకులకు, ప్రభుత్వరంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి
November 28, 2025 | 02:11 PMHigh Court: పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు నిరాకరణ
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలపై స్టే విధించేందుకు హైకోర్టు (High Court) నిరాకరించింది. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల (Panchayat elections) రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 46పై అభ్యంతరంపై వ్యక్తం చేస్తూ వెనుకబడిన కులసంఘాలు ఉన్నత న్యాయస్థానంలో
November 28, 2025 | 02:05 PMNara Lokesh: కూటమి ప్రభుత్వంలో అమరావతి పనులు వేగంగా : మంత్రి లోకేశ్
దేవతల రాజధాని, రైతుల త్యాగం అమరావతి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ అన్నారు. అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ శంకుస్థాపన చేశారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం
November 28, 2025 | 02:00 PMHome Minister Anita: అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి : హోంమంత్రి ఆదేశాలు
దిత్వా తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావం ఎక్కువగా చూపే జిల్లా కలెక్టర్లు (District Collectors), ఎస్పీ (SP)లకు హోంమంత్రి అనిత (Home Minister Anita) ఆదేశాలు జారీ చేశారు. శని (Saturday), ఆదివారాల్లో (Sunday) వచ్చే
November 28, 2025 | 01:56 PMAmaravati: బ్యాంకులు, బీమా కంపెనీల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రసంగించిన చంద్రబాబు
• గత పాలకుల విధ్వంసంతో ఆగిపోయిన అమరావతి రాజధాని పనుల్ని ప్రధాని మోదీ పునఃప్రారంభించారు. • రాజధాని నిర్మాణానికి 34 వేల ఎకరాలను త్యాగం చేసిన రైతులకు ధన్యవాదాలు • ప్రపంచంలో స్ఫూర్తిదాయకమైన ల్యాండ్ పూలింగ్ విధానంలో భూముల పొందిన ప్రాంతం అమరావతి • రూ.15 వేల కోట్లను రాజధాని పునర్నిర్మాణానికి కేటాయించారు...
November 28, 2025 | 01:55 PMAmaravati: రాజధానిలో బ్యాంకులు, బీమా కంపెనీల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన నిర్మలా సీతారామన్
• ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రీస్టార్ట్ చేయటం సంతోషం • దేశంలో ఒక కొత్త రాజధాని నగరం నిర్మించటం సామాన్యమైన విషయం కాదు • నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ కూడా సహకరిస్తున్నారు • అమరావతి నిర్మాణం అంటే ఒక యజ్ఞం లాంటింది • ఇంత పెద్ద నగరానికి ఆర్ధికంగా భరోసా ఉండాలన్న నిర్ణయంతోనే ఇవాళ పీఎస్య...
November 28, 2025 | 01:50 PMkavitha: ఇందిరమ్మ ఇళ్లను అర్హులైన వారికే ఇవ్వాలి :కవిత
కాళేశ్వరం ప్రాజెక్టు పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (kavitha) షాకింగ్ కామెంట్స్ చేశారు. కామారెడ్డి (Kamareddy)లో కవిత మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)తో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు ఒరిగిందేమీ లేదని విమర్శలు చేశారు
November 28, 2025 | 01:48 PMNara Lokesh: బ్యాంకులు, భీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గోని ప్రసంగించిన నారా లోకేష్
• దేవతల రాజధాని అమరావతిని దెయ్యాలు విధ్వంసం చేయాలని చూశాయి • మూడు రాజధానులని మూడు ముక్కలాట ఆడి ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలని చూశారు • ఒక్క వ్యక్తికోసం రూ.450 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారు • ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో రైతులు పోరాడారు. • ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జై అమరావతి నినా...
November 28, 2025 | 01:45 PMAmaravati: అమరావతి లో బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన
* For scrolls * అమరావతి- రాజధానిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ , ముఖ్యమంత్రి చంద్రబాబు * మొత్తం 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి , సీఎం చంద్రబాబు * స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ...
November 28, 2025 | 01:40 PMPinnelli Brothers : పిన్నెల్లి సోదరుల అరెస్టుకు లైన్ క్లియర్..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics), ముఖ్యంగా పల్నాడు గడ్డపై సంచలనం సృష్టించిన జంట హత్యల కేసు కీలక మలుపు తిరిగింది. మాచర్ల (Macharla) మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy), ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలకు
November 28, 2025 | 01:22 PMChandrababu: కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ తో సీఎం చంద్రబాబు భేటీ
సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేశ్(Nara Lokesh), నారాయణ (Narayana), పయ్యావుల
November 28, 2025 | 12:06 PMAmaravati: అమరావతికోసం మరో 40 వేల ఎకరాలు! అవసరమా..!?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణం విషయంలో కూటమి ప్రభుత్వం గేరు మార్చింది. రాజధానిని కేవలం పరిపాలనా కేంద్రానికే పరిమితం చేయకుండా, అంతర్జాతీయ స్థాయి మహా నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రెండో విడత భూ సమీకరణకు (Land Pooling) రంగం సిద్ధం చేస్తోంది. ఇటీవల అమరావతి రైతులతో జరిగిన సమావేశం...
November 28, 2025 | 12:03 PMChandrababu: శీతాకాల సమావేశాలకు ఎంపీ లకు బాబు టాస్క్: రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యం
దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ (TDP) స్థానం మరింత బలపడుతోంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి టీడీపీ కీలక భాగస్వామిగా ఉండటం వల్ల, పార్టీకి చెందిన 16 మంది ఎంపీల పాత్ర మరింత ప్రధానంగా మారింది. అధికారంలో భాగమై ఉన్నప్పటికీ, రాష్ట్ర విభజన తర్వాత
November 28, 2025 | 12:00 PMB.C. Janardhan Reddy: గుంటల రోడ్ల నుంచి మన్నికైన రహదారుల దిశగా ఏపీ ప్రయాణం..
ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి ప్రస్తుతం తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రోడ్లు గుంతలతో నిండిపోవడం, ప్రయాణికులకు అసౌకర్యం కలిగించడం కామన్ విషయమే. అయితే గత కొన్నేళ్లుగా సరైన మరమ్మతులు, పర్యవేక్షణ లేకపోవడంతో పరిస్థితి
November 28, 2025 | 11:56 AMNew district: కొత్త జిల్లాల ఏర్పాటుపై కీలక పరిణామం
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేసింది. మదనపల్లె, మార్కాపురంతోపాటు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం
November 28, 2025 | 11:50 AMMaoists: మావోయిస్టులు కీలక ప్రకటన .. జనవరి 1న
మావోయిస్టులు (Maoists) కీలక ప్రకటన చేశారు. ఎంఎంసీ ( మహారాష్ట్ర` మధ్యప్రదేశ్`ఛత్తీస్గఢ్) జోన్ ప్రతినిధి అనంత్ (Anant) పేరుతో లేఖను విడుదల చేశారు. జనవరి 1న ఆయుధాలను విడిచి లొంగిపోతామని అందులో పేర్కొన్నారు. ఒక్కొక్కరు
November 28, 2025 | 11:46 AMAP New Districts: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల రూపకల్పన..ప్రభుత్వం ముందున్న సవాళ్లు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో జిల్లాల పునర్విభజన మరోసారి చర్చకు దారితీసింది. గత ప్రభుత్వం చేసిన కొత్త జిల్లాల వ్యవస్థ అమల్లో అనేక ఇబ్బందులు తలెత్తినట్లు ప్రజలు అప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మూడు కొత్త జిల్లాలు, ఐ...
November 28, 2025 | 11:30 AM- Mardaani 3: ‘మర్దానీ3’తో రాణీ ముఖర్జీ 30 ఏళ్ల ఐకానిక్ సినీ లెగసీ సెలబ్రేట్ : రణ్భీర్ కపూర్
- Amaravati: అమరావతి చట్టంపై వైసీపీ వైఖరి ఏంటి? మిథున్ రెడ్డి వ్యాఖ్యలతో కొత్త చర్చ..
- Gandhi Talks: ‘గాంధీ టాక్స్’ ట్రైలర్ విడుదల.. మాటల కంటే ఎక్కువ మాట్లాడిన నిశ్శబ్దం
- NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్కు క్రేజీ అప్డేట్.. ‘దేవర-2’ షూటింగ్ ఎప్పుడంటే? క్లారిటీ ఇచ్చిన నిర్మాత!
- MSVPG: 15 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹358 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్బస్టర్గా నిలిచిన ‘మన శంకర వరప్రసాద్ గారు’
- Nara Lokesh: వ్యక్తులకంటే వ్యవస్థే ముఖ్యం.. కూటమి ఐక్యత పై నారా లోకేశ్..
- Success Secrets: విజయానికి తొలి మెట్టు.. ‘నో’ చెప్పడం నేర్చుకోండి.. మీ కాలాన్ని కాపాడుకోండి!
- Venkatesh: 65 ఏళ్ల వయసులో వెంకటేష్ రేంజ్ మామూలుగా లేదుగా.. త్రివిక్రమ్ సినిమా కోసం భారీ రెమ్యునరేషన్!
- Zamana: జనవరి 30న థియేటర్స్ లో క్రైమ్ థ్రిల్లర్ ‘జమాన’ …. గ్రాండ్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ !!!
- Viral Video: ఒంటరి పెంగ్విన్ ప్రయాణం.. వైరల్ వీడియో వెనుక దాగున్న చేదు నిజం
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















