- Home » Politics
Politics
Vijayanagaram:ఘనంగా ప్రారంభమైన విజయనగరం ఉత్సవాలు
విజయనగరం ఉత్సవాలు (Vijayanagaram Festivals) ఘనంగా ప్రారంభమయ్యాయి. నగరంలోని పైడితల్లి ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన వేదికపై జెండా ఊపి
October 6, 2025 | 08:38 AMChaganti: చాగంటి కోటేశ్వరరావుకు సాహితీ పురస్కారం
బ్రహ్మశ్రీ పోలూరి హనుమజ్జానకీరామశర్మ సాహితీ పురస్కారాన్ని (sahitya award) ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు, ప్రవచన రత్నాకర డాక్టర్
October 6, 2025 | 06:49 AMPawan Kalyan: జనంలోకి పవన్ కల్యాణ్..! ఎందుకంటే..!?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics) అధికార కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్నజనసేన (Janasena) పార్టీ, సంస్థాగత బలోపేతంపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఈ దిశగా పటిష్టమైన కార్యాచరణను రూపొందించారు. కేవలం ప్రభుత్వంలో భాగస్వామిగా ఉండటమే కాకుం...
October 5, 2025 | 04:10 PMJagan: వ్యూహం లేని ప్రచారంతో జగన్ కు భారమవుతున్న వైసీపీ సోషల్ మీడియా..
వైసీపీ (YCP) సోషల్ మీడియా విభాగం ప్రస్తుతం తగిన వ్యూహం లేకుండా ముందుకెళ్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్రుతతో, సరైన ఆలోచన లేకుండా వ్యవహరిస్తున్న కొందరు సోషల్ మీడియా కార్యకర్తల చర్యలు పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రతిష్ఠకు భంగం కలిగిస్తున్నాయని విమర్శలు వి...
October 5, 2025 | 04:00 PMMithun Reddy: మద్యం కేసులో మిథున్ రెడ్డికి సిట్ షాక్..హైకోర్టులో బెయిల్పై సవాల్..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) రాజంపేట (Rajampet) పార్లమెంట్ సభ్యుడు, పార్టీ కీలక నేత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి (Peddireddy Mithun Reddy) మరోసారి న్యాయపరమైన ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. ఇటీవల మద్యం కేసులో ఆయన్ను ఏసీబీ (ACB) కోర్టు బెయిల్పై విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ బెయిల్...
October 5, 2025 | 03:40 PMPawan: జనసేన కోసం పవన్ మాస్టర్ స్కెచ్..
జనసేన పార్టీ (JanaSena Party) అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు తన రాజకీయ వ్యూహాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. 2024 ఎన్నికల్లో అధికారంలో భాగస్వామ్యం అవుతామని ఆయన చెప్పినప్పుడు చాలా మంది విమర్శించారు. కానీ ఫలితాలు వచ్చాక ప్రత్యర్థులు ఆశ్చర్యపోయేలా 21 సీట్లు స...
October 5, 2025 | 03:30 PMChandrababu: చంద్రబాబు ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..!!
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఒకవైపు సంక్షేమ పథకాలకు లెక్కకు మిక్కిలిగా పెరుగుతున్న ఖర్చులు, మరోవైపు రాజధాని అమరావతితో పాటు ఇతర అభివృద్ధి పనులకు భారీగా నిధులు కేటాయించాల్సిన పరిస్థితి. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు (CM Chandrababu)...
October 4, 2025 | 09:00 PMTarget Revanth: డ్యామేజ్ కంట్రోల్..!? రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసిన సొంత పార్టీ నేతలు..!!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇటీవల చేసిన బీహారీ (Bihar) వ్యాఖ్యలు పెను దుమారం సృష్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలపై బీహార్ రాజకీయ నేతలు, ముఖ్యంగా బీజేపీ, ఇతర ప్రాంతీయ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డికి సొంత పార్టీ కాంగ్రెస్ నుంచే విమర్శల సె...
October 4, 2025 | 04:54 PMNara Lokesh: ఆటోడ్రైవర్ సేవలో కార్యక్రమంలో రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి లోకేష్
ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన ప్రతి హామీ నిలబెట్టుకుంటాం గత అయిదేళ్ల అరాచకపాలనలో ఆటోడ్రైవర్లను ఇబ్బందుల పాల్జేశారు యువగళంలో ఇచ్చిన హామీ మేరకు ఆటోలపై గ్రీన్ ట్యాక్స్ తగ్గించాం మీ రుణం తీర్చుకునేందుకే ఆటోడ్రైవర్ సేవలో పథకాన్ని ప్రవేశపెట్టాం అమరావతి: గత ఎన్నికల్లో ప్రజలు మాపైన ఒక పవిత్ర బాధ్యత ప...
October 4, 2025 | 03:00 PMChandrababu: మన ప్రభుత్వంలో ఎప్పుడూ ఆ పరిస్థితి రానివ్వం : చంద్రబాబు
చెప్పిన రోజు చెప్పినట్లు పనిచేసే ప్రభుత్వం తమదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తెలిపారు. విజయవాడలో ఆటో డ్రైవర్ల సేవలో
October 4, 2025 | 02:11 PMNara Lokesh: అవి చదువుతూ ఉంటే .. వారి మనస్సు ఏంటో తెలుస్తుంది : లోకేశ్
గ్రామస్థాయి నుంచి దేశ రాజకీయాలన్నీ ఆటో డ్రైవర్లే చర్చిస్తుంటారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తెలిపారు. ఆటో
October 4, 2025 | 02:04 PMAuto drivers: ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికసాయం అందించే ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu)
October 4, 2025 | 02:01 PMLondon:లండన్లో తెలుగు యువకుడి మృతి
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం దమ్మన్నపేటకు చెందిన ఏనుగు మహేందర్ రెడ్డి (Mahender Reddy) (26) లండన్లో గుండెపోటుతో
October 4, 2025 | 01:56 PMKavitha: కవిత కీలక అడుగులు.. జాగృతికి రాజకీయ రంగు!?
భారత్ రాష్ట్ర సమితి (BRS) నుంచి సస్పెన్షన్కు గురైన కొద్ది వారాలకే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తెలంగాణ రాజకీయాల్లో మళ్లీ కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి. ఆమె దృష్టంతా ప్రస్తుతం తెలంగాణ జాగృతిని (Telang...
October 4, 2025 | 01:35 PMCongress: జూబ్లీహిల్స్ లో వెనుకబడుతున్న కాంగ్రెస్..!?
తెలంగాణ రాజకీయాల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ (Jubilee Hills Assembly) నియోజకవర్గ ఉప ఎన్నిక (by poll) తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) హఠాన్మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. త్వరలో బీహార్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే దీనికి కూడా ఉప ఎన...
October 4, 2025 | 12:28 PMJubilee Hills: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎన్నికల మాదిరిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలోనూ
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక లో కాంగ్రెస్ గెలవడం ఖాయమని మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఉద్ఘాటించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మంత్రి
October 4, 2025 | 12:20 PMKTR: రాష్ట్రంలో టీడీఆర్ల బ్లాక్ దందా : కేటీఆర్
హైదరాబాద్ నగరంలో ట్రాన్స్ఫరబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) జారీలో కుంభకోణం జరుగుతోంది అని నేను వెల్లడించి ఆరు నెలలు దాటింది, ఇప్పుడది
October 4, 2025 | 12:16 PMAmaravati:అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు మలేషియా కంపెనీలు ఆసక్తి
రాజధాని అమరావతి (Amaravati)లో రాబోయే ఐదేళ్లలో రూ.6 వేల కోట్ల నుంచి రూ.10 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు మలేసియా (Malaysia) కంపెనీలు ఆసక్తి
October 4, 2025 | 10:37 AM- Shambhala: ‘శంబాల’ అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.. ఆది సాయికుమార్
- BJP: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీకి జనసేన మద్దతు
- Nara Bhuvaneswari: నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ పురస్కారం ప్రదానం
- YCP: వైసీపీ తీరు మారదా..?
- Revanth: బీజేపీని టార్గెట్ చేసిన రేవంత్..! ఎందుకు?
- TDP: మారని టీడీపీ నేతల తీరు..!
- Vidadala Rajini: వైసీపీ మాజీ మంత్రిపై మరో వివాదం..
- Bhogapuram: భోగాపురంలో విమానయాన విశ్వవిద్యాలయం :రామ్మోహన్నాయుడు
- Revanth Reddy: కేసీఆర్, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం : సీఎం రేవంత్రెడ్డి
- Kishan Reddy: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై కాషాయ జెండా : కిషన్రెడ్డి
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Copyright © 2000 - 2025 - Telugu Times | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us



















