- Home » Politics
Politics
AP Govt: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వేతో ఏపీకి పెరుగుతున్న కనెక్టివిటీ..
2025 ఏడాదిలో జరిగిన చివరి కేంద్ర కేబినెట్ సమావేశంలో ఎన్డీయే ప్రభుత్వం (NDA Government) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi) అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో దేశ మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించిన ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ముఖ్యంగా రహదారులు, కనెక్టివిటీ, ఆర్థిక వృద...
January 1, 2026 | 11:47 AMChandrababu: కొత్త సంవత్సరంలో ఏపీ రాజకీయాలకు కొత్త మలుపులు ..కూటమి ప్రభుత్వంపై అంచనాలు, చర్చలు..
క్యాలెండర్ మారిన ప్రతిసారి కొత్త ఏడాది మీద ఆశలు, అంచనాలు సహజంగానే పెరుగుతాయి. 2025 ముగిసి 2026 ప్రారంభమవడంతో ఈ ఏడాదిలో ఏమి జరుగుతుంది, పరిస్థితులు ఎలా ఉంటాయి అనే ఉత్కంఠ అందరిలోనూ కనిపిస్తోంది. వ్యక్తిగత జీవితాలతో పాటు రాజకీయాలు, పరిపాలన, ఇతర రంగాలపై కూడా చర్చలు ఊపందుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రజలతో ...
January 1, 2026 | 11:40 AMBojjala Sudheer Reddy: జనసేన కార్యకర్త హత్య.. ఎమ్మెల్యే విచారణకు రంగం సిద్ధం?
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రాజకీయాల్లో కలకలం రేపిన జనసేన కార్యకర్త శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసు కీలక మలుపు తిరిగింది. ఏడాది కాలంగా మిస్టరీగా, రాజకీయ ఆరోపణల నడుమ సాగుతున్న ఈ కేసు విచారణలో చెన్నై పోలీసులు దూకుడు పెంచారు. ఈ హత్యతో సంబంధం ఉందన్న అనుమానాలు, మృతుడి వీడియో వాంగ్మూలం ఆధారంగా శ్...
January 1, 2026 | 11:10 AMBhogapuram Airport: భోగాపురం విమానాశ్రయం – తొలి ఫ్లైట్ కు రంగం సిద్ధం!
ఆంధ్రప్రదేశ్ విమానయాన చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. దశాబ్దాలుగా ఉత్తరాంధ్ర వాసులు ఎదురుచూస్తున్న కల సాకారం అయ్యే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మితమవుతున్న ‘జీఎంఆర్ విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం’ ట్రయల్ రన్ కు సిద్ధమవుతోంది. దీన్ని ...
December 31, 2025 | 06:50 PMYCP Contractors: కూటమి పాలనలో వైసీపీ కాంట్రాక్టర్లకు రెడ్ కార్పెట్!
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టి దాదాపు ఏడాదిన్నర కాలం పూర్తయింది. “దుష్ట పాలన పోయింది.. మన ప్రభుత్వం వచ్చింది” అని సంబరపడిన టీడీపీ, జనసేన శ్రేణులకు ఇప్పుడు క్షేత్రస్థాయిలో పరిస్థితులు మింగుడు పడడం లేదు. పైన ముఖ్యమంత్రి, మంత్రులు మారుతున్నా.. ప...
December 31, 2025 | 03:30 PMAdvisors: కూటమి ప్రభుత్వంలోనూ సలహాదారులు.. అవసరమా?
అధికారం మారినా పద్ధతులు మారలేదు.. ప్రభుత్వాలు మారినా సలహాల సంస్కృతి పోలేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో, సచివాలయ పరిసరాల్లో వినిపిస్తున్న ప్రధాన చర్చ ఇది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో సలహాదారుల వ్యవస్థపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన తెలుగుదేశం పార్టీ, నేడు అధికారంలోకి వచ్చాక అదే బాటల...
December 31, 2025 | 03:00 PMGorantla : నా మాట వినలేదు.. ఇప్పుడు వాళ్లు ఫలితం అనుభవిస్తున్నారు : గోరంట్ల
ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అవమానాలు ఎదురైనా కూటమి కొనసాగుతుందని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Buchaiah Chowdary) అన్నారు. రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ముందుచూపు గల సీఎం చంద్రబాబు (CM Chandrababu) నాయకత్వాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అర్థం చేసుకున్నార...
December 31, 2025 | 02:04 PMDBV Swami: ఇచ్చిన మాట ప్రకారం మార్కాపురం జిల్లా చేశాం : మంత్రి స్వామి
వైఎస్ జగన్ (YS Jagan) మాదిరిగా ప్రజలను మోసం చేయబోమని, ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి డీఎస్బీవీ స్వామి (DSBV Swami) అన్నారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం రాజోలుపాడులో ఎన్టీఆర్ (NTR) భరోసా పింఛన్లను మంత్రి
December 31, 2025 | 02:02 PMBhogapuram: ఉత్తరాంధ్ర భవితకు రెక్కలు… భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంతో కొత్త దశ..
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)పై చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధకు మరో స్పష్టమైన ఉదాహరణగా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం (Bhogapuram International Airport) నిలుస్తోంది. కొత్త సంవత్సరం 2026 ప్రారంభం కాగానే ఉత్తరాంధ్రకు కేంద్రం ఒక భారీ బహుమానం అందిస్తున్నట్టుగా రాజకీయ, వ్యాపార వర్గాలు...
December 31, 2025 | 02:00 PMRayachoti: పరిపాలనా సౌలభ్యమా, రాజకీయ లెక్కలా? అన్నమయ్య జిల్లా కేంద్ర మార్పుపై చర్చ..
కూటమి ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజన ప్రక్రియలో ‘రాయచోటి’ (Rayachoti) అంశం రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చకు కారణమవుతోంది. జిల్లాల మార్పులపై ఎక్కడ మాట్లాడినా రాయచోటి పేరు తప్పకుండా వినిపించే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా అన్నమయ్య జిల్లా (Annamayya District) కేంద్రాన్ని మార్చే నిర్ణయం రాజకీయంగ...
December 31, 2025 | 01:57 PMPawan Kalyan: డిప్యూటీ సీఎం హోదా ఉన్నా పవన్ మార్క్ కనిపించలేదా? రాజకీయ వర్గాల్లో ప్రశ్నలు
ఏపీలో తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికే ఏడాదిన్నర దాటింది. జనవరి నాటికి దాదాపు 19 నెలలు పూర్తవుతాయి. ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల అధికార కాలంలో మూడో వంతు కాలం గడిచిపోతుండటంతో, ప్రభుత్వ పనితీరుపై సహజంగానే చర్చలు మొదలయ్యాయి. ప్రభుత్వ పనితీరు ఒక వైపు అయితే, ...
December 31, 2025 | 01:50 PMCP Sajjanar: సీపీ సజ్జనార్ వార్నింగ్ … మద్యం తాగి పట్టుబడితే
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో మందుబాబులకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరికలు జారీ చేశారు. మద్యం తాగి వాహనాలతో రోడ్ల పైకి వస్తే ఉపేక్షించేది లేదన్నారు. నగరంలోని 120 ప్రాంతాల్లో ఇవాళ రాత్రి ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని చెప్పారు. మద్యం
December 31, 2025 | 12:38 PMDraksharama: వారు ఎంతటి వారైనా విడిచిపెట్టేది లేదు : మంత్రి అచ్చెన్న
ద్రాక్షారామంలో శివలింగం ధ్వంసం చేయడంపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి అచ్చెన్నాయుడు ఆరా తీశారు. ఈ ఘటనపై కలెక్టర్, ఎస్పీతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిందితుల్ని త్వరగా పట్టుకోవాలని ఆదేశించారు. ధ్వంసమైన శివలింగం స్థానంలో కొత్త విగ్రహాన్ని
December 31, 2025 | 12:32 PMTGPWU: న్యూఇయర్ సందర్భంగా వారికి ఉచిత రవాణా సేవలు : టీజీపీడబ్ల్యూయూ
నూతన సంవత్సర వేడుకల్లో మద్యం తాగిన వారికి ఉచిత రవాణా సేవలు (Transportation services) అందించనున్నట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫాం వర్కర్స్ యూనియన్ ( టీజీపీడబ్ల్యూయూ) తెలిపింది. డిసెంబర్ 31 రాత్రి 11 నుంచి 1 గంట వరకు సేవలు అందిస్తామని
December 31, 2025 | 12:27 PMJagan: రైతు, రైతు భూమిపై రాజకీయ ముద్ర…చివరకు భారం మోస్తున్న కూటమి ప్రభుత్వం..
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొన్ని విధానాలపై పునఃసమీక్ష చేస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి (Y.S. Jagan Mohan Reddy) ఫొటోతో ముద్రించిన భూ
December 31, 2025 | 11:56 AMBRS vs Cong : తెలంగాణలో పోలవరం – బనకచర్ల రగడ.. అసలు వాస్తవమేంటి?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదాలు ఎప్పుడూ రాజకీయాలకు కేంద్ర బిందువులే. తాజాగా పోలవరం - బనకచర్ల లింక్ కెనాల్ అంశం రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి అగ్నిరాజేసింది. గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు మళ్లించే ఈ ప్రతిపాదనపై
December 31, 2025 | 10:53 AMGanta Srinivasa Rao: ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు .. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాతే : గంటా
రుషికొండ భవనాలపై ప్రభుత్వం ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మ్యూజియం, ఆధ్మాత్మిక కేంద్రం, రిసార్ట్స్ తదితరాలకు ఈ భవనాలను ఇవ్వాలని వివిధ
December 31, 2025 | 09:20 AMPalla Srinivasa Rao: చంద్రబాబు సారథ్యంలో విజనరీ పాలన : పల్లా
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సాధించిన విజయాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు న్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియతో మాట్లాడుతూ
December 31, 2025 | 09:14 AM- Dhaka: బంగ్లాదేశ్ లో మరో ఘోరం.. పథకం ప్రకారమే హిందువుల హత్యలు..!
- H1B Visa: హెచ్-1బీ వీసా దరఖాస్తు దారులకు అమెరికా మరో షాక్.. !
- Singareni: రాజకీయ రణరంగంగా నైని బొగ్గు గనుల కేటాయింపు!
- #VD14: ఈ నెల 26న “వీడీ 14” టైటిల్ అనౌన్స్ మెంట్
- Snow Storm: అమెరికాపై మంచు తుపాను పంజా.. వణుకుతున్న పలు రాష్ట్రాలు..!
- Neha Shetty: ఫుల్ కోట్ లో రాధిక అందాల విందు
- Khameni: ఢిల్లీ-టెహ్రాన్ భాయీ భాయీ…. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ..!
- Chandrababu: అధికారిక పర్యటనలా? లేక వ్యక్తిగత ప్రయాణాలా?.. సీఎం స్పెషల్ ఫ్లైట్ ఖర్చు పై విమర్శ…
- Nagari: మారుతున్న నగరి రాజకీయాలు..మరి రోజా పరిస్థితి ఏమిటో?
- Volunteers: రాజకీయ లెక్కల్లో తేలిపోయిన జగన్ మానస పుత్రిక..పునరాగమనం కష్టమే..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















