ఈ దేశాలలో ఓటు వేయకపోతే అంతే సంగతి..
ఈరోజు ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికల తో పాటు లోక్ సభ పోలింగ్ కూడా జరుగుతుంది. పోలింగ్ రోజు ఖచ్చితంగా సెలవు ఇవ్వాలి అని ఎన్నికల సంఘం ఆదేశం మేరకు చాలావరకు కంపెనీలు కూడా ఈ రోజున సెలవు ప్రకటిస్తాయి. ఇది ఓటర్ లు పోలింగ్ సెంటర్ కి వెళ్లి ఓటు వేయడం కోసం ఏర్పాటు చేసిన సౌలభ్యం. కానీ కొంతమంది దీన్ని సెలవు...
May 13, 2024 | 11:22 AM-
ఎన్నికల సిరా చుక్క చరిత్ర మీకు తెలుసా?
ఎన్నికల్లో మనం మనకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి గెలిపిస్తాం. ఎన్నికలు అన్న వెంటనే మనలో చాలామందికి మొదట గుర్తుకు వచ్చేది వేలి మీద వేసే సిరా చుక్క. ఎందుకంటే మనం ఓటు వేసాము అని చెప్పడానికి ఇదే రాజముద్ర కాబట్టి. ఓటు వేసిన తర్వాత చాలామంది తమ వేలి మీద ఉన్న సిరా చుక్కని చూపిస్తూ సెల్ఫీలు తీసుకొని స...
May 13, 2024 | 11:19 AM -
మోదీ కృషి చేసేది ఆ ముగ్గురి కోసమే.. రాహుల్ గాంధీ..
భారతదేశంలో రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీకి అవినాభావ సంబంధం ఉంది. అటువంటి పార్టీ గత కొద్ది కాలంగా దాదాపు అంతరించుకుపోయే పరిస్థితికి వచ్చింది. పార్టీకి తిరిగి పూర్వ వైభవం తీసుకురావడానికి నేతలతో పాటు రాహుల్ గాంధీ కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో భవిష్యత్తు కాలంలో కాంగ్రెస్ పార్టీ తన రా...
May 11, 2024 | 10:25 AM
-
కవితకు షాక్..! లిక్కర్ స్కాం కేసులో ఈడీ మరో చార్జ్షీట్
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కే కవితకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరో షాకిచ్చింది. ఈ కేసులో భాగంగా ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న కవితపై శుక్రవారం మరో ఛార్జిషీట్ దాఖలు చేసింది. అంతేకాకుండా తాజా చార్జ్షీట్లో కవితను ప్రధాన నిందితురాలిగా పేర్క...
May 11, 2024 | 08:18 AM -
తెరుచుకున్న కేదార్ నాథ్ ఆలయం
ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కేదార్ నాథ్ ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య ఉదయం 7 గంటలకు ఆలయ ప్రధాన తలుపులు అధికారులు తెరిచారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కుటుంబంతో కలిసి తొలి పూజలో పాల్గొన్నారు. ఈ సంద్...
May 10, 2024 | 08:27 PM -
కేజ్రీవాల్ కు ఊరట.. మధ్యంతర బెయిల్
లోక్సభ ఎన్నికల వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు భారీ ఊరట లభించింది. మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసు లో సుప్రీంకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఆయనకు జూన్ వరకు బెయిల్ ఇస్తున్నట్లు సర్వోన్నత న్యా...
May 10, 2024 | 08:19 PM
-
వారిని గౌరవించకపోతే భారత్ పై అణు బాంబులు
లోక్సభ ఎన్నికల వేళ సొంత పార్టీ నేతల వివాదాస్పద వ్యాఖ్యలు కాంగ్రెస్ను తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మరోసారి పార్టీని ఇరుకునపడేశారు. పాకిస్థాన్ వద్ద అణుబాంబులు ఉన్నాయని, అందుకే దాయాదిని గౌరవించాలని ఆయన చేసిన వ్య...
May 10, 2024 | 07:56 PM -
ఆ 48 గంటలు అత్యంత కీలకం
ఈ నెల 13న జరగనున్న నాలుగో దశ ఎన్నికల పోలింగ్ నిర్వహణపై భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ సమీక్ష నిర్వహించారు. పోలింగ్కు ముందు 48 గంటలు కీలకమని, అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణని సునిశితమైన రాష్ట్రాలుగా గుర్తించాం. ...
May 9, 2024 | 10:08 PM -
లోక్ సభ ఎన్నికల్లో ..ఓటు వేసిన బాలుడు
ప్రస్తుతం దేశంలో దశలవారీగా సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే పలు లోక్సభ స్థానాల్లో పోలింగ్ పూర్తయింది. ఈ క్రమంలో ఒక పోలింగ్ కేంద్రంలో ఓ బాలుడు ఓటు వేస్తోన్న వీడియో తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిపై తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మధ్యప్రదేశ్&...
May 9, 2024 | 10:05 PM -
రాహుల్ హామీలను ఎవరూ నమ్మరు: అమిత్ షా
ప్రస్తుతం దేశంలో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికలు జిహాద్కి, అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నికలంటూ అమిత్ షా సంచలన కామెంట్స్ చేశారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం భువనగిరి చేరుకున్న అమిత్ షా.. స్థానిక బీజేపీ అభ్యర్థి అయిన బూర నర్సయ్యకు మద్దతుగా ప్రచారం చేశ...
May 9, 2024 | 10:00 PM -
దలైలామాకు పీవీ స్మారక పురస్కారం
ప్రపంచ శాంతి కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న ప్రముఖ బౌద్ధ గురువు దలైలామాకు పీవీ నరసింహారావు మెమోరియల్ ఫౌండేషన్ భారతరత్న పీవీ నరసింహారావు స్మారక పురస్కారాన్ని అందించింది. హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో దలైలామా నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిధులు ఆయనకు ప...
May 9, 2024 | 02:41 PM -
ప్రధాని మోదీతో ఎమ్మెల్సీ వాణీదేవి భేటీ
హైదరాబాద్ నగర పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని వావిలాలా ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ చైర్పర్సన్, ఎమ్మెల్సీ వాణీదేవి మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారాన్ని అందజేసినందుకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వావివాల ఖ...
May 9, 2024 | 02:30 PM -
మాయవతి కీలక నిర్ణయం… తన రాజకీయ వారసుడిని
బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయవతి కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రాజకీయ వారసుడిగా, పార్టీ జాతీయ సమన్వయకర్తగా తన మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ను తొలగిస్తున్నట్లు ప్రకటించారు. బీజేపీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ తరుణంలో ఆయన పూర్తిస్థా...
May 8, 2024 | 08:05 PM -
ప్రధాని మోదీతో పీవీ కుటుంబ సభ్యుల భేటీ
ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చిన ప్రధాని మోదీని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. రాజ్భవన్లో వీరి భేటీ 30 నిమిషాలు పాటు కొనసాగింది. ప్రధాని మోదీని కలుసుకున్న వారిలో పీవీ కుమారుడు ప్రభాకర్ రావు, కుమార్తె, బీఆర్ఎస్ ఎమ...
May 8, 2024 | 04:11 PM -
మోదీ రోడ్ షో కోసం చైనా ఫోటో.. ఇదెక్కడి మాయ స్వామి..
ఇటీవల తెలంగాణలోని కొల్లాపూర్లో భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన రోడ్ షో కి భారీగా జనం తరలివచ్చారు అని ఒక ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అయింది. ఇసుక వేస్తే కూడా రాలనంతగా నిండిపోయిన ఆ జన సముద్రాన్ని చూసి ఎవరైనా ఆశ్చర్య పోవలసిందే. అంతేకాదు అక్కడికి వచ్చిన ప్రజలు మద్యం కోసమో.. డబ్బు కోసమ...
May 8, 2024 | 01:25 PM -
‘ప్రజ్వల్ రేవణ్ణను దేశం దాటించి.. మాలాంటి వారిని అరెస్టు చేస్తారా..?’: ఎమ్మెల్సీ కవిత
‘ప్రజ్వల్ రేవణ్ణ వంటి దారుణాలకు పాల్పడిన వారిని దేశం దాటించి.. మాలాంటి వారిని అరెస్టు చేయడం అన్యాయం’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియడంతో ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే ఆ...
May 8, 2024 | 09:12 AM -
ఎమ్మెల్సీ కవితకు షాక్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ న్యాయస్థానం పొడిగించింది. ఈ నెల 14 వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు కేజ్రీవాల్ జ్యూడీషియల్ కస్టడీని కూడా రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 20 వరకు పొడిగించింది. సంచలనం సృష్టించిన ...
May 7, 2024 | 04:30 PM -
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అహ్మదాబాద్లో ఓటేశారు. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే ఆయన రాణీప్ ప్రాంతంలోని నిషాన్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్...
May 7, 2024 | 04:25 PM

- Modi Birthday: ప్రధాని మోడీ 75వ బర్త్ డే..! శుభాకాంక్షల వెల్లువ..!!
- Mirai: ఈ సక్సెస్ నాది కాదు, మా టీమ్ లో ప్రతి ఒక్కరిది: తేజ సజ్జా
- TRP: తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ.. పేరు ఇదే..!
- Islamabad: అవినీతిలో మాకన్నా మీరే టాప్.. అమెరికాకు పాక్ మంత్రి షాకింగ్ కామెంట్స్…
- Group 1: గ్రూప్-1 పై డివిజన్ బెంచ్ కు వెళ్లిన TGPSC
- Priyanka Arul Mohan: పవన్ తో వర్క్ చేయడం నా అదృష్టం
- Siva Karthikeyan: మరోసారి ఆ డైరెక్టర్ తో శివ కార్తికేయన్?
- TTD : సీఎం చంద్రబాబుకు టీటీడీ ఆహ్వానం
- DBV Swamy: ఆయనకు తిరుమల నేలపై నడిచే అర్హత లేదు : మంత్రి డీబీవీ స్వామి
- CID: సీఐడీ విచారణకు హాజరైన సజ్జల భార్గవ్రెడ్డి
