అమెరికా యాత్రకు… ఈ ఏడాది 18 లక్షల మంది
ఈ సంవత్సరం మన దేశం నుంచి అమెరికాను 18 లక్షల మంది సందర్శిస్తారని అంచనా వేస్తున్నట్లు కోల్కతాలో అమెరికా కాన్సల్ జనరల్ మెలిండా పావెక్ తెలిపారు. ఇది రెండు దేశాల ప్రజల మధ్య నుంచి సంబంధాలు ఏర్పడేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు. కోల్కతాలో కొత్త వీసా సెంటర్ ప్రారంభోత్సవ...
July 29, 2024 | 03:58 PM-
పీకే పార్టీ ఏర్పాటుకు టైమ్ ఫిక్స్..
ప్రముఖ రాజకీయ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తన కొత్తపార్టీకి రంగం సిద్ధం చేశారు. జన్ సురాజ్ అభియాన్ ….రాజకీయ పార్టీగా రూపాంతరం చెందేందుకు ముహూర్తం నిశ్చయమైంది. అక్టోబర్ 2వ తేదీన పార్టీగా 'జన్ సురాజ్' అవతరించనుంది. ఇందుకు సంబంధించిన సన్నాహకాల్లో భాగంగా ఎనిమిది రాష్ట్ర స్థాయి సమావేశాల...
July 29, 2024 | 03:14 PM -
స్టడీ డెత్ సెంటర్స్..?
సెంట్రల్ దిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్లోని ఐఏఎస్ స్టడీ సెంటర్లోకి వరదనీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. వరద నీరు బేస్మెంట్లోకి ప్రవేశించడంతో లోపల ఉన్న విద్యార్థులు నీటిలో నుంచి మెట్ల మీదుగా బయటకు వచ్చారు.అయితే ...
July 29, 2024 | 03:06 PM
-
నీతి ఆయోగ్ వర్సెస్ ఇండియా కూటమి సీఎంలు..
ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశాలపై ఇండియా కూటమి సీఎంలు అసంతృప్తి వ్యక్తం చేశారు. మరీ ముఖ్యంగా తమ రాష్ట్రాలకు నిధుల కేటాయింపులో అన్యాయం జరిగిందని ధ్వజమెత్తారు. నిధుల కేటాయింపుపై ప్రశ్నిస్తుంటే.. మైక్ కట్ చేశారని ఆరోపణలు గుప్పించారు. దీంతో నీతి ఆయోగ్ వేదికగా మరోసారి అధికార, విపక్ష కూటమి రాజకీయాల...
July 28, 2024 | 01:15 PM -
వికసిత్ భారత్ కు నీతి ఆయోగ్ బాటలు..
వికసిత్ భారత్ 2047 దిశగా దేశం అడుగులేయాలన్నారు ప్రధాని మోడీ. నీతి ఆయోగ్ సమావేశంలో దేేశాభివృద్ధికి కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా దేశంలో జలవివాదాలు పెరుగుతున్న నేపథ్యంలో.. నదుల గ్రిడ్ ప్రతిపాదనలను తెచ్చారు.ప్రతి రాష్ట్రం వారి స్థాయిలో నదుల గ్రిడ్ను ఏర్పాటు చేసుకోవాలని సలహా ఇచ్చారు. శనివారం రాష...
July 28, 2024 | 01:12 PM -
గత ఐదేళ్లలో విదేశాల్లో ఇప్పటి వరకు… 633 మంది భారత విద్యార్థులు : కేంద్రం
విదేశాలకు వెళ్లే భారతీయ విద్యార్థులు అకాల మరణాలతో మృత్యువాత పడుతున్నారు. హత్యలు, ఆత్మహత్యలు, ప్రమాదాలు, అనారోగ్యం ఇలా పలు కారణాలతో గత కొన్నేళ్లుగా విదేశాల్లో చదువుకునేందుకు వెళ్లిన అనేకమంది భారతీయ విద్యార్థులు అక్కడే ప్రాణాలు కోల్పోయారు. గత ఐదేళ్లలో ఇప్పటి వరకు 633 మంది భారత విద్యార్థులు విదేశాల్...
July 27, 2024 | 07:57 PM
-
మైక్ కట్.. నీతి ఆయోగ్ నుంచి వాకౌట్ చేసిన దీదీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నీతి ఆయోగ్ సమావేశం నుంచి వాకౌట్ చేశారు. రాష్ట్రానికి నిధుల కేటాయింపు గురించి మాట్లాడటం ప్రారంభించగానే తన మైక్ ఆప్ చేశారని ఆరోపిస్తూ ఆమె సమావేశం నుంచి బయటకు వచ్చారు. కేంద్ర బడ్జెట్లో పశ్చిమబెంగాల్పై వివక్ష చూపారని, ర...
July 27, 2024 | 07:47 PM -
అలాంటి వ్యక్తి హోంమంత్రిగా కొనసాగడం.. నిజంగా విచిత్రమే
దేశంలోనే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ అత్యంత అవినీతిపరుడంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై శరద్ పవార్ తీవ్రంగా స్పందించారు. గతంలో ఓ కేసు వ్యవహారంలో అమిత్ షా ను సుప్రీంకోర్టు రెండేళ్ల పాటు బహిష్కరించిందంటూ కేంద్రమ...
July 27, 2024 | 07:41 PM -
కార్గిల్ 25వ విజయ్ దివస్.. యుద్ధ స్మారకం వద్ద మోదీ నివాళులు
భారత భూభాగాన్ని ఆక్రమించాలని ప్రయత్నించిన పాకిస్థాన్ సేనలను తరిమికొట్టిన భారత సైన్యం వీర పరాక్రమానికి ప్రతీక కార్గిల్ యుద్ధం. ఆ విజయగాథకు నేటితో సరిగ్గా పాతికేళ్లు. ఈ నేపథ్యంలో నాటి యుద్ధంలో అమరులైన వీర జవాన్లకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాళులర్పించారు. కార్గిల్ 25వ విజయ్&zwn...
July 26, 2024 | 07:10 PM -
సుందర్ పిచాయ్ మరో అరుదైన ఘనత… ఐఐటీ ఖరగ్పూర్ నుంచి
గూగుల్, ఆల్ఫాబెట్ సంస్థల సీఈఓ సుందర్ పిచాయ్ మరో అరుదైన ఘనతను దక్కించుకున్నారు. భారత్లోని ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ఒకటైన ఐఐటీ ఖరగ్పూర్ నుంచి ఆయన గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. శాన్ఫ్రాన్సిస్కోలో జరిగిన కార్యక్రమంలో ఐఐటీ డైరెక్టర్ వీకే తివ...
July 26, 2024 | 07:01 PM -
రాష్ట్రపతి భవన్లో రెండు హాళ్లకు కొత్త పేర్లు
రాష్ట్రపతి భవన్లో వివిధ వేడుకలు, అధికారిక కార్యక్రమాలకు వేదికలైన దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లు మారాయి. వాటిని ఇకపై వరుసగా గణతంత్ర మండపం, అశోక్ మండపంగా వ్యవహరించనున్నట్లు రాష్ట్రపతి సచివాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలోని ప్రసిద్ధ మ...
July 26, 2024 | 03:39 PM -
గూగుల్ మ్యాప్స్లలో సరికొత్త ఫీచర్లు
భారతీయ వినియోగదారులను మరింతగా ఆకర్షించేలా సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు గూగుల్ మ్యాప్స్ ప్రకటించింది. ద్విచక్రవాహనాల కోసం ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇకపై తాము మ్యాప్స్లో చూపించనున్నట్లు తెలిపింది. ఈ ఫీచర్ను తొలిసారిగా భారత్లోన...
July 26, 2024 | 03:35 PM -
రామాలయ వాచీ రూ. 34 లక్షలు
అయోధ్య రామమందిర థీమ్తో స్విట్జర్లాండ్ సంస్థ జాకోబ్ అండ్ కో లిమిటెడ్ ఎడిషన్ లగ్జరీ వాచ్ను తీసుకొచ్చింది. సమయం 6 గంటలైనప్పుడు ఈ గడియారం జై శ్రీరామ్ అని పలుకుతుంది. 9 గంటలు అయినపుడు రామాలయాన్ని చూపిస్తుంది. కాషాయ రంగు బెల్ట్, శ్రీరాముడు, హనుమంత...
July 26, 2024 | 03:19 PM -
లోక్సభలో కంగనా రనౌత్ తొలి ప్రసంగం… ఏం మాట్లాడరంటే?
లోక్సభ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా గెలిచి పార్లమెంటులో అడుగుపెట్టిన బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పార్లమెంటులో తొలిసారి ప్రసంగించారు. మండిలో వివిధ కళారూపాలు అంతరించిపోయే దశలో ఉన్నాయి. హిమాచల్లో కత్-కుని అనే హస్తకళ ఉంది. గొర్రె చర్మాన్ని జాకెట్లు, టోపీలు, శాలువాలు, స్వెటర...
July 25, 2024 | 07:23 PM -
టీచరమ్మగా మారిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
దేశ ప్రథమ పౌరురాలిగా ద్రౌపదీ ముర్ము బాధ్యతలు చేపట్టి నేటికి సరిగ్గా రెండేళ్లు. ఈ సందర్భాన్ని ఆమె మరింత ప్రత్యేకంగా మార్చుకున్నారు. తనకెంతో ఇష్టమైన వృతి అయిన ఉపాధ్యాయురాలిగా మారారు. ప్రెసిడెంట్ ఎస్టేట్లోని డా.రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయ పాఠశాలకు వెళ్లి విద్యార్థులను ఆశ్చర్...
July 25, 2024 | 07:12 PM -
ఏపీలో రైల్వే అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం : కేంద్ర మంత్రి అశ్వినీ
ఆంధ్రప్రదేశ్లో రైల్వే అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. లోక్సభలో ఏపీలో రైల్వే ప్రాజెక్టులపై ఎంపీలు కేశినేని చిన్ని, సీఎం రమేశ్ ప్రశ్నలు అడిగారు. ఆంధ్రప్రదేశ్ చాలా ముఖ్యమైన రాష్ట్రమని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. ఈ సందర్భ...
July 24, 2024 | 08:36 PM -
కీలక బిల్లు తీసుకొచ్చిన బీహార్ ప్రభుత్వం… అక్రమాలకు పాల్పడితే!
నీట్ వంటి ప్రతిష్ఠాత్మక పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం ఇటీవల దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రశ్నపత్రం లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వ నియామక పోటీ పరీక్షల్లో అవకతవకల్ని నియంత్రించేందుకు బిహార్ అసెంబ్లీలో కీలక బిల్లును ఆమోదించారు. బిహార్...
July 24, 2024 | 08:33 PM -
కమలా హ్యారిస్కు మద్దతుగా… తమిళనాడులో
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హ్యారిస్ను అధ్యక్షుడు జో బైడెన్ బలపరిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె పూర్వీకులకు చెందిన తమిళనాడులోని గ్రామంలో పోస్టర్లను ఏర్పాటు చేశారు. తిరువరూర్ జిల్లాలోని తులసేంద్రపురంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్&z...
July 24, 2024 | 08:09 PM

- Chandrababu:ఎకో టూరిజంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు
- Singapore: సింగపూర్లో సెంటోసా ఐలాండ్ను సందర్శించిన ఎంపీ శ్రీభరత్
- Minister Satyakumar: మైసూర్ తరహాలో విజయవాడ ఫెస్ట్ నిర్వహిస్తాం: మంత్రి సత్యకుమార్
- Chandrababu: తెలుగుదేశం పార్టీకి కోడెల ఎనలేని సేవలు : చంద్రబాబు
- Yogi Adityanath:దిశా పటానీ కుటుంబాని కి సీఎం యోగి ఆదిత్యనాథ్ హామీ
- Tirumala: తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- America: చట్టవిరుద్ధంగా మా దేశానికి వస్తే.. అక్కడికి పంపిస్తాం
- Laura Williams: సీఎం రేవంత్ను కలిసిన యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్
- Janhvi Kapoor: వన్ పీస్లో జాన్వీ గ్లామర్ ట్రీట్
- ATA: ఆటా చికాగో ఆధ్వర్యంలో బతుకమ్మ, దసరా వేడుకలు
