షమీ ఆడాలంటే కండీషన్లు ఇవే, షాక్ ఇచ్చిన బీసీసీఐ
భారత సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ షాక్ ఇచ్చింది. జట్టులోకి రావాలంటే పది రోజుల్లో తాను రెండు కండీషన్లను రీచ్ కావాలని స్పష్టం చేసింది. గాయం కారణంగా గత కొన్నాళ్ళుగా జట్టుకు షమీ దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకుని తిరిగి రంజీ జట్టులోకి అడుగు పెట్టాడు. బెంగాల్ తరుపున...
November 28, 2024 | 09:03 PM-
లోక్సభ ఎంపీగా ప్రమాణం చేసిన ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ తొలిసారి లోక్సభలో అడుగుపెట్టారు. ఇటీవల కేరళలోని వయనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న ఆమె, ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. సోదరుడు, ఎంపీ రాహుల్ గాందీ, ఇతర నేతలు వెంట రాగా, కేరళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే కసావు చ...
November 28, 2024 | 07:04 PM -
ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం
ఝార్ఖండ్ 14వ మఖ్యమంత్రిగా జేఎంఎం నేత హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆయనతో ప్రమాణం చేయించారు. రాంచీలోని మొరహాబాదీ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో...
November 28, 2024 | 06:59 PM
-
ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్ ప్రమాణం.. పెద్ద ఎత్తున హాజరైన ఇండియా కూటమి నేతలు
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధ్యక్షుడు హేమంత్ సోరెన్.. ఝార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల జరిగిన ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎంఎం-కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ రాష్ట్రంలో ఉన్న మొత్తం 81 సీట్లలో జేఎంఎం కూటమి ఏకంగా 56 సీట్లు గెలుచుకుంది. హేమంత్ సోరెన్ నేతృత్...
November 28, 2024 | 06:53 PM -
సీఎం ఎంపికపై ఏక్ నాథ్ షిండే వ్యాఖ్యలపై స్పందించిన ఫడ్నవీస్
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ కూటమి నుంచి ముఖ్యమంత్రిగా ఎవర్ని ఎంపిక చేస్తారనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇలాంటి సమయంలో మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే.. బుధవారం నాడు మీడియా సమావేశం నిర్వహించార...
November 28, 2024 | 08:50 AM -
ఈ ఏడాదిలో 994 విమానాలకు : కేంద్రమంత్రి
ఇటీవల పలు భారత విమానయాన సంస్థలకు వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో భాగంగా ఈ విషయంపై చర్చలు జరిగాయి. ఈ నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ మాట్లాడుతూ 2024 లో ఇప్పటివరకు భారత విమానయాన సంస్థ...
November 27, 2024 | 07:43 PM
-
ఇస్రో శుక్రయాన్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కీలకమైన మిషన్లు చేపట్టబోతున్నది. వీనస్తో పాటు గగన్యాన్, చంద్రయాన్`3 ప్రాజెక్టులకు సిద్ధమవుతున్నది. 2028లో ఇస్రో శుక్రయాన్ మిషన్ ప్రయోగించనుండగా, ఈ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందని ఇస్రో డైరెక్టర్ నీలేవ్ ద...
November 27, 2024 | 07:37 PM -
మహా సీఎం ఎంపికపై వారిదే తుది నిర్ణయం
మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనేదానిపై సందిగ్ధత కొనసాగుతున్న వేళ తాజా పరిణామాలపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ శిందే స్పందించారు. సీఎం ఎంపిక, ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ప్రధాని మోదీ, అమిత్ షాలదే తుది నిర్ణయమని, వారు తీసుకునే నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామన్నారు. మహాయుతికి చరిత...
November 27, 2024 | 07:25 PM -
Congress : కాంగ్రెస్కు కాలం కలసి రావట్లేదా..?
దేశంలో ఒకప్పుడు తిరుగులేని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారం కోసం ఆపసోపాలు పడాల్సి వస్తోంది. ఎంత ప్రయత్నిస్తున్నా ఆ పార్టీకి అధికారం ఆమడదూరంలో నిలిచిపోతోంది. దాదాపు పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారానికి దూరమైంది. వరుసగా మూడోసారి బీజేపీ ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకుంది. మరోవైపు రాష్ట్రాల...
November 27, 2024 | 04:57 PM -
కేంద్ర మంత్రి అమిత్షాతో రఘురామ భేటీ
కేంద్ర హోంమంత్రి అమిత్షాతో ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. లోక్సభ స్పీకర్ ఓంబిర్లా కుమార్తె వివాహ రిసెప్షన్లో పాల్గొనడానికి ఢిల్లీకి వచ్చిన ఉపసభాపతి ఇక్కడి పార్లమెంటు భవనంలో హోంమంత్రిని కలిశారు. రాష్ట్రంలోని పర...
November 27, 2024 | 04:25 PM -
Pawan Kalyan : ఢిల్లీలోనూ పవన్ నామస్మరణే..! మరింత పెరిగిన క్రేజ్..!!
“యే పవన్ నహీ హై.. ఆంధీ హై” అనే మాటలు అందరికీ గుర్తుండే ఉంటాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన కామెంట్స్ ఇవి. పవన్ కల్యాణ్ అంటే ఆయనకు ప్రత్యేక గౌరవం ఉంది. జనాల్లో విపరీతమైన అభిమానం, అణిగిమణిగి ఉండే స్వభావం, దేశం కోసం ఏదో ఒకటి చేయాలన్న తపని.. లాంటివి ...
November 27, 2024 | 04:22 PM -
పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ పవన్.. ఎన్డీఏలో పెరుగుతున్న ప్రాధాన్యం
పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం జనసేన పార్టీ అధినేత మాత్రమే కాదు. భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) చేతిలో తిరుగులేని ప్రచారాస్త్రంగా మారారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఈ అస్త్రాన్ని ప్రయోగించిన కమలనాథులు.. త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఆ తర్వాత జరగబోయే ...
November 27, 2024 | 04:17 PM -
నిధుల కొరత వల్ల కొన్ని హామీలు ఆపేయాలన్న ఎమ్మెల్యేపై డికే శివకుమార్ సీరియస్!
కర్ణాటకలో షాకింగ్ సీన్ వెలుగు చూసింది. నిధుల కొరత కారణంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన కొన్ని హామీలను నిలిపేయాలన్న సొంత పార్టీ ఎమ్మెల్యేపై డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మండిపడ్డారు. ఇటీవల జరిగిన ఒక బహిరంగ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన విజయనగర ఎమ్మెల్యే హెచ్ఆర్ గవియప్ప.. నిధుల కొరత కారణంగా చూపించి, ...
November 26, 2024 | 08:51 PM -
ఫడ్నవీస్ను మహారాష్ట్ర సీఎం చేయాలని బీజేపీ.. అసంతృప్తిలో షిండే : రామ్దాస్ అథవాలే
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఫలితాల అనంతరం మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరనే దానిపై సస్పెన్స్ మొదలైంది. ఈ విషయంపై కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాల్లో విజయం సాధించడంతో...
November 26, 2024 | 08:46 PM -
ఈ నెల 29న సీడబ్ల్యూసీ సమావేశం
మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాలను మూటగట్టుకున్న నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశం కాబోతోంది. ఈ నెల 29న సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని అగ్ర నేతలంద...
November 26, 2024 | 07:58 PM -
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడితో.. సీఎం రేవంత్రెడ్డి భేటీ
కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడితో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రంలో విమానాశ్రయాల ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతాల గురించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా వరంగల్ ఎయిర్ పోర్టు పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ...
November 26, 2024 | 07:55 PM -
మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు… ఈవీఎంలు వద్దు బ్యాలెట్ పేపర్లే
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలు వద్దని, బ్యాలెట్ పేపర్లే తాము కోరుకుంటున్నామన్నారు. మహరాష్ట్ర, రaార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ఆయన ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఢల్లీిలోని తల్కటోరా స్టేడియంలో...
November 26, 2024 | 07:46 PM -
EVM : ఈవీఎంలపై తొలగని అనుమానాలు..! ఈసీ స్పందిస్తుందా..?
భారతదేశంలో ఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పార్టీ గెలవడం సహజం.. కొన్ని పార్టీలు ఓడిపోవడం కామన్. ఓడిపోయిన పార్టీ తమ ఓటమికి ఈవీఎంలే కారణమని ఆరోపిస్తున్నాయి. అదే పార్టీ మరో రాష్ట్ర...
November 26, 2024 | 06:55 PM

- Chandrababu: సవాళ్లను ఎదుర్కొంటూ బనకచర్ల కోసం చంద్రబాబు తపన..
- Nara Devansh: పదేళ్ల వయసులోనే అరుదైన రికార్డు సాధించిన నారా దేవాన్ష్..
- Sharmila: కుటుంబ వారసత్వం పై షర్మిల ఫోకస్.. మండిపడుతున్న సీనియర్లు..
- Nara Devansh: ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్ అందుకున్న నారా దేవాన్ష్
- NDA: కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఏపీకి అదనపు అవకాశం..ఆ ఛాన్స్ ఎవరికో..
- Chandrababu: చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయం..14 జిల్లాల్లో కీలక అధికారుల మార్పులు..
- Pawan Kalyan: పవన్పై డాక్టర్ అభ్యంతరకర వ్యాఖ్యల వెనుక కుట్ర ఉందా..?
- గీత బోధనలతో ఆకట్టుకున్న శ్రీ పరిపూర్ణానంద గిరి స్వామి
- Revanth Reddy: నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
- TAGS: తెలుగు అసోసియేషన్ ఆఫ్ గ్రేటర్ సాక్రమెంటో నూతన బోర్డు ఎన్నికల ఫలితాలు
