- Home » National
National
Siddaramaiah: దళితుడిని ప్రధాని చేయండి.. బీజేపీకి సిద్ధరామయ్య ఛాలెంజ్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. 75 ఏళ్లు నిండిన రాజకీయ నాయకులు పదవీ విరమణ చేయాలన్న భాగవత్ సూచనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) స్పందించారు. “ఆరెస్సెస్ సర్సంఘచాలక్ మోహన్ భాగవత్.. 75 ఏళ్ల నరేంద్...
July 18, 2025 | 09:10 AMINDIA: జులై 19న ఇండియా కూటమి సమావేశం.. ఖర్గే ఇంట్లో కలవనున్న కీలక నేతలు
ఈ నెల 19న ప్రతిపక్ష ఇండియా (INDIA) కూటమి నాయకుల కీలక సమావేశం జరగనుంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ భేటీని నిర్వహించనున్నారు. దీని గురించి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్తో సహా పలువురు నాయకులతో మాట్లాడినట్లు సమాచారం. ఈ సమావేశంలో వర...
July 18, 2025 | 09:05 AMOil Imports: రష్యా చమురు దిగుమతులపై యూఎస్ ఆంక్షలు.. హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు
రష్యా నుంచి చమురు దిగుమతులు (Oil Imports) చేసుకుంటున్న దేశాలపై భారీగా సుంకాలు వేస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Puri) స్పందించారు. ఒకవేళ రష్యా నుంచి చేసుకునే దిగుమతలుపై (Oil Imports) సెకండరీ ఆంక్షలు విధించి...
July 18, 2025 | 09:01 AMCMs Meeting: జల వివాదాలపై కమిటీ..! సీఎంల భేటీలో కీలక నిర్ణయం..!!
ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాల పరిష్కారంలో కీలక అడుగుగా నిలిచింది. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ (C R Patil) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (AP CM Chandr...
July 16, 2025 | 09:05 PMNarendra Modi:డొనాల్డ్ ట్రంప్ ప్రకటన పై .. మోదీ సమాధానం చెప్పాలి
ఈ నెల 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న తరుణంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ (Congress) ప్రశ్నల వర్షం కురిపించడానికి సమాయత్తం
July 16, 2025 | 07:31 PMParliament : ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు
ఈ నెల 21 నుంచి పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఎనిమిది కొత్త బిల్లులను పార్లమెంట్కు
July 16, 2025 | 07:16 PMIndia: శక్తివంతమైన గన్ తయారు చేసిన ఇండియా..!
భారత్ కు సరిహద్దు దేశాలతో ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవు అనేది పహల్గాం దాడి తర్వాత చాలా మందికి స్పష్టత వచ్చింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ స్పందించిన విధానం కూడా భారత్.. ఆయుధ సంపత్తి విషయంలో మరింత బలపడాలనే అభిప్రాయాలు సైతం వినపడేలా చేసింది. ఈ తరుణంలో భారత్ కీలక అడుగు వేసింది. అత్యంత శక్తివంత...
July 16, 2025 | 06:23 PMSupreme Court: కులరాజకీయాలు డేంజర్.. ఏఐఎంఐఎం పార్టీని రద్దు చేయడం కుదరదు: సుప్రీంకోర్టు
కుల రాజకీయాలు దేశానికి ప్రమాదకరమంటూ సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ను తిరస్కరించింది. మైనారిటీలతో సహా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం ఆ పార్టీ లక్ష్యమని ధర్మాస...
July 16, 2025 | 09:36 AMRahul Gandhi: ఒడిశా విద్యార్థినిని చంపింది బీజేపీ వ్యవస్థే: రాహుల్ గాంధీ
ఒడిశాలో లైంగిక వేధింపులు భరించలేక ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషాద ఘటనపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా స్పందించారు. ఈ ఆత్మహత్యకు ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. “ఇది ...
July 16, 2025 | 09:34 AMVijay Sai Reddy: ఓటర్ల జాబితాల సవరణ పై విజయ్ సాయి రెడ్డి వైరల్ ట్వీట్..
వైసీపీ (YCP) మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijay Sai Reddy) ఒకప్పుడు సోషల్ మీడియాలో ఎంతో చురుకుగా వ్యవహరించేవారు. ఆయన ట్వీట్లు రాజకీయ దుమారాలు రేపే విధంగా ఉండేవి. ప్రతిపక్షాలపై ఎప్పటికప్పుడు తీవ్ర విమర్శలు చేయడం, పార్టీ వైఖరిని బలంగా ప్రస్తావించడం ఆయన ట్విట్టర్ (Twitter) హ్యాండిల్ ద్వారా జర...
July 15, 2025 | 06:15 PMRevanth Vs Chandrababu: బనకచర్లపై చర్చకు తెలంగాణ ససేమిరా..! ఢిల్లీ సమావేశానికి ముందు ఉత్కంఠ..!!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా, గోదావరి నదుల జలాలపై దీర్ఘకాలంగా నెలకొన్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సమస్యపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జులై 16న ఢిల్లీలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ఈ సమావేశానికి ముందు తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఆం...
July 15, 2025 | 04:45 PMNational Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు!
నేషనల్ హెరాల్డ్ (National Herald Case) మనీలాండరింగ్ కేసులో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) దాఖలు చేసిన ఛార్జిషీటుపై సుదీర్ఘంగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఎట్టకేలకు తన తీర్పును రిజర్వ్ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టులోని స్పెషల్ జడ్జ్ (పీ...
July 15, 2025 | 09:37 AMC.R. Patil : తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి .. కేంద్రం ఏర్పాట్లు
జల వివాదంపై చర్చకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి కేంద్రం ఏర్పాట్లు చేసింది. ఈ నెల 16న ఢల్లీిలో కేంద్ర జల్శక్తి మంత్రి సీఆర్ పాటిల్
July 14, 2025 | 07:30 PMAshoka Gajapati Raju: గోవా గవర్నర్గా అశోక్గజపతిరాజు
గోవా గవర్నర్గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్గజపతిరాజు(Ashoka Gajapati Raju) నియమితులయ్యారు. హరియాణా
July 14, 2025 | 07:28 PMAshoka Gajapati Raju: మరోసారి దేశానికి సేవ చేసే అవకాశం : అశోక్గజపతిరాజు
అవకాశాల కోసం తానెప్పుడూ పరిగెత్తలేదని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, కేంద్రమాజీ మంత్రి అశోక్ గజపతిరాజు (Ashoka Gajapati Raju) అన్నారు. గోవా
July 14, 2025 | 07:24 PMNominated Posts: రాజ్యసభకు సమర్థులు: రాజకీయ పార్టీల్లో మార్పు సాధ్యమేనా?
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) రాజ్యసభకు నలుగురు ప్రముఖులను నామినేట్ చేయడం రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో విస్తృతంగా చర్చనీయాంశంగా మారింది. ప్రఖ్యాత పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ దేవరావ్ నికమ్ (Ujwal Nikam), సీనియర్ సామాజిక కార్యకర్త, విద్యావేత్త సదానందన్ మాస్టర్ (Sadanandan Mast...
July 14, 2025 | 06:25 PMAshok Gajapathi Raju: గోవా గవర్నర్గా అశోక్ గజపతిరాజు..!! టీడీపీకి అరుదైన గౌరవం..!!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రముఖ నేత, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పూసపాటి అశోక్ గజపతిరాజు (Pusapati Ashok Gajapathi Raju) గోవా గవర్నర్గా (Goa Governor) నియమితులయ్యారు. ఆయన విజయనగరం రాజుల కుటుంబానికి చెందినవారు. పూసపాటి అశోక్ గజపతిరాజు 1948, జూన్ 26న విజయనగరం రాజుల కుటు...
July 14, 2025 | 05:50 PMRajya Sabha: రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురు – చిరు పేరు లేదు !
రాష్ట్రపతి (President) కోటాలో మెగాస్టార్ చిరంజీవిని (Chiranjeevi) రాజ్యసభకు నామినేట్ చేస్తారన్న ప్రచారానికి పుల్స్టాప్ పడింది. ఇవి రాజకీయాలకు అతీతమైన పదవులు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి అవకాశం కల్పిస్తారు. చిరంజీవి రాజకీయాల నుంచి విరమించుకున్నారు. కానీ ఆయన సినీ రంగంలో ఎంతో పేరు తెచ్చుకున్న...
July 14, 2025 | 09:55 AM- Bandi Sanjay: ఈ కేసులో ఒక్క రాజకీయ నేతనైనా అరెస్ట్ చేశారా? : బండి సంజయ్
- Nara Lokesh: మంత్రి నారా లోకేశ్ బర్త్ డే .. శుభాకాంక్షల వెల్లువ
- Vasant Panchami: ఘనంగా వసంత పంచమి వేడుకలు
- Nara Lokesh: అవమానాల నుంచి అద్భుత విజయం వరకు.. లోకేష్ స్ఫూర్తిదాయక ప్రయాణం!
- TTD Ghee : తిరుమల కల్తీ నెయ్యి కేసు.. ముగిసిన సిట్ విచారణ..
- Phone Tapping: సిట్ విచారణకు హాజరైన కేటీఆర్
- Vijayasari Reddy : విజయసాయి రెడ్డి చెప్పింది నమ్మేద్దామా..?
- KTR: అటెన్షన్ డైవర్షన్ కోసమే.. సిట్ విచారణ పేరుతో కుట్రలు : కేటీఆర్
- Vijay Sai Reddy: ఎన్ని యాత్రలు చేసినా ఫలితం ఉండదు .. జగన్ పై విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు.
- Jagan: సంఖ్యల నమ్మకాలతో రాజకీయ ప్రయోగం..వైసీపీ పాదయాత్ర 2.0పై ఆసక్తికర చర్చ..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















