Modi: తమ స్వార్థం కోసం వక్ష్ చట్టాలను కాంగ్రెస్ మార్చేసింది: ప్రధాని మోదీ
వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న నిరసనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో తమ స్వార్థ ప్రయోజనాల కోసం వక్ఫ్ నిబంధనలను మార్చివేసిందని ఆయన ఆరోపించారు. అధికారాన్ని చేజిక్కించుకునేందుకు పవిత్రమైన రాజ్యా...
April 14, 2025 | 09:12 PM-
Mallikarjun Kharge: అంబేద్కర్పై గౌరవం మాటలకే పరిమితం.. బీజేపీ సర్కారుపై ఖర్గే ఫైర్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ఆర్ఎస్ఎస్లపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాలను అమలు చేయాలన్న చిత్తశుద్ధి మోదీ సర్కార్కు ఏమాత్రం లేదని, వారు కేవలం మాటలకే అంబేద్కర్ పట్ల గౌరవాన...
April 14, 2025 | 09:05 PM -
PM Modi: ఎందరో స్వాతంత్ర్య సమర యోధులను కాంగ్రెస్ విస్మరించింది: ప్రధాని మోదీ
దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన అనేకమంది స్వాతంత్ర్య సమర యోధులను కాంగ్రెస్ పార్టీ విస్మరించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) విమర్శనాస్త్రాలు సంధించారు. కేరళకు చెందిన ప్రముఖ న్యాయవాది, స్వాతంత్ర్య సమరయోధుడు అయిన చెట్టూర్ శంకరన్ నాయర్ను ఉద్దేశించి మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. “డాక్టర్ బి....
April 14, 2025 | 08:12 PM
-
Narendra Modi: హెచ్సియు వివాదంపై తొలిసారి స్పందించిన మోదీ..
తెలంగాణలో కేసీఆర్ ను ఓడించి కాంగ్రెస్ ను గెలుపు బాట పట్టించిన రేవంత్ రెడ్డి (Revanth Reddy), ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)తో మంచి సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. వీరిద్దరి మధ్య రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉన్నా.. ఇద్దరూ ప్రత్యర్థ్య పార్టీకి చెందిన వ్యక్తులు అయినా కూడా, రాష్ట్ర ప్రయోజనాల కోస...
April 14, 2025 | 07:15 PM -
Supreme Court: బిల్లుల ఆమోదంలో రాష్ట్రపతి కి గడువు.. సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం
దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు(Supreme Court) .. సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా బిల్లుల కాలయాపన విషయంలో తీవ్రజాప్యం జరగడం సరికాదని స్పష్టం చేసింది. గవర్నర్లకే కాదు.. సాక్షాత్తూ రాష్ట్రపతికి సైతం గడువు ఉండాల్సిందే అని తేల్చి చెప్పింది. శాసనసభలు ఒకటికి రెండు సార్లు ఆమోదించిన బిల్లులను గ...
April 13, 2025 | 10:25 AM -
Vanajeevi Ramaiah : వనజీవి రామయ్య మృతిపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య (Vanajeevi Ramaiah )(85) మృతిపై ప్రధాని మోదీ (Prime Minister Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
April 12, 2025 | 07:13 PM
-
Mamata Banerjee : ఆ చట్టాన్ని బెంగాల్లో అమలు చేయబోం : మమతా బెనర్జీ
వక్ఫ్ చట్టం (Waqf Act) అమలు విషయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు. దానిని
April 12, 2025 | 07:11 PM -
DMK: బిల్లులపై గవర్నర్ పవర్స్ కు బ్రేక్: సుప్రీం తీర్పుతో డీఎంకేకు మద్దతు..
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు(Tamilnadu Assembly elections) సమీపిస్తున్న వేళ డీఎంకే (DMK) పార్టీకి ఫుల్ జోష్ తెచ్చే కీలక పరిణామం చోటు చేసుకుంది. శనివారం సుప్రీంకోర్టు (Supreme court) ఇచ్చిన తీర్పుతో తమిళనాడు ప్రభుత్వానికి ఊరట లభించింది. గత రెండేళ్లుగా సుప్రీంకోర్టులో కొనసాగుతున్న ఒక ముఖ్యమైన వ్యవహ...
April 12, 2025 | 05:40 PM -
Jamili elections: జమిలి ఎన్నికలపై వెంకయ్య స్పష్టత..
మాజీ ఉపరాష్ట్రపతి (Vice President) , బీజేపీ (BJP) నాయకుడు ముప్పవరపు వెంకయ్యనాయుడు(Muppavarapu Venkaiah Naidu) తనదైన శైలిలో మరోసారి రాజకీయాలపై స్పందించారు. ఆయన ప్రసంగాల్లో ఉండే హాస్యం, సెటైర్లు ప్రత్యేకంగా గుర్తించదగ్గవే. ఇటీవలి తిరుపతిలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అక్కడ మాట్లాడుతూ తన అ...
April 12, 2025 | 05:30 PM -
J.D. Vance : భారత్లో జె.డి. వాన్స్ దంపతుల పర్యటన!
అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ (J.D. Vance) , ఆయన సతీమణి ఉషా వాన్స్ తమ పిల్లలతో కలిసి ఈ నెల 21నుంచి భారత్ (India)లో పర్యటించనున్నారు.
April 12, 2025 | 04:18 PM -
Passport :పాస్పోర్టు నిబంధన సరళతరం
పాస్పోర్టు (Passport) దరఖాస్తులో జీవిత భాగస్వామి పేరు చేర్చుకోవాలన్నా, మార్చుకోవాలన్నా పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్
April 12, 2025 | 03:46 PM -
Supreme Court: ప్రజల హక్కులను కూడా ఈడీ పట్టించుకోవాలి: సుప్రీంకోర్టు చురకలు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి సుప్రీంకోర్టు (Supreme Court) మొట్టికాయలు వేసింది. ప్రజల ప్రాథమిక హక్కులను కూడా ఈడీ గుర్తుంచుకోవాలని హితబోధ చేసింది. ఛత్తీస్గఢ్లో జరిగిన నాగరిక్ అపుర్తి నిగమ్ (ఎన్ఏఎన్) కుంభకోణం కేసును ఢిల్లీకి బదిలీ చేయాలంటూ సుప్రీంకోర్టులో ఈడీ పిటిషన్ వేసింది. జస్టిస్...
April 12, 2025 | 10:09 AM -
Nitin Gadkari: రహదారులను అమెరికా కన్నా మెరుగ్గా తీర్చిదిద్దుతా: నితిన్ గడ్కరీ
దేశ రహదారులను అమెరికా కన్నా మెరుగ్గా తీర్చిదిద్దుతానని కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) చెప్పారు. ‘‘అమెరికా రహదారులు అద్భుతంగా ఉండటం వలన ఆ దేశం ధనికదేశంగా మారింది. అంతేకానీ ధనిక దేశం కాబట్టి వాళ్ల రోడ్లు బాగుండవు’’ అని జాన్ ఎఫ్ కెన్నడీ చేసిన వ్యాఖ్యలను గడ్కరీ గుర్తుచేశారు...
April 12, 2025 | 10:06 AM -
Chennai: తమిళనాట పొత్తు పొడిచింది.. కమలంతోనే అన్నాడీఎంకే…
తమిళనాడు(Tamil Nadu)లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది. అన్నాడీఎంకే(AIADMK), బీజేపీ(BJP) మధ్య మరోసారి పొత్తు కుదిరింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు(Tamilnadu Assembly Elections) వచ్చే ఏడాది జరగనున్న నేపథ్యంలో ఈ రెండు పార్టీల పొత్తుపై అమిత్ షా ప్రకటన చేశారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎ...
April 11, 2025 | 09:30 PM -
Jaishankar : అమెరికాతో ద్వైపాక్షిక ఒప్పందం : కేంద్రమంత్రి జైశంకర్
డొనాల్డ్ ట్రంప్ సుంకాల, భారత్-అమెరికా మధ్య జరుగుతున్న వాణిజ్య ఒప్పందం చర్యలపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్(Jaishankar) కీలక వ్యాఖ్యలు
April 11, 2025 | 07:04 PM -
Amit Shah :అన్నాడీఎంకేతో కలిసి పోటీ చేస్తాం : అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడులో పర్యటించిన వేళ కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుం ది. అన్నాడీఎంకే(AIADMK), బీజేపీ(BJP) మధ్య మళ్లీ పొత్తు
April 11, 2025 | 07:02 PM -
Renu Desai: రేణు దేశాయ్ రాజకీయాల్లోకి రాబోతున్నారా..?
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మాజీ భార్య, నటి, దర్శకురాలు రేణు దేశాయ్ (Renu Desai) రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నారనే వార్తలు హాట్ టాపిక్గా మారాయి. ఇటీవల ఒక పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో (Podcast interview) ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకు తెరలేపాయి. తన జాతక...
April 11, 2025 | 05:15 PM -
Piyush Goyal: అమెరికా విషయంలో.. భారత్ జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తోంది : పీయూష్ గోయల్
అమెరికా సుంకాల విషయంలో భారత్ (India) చాలా తెలివిగా వ్యవహరిస్తోందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ (Piyush Goyal)
April 10, 2025 | 07:14 PM

- Mirai Review: మైథలాజి, హిస్టారికల్ ఎలిమెంట్స్ తో ‘మిరాయ్’
- Chevireddy: చెవిరెడ్డి గారూ.. కోర్టు వద్ద హంగామా అవసరమా..?
- BRS: బీఆర్ఎస్కు ఝలక్ ఇచ్చిన ఫిరాయింపు ఎమ్మెల్యేలు..! వాట్ నెక్స్ట్..?
- Kanthara Chapter1: కాంతార చాప్టర్1 ట్రైలర్ ను రెడీ చేస్తున్న మేకర్స్
- Pawan Kalyan: జగన్ అసెంబ్లీ గైర్హాజరు.. పవన్ కౌంటర్ వైరల్..
- Chandrababu: చంద్రబాబు నాయకత్వం లో ఏపీ: మారిన శైలి..ముందున్న పరీక్షలు..
- Revanth Reddy: గోదావరి పుష్కరాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
- Kangana Ranaut: కంగనా రనౌత్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
- TTD: టీటీడీపై తప్పుడు ప్రచారాలు చేస్తే… క్రిమినల్ చర్యలు : భానుప్రకాశ్ రెడ్డి
- Minister Satya Prasad: ఓవైపు సంక్షేమ పథకాలు అమలుచేస్తూనే.. మరోవైపు : మంత్రి అనగాని
