- Home » National
National
Supreme Court: ఎన్నికల సంఘానికి … సుప్రీంకోర్టు సూచన
బిహార్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ నిర్వహించాలన్న ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు
August 12, 2025 | 07:12 PMModi : త్వరలోనే శాంతియుత పరిష్కారం … జెలెన్స్కీతో మోదీ
ఉక్రెయిన్ యుద్ధానికి సాధ్యమైనంత త్వరలో, శాంతియుత పరిష్కారం కనుగొనేందుకు అన్ని రకాలుగా సహకరిస్తామని ప్రధాని మోదీ (Modi) చెప్పారు. ఉక్రెయిన్
August 12, 2025 | 04:03 PMECI: తప్పిదాలు చూపెడితే ఎదురు దాడి చేయడమా..?
భారత ఎన్నికల సంఘం (ECI) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికలను నిర్వహించే బాధ్యత కలిగిన స్వతంత్ర సంస్థ. అయితే, ఇటీవలి కాలంలో ఓటరు జాబితాలలో (voter list) అవకతవకలు, ఆరోపణలు, సంస్కరణల డిమాండ్లతో ఎన్నికల సంఘం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gand...
August 12, 2025 | 12:25 PMLok Sabha : కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు లోక్సభ ఆమోదం
కొత్త ఆదాయపు పన్ను బిల్లుకు లోక్సభ (Lok Sabha) ఆమోదం తెలిపింది. జైజయంత్ పాండా సారథ్యంలో 31 మంది సభ్యులతో కూడిన సెలక్షన్ కమిటీ చేసిన
August 11, 2025 | 07:24 PMNASA: త్వరలోనే అమెరికా మరో ప్రయోగం : నాసా
ఇటీవలే నాసా(NASA) భాగస్వామ్యంతో రూపొందించిన భూపరిశీలన ఉపగ్రహం నిసార్ను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చిన ఇస్రో, త్వరలోనే మరో అమెరికా ఉపగ్రహ
August 11, 2025 | 03:40 PMRajnath Singh: రూ.1.5 లక్షల కోట్లు దాటిన రక్షణ ఉత్పత్తుల విలువ: రాజ్నాథ్ సింగ్
దేశీయ రక్షణ రంగ ఉత్పత్తిలో గణనీయమైన వృద్ధి నమోదైందని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రక్షణ ఉత్పత్తుల విలువ రూ.1.50 లక్షల కోట్లు దాటిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఇది 18 శాతం వృద్ధి కాగా, ఐదేళ్ల కాలంలో ఏకంగా 90 శాతం పెరుగుదల కనిపించిందని ఆయన తెలిపా...
August 10, 2025 | 10:07 AMOperation Sindoor: ఐదు పాక్ ఫైటర్ జెట్లను కూల్చాం.. వెల్లడించిన వాయుసేన చీఫ్
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో ఐదు పాకిస్థాన్ యుద్ధ విమానాలను కూల్చివేశామని భారత వైమానిక దళం (Indian Air Force – IAF) చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ (Amar Preet Singh) వెల్లడించారు. సుమారు 300 కిలోమీటర్ల దూరం నుంచి ఒక నిఘా విమానాన్ని కూడా ధ్వంసం చేశామని, ఉపరితలం నుంచి...
August 10, 2025 | 10:05 AMRahul Gandhi: ఈసీపై నమ్మకం లేకపోతే రాజీనామా చేయండి.. రాహుల్ గాంధీపై బీజేపీ చురకలు
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఎన్నికల సంఘం (Election Commission)పై నమ్మకం లేకపోతే లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా (Gaurav Bhatia) డిమాండ్ చేశారు. ఈసీ (EC)పై రాహుల్ గాంధీ నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని భాటియా విమర్శించారు. ఎన్నికల స...
August 10, 2025 | 10:00 AMNarendra Modi : ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు
ప్రధాని నరేంద్ర మోదీ రక్షా బంధన్(Raksha Bandhan) వేడుకలను విద్యార్థులు, ఆధ్మాత్మిక సంస్థ బ్రహ్మ కుమారి సభ్యులతో కలిసి జరుపుకొన్నారు.
August 9, 2025 | 07:29 PMEC : ఈసీ కీలక నిర్ణయం.. 334 రాజకీయ పార్టీలపై
దేశంలో రాజకీయ పార్టీల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) సవరించింది. గుర్తింపు పొందని 334 రాజకీయ పార్టీల
August 9, 2025 | 07:14 PMAmerica:అమెరికాతో రక్షణ ఒప్పందాలు యథాతథం : కేంద్రం
భారత్ వస్తువులపై టారిఫ్లను 50 శాతానికి పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటన చేసిన వెళ రక్షణ ఒప్పందాల
August 9, 2025 | 03:46 PMRahul Gandhi: రాహుల్ గాంధీకి క్లారిటీ మిస్ అయిందా..?
భారత ఎన్నికల సంఘం (EC)పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఓటరు జాబితాలో దొంగ ఓట్లు, డూప్లికేట్ ఎంట్రీలు, నకిలీ చిరునామాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. బీజేపీకి (BJP) మేలు చేసేందుకే ఈసీ (EC) ఈ పని చేస్తోందని, ఇ...
August 8, 2025 | 09:18 PMAmerica : అమెరికాతో చర్చలు కొనసాగుతాయి: విదేశాంగ శాఖ అధికారి
భారత్పై ట్రంప్ సర్కారు తీరుపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని ఆర్థిక సంబంధాల విభాగం కార్యదర్శి దమ్ము రవి (Dammu Ravi) స్పందించారు. భారత్
August 8, 2025 | 03:03 PMModi: ఆపరేషన్ సింధూర్ శాలువాతో ప్రధాని మోదీకి సన్మానం
ఆపరేషన్ సింధూర్ డిజైన్తో నేసిన శాలువాను మెదక్ ఎంపీ రఘునందన్రావు (Raghunandan Rao) ప్రధాని మోదీ (Prime Minister Modi ) కి బహూకరించారు.
August 8, 2025 | 03:01 PMVice President : ఉప రాష్ట్రపతి ఎన్నిక షురూ
ఉపరాష్ట్రపతి (Vice President) పదవికి ఎన్నికల ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం(Central Election Commission)
August 8, 2025 | 02:59 PMDelhi: ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని రాహుల్ ఆరోపణల పర్వం.. అంతా అబద్దమంటున్న ఈసీ, బీజేపీ
లోక్సభ ఎన్నికల్లో ‘ఓట్ల దొంగతనం’ జరిగిందంటూ లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన ఆరోపణలు.. దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. దీంతో దేశంలోని ప్రతీపార్టీ, ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు.. ఇప్పుడు దీనిపై ప్రధానంగా దృష్టి సారించాల్సిన పరిస్థితి ఏర్పడిం...
August 8, 2025 | 10:55 AMPM Modi: దేశ ప్రయోజనాల విషయంలో రాజీ లేదు: ప్రధాని మోడీ
డోనాల్డ్ ట్రంప్ విధించిన 50% సుంకాలపై భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) పరోక్షంగా స్పందించారు. దేశ ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రైతుల సంక్షేమమే తమ మొదటి ప్రాధాన్యత అని పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఎం.ఎస్.స్వామినాథన్ శతాబ్ది అంతర్జాతీయ సదస్సులో ఆయన ఈ వ్యాఖ్యలు చేశార...
August 8, 2025 | 10:15 AMRahul Gandhi: ఎన్నికల సంఘం అక్రమాలు ఇవిగో..! ఆధారాలతో రాహుల్ గాంధీ ప్రెస్ కాన్ఫరెన్స్
భారత ఎన్నికల సంఘం (ECI) పనితీరుపై కాంగ్రెస్ నాయకుడు, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర ఆరోపణలు చేశారు. ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన ఎన్నికల సంఘం భారీ స్థాయిలో ఎన్నికల అక్రమాలకు పాల్పడుతోందని, ఇది భారతీయ జనతా పార్టీ (BJP) గెలుపుకు పనిచేస్తోందని ఆరోపిం...
August 7, 2025 | 09:10 PM- Hello It’s Me: వరుణ్ సందేశ్ హీరోగా “హలో ఇట్స్ మీ” సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్
- Davos: సౌర, పవన విద్యుత్ ఉత్పత్తికి ఐనాక్స్ గ్రూప్ ఆసక్తి
- Davos: తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్కు అపూర్వ స్పందన
- Davos: యువశక్తి, సమర్థ నాయకత్వంతో భారత్లో కంపెనీల స్థాపనకు అవకాశాలు : చంద్రబాబు
- Vijay Sai Reddy: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తా
- Rohith Sharma: జట్టు సెలెక్షన్ పై రోహిత్ సంచలన కామెంట్స్
- Phone Tapping: విచారణకు టీడీపీ నేతలు..?
- World Cup: బంగ్లాదేశ్ మరో పాకిస్తాన్ కానుందా..?
- Bangladesh: బంగ్లా క్రికెట్ బోర్డుకు ఎంత లాస్ అంటే..!
- Davos: సీఎం రేవంత్ను కలిసిన మంత్రి లోకేశ్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















