- Home » National
National
Kurnool Accident: బస్సు ప్రమాదంపై పీఎం మోడీ, ప్రెసిడెంట్ ముర్ము దిగ్భ్రాంతి
కర్నూలు బస్సు ప్రమాదంపై (Kurnool Accident) ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము (President Droupadi Murmu), ప్రధాని మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
October 25, 2025 | 08:20 AMPM Modi: ఎన్డీయే సీఎం అభ్యర్థి నితీశే .. అధికారికంగా ప్రకటించిన ప్రధాని మోడీ
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Polls) దగ్గర పడుతున్న వేళ ఎన్డీయే సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలంటూ విపక్ష కూటమి సవాల్ విసిరిన సంగతి తెలిసిందే.
October 25, 2025 | 07:34 AMSIR: దేశవ్యాప్త ఎస్ఐఆర్కు సిద్ధం కావాలని ఈసీ ఆదేశాలు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రక్షాళన కోసం చేపట్టే ప్రత్యేక సమగ్ర సవరణ (SIR - Special Intensive Revision) కార్యక్రమానికి సన్నద్ధం కావాలని రాష్ట్రాల
October 24, 2025 | 08:31 AMPM Modi: అది నేరస్థుల కూటమి.. బిహార్లో విపక్షాలపై మోడీ విమర్శలు
బిహార్ ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) ప్రతిపక్ష కూటమిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 'మేరా బూత్ సబ్సే మజ్బూత్'
October 24, 2025 | 08:27 AMUS Consulate: చెన్నైలో అమెరికా కాన్సులేట్ పునఃప్రారంభం
తమిళనాడు రాజధాని చెన్నైలోని అమెరికా కాన్సులేట్ (US Consulate) కార్యకలాపాలు పునఃప్రారంభం అయ్యాయి. గురువారం (అక్టోబర్ 23) నుంచి వీసా
October 24, 2025 | 08:12 AMMukesh Sahani: బిహార్ ఇండియా కూటమికి దిక్సూచీగా ‘వీఐపీ’ సహనీ?..
బిహార్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఇండియా కూటమి అడుగులేస్తోంది. దీనిలో భాగంగా వెనకబడిన వర్గాల ఓట్లను రాబట్టేందుకు పక్కా ప్రణాళిక రచించింది. దీనిలో భాగంగా ఓ యువనేతను ఏకంగా డిప్యూటీ సీఎంగా ప్రకటించి, అందరినీ ఆశ్చర్య పరిచింది.ఆయనే వికాస్శీల్ ఇన్సాన్ పార్టీ (VIP) వ్యవస్థాపకుడు ‘ముకేశ్ సహనీ’. కొన్...
October 23, 2025 | 09:35 PMBihar: మహాకూటమిలో ఉత్కంఠకు తెర.. తేజస్వి యాదవే సీఎం అభ్యర్థి!
బీహార్ రాజకీయాల్లో (Bihar Politics) గత కొన్ని వారాలుగా కొనసాగుతున్న ఉత్కంఠకు, ప్రతిపక్ష మహాఘటబంధన్ (Maha Ghatbandhan) లో నెలకొన్న ప్రతిష్టంభనకు ఎట్టకేలకు తెరపడింది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా యువనేత, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నాయకుడు తేజస్వి యాదవ్ను (Tejaswi Yadav) అధ...
October 23, 2025 | 04:45 PMJairam Ramesh: భారత పాలసీలను ట్రంప్ ప్రకటిస్తారా?.. మోడీపై కాంగ్రెస్ ఫైర్
భారత ప్రధాని నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం
October 23, 2025 | 07:26 AMPresident Murmu: శబరిమల ఆలయంలో ప్రెసిడెంట్ ముర్ము పూజలు
కేరళలోని ప్రసిద్ధ శబరిమల (Sabarimala) ఆలయంలో ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము (President Murmu) పూజలు చేశారు. దీంతో ఆలయాన్ని సందర్శించిన
October 23, 2025 | 07:12 AMBihar Elections: మహాఘట్బంధన్ పార్టీల మధ్య ఫ్రెండ్లీ ఫైట్
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు (Bihar Elections) దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికార ఎన్డీయే కూటమి సీట్ల పంపకం పూర్తి చేసుకొని ప్రచారంలో దూసుకుపోతోంది.
October 22, 2025 | 06:26 AMPM Modi: ‘ఆపరేషన్ సిందూర్’కు శ్రీరాముడే స్ఫూర్తి: ప్రధాని మోడీ
‘ఆపరేషన్ సిందూర్’కు శ్రీరాముడే స్ఫూర్తి అని ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) అన్నారు. ఈ మేరకు దీపావళి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు
October 22, 2025 | 06:10 AMBihar Elections: బిహార్ ఎన్నికల్లో ఎవరికి వారే…మహా గఠ్ బంధన్ పేరుకేనా..?
బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతోంది. కానీ, ఇంతవరకూ విపక్ష ఇండియా కూటమి ‘మహాగఠ్బంధన్’ లో సీట్ల పంపకాలు పూర్తికాలేదు. దీనిపై కాంగ్రెస్, ఆర్జేడీ మధ్య మంతనాలు కొనసాగుతోన్న వేళ.. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 143 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది...
October 20, 2025 | 08:48 PMRajnath Singh: పాకిస్థాన్ ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్లోనే.. రాజ్నాథ్ సింగ్ వార్నింగ్
పాకిస్థాన్కు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) గట్టి హెచ్చరిక జారీ చేశారు. పాకిస్థాన్ భూభాగంలోని ప్రతి అంగుళం బ్రహ్మోస్
October 20, 2025 | 06:30 AMGST Reforms: జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు లబ్ధి: నిర్మలా సీతారామన్
జీఎస్టీ తగ్గింపు నిర్ణయం (GST Reforms) ఫలితాలు ప్రజలకు అందుతున్నాయని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని
October 20, 2025 | 06:18 AMRajnath Singh: పాకిస్థాన్ ప్రతి అంగుళం బ్రహ్మోస్ రేంజ్లోనే.. రాజ్నాథ్ సింగ్ వార్నింగ్
పాకిస్థాన్కు భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) గట్టి హెచ్చరిక జారీ చేశారు. పాకిస్థాన్ భూభాగంలోని ప్రతి అంగుళం బ్రహ్మోస్ క్షిపణుల పరిధిలోనే ఉందని ఆయన స్పష్టం చేశారు. లక్నోలోని ఏరోస్పేస్ ఫెసిలిటీలో స్వదేశీయంగా తయారుచేసిన బ్రహ్మోస్ మిస్సైల్స్ మొదటి బ్యాచ్ను ప్రారంభించిన అనంతరం ...
October 19, 2025 | 09:15 AMMaoism: నక్సలిజం ఇక చరిత్రేనా? ముగింపు దశకు ఉద్యమం??
భారతదేశంలో దశాబ్దాలుగా అంతర్గత భద్రతకు పెను సవాలుగా ఉన్న మావోయిస్టు ఉద్యమం (Maoist) ఇప్పుడు పూర్తిగా ముగింపు దశకు చేరుకుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ (Operation Kagar) మావోయిస్టులపై ఉక్కుపాదం మోపింది. ఓ వైపు అణచివేత.. మరోవైపునిరాశ, నిస్పృహకు ...
October 17, 2025 | 12:10 PMDonald Trump: రష్యా చమురును భారత్ కొనదా? ట్రంప్కు హామీ ఇవ్వలేదన్న భారత్!
రష్యా నుంచి చమురు కొనుగోళ్లను నిలిపివేస్తానని ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) తనకు హామీ ఇచ్చారంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
October 17, 2025 | 06:59 AMBihar Elections: సీట్ల పంపకంలో సమస్యలు.. లాలూకు రాహుల్ ఫోన్!
బిహార్లో తొలి దశ ఎన్నికలకు (Bihar Elections) నామినేషన్లు వేసే గడువు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష మహాఘట్బంధన్ (ఇండియా కూటమి)లో సీట్ల
October 17, 2025 | 06:54 AM- Davos: టాస్క్, స్కిల్ యూనివర్సిటీలపై సిస్కో ప్రతినిధుల ప్రశంసలు…
- Davos: తెలంగాణలో అమెరికాకు చెందిన సర్గడ్ సంస్థ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడి
- Davos: తెలంగాణలో రూ.6 వేల కోట్లతో రియాక్టర్ విద్యుత్ ప్లాంట్
- Davos: దావోస్లో ఆర్సెల్లార్ మిట్టల్ ఎగ్జిక్యూటీవ్ ఛైర్మన్ లక్ష్మీ మిట్టల్తో ముఖ్యమంత్రి భేటీ
- Davos: దావోస్ లో మూడో రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన
- Pawan Kalyan: పేషీపై పవన్ ఆరా, అందుకే ఆ నిర్ణయమా..?
- Nara Lokesh: ఎంపీలకు లోకేష్ హెచ్చరిక, పార్లమెంట్ కువెళ్ళాల్సిందే..!
- Ind Vs NZ: అతను ఈ సీరీస్ లో అయినా రాణిస్తాడా..?
- RO-KO: రోహిత్, కోహ్లీకి షాక్ తప్పదా..?
- Pakistan: మారని పాక్ బుద్ధి, రిపబ్లిక్ డే టార్గెట్ గా భారీ కుట్ర..!
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















