Dharmasthala: ధర్మస్థల సీరియల్ మర్డర్స్..! ఎప్పుడు.. ఎందుకు.. ఎలా..?
కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థల (Dharmasthala), శ్రీ మంజునాథ స్వామి ఆలయం (Sri Manjunatha Swamy Temple) నెలవైన పవిత్ర యాత్రా క్షేత్రం. ఇటీవల ఒక దారుణమైన సీరియల్ మర్డర్స్ (Serial murders case) కేసు కారణంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఒక మాజీ పారిశుద్ధ్య కార్మికుడు (Sanitary worker) ...
July 21, 2025 | 09:09 PM-
Bombay High Court : బాంబే హైకోర్టు సంచలన తీర్పు.. ఆ12 మంది నిర్దోషులే
రెండు దశాబ్దాల క్రితం ముంబయి (Mumbai) లో జరిగిన రైలు పేలుళ్లు ఘటనలో బాంబే హైకోర్టు (Bombay High Court) సంచలన తీర్పు వెలువరించింది. 2006లో
July 21, 2025 | 07:24 PM -
Achuthanandan: కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్ ఇకలేరు
కమ్యూనిస్టు కురువృద్ధుడు, కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్.అచ్యుతానందన్ (Achuthanandan) (101) కన్నుమూశారు. గత నెల 23న గుండెపోటు (Heart attack)
July 21, 2025 | 07:20 PM
-
Shashi Tharoor: శశిథరూర్ ను కాంగ్రెస్ బహిష్కరించనుందా..? అందుకు లైన్ క్లియర్ చేస్తోందా…?
గత కొంతకాలంగా కాంగ్రెస్ (Congress) నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్… కేంద్రంపై ప్రశంసలు గుప్పిస్తున్నారు. సొంత పార్టీ వద్దన్నా వినకుండా.. దేశం తరుపున ఆపరేషన్ సిందూర్ లో భాగంగా ఇతర దేశాలకు వెళ్లడం జరిగింది. అసలు ఆపరేషన్ సిందూర్ ముఖ్య ఉద్దేశ్యం… పాకిస్తాన్ దుర్మార్గాలను పూర్తిగా ఎండగట్టడ...
July 21, 2025 | 04:21 PM -
ED: రాజకీయాల్లో పావులుగా ఎందుకు మారుతున్నారు.. ఈడీకి సుప్రీంకోర్టు మందలింపు..
కర్ణాటకలోని రూ.వందల కోట్ల విలువైన మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (MUDA) కుంభకోణానికి సంబంధించి.. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED)కు సుప్రీం కోర్టు(Supreme Court)లో చుక్కెదురైంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సతీమణి బీఎం పార్వతికి సమన్లు జారీ చేయడాన్ని క్వాష్ చేస్తూ హైకోర్టు తీసుకొన్న...
July 21, 2025 | 04:18 PM -
Anmol Gaganman: ఆప్ ఎమ్మెల్యే అన్మోల్ గగన్ మాన్ రాజీనామా
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎమ్మెల్యే అన్మోల్ గగన్ మాన్ ((Anmol Gaganman) రాజకీయాలను వీడాలని నిర్ణయించినట్లు తెలిపారు. తన శాసన సభ్యత్వానికి ఆమె
July 19, 2025 | 06:58 PM
-
Siddaramaiah: దళితుడిని ప్రధాని చేయండి.. బీజేపీకి సిద్ధరామయ్య ఛాలెంజ్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆరెస్సెస్) చీఫ్ మోహన్ భాగవత్ ఇటీవల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. 75 ఏళ్లు నిండిన రాజకీయ నాయకులు పదవీ విరమణ చేయాలన్న భాగవత్ సూచనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) స్పందించారు. “ఆరెస్సెస్ సర్సంఘచాలక్ మోహన్ భాగవత్.. 75 ఏళ్ల నరేంద్...
July 18, 2025 | 09:10 AM -
INDIA: జులై 19న ఇండియా కూటమి సమావేశం.. ఖర్గే ఇంట్లో కలవనున్న కీలక నేతలు
ఈ నెల 19న ప్రతిపక్ష ఇండియా (INDIA) కూటమి నాయకుల కీలక సమావేశం జరగనుంది. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే నివాసంలో ఈ భేటీని నిర్వహించనున్నారు. దీని గురించి లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్తో సహా పలువురు నాయకులతో మాట్లాడినట్లు సమాచారం. ఈ సమావేశంలో వర...
July 18, 2025 | 09:05 AM -
Oil Imports: రష్యా చమురు దిగుమతులపై యూఎస్ ఆంక్షలు.. హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు
రష్యా నుంచి చమురు దిగుమతులు (Oil Imports) చేసుకుంటున్న దేశాలపై భారీగా సుంకాలు వేస్తానని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి (Hardeep Puri) స్పందించారు. ఒకవేళ రష్యా నుంచి చేసుకునే దిగుమతలుపై (Oil Imports) సెకండరీ ఆంక్షలు విధించి...
July 18, 2025 | 09:01 AM -
CMs Meeting: జల వివాదాలపై కమిటీ..! సీఎంల భేటీలో కీలక నిర్ణయం..!!
ఢిల్లీలోని శ్రమశక్తి భవన్లో కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం కృష్ణా, గోదావరి నదీ జలాల వివాదాల పరిష్కారంలో కీలక అడుగుగా నిలిచింది. కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్ (C R Patil) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (AP CM Chandr...
July 16, 2025 | 09:05 PM -
Narendra Modi:డొనాల్డ్ ట్రంప్ ప్రకటన పై .. మోదీ సమాధానం చెప్పాలి
ఈ నెల 21 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్న తరుణంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ (Congress) ప్రశ్నల వర్షం కురిపించడానికి సమాయత్తం
July 16, 2025 | 07:31 PM -
Parliament : ఈ నెల 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు
ఈ నెల 21 నుంచి పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం ఎనిమిది కొత్త బిల్లులను పార్లమెంట్కు
July 16, 2025 | 07:16 PM -
India: శక్తివంతమైన గన్ తయారు చేసిన ఇండియా..!
భారత్ కు సరిహద్దు దేశాలతో ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవు అనేది పహల్గాం దాడి తర్వాత చాలా మందికి స్పష్టత వచ్చింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్ స్పందించిన విధానం కూడా భారత్.. ఆయుధ సంపత్తి విషయంలో మరింత బలపడాలనే అభిప్రాయాలు సైతం వినపడేలా చేసింది. ఈ తరుణంలో భారత్ కీలక అడుగు వేసింది. అత్యంత శక్తివంత...
July 16, 2025 | 06:23 PM -
Supreme Court: కులరాజకీయాలు డేంజర్.. ఏఐఎంఐఎం పార్టీని రద్దు చేయడం కుదరదు: సుప్రీంకోర్టు
కుల రాజకీయాలు దేశానికి ప్రమాదకరమంటూ సుప్రీంకోర్టు (Supreme Court) సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) పార్టీ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ను తిరస్కరించింది. మైనారిటీలతో సహా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కృషి చేయడం ఆ పార్టీ లక్ష్యమని ధర్మాస...
July 16, 2025 | 09:36 AM -
Rahul Gandhi: ఒడిశా విద్యార్థినిని చంపింది బీజేపీ వ్యవస్థే: రాహుల్ గాంధీ
ఒడిశాలో లైంగిక వేధింపులు భరించలేక ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ విషాద ఘటనపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా స్పందించారు. ఈ ఆత్మహత్యకు ఒడిశాలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే కారణమని ఆయన ఆరోపించారు. “ఇది ...
July 16, 2025 | 09:34 AM -
Vijay Sai Reddy: ఓటర్ల జాబితాల సవరణ పై విజయ్ సాయి రెడ్డి వైరల్ ట్వీట్..
వైసీపీ (YCP) మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijay Sai Reddy) ఒకప్పుడు సోషల్ మీడియాలో ఎంతో చురుకుగా వ్యవహరించేవారు. ఆయన ట్వీట్లు రాజకీయ దుమారాలు రేపే విధంగా ఉండేవి. ప్రతిపక్షాలపై ఎప్పటికప్పుడు తీవ్ర విమర్శలు చేయడం, పార్టీ వైఖరిని బలంగా ప్రస్తావించడం ఆయన ట్విట్టర్ (Twitter) హ్యాండిల్ ద్వారా జర...
July 15, 2025 | 06:15 PM -
Revanth Vs Chandrababu: బనకచర్లపై చర్చకు తెలంగాణ ససేమిరా..! ఢిల్లీ సమావేశానికి ముందు ఉత్కంఠ..!!
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా, గోదావరి నదుల జలాలపై దీర్ఘకాలంగా నెలకొన్న వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ సమస్యపై చర్చించేందుకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జులై 16న ఢిల్లీలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ఈ సమావేశానికి ముందు తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఆం...
July 15, 2025 | 04:45 PM -
National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో తీర్పు రిజర్వ్ చేసిన కోర్టు!
నేషనల్ హెరాల్డ్ (National Herald Case) మనీలాండరింగ్ కేసులో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) దాఖలు చేసిన ఛార్జిషీటుపై సుదీర్ఘంగా ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం ఎట్టకేలకు తన తీర్పును రిజర్వ్ చేసింది. రౌస్ అవెన్యూ కోర్టులోని స్పెషల్ జడ్జ్ (పీ...
July 15, 2025 | 09:37 AM

- AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ట్విస్టులే ట్విస్టులు..!
- Vijayawada Utsav: వరల్డ్ బిగ్గెస్ట్ ఫెస్టివల్ కార్నివాల్ “విజయవాడ ఉత్సవ్” కర్టెన్ రైజర్ ఈవెంట్
- Bala Krishna: జగన్ సంగతి సరే మరి బాలయ్య పరిస్థితి ఏమిటి?
- #Naresh65: #నరేష్65 పూజా కార్యక్రమంతో గ్రాండ్ గా లాంచ్
- Karthik Ghattamaneni: ‘మిరాయ్’ మన రూటెడ్ యాక్షన్ అడ్వెంచర్ : డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని
- Janhvi Kapoor: లెహంగాలో డబుల్ అందంతో జాన్వీ
- Sahu Garapati: ‘కిష్కింధపురి’ లాంటి హారర్ థ్రిల్లర్ ఇప్పటి వరకూ రాలేదు : నిర్మాత సాహు గారపాటి
- SIIMA 2025 Awards: ‘సైమా’ 2025 అవార్డ్స్ విజేతలు
- Viha Reddy: భారత బాస్కెట్ బాల్ జట్టు వైస్ కెప్టెన్గా తెలంగాణ బిడ్డ విహ రెడ్డి
- AP Liquor Scam: లిక్కర్ కేసులో కొత్త మలుపు.. మిథున్ రెడ్డి సహా నలుగురికి బెయిల్కి గ్రీన్ సిగ్నల్..
