Covid19
ఏపీలో 5,487 మందికి పాజిటివ్
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో రికవరీ శాతం భారీగా పెరుగుతోంది. సోమవారం నాటికి 89.89 శాతానికి చేరింది. ఈ రేటు 90 శాతం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సోమవారం ఒక్కరోజే 68,121 మందికీ పరీక్షలు చేయగా, 5,487 పాజటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకూ 56,66,323 మందికి పరీక్షలు చేశారు. మొత్తం పాజిట...
September 28, 2020 | 10:53 PM50 లక్షలు దాటిన కరోనా రికవరీలు
దేశంలో కరోనా కేసులు ప్రతిరోజు అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నప్పటికీ, అంతకంటే ఎక్కువగా బాధితులు కోలుకుంటున్నారు. ఇప్పటివరకు కరోనా బారినపడినవారిలో 50 లక్షలకు పైగా బాధితులు కోలుకున్నారు. గత 11 రోజుల్లో 10 లక్షల మంది కరోనా నుంచి బయటపడ్డారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. ప్రభుత్వ గణాంకా...
September 28, 2020 | 02:08 AMఎమ్మెల్యే ఆదిమూలంకి కరోనా
కరోనా వైరస్ సామాన్యులనే కాకుండా ప్రజా ప్రతినిధులను కూడా వదలడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు ఎమ్మెల్యేలు కోవిడ్ బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే. తాజాగా సత్యవేడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆదిమూలంకు కరోనా సోకింది. ఆయనకు స్వల్ప లక్షణాలు కనిపించడంతో వైద్య అధికారులు కోవిడ్ పరీక...
September 28, 2020 | 01:58 AMతెలంగాణలో కొత్తగా 1,378 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పాజిటీవ్ కేసులు కొంచెం తగ్గాయి. గత 24 గంటల్లో కొత్తగా 1,378 కరోనా కేసులు నమోదు కాగా, ఏడుగురు మరణించారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 1,87,211 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,107 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 29,673 యాక్టివ్ కేసుల...
September 28, 2020 | 01:55 AMఉమా భారతికి పాజిటివ్
కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకురాలు ఉమా భారతి కరోనా బారినపడ్డారు. తనకు వైరస్ సోకిందని ట్విటర్లో వెల్లడించారు. జ్వరంగా ఉండడంతో కొవిడ్ పరీక్ష చేయించుకున్నానని, అందులో పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. దీంతో స్వీయ నిర్బంధం లోకి వెళ్లినట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన...
September 27, 2020 | 09:40 PMమంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు కరోనా పాజిటివ్
ఆంధప్రదేశ్ రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు కరోనా బారిన పడ్డారు. తిరుమలలో ఈ నెల 19న నుంచి ఆరంభమైన శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఆయన వెళ్లారు. వారం రోజులపాటు అక్కడే ఉన్నారు. 23న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు వెళ్లినపుడు మంత్ర...
September 27, 2020 | 09:37 PMతెలంగాణలో 1,967 మందికి పాజిటివ్
తెలంగాణ రాష్ట్రంలో తాజాగా 50,108 మందికి పరీక్షలు నిర్వహించగా 1,967 మందికి పాజిటివ్ తేలింది. ఇప్పటి వరకు 28,50,869 మందికి పరీక్షలు చేయగా, మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,85,833కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్లో పేర్కొంది. గడిచిన 24 గంటల్లో 2,058 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగ...
September 27, 2020 | 09:35 PMఏపీలో కొత్తగా 6,923 కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 76,416 మందికి పరీక్షలు నిర్వహించగా 6,923 మందికి పాజిటివ్గా తేలింది. దీంతో ఇప్పటి వరకూ 56,00,202 మందికి పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్ కేసుల సంఖ్య 6,75,674కి చేరింది. తాజాగా 7,796 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, ఇప్పటి&...
September 27, 2020 | 09:32 PMఏపీలో కరోనా ఉధృతి…
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తి రాష్ట్రంలో తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. నిన్నటితో పోలిస్తే తాజాగా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 75,990 శాంపిల్స్ను పరీక్షించగా, 7293 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కొత్తగా మరో 57 మంది ప్రాణాలు...
September 26, 2020 | 01:41 AM59 లక్షలు దాటేసిన కరోనా కేసులు
భారత్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 59 లక్షలకు చేరింది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 85,362 కొత్త కేసులు నమోదు కాగా, 1,089 మరణాలు సంభవించాయి. ఇక మహమ్మారి నుంచి కోలుకుని 93,420 మంది డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం కేసులు సంఖ్య 59,03,933 చేరుకున్నాయి. అలాగే యాక్టివ్ కేసులు 9,60,96...
September 26, 2020 | 01:36 AMతెలంగాణలో కొత్తగా 2,239 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో 58,925 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 2,239 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,83,866కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. కరోనాతో ...
September 26, 2020 | 01:34 AMతెలంగాణలో కొత్తగా 2,381 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 2,381 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 10 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 1,81,627కి చేరింది. ఇప్పటి వరకు 1080 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట...
September 25, 2020 | 01:45 AMఏపీలో కొత్తగా 7,073 కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ కాస్త తగ్గుముఖం పట్టింది. 24 గంటల వ్యవధిలో 69,429 నమూనాలను పరీక్షించగా 7,073 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 6,61,458కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఒక్కరోజు వ్...
September 25, 2020 | 01:38 AMమాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్కు కరోనా
కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధులు, అధికారుల వరకు వైరస్ బారినపడి విలవిలలాడుతున్నారు. గురువారం బీజేపీ నాయుడు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన ప్రభుత్వం నేచర్ క్యూర్ ...
September 24, 2020 | 02:07 AMఏపీలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో తగ్గినట్లే కనిపించిన కరోనా కేసుల తీవ్రత మళ్లీ పెరుగుతోంది. ఒక్కరోజు వ్యవధిలో 76,000 పరీక్షలు నిర్వహించగా 7,855 మంది కొవిడ్ పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 6,54,385కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల...
September 24, 2020 | 02:05 AM57 లక్షలు దాటిన కరోనా కేసులు
భారత్లో కరోనా పాజిటివ్ కేసులు 57 లక్షలు దాటాయి. గురువారం కొత్తగా 86,508 కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు పాజిటివ్ కేసుల సంఖ్య 57,32,518 కి చేరింది. మొత్తం రికవరీల సంఖ్య 46,74,988కు చేరుకుంది. ప్రస్తుతం 9,68,377 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 1,129 మంది మరణ...
September 24, 2020 | 02:00 AMతెలంగాణలో కొత్తగా 2,173 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 2,173 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయని తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,79,246 చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 30,037 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా 2004 మంది మహమ్మారి నుంచి కోలుకొని డిశ్చార్జి కాగా, ...
September 24, 2020 | 01:52 AMఒక్క డోసుతో కొవిడ్ నుంచి రక్షణ!
ఒకే ఒక్క డోసుతో కొవిడ్ 19 నుంచి రక్షణ కల్పించగల సామర్థ్యమున్న టీకాను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ కృషి చేస్తోంది. మావవులపై ఆ టీకా తుది దశ ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా అమెరికా, దక్షిణాఫ్రికా, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, కొల...
September 23, 2020 | 09:37 PM- Patang: పతంగ్ను థియేటర్లో చూసి అందరూ ఎంజాయ్ చేస్తున్నారు: దర్శకుడు ప్రణీత్ పత్తిపాటి
- NDA Alliance: 2025లో కూటమి ప్రభుత్వ విజయాలు
- MSG: చిరూ సినిమాకు రెండు ఈవెంట్లు
- Rashmika Mandanna: రెమ్యూనరేషన్ పెంచేసిన నేషనల్ క్రష్
- Rukmini Vasanth: రుక్మిణికి మరో బంపరాఫర్
- New Releases: ఈ వారం కొత్త రిలీజులు
- Godrej Properties: ఈ ఏడాది రియల్ ఎస్టేట్ రంగంలో పటిష్టమైన వృద్ధి
- Katepalli: బూతులపై కేసీఆర్, రేవంత్కు ‘కాటేపల్లి’ క్లాస్!
- Modi: బంగ్లాదేశ్ ప్రభుత్వానికి మోడీ సర్కార్ స్కెచ్..?
- Kolkata: హాదీ హంతకులు భారత్ లోకి రాలేదు.. బంగ్లా విషప్రచారంపై బీఎస్ఎఫ్ క్లారిటీ..!
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















