Covid19
దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 15,158 వైరస్ కేసులు బయటపడ్డాయి. క్రితం రోజుతో పోలిస్తే 432 కేసులు తక్కువ. శనివారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,05,42,841కి చేరింది. ఇక గత 24 గంటల్లో మరో 16,977 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇ...
January 16, 2021 | 02:47 AMకాలిఫోర్నియాలో గొరిల్లాలకు కరోనా పాజిటివ్
అమెరికాలో మొట్టమొదటిసారిగా గొరిల్లాలకు కూడా కరోనా సోకింది. కాలిఫోర్నియా రాష్ట్రంలోని శాండియాగోలో ఉన్న ఓ జూ సఫారి పార్క్లో పదుల సంఖ్యలో గొరిల్లాలకు కరోనా లక్షణాలు కనిపించడంతో అధికారులు వెంటనే పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో గొరిల్లాలకు కరోనా పాజిటివ్ అని వచ్చింది. జూ సిబ్బందిలోని ఓ...
January 12, 2021 | 09:27 AM3 కోట్ల కరోనా యోధులకు తొలిదశలో వ్యాక్సిన్ – మోదీ
కోవిడ్ టీకాను తొలిదశలో మూడు కోట్ల మంది హెల్త్ ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఉచితంగా ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. జనవరి 16 నుంచి దేశంలో కరోనా వ్యాక్సిన్ వేయడం ప్రారంభమవుతుందని.. టీకా వేయించుకోబోయే వారికయ్యే ఖర్చు కేంద్రప్రభుత్వమే భరిస్తుందని మోడీ, కరో...
January 12, 2021 | 01:28 AMదేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా తగ్గుముఖం పడుతున్నది. గడిచిన 24 గంటల్లో పాజిటివ్ కేసులు భారీగా తగ్గాయి. 24 గంటల్లో 12,584 కరోనా కేసులు నమోదయ్యాయి. గతేడాది జూన్ తర్వాత అతి తక్కువగా పాజిటివ్ కేసులు రికార్డవడం ఇదే తొలిసారని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. తాజా కేసులతో మొత్తం పాజిటివ్&zw...
January 12, 2021 | 01:04 AMకరోనా టీకా రెండో డోసు తీసుకున్న జో బైడెన్
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు. 78 ఏళ్ల జో బైడెన్ 2020 డిసెంబర్ 21న ఫైజర్ టీకా తొలి డోసు తీసుకున్న సంగతి తెలిసిందే. బైడెన్ టీకా తీసుకున్న ఈ ఘట్టాన్ని ఆ సమయంలో అమెరికా ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ప్రజల్లో వ్యాక్సిన్&zw...
January 12, 2021 | 12:59 AMతెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి కొవిడ్ పాజిటివ్ వచ్చినట్టు వైద్యులు నిర్ధారించారు. ఎమ్మెల్యేతోపాటు ఆయన కూతురు శ్రేయ రెడ్డి, గన్మెన్ స్వామికి...
January 12, 2021 | 12:41 AMదేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. నిన్న 18 వేల పైచిలుకు కేసులు నమోదవగా, తాజాగా 16 వేలకు పడిపోయాయి. దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 16,311 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,04,66,595కు చేరాయి. ఇందులో 1,00,92,909 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా, 2,22,526 కేసులు...
January 11, 2021 | 04:22 AMజనవరి 16 నుంచి కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభం : కేంద్రం
కరోనా కోరల నుంచి విముక్తి కల్పించే కొవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి కేంద్ర ప్రభుత్వం సిద్దమైంది. జనవరి 16 నుంచి టీకా పంపిణీ చేపట్టనున్నట్లు వెల్లడించింది. ప్రాధాన్యత క్రమంలో భాగంగా తొలుత దాదాపు మూడు కోట్ల మంది ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్లైన్ వర్కర్లకు టీకా ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆ తర్...
January 9, 2021 | 04:55 AMప్రాణాంతక కొత్త కరోనా వైరస్ ను గుర్తించే రాష్ట్రాల జాబితా పెరుగుదల
కాలిఫోర్నియా, కొలరాడో, జార్జియా, ఫ్లోరిడా, న్యూయార్క్ లతో పాటు గురువారం నాడు టెక్సస్, కనెక్టికట్, పెన్సిల్వేనియాలో కూడా మొదటి కేసులు నిర్ధారణ అయ్యాయి. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ప్రకారం, ఫ్లోరిడాలో కనీసం 22 నిర్ధారిత కేసులు నమోదయ్యాయి. కాగా, క...
January 9, 2021 | 03:22 AMదేశంలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 18,222 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,04,31,639కు చేరింది. ఇందులో 1,00,56,651 మంది బాధితులు కోలుకున్నారు. మరో 2,24,190 కేసులు యాక్టివ్గా ఉండగా, ఇప్పటివరకు 1,50,798 మంది బాధితులు కరోనా మహమ్మారి వల్ల మృతిచెందారు. కాగా, గడిచి...
January 9, 2021 | 12:51 AMఅమెరికాలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు..
అమెరికాలో కరోనా విలయం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో దాదాపు మూడు లక్షల వరకు పాజిటివ్ కేసులు నమోదు కాగా, మూడువేలకు పైగా జనం మృత్యువాతపడ్డారు. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం లెక్కల ప్రకారం యునైటెడ్ స్టేట్స్లో 24 గంటల్లో రికార్డు స్థాయిలో 2.90 లక్షల మంది వైరస్ పాజిటివ్గా...
January 9, 2021 | 12:42 AMభారత్ బయోటెక్ నుంచి మరో టీకా!
భారత ఔషద నియంత్రణ సంస్థ (డీసీజీఐ) నుంచి కొవాగ్జిన్ కరోనా టీకాకు అనుమతులు పొందిన స్వదేశీ ఔషద రంగ దిగ్గజం భారత్ బయోటెక్.. ప్రస్తుతం ముక్కు ద్వారా ఇచ్చే టీకా తయారీపై దృష్టి సారించింది. దానికి సంబంధించి ఈ ఏడాది ఫిబ్రవరి-మార్చిలో ఫేజ్-1 క్లినికల్ ప్రయోగాలు ప్రారంభమవుతాయని...
January 8, 2021 | 04:04 AMరికవరీ రేటులో భారత్ దే అగ్రస్థానం
భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంటుంది. వైరస్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య ప్రభుత్వాలకు ఊరటనిస్తోంది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 9,35,369 మంది కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 18,139 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. దా...
January 8, 2021 | 01:10 AMభారత్ బయోటెక్ కీలక ప్రకటన …
కరోనా వైరస్ నిరోధానికి కొవాగ్జిన్ టీకాను అభివృద్ధి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థ కీలక ప్రకటన చేసింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ కు వాలంటీర్ల ఎన్రోల్మెంట్ పక్రియ విజయవంతంగా పూర్తియినట్టు వెల్లడించింది. మూడో దశలో 26వేల మందికి టీకా ఇవ్వాలని ఆ సంస్థ లక్ష్యంగా ...
January 7, 2021 | 04:59 AMఅమెరికాలో కరోనా విలయ తాండవం
అమెరికాలో కరోనా విలయ తాండవం కొనసాగుతూనే ఉంది. గత 24 గంటల్లో 3,936 మంది కరోనా బాధితులు కన్నుమూశారని జాన్స్ హాప్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. దేశంలో ఒక్కరోజులోనే ఈ స్థాయిలో కరోనా సంబంధిత మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. అలాగే కొత్తగా 2,54,019 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో అమెరికాలో...
January 7, 2021 | 01:36 AMకోటి మంది మహమ్మారిని జయించారు
భారత్లో కరోనా వైరస్ను జయించిన వారి సంఖ్య కోటి మార్కును దాటేసింది. ప్రస్తుతం దేశంలో 1,00,16,859 మంది మహమ్మారి నుంచి బయటపడ్డారు. బుధవారం ఒక్కరోజే 19,587 వైరస్ నుంచి కోలుకోగా, ఆ రేటు 96.36 శాతానికి పెరిగిందని తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. నిన్న 9,37,590 మందికి కొవి...
January 7, 2021 | 01:10 AMరోజుకు 10 లక్షల మందికి టీకాలు వేయగలం : ఫౌచీ
అమెరికాలో త్వరలో రోజుకు 10 లక్షల మందికి కరోనా వైరస్ టీకాలు అందజేయగలమని ఆ దేశ అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ అంచనా వేశారు. అక్కడ కొన్ని వారాల క్రితం ఫైజర్, మోడెర్నా టీకాలకు ఆమోదం లభించి టీకా కార్యక్రమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. అది నెమ్మదిగా నడుస్తుండటంపై ప్రజలు, వైద్యాధికారులు నిర...
January 6, 2021 | 04:52 AMమాజీ మంత్రి సోమిరెడ్డికి కరోనా
మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి కరోనా బారిన పడ్డారు. కొవిడ్ పరీక్షలో తనకు పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆయనే స్వయంగా వెల్లడించారు. నేను ఆరోగ్యంగానే ఉన్నా.. ఇంట్లోనే విశాంత్రి తీసుకుంటున్నా అని సోమిరెడ్డి ట్విటర్లో తెలిపారు. త...
January 6, 2021 | 03:08 AM- USA: పాక్-అమెరికా మధ్య బలపడుతున్న వాణిజ్య బంధం….ఖనిజాన్వేషణలో కలిసి పనిచేసే అవకాశం..!
- TTA: టిటిఎ చరిత్రలో మరపురాని ఘట్టం…10వ వార్షికోత్సవ వేడుకల సంబురం
- Eesha: మూడు రోజుల్లో ‘ఈషా’ బ్రేక్ఈవెన్.. బ్లాక్బస్టర్ హిట్
- Digvijay Singh: కాంగ్రెస్లో డిగ్గీ రాజా కల్లోలం..!
- GTA Mega Convention: ఘనంగా “GTA మెగా కన్వెన్షన్ 2025”
- Putin: సంధికొస్తారా..? సైనిక చర్య ప్రారంభించాలా..? ఉక్రెయిన్ కు రష్యా వార్నింగ్..!
- Bulldozer Politics: కర్నాటక ‘బుల్డోజర్’.. కేరళ ‘పాలిటిక్స్’.. అసలు వ్యూహమిదేనా?
- US: గ్లోబల్ హబ్ గా భారత్.. ఏఐ, డేటా సెంటర్ల ఏర్పాటులో అమెరికా కంపెనీలు..!
- Kavya Kalyanram: శారీ లుక్స్ లో ఎట్రాక్ట్ చేస్తున్న కావ్య
- ATA 2025: రవీంద్రభారతిలో కన్నులపండువగా ‘ఆటా’ వేడుకలు 2025.. తెలుగు సంస్కృతి, సేవకు పట్టాభిషేకం
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















