కరోనా కేసులు తగ్గుముఖం?
మృతుల సంఖ్య తగ్గుతున్నట్టు అమెరికా అధికారుల వెల్లడి వాషింగ్టన్ః దేశంలో మూడు నెలల క్రితం ప్రారంభించిన వ్యాక్సినేషన్ క్రమంగా సత్ఫలితాలనిస్తున్నట్టు అమెరికాలో సంబంధిత అధికారులు చెబుతున్నారు. 65 ఏళ్లు పైబడినవారిలో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశామని, క్రమంగా మరణాల సంఖ్య కూడా రో...
March 25, 2021 | 05:00 AM-
రికార్డు స్థాయిలో కరోనా కేసులు..
భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతమవుతోంది. తాజాగా హెల్త్ బులిటెన్ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. కొత్త కేసులతో పాటు, క్రియాశీల కేసులు, మరణాల సంఖ్యలోనూ ఆందోళన కలిగిస్తోంది. క్రితం రోజుతో పోలిస్తే రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 10.65 లక్షల పరీక్షలు చ...
March 25, 2021 | 03:34 AM -
ఏపీ లో పెరిగిన కరోనా కేసులు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 35,066 పరీక్షలు నిర్వహించగా.. 585 కేసులు నిర్ధారణ అయ్యాయి. చిత్తూరు, గుంటూరు, కర్నూలు, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. దీం...
March 24, 2021 | 10:06 PM
-
తెలంగాణలో మళ్లీ విజృంభిస్తున్న కరోనా
తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 68,171 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 412 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్న కొవిడ్తో ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు మృతిచెందిన వారి సంఖ్య 1674కి చేరింది. కరోనా బారి నుంచ...
March 23, 2021 | 12:48 AM -
రెండు డోసుల మధ్య 4-8 వారాల వ్యవధిని ఉంచండి : రాష్ట్రాలకు కేంద్రం లేఖ
కరోనా టీకా కోవిషీల్డ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం లేఖలు రాసింది. కోవిషీల్డ్ తో మెరుగైన ఫలితాలు పొందేందుకు రెండు డోసుల మధ్య 4-8 వారాల వ్యవధిని పెంచాలని ప్రతిపాదించింది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకూ కేంద్రం లేఖలు రాసింది. అయితే ఈ ప్రతిపాదన కేవలం కోవిషీల్డ్ టీకాకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం...
March 22, 2021 | 11:12 PM -
ఉత్తరాఖండ్ సీఎంకు కరోనా పాజిటివ్
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్ కరోనా బారిన పడ్డారు. తనకు కొవిడ్ పాజిటివ్గా తేలినట్లు ఆయన ట్విటర్ ద్వారా వెల్లడించారు. అయితే తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు. తనను కొద...
March 22, 2021 | 04:47 AM
-
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కరోనా వచ్చిన భయం లేదు
కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్న తర్వాత కూడా పలు చోట్ల పలువురు కరోనా బారిన పడినట్లు వార్తలు రావడంతో చాలామంది వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకు రావడం లేదు. దీనిపై వైద్యనిపుణులు స్పందిస్తూ ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకోవాల్సిందేనని చెబుతున్నారు. టీకా పొందిన తర్వాత కూడా కరోనా వైరస్&zwn...
March 18, 2021 | 12:50 AM -
తిరుమల వేద పాఠశాలలో మరోసారి కరోనా కలకలం
తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో మరోసారి కరోనా కలకలం సృష్టించింది. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించగా తాజాగా 10 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. పాఠశాలలో ఉంటున్న ఆరుగురు విద్యార్థులు, నలుగురు అధ్యాపకులకు కరోనా సోకినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. కొవిడ్&zwnj...
March 15, 2021 | 09:34 AM -
ఆ టీకాను నిషేధించిన జాబితాలో మరో దేశం
ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రూపొందించిన ఆస్ట్రాజెనెకా కరోనా టీకాను నిషేధించిన జాబితాలో మరో దేశం చేరింది. ఇప్పటికే ఆస్ట్రియా, డెన్మార్క్, నార్వే వంటి దేశాల ఆ టీకా వినియోగాన్ని నిలిపివేయగా, తాజాగా నెదర్లాండ్స్ కూడా ఆ వ్యాక్సిన్పై నిషేధం విధించింది. ఆస్ట్రాజెనెకా టీకా వేసుకున్న వారి...
March 15, 2021 | 04:06 AM -
వ్యాక్సిన్ సరఫరాకు అవాంతరాలు
ప్రపంచ దేశాలను ఆటాడిస్తున్న కరోనా వ్యాక్సిన్ బ్రసెల్స్ః ఫుడ్ అండ్ డ్రగ్ అథారిటీ నుంచి అనుమతి రానందువల్ల అమెరికాలో పూర్తి స్థాయిలో రాష్ట్రాలకు వ్యాక్సిన్ పంపిణీ జరగడం లేదని తెలిసింది. ఫలితంగా లక్షలాది కరోనా వైరస్ వ్యాక్సిన్ డోసులు సరఫరా కేంద్రాలలోనే ...
March 13, 2021 | 09:55 PM -
కోవిడ్ టీకా తీసుకున్న టాటా గ్రూపు సంస్థల అధినేత
టాటా గ్రూపు సంస్థల అధినేత రతన్ టాటా కోవిడ్ టీకా తీసుకున్నారు. తొలి డోసు టీకా వేయించుకున్నట్లు ఆయన తన ట్విట్టర్ అకౌంట్లో వెల్లడించారు. టీకాను చాలా సులువుగా, నొప్పి లేకుండా తీసుకున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు. కరోనా నుంచి అంద...
March 13, 2021 | 04:18 AM -
కొవిడ్ టీకా తీసుకున్న కేంద్ర మంత్రి
కేంద్రమంత్రి రాందాస్ అథవాలే, ఆయన సతీమణి సీమా అథవాలే కొవిడ్ టీకా తొలి డోస్లు తీసుకున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని జేజే హాస్పిటల్ వైద్యసిబ్బంది వారికి టీకాలు వేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాందాస్ అథవాలే కరోనా మహమ్మారి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి టీకాలు...
March 12, 2021 | 09:14 AM -
దేశంలో కరోనా విజృంభణ..
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 23,285 పాజిటివ్ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,13,08,846కు పెరిగింది. కొత్తగా 15,157 మంది కోలుకోగా, ఇప్పటి వరకు 1,09,53,303 మంది కోలుకున్నారని మం...
March 12, 2021 | 12:55 AM -
కరోనా టీకా తీసుకుంటే.. వారు 48 గంటలు ఆగాల్సిందే
కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న పైలట్లు కనీసం 48 గంటల పాటు వేచి ఉండి, ఆ తర్వాతే విమానాలు నడపాల్సిందిగా విమానాయానాన్ని నియంత్రించే డీజీసీఏ స్పష్టం చేసింది. అప్పటి వరకూ వారంతా మెడికల్ అన్ఫిట్ అని తేల్చి చెప్పింది. అంతేగాక 48 గంటల తర్వాత కూడా ఏ ప్రతికూల లక్షణాలు లేకపోతేనే నడపాలన...
March 10, 2021 | 01:39 AM -
కరోనా వ్యాక్సిన్ పై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనావ్యాక్సిన్ తీసుకోవాలనుకునే అర్హులు తమ ఆధార్ కార్డులు చూపిస్తే చాలు వ్యాక్సిన్ వేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. వ్యాక్సిన్ వేయించుకోవాలంటే తొలుత కోవిన్ యాప్ ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్...
March 10, 2021 | 01:37 AM -
గొరిల్లాలకు కరోనా టీకా..ఎక్కడో తెలుసా?
అమెరికాలోని శాన్డియాగో జంతు ప్రదర్శన శాల (జూ)లో కరోనా మహమ్మారి బారిన పడిన గొరిల్లాలకు టీకా అందించారు. టీకా తీసుకున్న వాటిలో నాలుగు ఒరంగుఠాన్లు, ఐదు బొనాబొలు ఉన్నాయి. గత జనవరిలో వీటికి వైరస్ సోకగా.. ప్రత్యేక చికిత్స అందించి వాటిని కాపాడారు. అప్పట్లో జూ సిబ్బందికి కొవిడ్ సోకడంతో...
March 9, 2021 | 01:05 AM -
టీకా తీసుకున్న వారికి.. అమెరికా ప్రభుత్వం కొత్త సూచనలు
టీకాలు తీసుకున్న వారికి అమెరికా ప్రభుత్వం కొత్త సూచనలు చేసింది. వ్యాక్సినేషన్ సంపూర్ణంగా ముగిసిన వారు ఇండోర్స్లో చాలా స్వల్ప స్థాయిలో సమావేశాలకు హాజరుకావచ్చు అని పేర్కొంది. అయితే టీకా తీసుకున్నవారితోనే ఆ సమావేశాలు నిర్వహించాలన్నట్లు తెలిపింది. అనవసరమైన ప్రయాణాలను ఎట్టిపరిస్థితుల్లో కొనసాగించ...
March 9, 2021 | 12:55 AM -
అందరికీ వ్యాక్సిన్.. ఫ్లోరిడాకు పోటెత్తిన ప్రజలు!
ఫ్లోరిడా: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతలా వణికించిందో తెలిసిందే. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ అతలాకుతలం అయిపోయాయి. ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలు సొంతగా కరోనా వ్యాక్సిన్లు తయారు చేసుకున్నాయి. దీంతో ఈ పరిస్థితి చాలా వరకూ అదుపులోకి వచ్చింది. అయితే చాలా దేశాల్లో ఈ వ్యాక్సిన్ అందరికీ అందుబాటులోకి ర...
March 8, 2021 | 10:44 PM

- National Awards: ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- Telusu Kada: నయనతార లాంచ్ చేసిన రొమాంటిక్ నంబర్ సొగసు చూడతరమా సాంగ్
- Revanth Reddy: అంతర్జాతీయ ఫుట్బాల్ క్రీడాకారిణి గుగులోతు సౌమ్యను అభినందించిన ముఖ్యమంత్రి
- Sharukh Khan: జవాన్ చిత్రానికి షారుఖ్ ఖాన్కు ఉత్తమ నటుడి జాతీయ అవార్డు
- Venkatesh: వెంకీ జాయిన్ అయ్యేదప్పుడే!
- Kanthara Chapter1: కాంతార: చాప్టర్ 1 ట్రైలర్ సరికొత్త రికార్డు
- Nagababu: సత్వర న్యాయం అవసరాన్ని బలంగా వినిపించిన నాగబాబు…
- Pawan Kalyan: బొండా ఉమ వ్యాఖ్యలతో పీసీబీ విధులపై పవన్ ఫుల్ ఫోకస్..
- Nara Lokesh: బొత్స విమర్శలకు లోకేష్ కౌంటర్తో సభలో ఉద్రిక్తత..
- YCP: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహం.. డైలమాలో వైసీపీ..
