దేశంలో రికార్డు స్థాయిలో కొత్త కేసులు
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రికార్డు స్థాయిలో కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. మరణాల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా 11,73,219 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,45,384 మందికి పాజిటివ్గా తేలింది. తాజాగా 794 మరణాలు సంభవించాయి. దాంతో ...
April 10, 2021 | 01:45 AM-
కరోనా టీకా తీసుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ పక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొవిడ్ టీకా తీసుకున్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకున్నారు. మంత్రితో పాటు ఆయన తల్లి శాంతమ్మ, సోదరుడ...
April 9, 2021 | 04:28 AM -
వారే లేకపోతే దేశాన్ని పోషించేది ఎవరు?
బయోకాన్ పారిశ్రామిక దిగ్గజం కిరణ్ మజుందార్ -షా కరోనా టీకాపై పెట్టిన పోస్టింగు వైరల్ అవుతున్నది. ముందుగా కరోనా టీకా ఆదాయపన్ను చెల్లింపుదారులకే ఇవ్వాలి. వారు కేవలం 3 కోట్ల మంది మాత్రమే. వారే లేకపోతే దేశాన్ని పోషించేది ఎవరు? అంటూ కిరణ్ తన మనసులోని మాటను వెల్లడించారు. అయితే ద...
April 9, 2021 | 04:08 AM
-
కేరళ సీఎంకు కరోనా పాజిటివ్
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కొవిడ్-19 ఇన్ఫెక్షన్కి గురయ్యారు. ఆయనకు కరోనా పాజిటివ్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యాందనీ, అయితే కరోనా లక్షణాలేవీ ఆయనలో కనిపించడం లేదని ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన కాన్నూర్లోని తన నివాసంలోనే ఉన్నారని తెలిపాయి....
April 9, 2021 | 02:16 AM -
నటి నగ్మాకు కరోనా పాజిటివ్
ప్రముఖ నటి, కాంగ్రెస్ నాయకురాలు నగ్మాకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. స్వల్ప అనారోగ్య లక్షణాలు కనిపించడంతో తాను కరోనా పరీక్షలు చేయించుకున్నానని, ఈ పరీక్షలో తనకు పాజిటివ్ వచ్చిందని ఆమె తెలిపారు. ప్రస్తుతం తాను ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నట్టు ఆమె వెల్లడించారు. ఇటీవలి ...
April 9, 2021 | 01:21 AM -
24 గంటల్లో 1.31 లక్షల కేసులు.. 780 మంది మృతి
దేశంలో కరోనా విలయం సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 1,31,968 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 780 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. కరోనా రెండోదశలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే మొదటిసారి. దాదారు ఆరు రోజుల క్రితం 714 మరణాలు సంభవించాయి. తాజ...
April 9, 2021 | 01:04 AM
-
కరోనా టీకా తీసుకున్న ఛత్తీస్గఢ్ సీఎం
దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండగా, మరోవైపు వ్యాక్సిన్ పక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతున్నది. పలువురు సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు టీకాలు తీసుకుంటూ ప్రజలంతా కూడా టీకాలు తీసుకునేందుకు ముందుకు రావాలని పిలుపునిస్తున్నారు. ఛత్తీస్గఢ్ ము...
April 9, 2021 | 01:01 AM -
కేంద్రం, రాష్ట్రాల మధ్య వ్యాక్సిన్ వార్..!
రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య మరోసారి గ్యాప్ తలెత్తింది. కరోనా వ్యాక్సిన్ పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై వివక్ష చూపిస్తోందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బీజేపీయేతర రాష్ట్రాలకు వ్యాక్సిన్ తక్కువగా పంపుతోందని ఆరోపిస్తున్నాయి. అయితే అలాంటిదేం లేదని.. అందరినీ సమానంగానే చూస్తున్నామ...
April 8, 2021 | 10:30 PM -
ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి కమ్ముకొస్తోంది. రాష్ట్రంలో కొత్త కేసుల సంఖ్య వందలు దాటి వేలకు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 31,268 నమూనాలను పరీక్షించగా 2,558 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. ఈ రోజు నమోదయిన కేసులతో కలిపి సంఖ్యతో రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 9,15,832కి...
April 8, 2021 | 10:08 PM -
సెకండ్ వేవ్ లో కొత్త లక్షణాలు.. తేలికగా తీసుకోవద్దు
కరోనా సెకండ్ వేవ్ లో లక్షణాలు భిన్నంగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. కరోనా ఫస్ట్ వేవ్ లో జలుబు, పొడి దగ్గు, కొద్దిగా జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట, శ్వాస సమస్య, వాసన, రుచి తెలియకుండా పోవడం వంటి లక్షణాలున్నాయి. కానీ ఇప్పుడు సెకండ్ వేవ్లో కరోనా సోకినవారిలో కొత్త లక్షణాలు కన...
April 8, 2021 | 04:37 AM -
రెండో డోసు తీసుకున్న మహారాష్ట్ర సీఎం
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కరోనా టీకా రెండో డోసు తీసుకున్నారు. మార్చి 11వ తేదీన మొదటి డోసును ఆయన తీసుకున్నారు. మహారాష్ట్రలో కరోనా టీకాల కొరత ఉందని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్ తోపే కేంద్రాన్ని కోరిన విషయం తెలిసిందే. మహారాష్ట్రలో వ్యాక్సిన్ల కొరత ఉందన్న మాట అవాస్తవమని కేంద్...
April 8, 2021 | 04:13 AM -
ప్రపంచంలో మనమే టాప్ : కేంద్రం
ప్రతి రోజూ 34,30,502 కరోనా వ్యాక్సిన్లను ఇవ్వడం ద్వారా ప్రపంచంలోనే ఇండియానే టాప్లో ఉన్నదని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు 9.01 కోట్ల వ్యాక్సిన్లు ఇచ్చినట్లు తెలిసింది. ఇందులో 89 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు, 97 లక్షల మంది ఫ్రంట్లైన్ వర్కర్లు తొలి డోసు తీసుకోగా.. 60 ఏ...
April 8, 2021 | 04:12 AM -
తెలంగాణలో కొత్తగా 2 వేల కేసులు
తెలంగాణ రాష్ట్రంలో సెకండ్ వేవ్ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా 24 గంటల్లో కొత్తగా 2,055 కరోనా కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 3,18,704కి చేరగా, 1,741 మంది మరణించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 13,362 యాక్టివ్ కేసులు ఉండగా...
April 8, 2021 | 02:08 AM -
కరోనా టీకా రెండో డోసు తీసుకున్న ప్రధాని మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని ఎయిమ్స్లో కరోనా రెండో డోసు టీకా తీసుకున్నారు. భారత్ బయోటెక్కు చెందిన కొవాగ్జిన్ రెండో డోసు టీకా వేయించుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ టీకా తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ మార్చి 1న కొవాగ్జిన్ తొలిడోసు ట...
April 8, 2021 | 02:06 AM -
దేశంలో కరోనా విజృంభణ.. కొత్తగా 1,26,789 కేసులు
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకు కొత్త రికార్డులను నమోదు చేస్తోంది. రోజు వారీ కేసుల పెరుగుదలతో పాటు మరణాల సంఖ్య ఆందోళన రేకెత్తిస్తున్నదని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన 24 గంటల్లో 12,37,781 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1,26,789 కొత్త...
April 8, 2021 | 02:05 AM -
ఇకపై టీకా మీవద్దకే.. అంతటి సౌలభ్యం కలిపించిన కేంద్రం
ఇకపై కరోనా వ్యాక్సిన్ కోసం ఆస్పత్రులకు మాత్రమే వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు పనిచేస్తున్న కార్యాలయాల్లోనూ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. దేశంలో కరోనా తీవ్రత దృష్ట్యా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నెల 11 నుంచి పని ప్రదేశాల్లోనే వ్యాక్సిన్ వేసేందుకు కేంద్రం అనుమతి...
April 7, 2021 | 10:08 AM -
ఏపీలో భారీగా పెరిగిన కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రత రోజు రోజుకీ మరింత అధికమవుతోంది. 24 గంటల వ్యవధిలో 31,812 నమూనాలను పరీక్షించగా 2,331 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 368, అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాల్లో 20 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్లో...
April 7, 2021 | 09:12 AM -
18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ : జో బైడెన్
ఏప్రిల్ 19 నుంచి అమెరికాలో 18 ఏళ్లు దాటిన ప్రతి పౌరుడికి కోవిడ్ టీకా ఇవ్వనున్నట్లు అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. మరో రెండు వారాల్లో ప్రజలందరికీ టీకా అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. తమ ప్రభుత్వ అధికారం చేపట్టిన 75 రోజుల్లోనే సుమారు 15 కోట్ల మందికి కోవిడ్ టీకా పంపిణీ చేసినట్లు...
April 7, 2021 | 03:46 AM

- Lokam Family: వివాదాల్లో జనసేన ఎమ్మెల్యే..!?
- H-1B Visa: హెచ్1బి వీసాపై ఆందోళనలు వద్దు.. ఇప్పటికీ అమెరికాలో స్థిరపడే అవకాశాలున్నాయి..
- Arjun Das: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన అర్జున్ దాస్?
- RGV: ఆర్జీవీ ఎలా అన్నారో కానీ.. ఆ ఆలోచనే భలే ఉంది
- L&T: హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్ అండ్ టీ ఔట్..!?
- Gollapalli Family: రాజోలులో తండ్రీకూతుళ్ల సవాల్..!
- Siddharth Subhash Chandrabose: అమరావతిపై ఫేక్ ప్రచారం.. GST అధికారి సస్పెన్షన్
- NBK111: మాఫియా బ్యాక్ డ్రాప్ లో బాలయ్య మూవీ?
- OG: పవన్ టార్గెట్ అదేనా?
- ATA: ఘనంగా ఆటా దాశరథి శత జయంతి సాహిత్య సభ
