జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ పై అగ్రరాజ్యం తాత్కాలిక సస్పెన్షన్!
ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించడం కోసం చాలా ప్రముఖ కంపెనీలు రంగంలోకి దిగి వ్యాక్సిన్ ల తయారీ యజ్ఞాన్ని భుజాలకెత్తుకున్నాయి. వాటిలో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కూడా ఒకటి. మిగతా కంపెనీల్లో కరోనా నియంత్రణకు రెండు డోసుల వ్యాక్సిన్ అభివృద్ధిపై దృష్టి పెడితే.. ఈ కంపెనీ మాత్రం సి...
April 14, 2021 | 10:53 PM-
ఏపీలో కరోనా విజృంభణ
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,732 పరీక్షలు నిర్వహించగా 4,157 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 8,37,049 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో నె...
April 14, 2021 | 10:12 AM -
వైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవికి కరోనా పాజిటివ్
గుంటూరు జిల్లాలోని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తనకు వైరస్ సోకినా ఎమ్మెల్యే అశ్రద్ధ చేయడంతో ఊపిరితిత్తుల సమస్య తీవ్రమైంది. దీంతో శ్రీదేవిని ఆసుపత్రిలో చేర్ప...
April 14, 2021 | 10:06 AM
-
జాన్సన్ అండ్ జాన్సన్ టీకా నిలిపివేత… ఎందుకో తెలుసా?
అమెరికాలో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన వ్యాక్సిన్ను ప్రజలకు ఇవ్వడాన్ని నిలిపివేయాలంటూ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మెదడులో రక్తం గడ్డగట్టిపోతున్న లక్షణాలు బయటపడటంతో ఆ వ్యాక్సిన్ను ని...
April 14, 2021 | 09:53 AM -
యూపీ సీఎంకు కరోనా పాజిటివ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కరోనా బారిన పడ్డారు. తనకు పరీక్షలు నిర్వహించగా కొవిడ్ నిర్ధారణ అయినట్లు యోగి వెల్లడించారు. ఇప్పటికే ఆయన హోం ఐసోలేషన్లో ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందికి కరోనా సోకడంతో ఆదిత్యనాథ్ స్వీయ నిర్బంధంలోకి వె...
April 14, 2021 | 03:35 AM -
దేశంలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజులోనే
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య లక్ష దాటింది. గడచిన 24 గంటల్లో 1,84,372 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1027 మంది మృతి చెందారు. కరోనా బాధితుల సంఖ్య 1,38,73,825కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 13,65,704 యాక్టివ్ కేస...
April 14, 2021 | 12:29 AM
-
మాజీ సీఎంకు కరోనా పాజిటివ్
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్కు కరోనా వైరస్ సంక్రమించింది. కరోనా పరీక్షలో పాజిటివ్గా తేలినట్లు ఆయన తన ట్విట్టర్లో వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నట్లు అఖిలేశ్ వెల్లడించారు. గత కొన్ని రోజులు నుంచి తనతో టచ్&z...
April 14, 2021 | 12:27 AM -
తెలంగాణలో కొత్తగా 2157 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. 72,634 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2157 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. వైరస్ వల్ల 8 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,780కి చేరింది. కరోనా బారి నుంచి...
April 14, 2021 | 12:23 AM -
దేశంలో కరోనా కల్లోలం.. బ్రెజిల్ ను దాటేసిన భారత్..!
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసుల తీవ్రత భయంకరంగా పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదైన దేశాల్లో భారత్ రెండో స్థానానికి చేరుకుంది. ఇదే జోరు కొనసాగితే అగ్రరాజ్యం అమెరికాను దాటేయడం కూడా పెద్ద కష్టమేం కాకపోవచ్చు అంటున్నారు నిపుణులు. కానీ దేశంలో మరో నెల రోజుల పాటు కర...
April 13, 2021 | 12:52 AM -
కరోనా టీకా రెండో డోసు తీసుకున్న కేంద్ర మంత్రి
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి సోమ్ ప్రకాశ్ కరోనా టీకా తీసుకున్నారు. ఛండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (పీజిప్మర్)లో వ్యాక్సిన్ ...
April 12, 2021 | 04:51 AM -
భారత్లో మరో వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి
భారత్లో మరో వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి లభించింది. వివిధ రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత ఉండటంతో మరో ఐదు వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాలని కేంద్రం భావించింది. ఇందులో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి కేంద్ర నిపుణుల కమిటీ కేంద్ర ప్రభుత్...
April 12, 2021 | 04:39 AM -
అమెరికా తర్వాత మనమే..
దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. మొదటి దశను మించి విజృంభిస్తోంది. నిత్యం లక్షలకు పైగా కరోనా కేసులు వేలుగు చూస్తున్నాయి. గత 24 గంటల్లో 1,68,912 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు భారత్లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,35,27,717కి చేరింది. ఫలితంగా కరోనా కల్లోలంతో విలవిలలాడుతున్న...
April 12, 2021 | 04:31 AM -
సుప్రీం కోర్టులో కరోనా కలకలం…
భారత్లో మరోసారి పంజా విసురుతున్న కరోనా మహమ్మారి దేశ అత్యున్నత న్యాయస్థానంపైనా తీవ్ర ప్రభావం చూపించింది. సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు దాదాపు 50 శాతం సిబ్బంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఇక నుంచి కేసులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇంటి నుంచే నిర్వహించాలని న్యాయమూర్తులు నిర్ణయించినట్లు...
April 12, 2021 | 02:35 AM -
దేశంలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజు వారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,68,912 కేసులు నమోదవడం గమనార్హం. మరో 904 మంది కొవిడ్ బారిన పడి మరణించారు. దీంతో దేశంలో కరోనా బారిన పడిన వాళ్ల మొత్తం...
April 12, 2021 | 02:28 AM -
ముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్ లో పవన్ కల్యాణ్
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ముఖ్యమైన కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలోని ఎక్కువ మంది కరోనా బారినపడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా డాక్టర్ల సూచనతో శ్రీ పవన్ కల్యాణ్ గారు క్వారంటైన్ కు వెళ్లారు. గత వారం రోజులుగా ఆయన పరివారంలోని ఒక్కొక్కరూ కరోనా బారినపడుతూ వస్తున్నారు....
April 11, 2021 | 09:01 AM -
ఎన్నికల కమిషనర్ కు కరోనా పాజిటివ్
ప్రభుత్వంలో ఉన్నతాధికారులను సైతం వైరస్ మహమ్మారి వదలడం లేదు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి కరోనా బారిన పడ్డారు. ఆయనకు కోవిడ్ పరీక్ష నిర్వహించగా ఫలితాలు వచ్చాయి. తనకు పాజిటివ్గా నిర్ధారణైందని పార్థసారథి ధ్రువీకరించారు. స్వల్పజ్వరంతో బాధపడుతున్నట్లు తె...
April 10, 2021 | 02:18 AM -
ఆర్ఎస్ఎస్ చీఫ్ కు కరోనా పాజిటివ్
రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కరోనా పాజిటివ్గా తేలింది. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ ట్వీట్ చేసింది. సాధారణ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా, పాజిటివ్గా తేలినట్లు పేర్కొంది. దీంతో ఆయన నాగ్పూర్లోని కింగ్స్వే హాస్పిటల్లో చేరా...
April 10, 2021 | 01:51 AM -
తెలంగాణలో కరోనా ఉధృతి…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. పలు జిల్లాల్లో లెక్కకుమించి కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా మరో 2,909 కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో కేసుల సంఖ్య 3,24,091కి చేరింది. ఇప్ప...
April 10, 2021 | 01:47 AM

- L&T: హైదరాబాద్ మెట్రో నుంచి ఎల్ అండ్ టీ ఔట్..!?
- Gollapalli Family: రాజోలులో తండ్రీకూతుళ్ల సవాల్..!
- Siddharth Subhash Chandrabose: అమరావతిపై ఫేక్ ప్రచారం.. GST అధికారి సస్పెన్షన్
- NBK111: మాఫియా బ్యాక్ డ్రాప్ లో బాలయ్య మూవీ?
- OG: పవన్ టార్గెట్ అదేనా?
- ATA: ఘనంగా ఆటా దాశరథి శత జయంతి సాహిత్య సభ
- PM Narendra Modi: జీఎస్టీ సవరణలతో ప్రతి కుటుంబానికి లబ్ది: పీఎం మోడీ
- TANA: ఛార్లెట్లో ఘనంగా తానా 5కె రన్…
- Khalistani: భారత్ ఒత్తిడితో ఖలిస్తానీ ఉగ్రవాదిని అరెస్టు చేసిన కెనడా
- Nara Lokesh: ‘విజయవాడ ఉత్సవ్’ ప్రారంభోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్
