Covid19
జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ పై అగ్రరాజ్యం తాత్కాలిక సస్పెన్షన్!
ప్రపంచాన్ని గజగజలాడిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించడం కోసం చాలా ప్రముఖ కంపెనీలు రంగంలోకి దిగి వ్యాక్సిన్ ల తయారీ యజ్ఞాన్ని భుజాలకెత్తుకున్నాయి. వాటిలో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ కూడా ఒకటి. మిగతా కంపెనీల్లో కరోనా నియంత్రణకు రెండు డోసుల వ్యాక్సిన్ అభివృద్ధిపై దృష్టి పెడితే.. ఈ కంపెనీ మాత్రం సి...
April 14, 2021 | 10:53 PMఏపీలో కరోనా విజృంభణ
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 35,732 పరీక్షలు నిర్వహించగా 4,157 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో 8,37,049 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో నె...
April 14, 2021 | 10:12 AMవైసీపీ ఎమ్మెల్యే శ్రీదేవికి కరోనా పాజిటివ్
గుంటూరు జిల్లాలోని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కరోనా పాజిటివ్ బారిన పడ్డారు. హైదరాబాద్లోని కాంటినెంటల్ ఆస్పత్రిలో అత్యవసర విభాగంలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తనకు వైరస్ సోకినా ఎమ్మెల్యే అశ్రద్ధ చేయడంతో ఊపిరితిత్తుల సమస్య తీవ్రమైంది. దీంతో శ్రీదేవిని ఆసుపత్రిలో చేర్ప...
April 14, 2021 | 10:06 AMజాన్సన్ అండ్ జాన్సన్ టీకా నిలిపివేత… ఎందుకో తెలుసా?
అమెరికాలో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన వ్యాక్సిన్ను ప్రజలకు ఇవ్వడాన్ని నిలిపివేయాలంటూ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మెదడులో రక్తం గడ్డగట్టిపోతున్న లక్షణాలు బయటపడటంతో ఆ వ్యాక్సిన్ను ని...
April 14, 2021 | 09:53 AMయూపీ సీఎంకు కరోనా పాజిటివ్
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కరోనా బారిన పడ్డారు. తనకు పరీక్షలు నిర్వహించగా కొవిడ్ నిర్ధారణ అయినట్లు యోగి వెల్లడించారు. ఇప్పటికే ఆయన హోం ఐసోలేషన్లో ఉన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న ముగ్గురు సిబ్బందికి కరోనా సోకడంతో ఆదిత్యనాథ్ స్వీయ నిర్బంధంలోకి వె...
April 14, 2021 | 03:35 AMదేశంలో విజృంభిస్తున్న కరోనా.. ఒక్క రోజులోనే
దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య లక్ష దాటింది. గడచిన 24 గంటల్లో 1,84,372 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1027 మంది మృతి చెందారు. కరోనా బాధితుల సంఖ్య 1,38,73,825కు చేరినట్లు కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం 13,65,704 యాక్టివ్ కేస...
April 14, 2021 | 12:29 AMమాజీ సీఎంకు కరోనా పాజిటివ్
ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్కు కరోనా వైరస్ సంక్రమించింది. కరోనా పరీక్షలో పాజిటివ్గా తేలినట్లు ఆయన తన ట్విట్టర్లో వెల్లడించారు. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉన్నట్లు అఖిలేశ్ వెల్లడించారు. గత కొన్ని రోజులు నుంచి తనతో టచ్&z...
April 14, 2021 | 12:27 AMతెలంగాణలో కొత్తగా 2157 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. 72,634 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 2157 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. వైరస్ వల్ల 8 మంది మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,780కి చేరింది. కరోనా బారి నుంచి...
April 14, 2021 | 12:23 AMదేశంలో కరోనా కల్లోలం.. బ్రెజిల్ ను దాటేసిన భారత్..!
దేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకూ కేసుల తీవ్రత భయంకరంగా పెరిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కేసులు నమోదైన దేశాల్లో భారత్ రెండో స్థానానికి చేరుకుంది. ఇదే జోరు కొనసాగితే అగ్రరాజ్యం అమెరికాను దాటేయడం కూడా పెద్ద కష్టమేం కాకపోవచ్చు అంటున్నారు నిపుణులు. కానీ దేశంలో మరో నెల రోజుల పాటు కర...
April 13, 2021 | 12:52 AMకరోనా టీకా రెండో డోసు తీసుకున్న కేంద్ర మంత్రి
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ముమ్మరంగా కొనసాగుతున్నది. ఇందులో భాగంగా కేంద్ర మంత్రి సోమ్ ప్రకాశ్ కరోనా టీకా తీసుకున్నారు. ఛండీగఢ్లోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (పీజిప్మర్)లో వ్యాక్సిన్ ...
April 12, 2021 | 04:51 AMభారత్లో మరో వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి
భారత్లో మరో వ్యాక్సిన్ వినియోగానికి అనుమతి లభించింది. వివిధ రాష్ట్రాల్లో వ్యాక్సిన్ కొరత ఉండటంతో మరో ఐదు వ్యాక్సిన్లకు అనుమతి ఇవ్వాలని కేంద్రం భావించింది. ఇందులో భాగంగా రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి కేంద్ర నిపుణుల కమిటీ కేంద్ర ప్రభుత్...
April 12, 2021 | 04:39 AMఅమెరికా తర్వాత మనమే..
దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. మొదటి దశను మించి విజృంభిస్తోంది. నిత్యం లక్షలకు పైగా కరోనా కేసులు వేలుగు చూస్తున్నాయి. గత 24 గంటల్లో 1,68,912 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు భారత్లో కరోనా బారిన పడిన వారి సంఖ్య 1,35,27,717కి చేరింది. ఫలితంగా కరోనా కల్లోలంతో విలవిలలాడుతున్న...
April 12, 2021 | 04:31 AMసుప్రీం కోర్టులో కరోనా కలకలం…
భారత్లో మరోసారి పంజా విసురుతున్న కరోనా మహమ్మారి దేశ అత్యున్నత న్యాయస్థానంపైనా తీవ్ర ప్రభావం చూపించింది. సుప్రీంకోర్టులో ఇప్పటి వరకు దాదాపు 50 శాతం సిబ్బంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. దీంతో ఇక నుంచి కేసులు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ఇంటి నుంచే నిర్వహించాలని న్యాయమూర్తులు నిర్ణయించినట్లు...
April 12, 2021 | 02:35 AMదేశంలో కరోనా కల్లోలం.. భారీగా పెరిగిన కేసులు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజు వారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏకంగా 1,68,912 కేసులు నమోదవడం గమనార్హం. మరో 904 మంది కొవిడ్ బారిన పడి మరణించారు. దీంతో దేశంలో కరోనా బారిన పడిన వాళ్ల మొత్తం...
April 12, 2021 | 02:28 AMముందు జాగ్రత్త చర్యగా క్వారంటైన్ లో పవన్ కల్యాణ్
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారి ముఖ్యమైన కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలోని ఎక్కువ మంది కరోనా బారినపడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా డాక్టర్ల సూచనతో శ్రీ పవన్ కల్యాణ్ గారు క్వారంటైన్ కు వెళ్లారు. గత వారం రోజులుగా ఆయన పరివారంలోని ఒక్కొక్కరూ కరోనా బారినపడుతూ వస్తున్నారు....
April 11, 2021 | 09:01 AMఎన్నికల కమిషనర్ కు కరోనా పాజిటివ్
ప్రభుత్వంలో ఉన్నతాధికారులను సైతం వైరస్ మహమ్మారి వదలడం లేదు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి కరోనా బారిన పడ్డారు. ఆయనకు కోవిడ్ పరీక్ష నిర్వహించగా ఫలితాలు వచ్చాయి. తనకు పాజిటివ్గా నిర్ధారణైందని పార్థసారథి ధ్రువీకరించారు. స్వల్పజ్వరంతో బాధపడుతున్నట్లు తె...
April 10, 2021 | 02:18 AMఆర్ఎస్ఎస్ చీఫ్ కు కరోనా పాజిటివ్
రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ కరోనా పాజిటివ్గా తేలింది. ఈ మేరకు ఆర్ఎస్ఎస్ ట్వీట్ చేసింది. సాధారణ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా, పాజిటివ్గా తేలినట్లు పేర్కొంది. దీంతో ఆయన నాగ్పూర్లోని కింగ్స్వే హాస్పిటల్లో చేరా...
April 10, 2021 | 01:51 AMతెలంగాణలో కరోనా ఉధృతి…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా రెండో దశ విజృంభణ కొనసాగుతోంది. పలు జిల్లాల్లో లెక్కకుమించి కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా మరో 2,909 కేసులు నమోదు కాగా, ఆరుగురు మృతి చెందినట్లు వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్ పేర్కొంది. ప్రస్తుతం రాష్ట్రంలో కేసుల సంఖ్య 3,24,091కి చేరింది. ఇప్ప...
April 10, 2021 | 01:47 AM- Andhra King Taluka: ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ టైటిల్ ట్రాక్ ఫస్ట్ డే ఫస్ట్ షో రిలీజ్
- Mowgli 2025: ఎన్టీఆర్ లాంచ్ చేసిన ‘మోగ్లీ 2025’ ఎపిక్ లవ్ & వార్ టీజర్
- Kantha: ‘కాంత’ లాంటి సినిమాలు జీవితంలో ఒక్కసారే వస్తాయి- దుల్కర్ సల్మాన్, రానా
- Kodama Simham: “కొదమసింహం” రీ రిలీజ్ ట్రైలర్ లాంఛ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి
- The Face of the Faceless: 21న విడుదల అవుతున్న ‘ది ఫేస్ ఆఫ్ ది ఫేస్లెస్’ మూవీ
- Raja Saab: ప్రభాస్ 23 ఏళ్ల రెబల్ స్టార్’డమ్’, “రాజా సాబ్” నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్
- Alla Ramakrishna Reddy: అజ్ఞాతంలోకి ఆళ్ల రామకృష్ణారెడ్డి..
- Chandrababu: ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు.. 2029 నాటికి లక్ష్యం సాధిస్తాం..చంద్రబాబు
- TTD: కల్తీ నెయ్యి స్కాం పై సిట్ దర్యాప్తు వేగం .. విచారణకు సుబ్బారెడ్డి గైర్హాజరు
- Rolugunta Suri: ఈ నెల 14న ‘రోలుగుంట సూరి’ విడుదల
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()



















