భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ కు కరోనా పాజిటివ్
భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) సుశీల్ చంద్ర కరోనా బారినపడ్డారు. ఆయనతో పాటు ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్కు కూడా వైరస్ పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఈసీ అధికార ప్రతినిధి వెల్లడించారు. ప్రస్తుతం వీరిద్దరూ వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్నట్లు పేర్కొన్నారు. వారం ర...
April 20, 2021 | 01:45 AM-
భారత్ లో సెకండ్ వేవ్ ఉధృతి… ఒక్కరోజులోనే 1,761 మంది
దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య కాస్త తగ్గింది. మరణాల సంఖ్య మాత్రం పెరిగింది. దేశవ్యాప్తంగా 15,19,486 కొవిడ్ పరీక్షలు జరపగా…2,59,170 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. 1761 మంది కొవిడ్తో మరణించారు. అయితే ఒక్క రోజులో చనిపోయిన వారి సంఖ్య మ...
April 20, 2021 | 01:27 AM -
భారత ప్రభుత్వం కీలక నిర్ణయం… మరో వ్యాక్సిన్ కు అనుమతి
కరోనా కేసులు పెరుగుదలతో భారత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా కరోనా వ్యాక్సిన్ అయిన స్పూత్నిక్-వీ టీకాకు భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. రష్యా వ్యాక్సిన్కు డీసీజీఐ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం కరోనా వ్యాక్సిన్ కొరత ఉండడంతో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీ...
April 20, 2021 | 01:24 AM
-
తెలంగాణలో భారీగా నమోదవుతున్న కేసులు.. ఈరోజు ఎంతంటే
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 1,22,143 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 5,926 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 3,61,359కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. నిన్...
April 20, 2021 | 01:20 AM -
మే 1 నుంచి అందరికీ వ్యాక్సిన్ : కేంద్రం సంచలన నిర్ణయం
వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 18 ఏళ్లు నిండిన వారందరికీ కరోనా వ్యాక్సినేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికీ కరోనా టీకా ఇవ్వనున్నట్లు కేంద్రం సంచలన ప్రకటన చేసింది. అలాగే మే 1 నుంచి వ్యాక్సినేషన్ మూడో దశను కూడా ప్రారంభిస్తామని తెలిపి...
April 19, 2021 | 09:15 AM -
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు కరోనా పాజిటివ్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో చికిత్స నిమిత్తం ఆయనను ఢిల్లీలోని ఏయిమ్స్కు తరలించారు. అయితే ఆయన కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల తొందరగానే ఉపశమనం పొందే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. మార్చి 4 న మన్మోహన్ దంపతులు ఏయిమ్స్లో కరోనా వ్యాక్సిన్ మొ...
April 19, 2021 | 09:11 AM
-
తెలంగాణ సీఎం కేసీఆర్కు కరోనా పాజిటివ్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని తెలంగాణ సీఎస్ ధ్రువీకరించారు. స్వల్ప లక్షణాలతో ఆయన తన ఫాం హౌజ్లో ఐసోలేషన్లో ఉన్నారని తెలిపారు. గత కొంత కాలంగా కేసీఆర్ ఫాం హౌజ్లోనే ఉంటున్నారు. ప్రత్యేక వైద్యుల బృందం సీఎంను పర్యవేక్షిస్తూనే ఉందని సీఎస్ త...
April 19, 2021 | 09:03 AM -
ఏపీలో కరోనా విలయం.. ఒక్కరోజులోనే 27 మంది
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా తీవ్రతరమవుతోంది. కొవిడ్తో ఒక్కరోజు వ్యవధిలో 27 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 7,437కి చేరింది. 24 గంటల వ్యవధిలో 37,765 నమూనాలను పరీక్షించగా 5,963 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 1182, అత్యల్పంగా పశ్...
April 19, 2021 | 08:59 AM -
దూసుకుపోతున్న అమెరికా.. నాలుగవ వంతు జనాభాకు వ్యాక్సిన్ పూర్తి
వాషింగ్టన్ః అమెరికాలో నాలువ వంతు జనాభాకు కరోనా వ్యాక్సిన్ వేయడం పూర్తయిందని ‘సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సి.డి.సి) తెలియజేసింది. సుమారు 26.45 కోట్ల వ్యాక్సిన్ డోసులు విడుదల చేయగా అందులో 21 కోట్ల డోసులు వేయడం పూర్తయినట్టు ఆ సంస్థ తన ...
April 19, 2021 | 04:58 AM -
దేశంలో సెకండ్ వేవ్ విజృంభణ.. 24 గంటల్లో భారీగా కేసులు
దేశంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. వరుసగా ఐదోరోజు మూడు లక్షలకు చేరువలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 2,73,810 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,50,61,919కి చేరింది. మరోవైపు మరణాల సంఖ్య...
April 19, 2021 | 02:59 AM -
తెలంగాణలో కొత్తగా 4,009 కేసులు
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రంలో 83,089 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా, కొత్తగా 4,009 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,55,433కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసిది. రాష్ట్రం...
April 19, 2021 | 02:39 AM -
గుడ్డ మాస్కులు సేఫ్ కాదు..! బీకేర్ ఫుల్!!
దేశంలో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ వైరస్ కు మందు లేదు. చికిత్స లేదు. వ్యాక్సిన్ కూడా ఓ స్థాయి వరకే రక్షణ కల్పిస్తోంది కానీ పూర్తిస్థాయిలో కాదు. ఎందుకంటే వ్యాక్సిన్ వేసుకున్నవాళ్లకు కూడా వైరస్ సోకుతోంది. దీంతో ఏం చేయాలో తెలియక ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రభుత్వం మాత్రం మాస్కులు, శానిటై...
April 18, 2021 | 07:56 AM -
కరోనా రోగులకు భారీ ఊరటనిచ్చిన కేంద్రం…. భారీగా తగ్గిపోయిన రెమ్డెసివిర్ ధర
కరోనా కేసులు దేశంలో కుప్పలు తెప్పలుగా నమోదవుతున్నాయి. ఆస్పత్రులన్నీ ఫుల్. ఎక్కడ చూసినా రోగులు. ఒక్కో బెడ్ పై ఇద్దరు చొప్పున రోగులు కూడా ఉన్నారు. మరోవైపు వ్యాక్సిన్ కొరత కూడా అధికంగానే ఉంది. అయితే కోవిడ్ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న బాధితులకు వైద్యులు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ను సిఫార్సు చ...
April 17, 2021 | 09:41 PM -
ఏపీలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా 7,224 కరోనా కేసులు నమోదు అయ్యాయి. కరోనా వైరస్తో 15 మంది మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,55,455కి కరోనా కేసులు చేరగా, ఇప్పటివరకు కరోనా వైరస్ తో 7,388 మరణించారు. రాష్ట్రంలో 40,469 యాక్టివ్ కేసులు ఉండ...
April 17, 2021 | 09:15 AM -
సోనూసూద్కి కరోనా పాజిటివ్
రియల్ హీరో, ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనూసూద్కి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో ప్రస్తుతం ఆయన స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సోను ఓ ట్వీట్ పెట్టారు. నాకు కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. ముందస్తు చర్యల్లో భాగంగా ప్రస్తుతం నేను స్...
April 17, 2021 | 04:13 AM -
కరోనా బారిన పడిన మాజీ ముఖ్యమంత్రి
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి కరోనా బారిన పడ్డారు. తాజాగా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్గా తేలినట్లు ఆయనే స్వయంగా ట్విటర్ ద్వారా వెల్లడించారు. నాకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారు పరీక్షలు చేయించుకోవాలని కోర...
April 17, 2021 | 04:07 AM -
తెలంగాణలో కరోనా విశ్వరూపం.. 24 గంటల్లో
తెలంగాణ రాష్ట్రంలో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,26,235 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 4,446 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులిటెన్ విడుదల చేసింది. కరోనాతో నిన్న 12 మంది మృతిచెందారు. కరోనా...
April 17, 2021 | 01:07 AM -
కేంద్ర మంత్రికి కరోనా పాజిటివ్
దేశంలో కరోనా విలయ తాండవం చేస్తోంది. సెకండ్ వేవ్లో మహమ్మారి మరింత వేగంగా విజృంభిస్తోంది. తాజాగా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పులు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్కు కరోనా సోకింది. తనకు పాజిటివ్గా రిపోర్టు వచ్చినట్లు ఆయన ట్వీట్ చేశారు. ఇటీవల తనను కలిసిన ...
April 17, 2021 | 01:05 AM

- NBK111: మాఫియా బ్యాక్ డ్రాప్ లో బాలయ్య మూవీ?
- OG: పవన్ టార్గెట్ అదేనా?
- ATA: ఘనంగా ఆటా దాశరథి శత జయంతి సాహిత్య సభ
- PM Narendra Modi: జీఎస్టీ సవరణలతో ప్రతి కుటుంబానికి లబ్ది: పీఎం మోడీ
- TANA: ఛార్లెట్లో ఘనంగా తానా 5కె రన్…
- Khalistani: భారత్ ఒత్తిడితో ఖలిస్తానీ ఉగ్రవాదిని అరెస్టు చేసిన కెనడా
- Nara Lokesh: ‘విజయవాడ ఉత్సవ్’ ప్రారంభోత్సవ వేడుకల్లో మంత్రి నారా లోకేష్
- Dhanush: మొదటి నుంచి చెఫ్ అవాలని ఉండేది
- Maoist Party: ఆయుధాలు వదలడం జరగదు.. మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు?
- VenkyTrivikram: త్రివిక్రమ్- వెంకీ మూవీకి ముహూర్తం ఫిక్స్
