- Home » Usapolitics
Usapolitics
టిక్టాక్, విచాట్లపై.. నిషేధం ఉపసంహరణ?
పాపులర్ యాప్లైన టిక్టాక్, వి చాట్లను నిషేధించాలని డొనాల్డ్ ట్రంప్ కాలం నాటి ఆదేశాలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం ఉపసంహరించింది. వీటివల్ల జాతీయ భద్రతకు గల ముప్పు ఎంతో గుర్తించడానికి తమ స్వంతంగా సమీక్ష నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. చైనా రూపొందించిన...
June 10, 2021 | 03:23 PMభారత్ కు షాక్… 26 వస్తువులపై
భారత్తో టారిఫ్ యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పునర్విచారణ జరిపిస్తున్నారు. అమెరికా టెక్ కంపెనీలపై భారత్ డిజిటల్ కంపెనీలపై భారత్ డిజిల్ సర్వీసెస్ ట్యాక్స్ (డీఎస్) విధిస్తున్న నేపథ్యంలో ప్రతీకారం సుంకాలు పెంపునకు సంకేతాలిచ్చారు. భారత్ ను...
June 7, 2021 | 02:48 PMప్రపంచ దేశాలకు డొనాల్డ్ ట్రంప్ పిలుపు…
కరోనా మూలలపై పరిశోధనలు మరోసారి చైనా వైపు వేలు చూపిస్తున్న వేళ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కొవిడ్తో జరిగిన నష్టానికి చైనా నుంచి అమెరికా సహా ప్రపంచ దేశాలు పరిహారాన్ని డిమాండ్ చేయాలని పిలుపునిచ్చారు. ఉత్తర కరొలినా జీఓపీ కన్వెన్షన్లో మాట్లాడుతూ ...
June 7, 2021 | 02:44 PMచైనాకు అమెరికా షాక్.. 28 కంపెనీలను
చైనాపై అమెరికా కయ్యానికి కాలు దువ్వుతోంది. గత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బాటలోనే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ కూడా చైనా సంస్థలపై కక్షగట్టారు. ఇందులో భాగంగా చైనాకు సంబందించిన మరికొన్ని సంస్థలను బ్లాక్లిస్ట్లోకి తరలించారు. 31 చైనా కంపెనీల్లో వాటాలను కొనుగోలు చేయకుండా గత అధ్యక్షుడు ట...
June 4, 2021 | 07:47 PMసోషల్ మీడియాకు డొనాల్డ్ ట్రంప్.. గుడ్ బై
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాను శాశ్వతంగా మూసివేశారు. ఫేస్బుక్, ట్విట్టర్లతో సహా సామాజిక మాధ్యమాలన్నీ నిషేధించడంతో ఆయన ఈ చర్య తీసుకున్నారు. ఫ్రమ్ ది డెస్క్ ఆఫ్ డొనాల్డ్ జె.ట్రంప్ అన్న శీర్షికతో వుండే బ్లాగ్ ప్రారంభించిన న...
June 4, 2021 | 04:30 PMప్రధాని నరేంద్ర మోదీకి… అమెరికా ఉపాధ్యక్షురాలు ఫోన్
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ మొదటి సారిగా ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేసి మాట్లాడారు. భారత్కు లక్షలాది కరోనా వ్యాక్సిన్ డోసులను పంపాలన్న అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయాన్ని మోదీకి ఆమె తెలియజేశారు. అమెరికా సహకారంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు. అమెరికా ప్రభుత్వం, వ్యాపా...
June 4, 2021 | 02:50 PMఅమెరికా భారీ రక్షణ బడ్జెట్!
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తన తొలి బడ్జెట్లో రక్షణ రంగానికి 7.5 బిలియన్ డాలర్లు కేటాయించారు. రక్షణ రంగంలో పని చేస్తున్న సైనికుల జీత భత్యాల 2.79 శాతం పెంచేందుకు కేటాయిస్తారు. కొత్త విధానాలు, రూపకల్పనకు పరికాల వినియోగ పరివర్తన చెందడానికి మరింత ఆధునీకరణకు పెద్ద ఎత్తున ఖర్చు పెట్టనున...
May 31, 2021 | 03:27 PMఅమెరికా బడ్జెట్ 6 ట్రిలియన్ డాలర్లు : బైడెన్
2022 వార్షిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రతిపాదించారు. ఆరు ట్రిలియన్ డాలర్లతో ఆయన బడ్జెట్ను రూపొందించారు. దేశంలోని పేద, మధ్య తరగతి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఈ భారీ బడ్జెట్ను ప్రకటించారు. సంపన్న అమెరికన్లపై భారీ స్థాయిలో పన్నులు వసూల్&z...
May 29, 2021 | 09:01 PMజో బైడెన్ కీలక నిర్ణయం… భారత రాయబారిగా
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. భారత్తో ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని ఓ ప్రముఖ వ్యక్తికి భారత్లో అమెరికా రాయబారి పదవిని కట్టబెట్టేందుకు సిద్ధం అయ్యారు. భారత్లో అమెరికా రాయబారి పదవికి లాస్ ఏంజెల్స్ మేయర్ ఎరిక్ గార్సెట్టిని నామినేట్&zw...
May 27, 2021 | 06:33 PMమరో భారత సంతతి వ్యక్తి కీలక పదవి….
అమెరికా పాలన యంత్రాంగంలో భారత సంతతికి చెందిన వ్యక్తులు ఎంతో మంది కీలక పదవులు చేపడుతున్న సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరో భారత సంతతి వ్యక్తిని మరో కీలక పదవికి నామినేట్ చేశారు. ఇండో-అమెరికన్ అరుణ్ వెంకటరామన్ను అమెరికా, విదేశీ వాణిజ్య సేవల డైరెక్టర్ జనర...
May 27, 2021 | 06:18 PMఆసియన్-అమెరికన్ల భద్రతకు… ప్రత్యేక
కరోనా నేపథ్యంలో ఆసియన్-అమెరికన్లపై అకస్మాత్తుగా పెరిగిన విద్వేషపూరిత నేరాలను అదుపు చేసేందుకు అమెరికా ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని రూపొందించింది. ఇలాంటి నేరాలను కచ్చితంగా గుర్తించి, తగిన చర్యలు తీసుకునేందుకు ఈ చట్టం ఉపకరిస్తుంది. దీనిపై అధ్యక్షుడు జో బైడెన్ సంతకం చేశారు. ఈ సందర్భంగా...
May 22, 2021 | 02:56 PM2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల రికార్డు స్థాయి ఓటింగ్!
గతేడాది అమెరికాలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ అమెరికన్లు రికార్డు సృష్టించారు. ఈ ఎలక్షన్లలో దేశంలోని భారతీయ అమెరికన్ కమ్యూనిటీలో 71శాతం మంది ఓటింగ్లో పాల్గొన్నారు. ఈ విషయాన్ని ఆసియన్ అమెరికన్స్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్ (ఏఏపీఐ) బ్లాగు పోస్టులో పరిశోధకులు వెల్లడించారు. రెండో స్థానంలో జపనీస...
May 22, 2021 | 11:24 AMఅమెరికా అధ్యక్షుడు కన్నా.. కమలా సంపాదన ఎక్కువ
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ 2020 ఏడాదికి సంబంధించిన వారి ట్యాక్స్ రిటర్న్ వివరాలను వెల్లడించారు. అధ్యక్షుడు బైడెన్ ఆయన సతీమణి, అమెరికా ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ తమ ట్యాక్స్ రిటర్న్, ఆదాయం వివరాలను వెల్లడించారు. అధ్యక్షుడు బైడెన్ 2019లో 9.8...
May 18, 2021 | 07:24 PMభారత సంతతి మహిళకు కీలక పదవి….
అగ్రరాజ్యం అమెరికాలో మరో ఇండియన్ అమెరికన్కు అరుదైన గౌరవం దక్కింది. జో బైడెన్ బృందంలో భారత సంతతి మహిళలకు కీలక పదవి దక్కింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్కు సీనియర్ సలహాదారుగా నీరా టాండన్ను నియమితులయ్యారు. ఈ విషయాన్ని వైట్హౌస్ స్పష్టం చేసింది.గతంలో నీరాను వైట...
May 15, 2021 | 03:03 PMఅమెరికా వచ్చే శరణార్థులకు జో బైడెన్ శుభవార్త
అమెరికాకు వచ్చే వార్షిక శరణార్థుల ప్రవేశ పరిమితిని 62,500కి పెంచనున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. వచ్చే ఏడాది కల్లా ఈ సంఖ్యను రెట్టింపు చేయాలన్నది లక్ష్యంగా వుందన్నారు. ఈ సంఖ్యను ఫిబ్రవరిలోనే ప్రభుత్వం కాంగ్రెస్ అధికారులకు సిఫార్సు చేసింది. కానీ, ట్రంప్ ప్రభుత్వం ...
May 5, 2021 | 01:55 PMట్రంప్ అమలు చేసిన నిబంధనలను.. బయటపెట్టిన
డొనాల్డ్ ట్రంప్ హయాంలో అనుమానిత తీవ్రవాదులపై అమలు చేసిన నిబంధనలను జో బైడెన్ ప్రభుత్వం తాజాగా బయటపెట్టింది. విదేశాల్లో తీవ్రవాద అనుమానితులపై ఈ నిబంధనలను అమలు చేసేవారు. కొన్ని భాగాలను బైడెన్ ప్రభుత్వం సెన్సార్ చేసినప్పటికీ విడుదల చేసిన భాగాలను చూస్తుంటే దాడులకు సంబంధించిన నిర్ణయ...
May 4, 2021 | 03:09 PMడొనాల్డ్ ట్రంప్ చేపట్టిన ప్రాజెక్టు రద్దు… పెంటగాన్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన మెక్సికోతో సరిహద్దు గోడ నిర్మాణ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ పెంటగాన్ ప్రకటించింది. అమెరికా దక్షిణ సరిహద్దులోని ఈ గోడ నిర్మాణానికి నిధులు మళ్లించడం కోసం 2019లో జాతీయ ఎమర్జెన్సీని ట్రంప్ ప్రకటించారు. మి...
May 2, 2021 | 02:40 PMభారత్ లో అమెరికా తాత్కాలిక రాయబారిగా డేనియల్ స్మిత్
అమెరికా ఉన్నత స్థాయి దౌత్యాధికారి డేనియల్ స్మిత్ను భారత్కు తాత్కాలిక రాయబారిగా నియమిస్తూ అధ్యక్షుడు జో బైడెన్ ఆదేశాలు జారీ చేశారు. నిబంధనల ప్రకారం రాయబారి నియామకానికి సెనేట్ ఆమోదం అవసరం ఉంటుంది. ఈ పక్రియ అంతా పూర్తి కావడానికి కొన్ని నెలలు పట్టే అవకాశం ఉంది. అయితే, ప్రస్తు...
May 2, 2021 | 02:32 PM- Chandrababu: విజయం క్రమశిక్షణతోనే సాధ్యం… విద్యార్థులకు చంద్రబాబు సూచన..
- Karnataka: కర్ణాటక ‘పవర్’ పాలిటిక్స్.. రాహుల్ ఎంట్రీ..!
- TTD Parakamani Case: రోజుకో కొత్త ట్విస్ట్ తో వీడని చిక్కుముడిలా సాగుతున్న పరకామణి కేసు..
- AP Farmers: అటు పవన్… ఇటు జగన్… కానీ రైతు భవిష్యత్తు భరోసా ఎవరిది?
- 16 Rojula Pandaga: సాయి కృష్ణ దమ్మాలపాటి హీరోగా ’16 రోజుల పండగ’
- Pawan Kalyan: పల్లె పండుగలో వైసీపీ పై పవన్ ఘాటు విమర్శలు..
- The Pet Detective: ‘ది పెట్ డిటెక్టివ్’ నవంబర్ 28 నుంచి జీ 5లో స్ట్రీమింగ్
- Jagan: అభిమానం పేరిట అల్లర్లు: వైసీపీ శ్రేణుల అదుపు తప్పిన హంగామా..
- Amaravati: అమరావతికి కేంద్రం రక్షణ..! చంద్రబాబు మాస్టర్ స్ట్రోక్..!!
- Nara Lokesh: జగన్ ఏఐ వీడియో పై లోకేష్ వైరల్ స్పందన..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















