Srisailam Laddu: శ్రీశైలంలో లడ్డూ వివాదం.. ప్రసాదంలో బొద్దింక కలకలం
ఆంధ్రప్రదేశ్లో ప్రముఖ శైవ పుణ్యక్షేత్రంగా పేరుగాంచిన శ్రీశైలం (Srisailam) ఆలయంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక ఘటన భక్తులను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. విజయవాడ (Vijayawada) నగరానికి చెందిన భక్తుడు తీసుకున్న లడ్డూ ప్రసాదంలో బొద్దింక (cockroach) కనిపించడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటన ఆలయ పరిసరాల్లోన...
June 30, 2025 | 01:10 PM-
Yogam-Amogham: అన్నమయ్యపురంలో “యోగం – అమోఘం”
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పద్మశ్రీ అవార్డు గ్రహీత డా.శోభారాజు (Dr. Shoba Raju) అన్నమ్మయ్యపురంలో శనివారం ఉదయం 9 గంటలకు “యోగం అమోఘం” అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా “హితం యోగశాల” అధ్యక్షులు శ్రీ రేవతి బండారుచే ఉచిత యోగా ప్రత్యేక కార్యక్రమ...
June 21, 2025 | 09:07 AM -
Annamayyapuram: అన్నమయ్యపురంలో ముగ్ధ మనోహర నృత్యార్చన
పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభా రాజు (Dr. Shoba Raju) గారి ఆధ్వర్యంలో జరిగుతున్న నిత్య కార్యక్రమాలలో భాగంగా ఈ శనివారం మధ్యాహ్న 12గం.లకు ఆశ్రితులకు అన్నదాన ప్రసాద వితరణ జరుగగా, సాయంత్రం 5 గం.ల నుండి అన్నమ స్వరార్చన మరియు నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు. తొలుత విష్ణు సహస్రనామ స్తోత్రము, లక్ష్మీ అష...
June 15, 2025 | 05:30 PM
-
Connecticut: కనెక్టికట్లో షిర్డీ సాయిబాబా ఆలయం ప్రారంభం
కనెక్టికట్ (Connecticut) లోని షిర్డీ సాయి (Shirdi Sai) భక్తుల చిరకాల స్వప్నం షిర్డీ సాయిబాబా ఆలయ ప్రారంభోత్సవంతో దివ్యంగా సాకారం అయింది. జూన్ 6, 7 మరియు 8 తేదీల్లో జరిగిన ఈ చారిత్రాత్మక మూడు రోజుల కార్యక్రమం ఆధ్యాత్మికంగా ఉత్తేజకరమైన అనుభవం, వందలాది మంది భక్తులను ఒకే పైకప్పు కింద భక్తి మరియు వే...
June 14, 2025 | 09:03 AM -
Dr. Shobha Raju: కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో శోభా రాజు “సరస్వతి” గానం
కాళేశ్వరంలో నిర్వహిస్తున్న శ్రీ సరస్వతి పుష్కరాల సందర్భంగా చివరి రోజు 26వ తేది సోమవారం సాయంత్రం శోభా రాజు (Dr. Shobha Raju) గారు, వారి శిష్య బృందం “మానస పటేల్, అభిరామ్, శ్రద్ధ, చైత్ర, సువర్ణ, అక్షయ, జనని, రన్విత” సంయుక్తంగా “గణరాజ గుణరాజ, చాలదా హరినామ, కొండలలో నెలకొన్న కోనేటి...
May 27, 2025 | 06:41 PM -
Tirumala: కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ధర్మకర్తల మండలి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు ఈవో శ్యామల రావు (EO Shyamala Rao) తెలిపారు. సమావేశం
May 20, 2025 | 07:21 PM
-
Pure: అమెరికా, కెనడా మార్కెట్లోకి ప్యూర్
బ్యాటరీ సాంకేతికత, పవర్ ఎలక్ట్రానిక్స్, ఎనర్జీ స్టోరేజీ ఉత్పత్తుల్లో కార్యకలాపాలు సాగిస్తున్న వ్యూర్ సంస్థ, కెనడా (Canada) కు చెందిన
May 17, 2025 | 02:46 PM -
Revanth Reddy: సరస్వతీ నవ రత్నమాల హారతి దర్శనం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్… మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవడంలో భాగంగా పుష్కరాలను నిర్వహించుకుంటున్నాం. తెలంగాణ (Telangana) ఏర్పడిన తరువాత తొలిసారిగా సరస్వతి పుష్కరాలు (saraswathi pushkaralu) నిర్వహించుకుంటున్నాం. నా హయాంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం నా అ...
May 16, 2025 | 08:30 AM -
TTD : శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం కి టీటీడీ భక్తి మార్గం..
తిరుమల శ్రీవారిని (Tirumala Srivari) దర్శించుకోవాలంటే ప్రతి భక్తుడికీ కల. ముఖ్యంగా వీఐపీ బ్రేక్ దర్శనం (VIP Break Darshan) అంటే ఎవరికి అక్కర్లేని కోరిక? కానీ సాధారణంగా అది సాధించాలంటే సిఫార్సు లేఖ కావాలి లేకపోతే భారీగా డబ్బులు ఖర్చు చేయాలి. అయితే ఇప్పుడు ఈ రెండింటి అవసరం లేకుండా టీటీడీ (TTD) ఇచ్చ...
May 13, 2025 | 03:05 PM -
Tandanana: తందనానా – అన్నమాచార్య అంతర్జాతీయ సంగీత పోటీలు 2025
హైదరాబాద్లో ప్రముఖ గాయని పద్మశ్రీ శ్రీమతి శోభారాజు (Shoba Raju) స్థాపించిన అన్నమాచార్య భావనా వాహిని ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలను, పోటీలను, శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అన్నమాచార్య అంతర్జాతీయ సంగీత పోటీ 2025 ని నిర్వహిస్తోంది. ‘తందనానా’ (Tandanana) పేరుతో ఈ పోటీలను ...
May 12, 2025 | 04:26 PM -
TTD: తిరుమల భక్తుల కోసం పోలీసులు వినూత్న కార్యక్రమం ‘మే ఐ హెల్ప్ యూ’ సేవ..
తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం దేశం నలుమూలల నుంచి మాత్రమే కాకుండా విదేశాల నుంచీ అనేక మంది భక్తులు తరలివస్తున్నారు. ప్రతి రోజూ వేలాది మంది భక్తులు తిరుమలకు విచ్చేస్తున్న నేపథ్యంలో వారికి మరింత మెరుగైన సేవలు అందించేందుకు తిరుపతి (Tirupati) పోలీసులు ఓ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమ...
May 4, 2025 | 08:10 PM -
Annamayyapuram: అన్నమయ్యపురంలో ఎర్రోజు శరత్ కుమార్ కూచిపూడి నృత్యార్చన
అన్నమయ్యపురంలో అన్నమాచార్య భావనా వాహిని సంస్థ వ్యవస్థాపకురాలు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. శోభారాజు (Dr. Shobha Raju) గారి ఆధ్వర్యంలో ఈ శనివారం సాయంత్రం, తొలుత విష్ణు సహస్రనామ స్తోత్రము, శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రం, అన్నమయ్య అష్టోత్తరం పారాయణ చేశారు. తర్వాత అన్నమాచార్య భావనా వాహిని శిష...
May 4, 2025 | 05:51 PM -
Dr. Shoba Raju: “వేసవి వెన్నెల” ఉచిత అన్నమయ్య కీర్తనల శిక్షణా తరగతులు
అన్నమాచార్య భావనా వాహిని సంస్థ గత 46 సంవత్సరాలుగా అన్నమయ్య కీర్తనల ప్రచారానికి నిర్విరామంగా కృషి చేస్తూనే ఉంది. పద్మశ్రీ డా. శోభారాజు (Dr. Shoba Raju) గారి ఆధ్వర్యంలో ప్రతిసంవత్సరం ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేస్తున్నారు. అన్నమాచార్య సంకీర్తనల ప్రచారమే లక్ష్యంగా తన ముందుకు సాగే శోభారాజు గారి లా...
May 3, 2025 | 04:29 PM -
Hindu Jana Shakti: సనాతన ధర్మ పరిరక్షణ కోసం పోరాడుతున్న హిందూ జనశక్తి
అమెరికాలో అధ్యక్షుడు లలిత్ కుమార్ పర్యటన విజయవంతం భారతదేశంలో తెలుగు రెండు రాష్ట్రాల్లో సనాతన ధర్మ పరిరక్షణ కోసం తొమ్మిది సంవత్సరాలుగా నిరంతర పోరాటం చేస్తున్న హిందూ జనశక్తి (Hindu Jana Shakti) అధ్యక్షుడు లలిత్ కుమార్ అమెరికాలో పర్యటించారు. తెలుగు రెండు రాష్ట్రాల్లో ఎంతో మందికి మతమార్పిడి యొక్క...
May 1, 2025 | 02:09 PM -
NJ: న్యూజెర్సీ, పార్సిప్పనీలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం
న్యూజెర్సీ (New Jersey) లోని పార్సిప్పనీలో శ్రీ సీతారాముల కల్యాణం రమణీయంగా, కమనీయంగా సాగింది. న్యూయార్క్ (New York) లోని పొమానాలో ఉన్న శ్రీ రంగనాథ ఆలయం నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. వేద పండితుల మంత్రోచ్ఛారణ నడుమ ఊరేగింపుగా కల్యాణ మండపానికి స్వర్ణ సింహాసనంపై స్వామివారిని, ...
April 30, 2025 | 06:06 PM -
LA: లాస్ ఆంజెల్స్ లో ఘనంగా శ్రీ సీతారాముల కల్యాణం
లాస్ ఆంజెల్స్ పరిసర ప్రాంతాలలో ఉన్న, రెండు రాష్ర్టాల తెలుగు కుటుంబాలు కలిసి చేసుకున్న సామూహిక శ్రీ సీతారాముల వారి కళ్యాణం గత శనివారం (Apr-12-2025) నాడు ఆద్యంతం కడు కమణీయంగా జరిగింది. గత 9 సంవత్సరాలుగ, ఏ సంస్థ కి సంబందం లేకుండా అందరు కలిసి శ్రీ సీతారాముల వారి కళ్యాణం చేసుకుంటున్నారు. గత శనివారం In...
April 19, 2025 | 08:55 AM -
Tirumala Goshala: గోశాల లైవ్ పరిశీలనకు టీడీపీ సవాల్: వైసీపీకి కౌంటర్ ఎఫెక్ట్?
తిరుమల గోశాల (Tirumala Goshala)పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది. అధికార వైసీపీ (YSRCP) నేత భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) గోశాలలో గోవుల పరిస్థితి దారుణంగా ఉందంటూ కొన్ని ఫోటోలు విడుదల చేశారు. అయితే ఈ ఆరోపణలలో ఎలాంటి నిజం లేదు అంటున్నారు కూటమి (Alliance) నేతలు. అంతేకాదు టీటీడీ (TTD ) అధ...
April 17, 2025 | 12:00 PM -
AP Ministers: ఎండలో భక్తులకు ఇబ్బందులు.. మంత్రుల ఆలయ సందర్శనలపై పెరుగుతున్న విమర్శలు..
ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గం (AP Ministers) పని తీరుపై ఇటీవల వస్తున్న విమర్శలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) తీసుకుంటున్న కొన్ని కీలక నిర్ణయాలు, ఆయన ఇచ్చే ఆదేశాలను మంత్రులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది ప్రతిపక్షాల విమర్శ కాద...
April 17, 2025 | 11:57 AM

- Nara Lokesh: గ్రిఫిత్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ మార్నీ వాట్సన్ తో లోకేష్ భేటీ
- Dubai: నేటి నుంచి సీఎం చంద్రబాబు .. యూఏఈ పర్యటన
- Jamaica: గుంటూరు వైద్యుడికి జమైకాలో అరుదైన గౌరవం
- Rayavaram: వారికి 15 లక్షల పరిహారం : సీఎం చంద్రబాబు
- CPI: సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య
- Jubilee Hills: కాంగ్రెస్కు ఓటు అడిగే నైతిక హక్కు లేదు : కిషన్ రెడ్డి
- Jubilee Hills: జూబ్లీహిల్స్లో రికార్డు స్థాయిలో నామినేషన్లు
- NRI: తగ్గిన ఎన్ఆర్ఐ డిపాజిట్లు
- Bison: ‘బైసన్’ తెలుగు ప్రేక్షకులందరికీ నచ్చుతుంది.. హీరో ధృవ్ విక్రమ్
- TANA: హుషారుగా సాగిన తానా మిడ్ అట్లాంటిక్ లేడీస్ నైట్
