జీడిమెట్ల సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ను సందర్శించిన ఇజ్రాయల్ రాయబారి
జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సను ఇజ్రాయెల్ దేశ రాయబారి రువన్ అజార్, వారి సతీమణి రచెల్ అజార్ సందర్శించారు. ఉద్యాన, పట్టుపరిశ్రమ శాఖ సంచాలకులు ఎస్.యాస్మిన్ భాషా, ఉద్యానశాఖ సంయుక్త సంచాలకులు రామలక్ష్మీ సెంటర్ ఆఫ్ ఎక్స్&zwnj...
November 30, 2024 | 09:04 PM-
రాజకీయ శరణార్థిగా గుర్తించండి .. అమెరికా ప్రభుత్వాన్ని కోరిన
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఇంటలిజెన్స్ మాజీ ఛీఫ్ ప్రభాకర్ రావు సిట్ పోలీసులకు మరో ఝలక్ ఇచ్చారు. తెలంగాణలో తనను రాజకీయంగా వేధిస్తున్నారని, తనను అమెరికా ప్రభు...
November 30, 2024 | 09:02 PM -
సీపీఐ తెలంగాణ రాష్ట్ర సహాయ కార్యదర్శి బాలమల్లేశ్ మృతి
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎన్.బాలమల్లేశ్ యాదవ్ కన్ను మూశారు. ఏఎస్రావు నగర్లోని పౌలోమీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయాన్ని యాప్రాల్లోని నివాసానికి తరలించారు. ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్లో రాష్ట్ర, జాతీయ స్థాయి...
November 30, 2024 | 08:18 PM
-
బూర్గుల రామకృష్ణారావు తర్వాత.. ఇన్నాళ్లకు మళ్లీ : సీఎం రేవంత్
రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వాలేనని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. మహబూబ్నగర్లో ఏర్పాటు చేసిన రైతు పండుగ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. రైతుల కోసం ఇప్పటి వరకు ప్రజాప్రభుత్వం రూ.54 వేల కోట్లు ఖర్చు పెట్టిందని తెలిపారు. నవ...
November 30, 2024 | 08:17 PM -
గత ప్రభుత్వం మూలన పడేసిన… మేము పూర్తి చేస్తున్నాం
తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నీళ్లు, యువతకు ఉద్యోగాల కోసమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్ అన్నారు. ప్రజా విజయోత్సవాల్లో భాగంగా మహబూబ్నగర్లో నిర్వహించిన రైతుపండుగ ముగింపు సభలో భట్టి మాట్లాడారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో రైతుల కోసం చేసిందే...
November 30, 2024 | 08:15 PM -
అమెరికాలో కాల్పుల ఘటన… ఖమ్మం విద్యార్థి మృతి
అమెరికాలో చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లా వాసి మృతి చెందాడు. చికాగోలో దుండగుల కాల్పుల్లో సాయితేజ (26) అనే విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఖమ్మం గ్రామీణం రామన్నపేటకు చెందిన నూకరపు సాయితేజ ఎంఎస్ చదవడానికి నాలుగు నెలల క్రితమే అమెరికా వెళ్లాడు. ఓ సూపర్&...
November 30, 2024 | 07:57 PM
-
ఇజ్రాయెల్ టెక్నాలజీతో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుకు : మంత్రి శ్రీధర్ బాబు
మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ రాయబారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. రెండు దేశాల మధ్య సహకారానికి ఇజ్రాయెల్ ఆసక్తి చూపడం చాలా సంతోషకరమన్నారు. ఏఐ, సైబర్ సెక్యూరిటీలో ఇజ్రాయెల్ ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని, ఆ రంగాల్లో తెలంగాణకు సహకారం అందించాలని శ్రీధర్ బాబు కోరారు. రక్షణ, ...
November 29, 2024 | 08:49 PM -
గురుకులాల్లో కుట్రల వెనుక ఆయన హస్తం : మంత్రి కొండా సురేఖ
సంక్షేమ హాస్టళ్లను గత ప్రభుత్వం పట్టించుకోలేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హాస్టళ్లలోని విద్యార్థులను ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. మా ప్రభుత్వం వచ్చాక ఒక విద్యార్థిని చనిపోయింది. బాధిత విద్యార్థినికి...
November 29, 2024 | 07:43 PM -
సోనియా ఇవ్వకపోతే తెలంగాణ వచ్చేదా ? : మంత్రి పొన్నం
తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ పట్ల కృతజ్ఞతతో ఉండాలని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండలోని వీరభద్రస్వామిని మంత్రి దర్శించుకున్నారు. అనంతరం పొన్నం మీడియాతో మాట్లాడుతూ సోనియా గాంధీ ఇవ్వకపోతే తెలంగాణ ఏర్పడేదా అని బీఆర్ఎస్ ఆత్మవిమర్శ చ...
November 29, 2024 | 07:33 PM -
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వికారాబాద్ జిల్లా లగచర్ల భూసేకరణ నోటిఫికేషన్ను ఉపసంహరించుకుంది. ఫార్మా విలేజ్ల కోసం ఇచ్చిన భూసేకరణ నోటిఫికేషన్ను ఉపసంహరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. లగచర్లలోని 580 మంది రైతులకు చెందిన 632 ఎకరాల భూసేకరణ నోటిఫికేషన్ను ప్రభుత్వ...
November 29, 2024 | 07:30 PM -
పట్నం నరేందర్రెడ్డి … హైకోర్టులో
కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై నమోదైన మూడు ఎఫ్ఐఆర్లలో రెండింటిని కోర్టు కొట్టేసింది. లగచర్ల దాడి ఘటనలో బొంరాస్పేట పోలీసులు 3 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఒకే ఘటనపై వేర్వేరు కేసులు ...
November 29, 2024 | 07:28 PM -
జీవన్రెడ్డికే మళ్లీ ఛాన్స్ !
నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి సభ్యుడి ఎన్నికల్లో సిటింగ్ ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని తెలంగాణ పీసీసీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. వచ్చే మార్చితో గడువు ముగియనున్నందున ఎన్నికల్లో అవలంబించాల్సిన వ...
November 29, 2024 | 03:54 PM -
మంత్రి శ్రీధర్బాబుతో బన్యన్ నేషన్ ప్రతినిధుల భేటీ… రూ.200 కోట్లతో
ప్లాస్టిక్ వ్యర్థాల రీసైక్లింగ్ పరిశ్రమతో సర్క్యులర్ ఎకానమీకి తోడ్పడుతున్న అంకుర సంస్థ బన్యన్ నేసన్ తెలంగాణలో రూ.200 కోట్ట పెట్టుబడితో భారీ విస్తరణ చేపట్టేందుకు ముందుకొచ్చింది. సచివాలయంలో సంస్థ ప్రతినిధులు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో భేటీ అయ్యారు. ఈ ...
November 29, 2024 | 03:50 PM -
సంక్షేమం సరే..ప్రచారమెక్కడ? తెలంగాణ కాంగ్రెస్ అంతర్మథనం
తెలంగాణలో పదేళ్ల కేసీఆర్ పాలనను అంతం చేసి కాంగ్రెస్ పవర్ పగ్గాలు చేపట్టి దాదాపు ఏడాదవుతోంది. పరిపాలనా వారోత్సవాలు కూడా జరుపుకుంటున్నారు. ఈ ఏడాది కాలంలో కాంగ్రెస్ చెప్పుకోదగిన పథకాలను అమలు చేస్తోంది కూడా. మేనిెపెస్టోలో పెట్టినట్లుగానే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, రైతు రుణమాఫీ సహా పలు పథకాలను అమలు చేస...
November 29, 2024 | 03:37 PM -
Revanth Reddy : రేవంత్ రెడ్డిని ముప్పతిప్పలు పెడుతున్న వరుస వివాదాలు..!!
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తోంది. ఈ సందర్భంగా ఘనంగా ఏడాది ఉత్సవాలను నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. ప్రజాపాలన ప్రజా ఉత్సవాల పేరిట 9 రోజుల పాటు ఈ సెలబ్రేషన్స్ నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించింది. ఈ సందర్భంగా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు ప్రణాళిక రూపొంది...
November 29, 2024 | 03:12 PM -
నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో మంత్రి కొండా సురేఖకు సమన్లు
టాలీవుడ్ స్టార్ నాగార్జున వేసిన పరువు నష్టం కేసులో తెలంగాణ మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నుంచి సమన్లు జారీ అయ్యాయి. కొండా సురేఖపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. నాగచైతన్య, సమంత విడాకులపై కొన్నిరోజుల క్రితం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆమె త...
November 29, 2024 | 08:37 AM -
కార్యకర్తలతో కలిసి భోజనం చేసిన కేటీఆర్, హరీశ్ రావు
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు.. హైదరాబాద్ నగరంలోని బీఆర్ఎస్ భవన్లో ఉన్న టీకేఫ్లో పార్టీ కార్యకర్తలతో కలిసి భోజనం చేశారు. ఈ ఇద్దరు నేతలు టేబుల్పై ఎదురెదురుగా కూర్చొని, సరదాగా మాట్లాడుకుంటూ భోజనం చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి....
November 28, 2024 | 09:34 PM -
ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డికి అరుదైన గౌరవం
బీఆర్్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ భవన్ ఇంచార్జి ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డికి అరుదైన గౌరవం లభించింది. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి దంపతులకు శాలువాకప్పి గౌరవప్...
November 28, 2024 | 07:28 PM

- Chandrababu: పవన్ కల్యాణ్కు సీఎం చంద్రబాబు పరామర్శ
- Raja Saab: ఈ నెల 29న “రాజా సాబ్” సినిమా ట్రైలర్ రిలీజ్
- Upasana Konidela: ఢిల్లీలో బతుకమ్మ 2025 వేడుకకు గౌరవ అతిథిగా హాజరైన ఉపాసన కొణిదెల
- Ramcharan: మెగా పవర్స్టార్ రామ్ చరణ్ ఇండస్ట్రీలో 18 సంవత్సరాలు పూర్తి
- Jatadhara: ‘జటాధర’ నుంచి ధన పిశాచి సాంగ్ అక్టోబర్ 1న రిలీజ్
- Revanth Reddy: భారత్ ఫ్యూచర్ సిటీలో శంకుస్థాపన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- Devara2: దేవర2 పై క్లారిటీ వచ్చేసిందిగా!
- Social Media: భావ ప్రకటన స్వేచ్ఛపై వివాదం.. సోషల్ మీడియా చట్టంపై వెనక్కి తగ్గిన కూటమి..
- Chandrababu: చంద్రబాబు సారధ్యంలో పొలం బాట పట్టనున్న నేతలు..
- Lenin: లెనిన్ రిలీజ్ డేట్ పై తాజా అప్డేట్
