Telangana
బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై దాడికి యత్నం.. ఎంఐఎం నాయకులపై కేసు
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై దాడికి ప్రయత్నించిన కేసులో ఎంఐఎం నాయకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మాధవీలత అనుచరుడు నసీమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, లోక్సభ ఎన్నికల ఓటింగ్ సమయంలో పోలింగ్ బూతులను పరీశీలించడానికి వెళ్లిన మాధవీలతపై అక్కడే ఉన్న ఎంఐఎం నాయకుడు, యాకత్ప...
May 17, 2024 | 09:23 AMకాంగ్రెస్ సర్కార్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలంటూ ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కానీ నిజానికి ఆ హామీలు ఆచరణ సాధ్యం కానివని ఆయన వ్యాఖ్యానించారు. గురువా...
May 17, 2024 | 09:15 AMవిద్యుత్ వ్యవస్థను 5 నెలల్లోనే నాశనం చేశారు: మాజీ మంత్రి హరీశ్ రావు
తెలంగాణలో విద్యుత్ వ్యవస్థను కాంగ్రెస్ సర్కార్ కుప్పకూల్చిందని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెప్పపాటు కూడా కోతలు లేకుండా ఏర్పాటు చేసిన పటిష్ఠమైన విద్యుత్ వ్యవస్థను కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల కాలంలోనే పూర్తిగా సర్వనాశనం చేసిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశా...
May 16, 2024 | 09:18 PMపట్టభద్రులు కూడా మోదీ వైపే : ఈటల
తెలంగాణ యువత ప్రధాని మోదీ పాలన పట్ల ఆకర్షితులయ్యారని మాజీ మంత్రి, మల్కాజిగిరి లోక్సభ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తక్కువ సమయంలోనే వ్యతిరేకత వచ్చిందని తెలిపారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి కాంగ...
May 16, 2024 | 08:30 PMరైతులకు రుణమాఫీ చేసేవరకు ఊరుకోము.. బూర నర్సయ్య గౌడ్..
తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రావడం కోసం ఎన్నికలకు ముందు ఎన్నో పథకాలను ప్రజలకు అందిస్తామని అన్నారు. అయితే ఎన్నికల్లో నెగ్గిన తర్వాత తెలంగాణలో రేవంత్ సర్కార్ చెప్పిన పథకాలను అమలు చేయడం రోజురోజుకి కష్టంగా మారుతుంది. ఈ నేపథ్యంలో పలువురు వీటిపై నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. రైతులకు రెండు...
May 16, 2024 | 07:13 PMమరొకసారి హామీల విషయంలో ప్లేట్ ఫిరాయించిన రేవంత్ సర్కార్..
ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఇచ్చిన హామీలలో మరొక హామీని అటకెక్కించింది. ఇప్పటికే నిరుద్యోగ భృతి విషయంలో మాట మార్చిన రేవంత్ ప్రభుత్వం.. తాజాగా పంట బోనస్ విషయంలో కూడా సరికొత్త మెలిక పెట్టింది. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అయిదు గ్యారెంటీలు ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ గ్యార...
May 16, 2024 | 12:42 PMఏపీలో అధికారంలోకి వచ్చేది ఆ పార్టీనే: కేటీఆర్
తెలుగు రాష్ట్రాల్లో 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు ముగియగా.. తెలంగాణతో పోల్చితే ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు గతేడాదే పూర్తి కాగా.. ఎంపీ ఎన్నికలు ఈ ఏడాది జరిగాయి. అయితే ఏపీలో మాత్రం 25 ఎంపీ స్థానాలకు, 175 అసెంబ్లీ స్థానాలకు 13వ తేదీనే ఎన్నికలు జరిగాయి. ఈ క్రమంలోనే ...
May 16, 2024 | 09:55 AMఏపీ ఎన్నికలపై తెలంగాణ సీఎం కీలక వ్యాఖ్యలు
తెలుగు రాష్ట్రాల్లో 13వ తేదీన సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. తెలంగాణలో పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరగ్గా, ఏపీలో పార్లమెంట్తో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగాయి. అయితే తెలంగాణతో పోల్చితే ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. ఈ క్రమంలోనే ఆంధ్రాలో ఏర్పడబోయే ప్రభుత్వంపై సర్వత్రా ఆసక్తి నెలకొం...
May 16, 2024 | 09:52 AMఎంఐఎం రిగ్గింగ్ చేసింది: మాధవీలత సంచలన ఆరోపణలు
లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ నియోజకవర్గంలో ఎంఐఎం రిగ్గింగ్ చేసిందంటూ బీజేపీ అభ్యర్థి మాధవీలత తీవ్ర ఆరోపణలు చేశారు. స్థానిక అధికారుల సహాయంతోనే ఎంఐఎం ఈ కుట్రకు పాల్పడిందని, వెంటనే హైదరాబాద్ నియోజకవర్గానికి రీపోలింగ్ నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు. కాగా.. 13వ తేదీన తెలంగాణ వ్యాప్త...
May 15, 2024 | 09:20 PMతెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు ఖాయం: కిషన్ రెడ్డి
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీకి డబుల్ డిజిట్ సీట్లు ఖాయమని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ప్రత్యామ్నాయంగా బీజేపీ అవతరించబోతోందని ఆయన జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న కిషన్ రెడ్డి.. బుధవారం నాడు మీడియాతో మాట్లాడారు. జూన్ 4వ తేదీ...
May 15, 2024 | 09:16 PMహ్యాపీనెస్-సెంట్రిక్ స్మార్ట్ సిటీస్ ఆవశ్యకతను వెల్లడిస్తున్న ASBL వ్యవస్థాపకుడు శ్రీ అజితేష్ కొరుపోలు
ప్రజల శ్రేయస్సు మరియు సంతోషానికి ప్రాధాన్యతనిచ్చే పట్టణ ప్రణాళిక అవసరాన్ని ASBL వ్యవస్థాపకుడు & సీఈఓ శ్రీ అజితేష్ కొరుపోలు నొక్కి చెప్పారు. ఇటీవలి పోడ్కాస్ట్లో, నివాసితుల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి ‘హ్యాపీనెస్-సెంట్రిక్’ విధానంతో నగరాలు అభివృద్ధి చెందాలని ఆయన ...
May 15, 2024 | 07:44 PMపార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావు: సీఎం రేవంత్ రెడ్డి
పార్లమెంట్ ఎన్నికల్లో 6, 7 స్థానాల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రావని, తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లలో గెలవబోతోందని సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. మంగళవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ శ్రేణులు పూర్తిగా బీజేపీకి పని చేశాయని, బీజేపీ గెలుపుకోసమే పా...
May 14, 2024 | 10:01 PMబీజేపీ కోసం కిషన్ రెడ్డి కంటే రేవంత్ రెడ్డే ఎక్కువ కష్టపడ్డాడు: కేటీఆర్ సెటైర్
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ వ్యాప్తంగా బీజేపీని గెలిపించడానికి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కంటే కూడా కాంగ్రెస్ నేత, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డే ఎక్కువ కష్టపడ్డారంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు పేల్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలలుగా టైం పాస్ చేస్త...
May 14, 2024 | 09:59 PMబీఆర్ఎస్ నుంచి 25 మంది, బీజేపీ నుంచి ఐదుగురు జంప్: జగ్గారెడ్డి
బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు త్వరలో పెద్ద ఎత్తున కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాంబు పేల్చారు. మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి.. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి ఆగస్టు సంక్షోభం త...
May 14, 2024 | 09:57 PMబస్సు యాత్రతో బీజేపీ, కాంగ్రెస్లకు కేసీఆర్ చెమటలు పట్టించారు: కేటీఆర్
బస్సుయాత్రతో తెలంగాణలో రెండు జాతీయ పార్టీలకు కేసీఆర్ ముచ్చెమటలు పట్టించారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 17 రోజుల బస్సు యాత్రతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దిగిరాక తప్పలేదని, ఇప్పుడు ఆ రెండు పార్టీలు ఓటమి భయంతో తెలంగాణ చుట్టూ గింగిరాలు కొడుతున్నాయని ఎద్దేవా చేశారు. ఏ...
May 14, 2024 | 09:56 PM5 నెలల్లో బీఆర్ఎస్ భూస్థాపితం: షబ్బీర్ అలీ
తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి 5 నెలలే టైం ఉందని, ఆ తర్వాత ఆ పార్టీ భూస్థాపితం కాబోతోందని తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన కామెంట్స్ చేశారు. గాంధీభవన్లో మంగళవారం నాడు మీడియాతో మాట్లాడిన షబ్బీర్ అలీ.. బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి బీ టీమ్గా పని చేస్తోందని, ...
May 14, 2024 | 09:54 PMఎదురుపడ్డ అసదుద్దీన్, మాధవీలత.. రెచ్చిపోయిన కార్యకర్తలు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీల నాయకులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్ నియోజకవర్గంలోని మీర్పేట పోలింగ్ బూత్లో ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ, బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అయితే ఇద్దరూ ఒకే టైంలో ...
May 14, 2024 | 08:40 AMబీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై అధికారుల ఫిర్యాదు.. కేసు నమోదు
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో బీజేపీకి అనుకోని షాక్ తగిలింది. ఒకపక్క పోలింగ్ జోరుగా కొనసాగుతున్న టైంలో ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదైంది. మంగళ్ హాట్ పరిధిలోని ఎస్ఎస్కే జూనియర్ కళాశాల పోలింగ్బూత్లో ఎమ్మెల్యే రాజాసింగ్ సోమవారం నాడు తన ఓటు హక్కును వినియోగించుకున్నార...
May 13, 2024 | 08:57 PM- Rowdy Janardhana: ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్టర్ లో “రౌడీ జనార్థన” – దిల్ రాజు
- Nari Nari Naduma Murari: నారి నారి నడుమ మురారి పొట్టపగిలి నవ్వేలా వుంటుంది – శర్వా
- Dragon: ఎన్టీఆర్ కు తల్లిగా బాలీవుడ్ సీనియర్ హీరోయిన్
- Lenin: లెనిన్ కు ప్యాచ్ వర్క్?
- NBK111: గోపీచంద్ సినిమా కోసం లుక్ పై బాలయ్య వర్కవుట్స్
- Shruti Haasan: నాపై ఎన్నో రూమర్లు వచ్చాయి!
- The Raja Saab: రాజా సాబ్ అనుకున్న కంటే తక్కువ రేటుకే
- MSG: మన శంకరవరప్రసాద్ గారు రన్ టైమ్ పై క్రేజీ అప్డేట్
- Vrushabha: గ్రాండ్ మేకింగ్, స్ట్రాంగ్ కంటెంట్, వండర్ ఫుల్ విజువల్స్ తో “వృషభ” – బన్నీవాస్
- Champion: అశ్విని దత్ గారి ద్వారా లాంచ్ కావడం నా అదృష్టం – హీరో రోషన్
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















