పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చిన విజయశాంతి
కాంగ్రెస్ మహిళా నేత విజయశాంతి పార్టీ మారబోతున్నారంటూ వస్తున్న వార్తలపై శనివారం ఆమె క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని, ఇవన్నీ నిరాధారమైన వార్తలని మండిపడ్డారు. వివరాల్లోకి వెళితే.. బీఆర్ఎస్ పార్టీ అంతరించిపోతుందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ నేత విజయశా...
May 18, 2024 | 08:09 PM-
తెలంగాణలో కాషాయ పార్టీకే అనుకూల పరిస్థితులు : కిషన్ రెడ్డి
ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తే శక్తి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేదని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. భువనగిరిలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి తరపున నిర్వహించిన ఎన్నికల సన్నాహక సమావేశానికి ఆయన హా...
May 18, 2024 | 07:57 PM -
ఆయన బతికి ఉంటే రామాలయ నిర్మాణం ఎప్పుడో పూర్తయ్యేది : జీవన్ రెడ్డి
ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. గాంధీభవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ వస్తే అయోధ్య రామాలయాన్ని బుల్డోజర్తో కూల్చేస్తారనడం దారుణమన్నారు. ఇది మత విశ్వాసాలను రెచ్చగొట్టడమేనన్నారు. ప్...
May 18, 2024 | 07:53 PM
-
పీఎం కిసాన్ పథకానికి స్ఫూర్తి ఇదే : వినోద్ కుమార్
ఈ కేబినెట్ సమావేశంలోనైనా మంచి నిర్ణయాలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ కోరారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతుబంధు పథకం గురించి సమావేశంలో చర్చించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన రైతుబంధు పథకాన్ని ప్రధానితో సహా చా...
May 18, 2024 | 07:48 PM -
మంగత్రయి నీరజ్ జ్యువలరీ లో “వీనస్ – ద గాడెస్ ఆఫ్ ఎమరాల్డ్” పేరుతో ప్రత్యేక కలెక్షన్ ను ఆవిష్కరించిన రాశి ఖన్నా
ఆభరణాలు అందాన్ని మరింత పెంచుతాయి- ప్రముఖ సినీ నటి రాశీ ఖన్నా మగువల అందాన్ని ఆభరణాలు రెట్టింపు చేస్తాయని ప్రముఖ సినీనటి రాశి ఖన్నా అన్నారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 లోని లుంబిని జ్యువెల్ మాల్ లో ఉన్న మంగత్రయి నీరజ్ ఆధ్వర్యంలో శనివారం “వీనస్ – ద గాడెస్ ఆఫ్ ఎమరాల్డ్” పేరుతో ప్రత...
May 18, 2024 | 06:44 PM -
సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన రామ్ గోపాల్ వర్మ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో సినీ దర్శకులు రామ్ గోపాల్ వర్మ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్ తదితరులు కలిశారు. ఈ నెల 19న డైరెక్టర్స్ డే సందర్భంగా నిర్వహించే కార్యక్రమానికి హాజరుకావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దర్శకులు ఆహ్...
May 18, 2024 | 04:21 PM
-
డ్రైవర్లకు, కండక్టర్లకు తలనొప్పిగా మారిన ఉచిత బస్సు ప్రయాణం..
తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం పథకం ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ.. రోజుకొక కొత్త సమస్య కలిగిస్తోంది. మన పక్క రాష్ట్రం కర్ణాటకలో కూడా ఇదే రకమైన పథకం అమలులో ఉన్నప్పటికీ అక్కడ ఇటువంటి ఇబ్బందులు మాత్రం లేవు. తెలంగాణలో మాత్రం సీటు దగ్గర నుంచి టికెట్ వరకు.. బస్సు ఎక్కే దగ్గర నుంచి ది...
May 18, 2024 | 10:33 AM -
ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని రూ.50 లక్షలు.. కేఏపాల్పై చీటింగ్ కేస్
ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని రూ.50 లక్షలు కాజేశారని ఓ వ్యక్తి పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేఏ పాల్పై చీటింగ్ కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లోని జిల్లెలగూడకు చెందిన కిరణ్ కుమార్ అనే వ్యక్తి.. కేఏ పాల్&...
May 17, 2024 | 09:26 PM -
వాళ్ల ఓట్లను వెంటనే తొలగించండి : టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ డిమాండ్
ఆంధ్రప్రదేశ్కు చెందిన కొంత మందికి తెలంగాణలోనూ ఓట్లున్నాయని, ఆ ఓట్లను వెంటనే తొలగించాలని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా తెలంగాణ జిల్లాలకు చెందిన కొంతమందికి కూడా హైదరాబాద్లో ఓట్లు ఉన్నాయని, వాటిని కూడా తొలగించాలని ఎన్నికల కమిషన్ను కోరారు. శుక్రవా...
May 17, 2024 | 09:23 PM -
బీజేపీ నేత వెంటనే క్షమాపణ చెప్పాలి : కేటీఆర్ డిమాండ్
బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీపై బెంగాల్కు చెందిన ఓ బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు నేత వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడమే కాకుండా.. ఒకవేళ క్షమాపణ చెప్పకుంటే తదుపరి పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చ...
May 17, 2024 | 08:23 PM -
బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్క్వాలిఫై చేయండి : రఘునందన్ రావు డిమాండ్
మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని వెంటనే డిస్క్వాలిఫై చేయాలంటూ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ను కలిసి ఫిర్యాదు అందజేశారు. ఎన్నికల్లో ఓటర్లను మభ్య పెట్టడమే లక్ష్యంగా ఒక్కో ఓటర్...
May 17, 2024 | 08:20 PM -
సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్ కు ఊరట
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దండె విఠల్కు సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. పిటిషన్పై విచారణను జులైకి వాయిదా వేసింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ...
May 17, 2024 | 08:13 PM -
హైకోర్టును ఆశ్రయించిన జూనియర్ ఎన్టీఆర్
జూనియర్ ఎన్టీఆర్ ఇంటి స్థలం వివాదానికి సంబంధించి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జూబ్లీహిల్స్ హౌజింగ్ సొసైటీలోని 681 గంజాల చదరపు స్థలం విషయంలో ఈ వివాదం నెలకొంది. గీత అనే మహిళ నుంచి తాను 2003లో సదరు స్థలాన్ని చట్ట ప్రకారం అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే కొను...
May 17, 2024 | 08:04 PM -
జపాన్ పర్యటనకు తెలంగాణ విద్యార్థిని
జాతీయస్థాయి ఇన్స్పైర్ అవార్డ్స్లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచిన తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ అల్ఫోర్స్ పాఠశాలకు చెందిన ఎం పూజశ్రీ జపాన్లో జరిగే అంతర్జాతీయ ప్రదర్శనకు ఎంపికైంది. అల్ఫోర్స్ ముఖ్య కార్యాలయంలో విద్యార్థినిని విద్యాసంస్థల అ...
May 17, 2024 | 04:16 PM -
హైదరాబాదులో మరొకసారి డ్రగ్స్ కలకలం..
తెలుగు రాష్ట్రాలలో గత కొద్ది కాలంగా డ్రగ్స్ తీవ్రమైన కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరొకసారి హైదరాబాద్ నగరంలో పట్టుబడిన డ్రగ్స్ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎస్వోటీ అధికారులు పోలీసు శాఖ తో కలిసి నగరంలోని కూకట్పల్లి పరిధిలో ...
May 17, 2024 | 01:13 PM -
సీఎం కనుసన్నల్లోనే బీఆర్ఎస్ నాయకులపై దాడులు: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ దాడులకు దిగుతోందంటూ ఆ పార్టీ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల సమక్షంలోనే విచక్షణారహితంగా పట్టపగలే దాడులకు తెగబడుతున్నారని, ఇది సీఎం రేవంత్ రెడ్డి కనుసన్నల్లోనే జరుగుతోందని ఆయన ఆరోపించారు. ఈ మేరకు కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డితో...
May 17, 2024 | 09:29 AM -
బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై దాడికి యత్నం.. ఎంఐఎం నాయకులపై కేసు
హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై దాడికి ప్రయత్నించిన కేసులో ఎంఐఎం నాయకులపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మాధవీలత అనుచరుడు నసీమ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు, లోక్సభ ఎన్నికల ఓటింగ్ సమయంలో పోలింగ్ బూతులను పరీశీలించడానికి వెళ్లిన మాధవీలతపై అక్కడే ఉన్న ఎంఐఎం నాయకుడు, యాకత్ప...
May 17, 2024 | 09:23 AM -
కాంగ్రెస్ సర్కార్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోంది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో 6 గ్యారెంటీలంటూ ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, కానీ నిజానికి ఆ హామీలు ఆచరణ సాధ్యం కానివని ఆయన వ్యాఖ్యానించారు. గురువా...
May 17, 2024 | 09:15 AM

- Malaysia: మలేషియాలో భారతీయుల ఐక్యతకు అద్దం పట్టిన దసరా-బతుకమ్మ-దీపావళి వేడుకలు
- King Buddha: టెక్సాస్లో ‘కింగ్ బుద్ధ’ మూవీ పోస్టర్ లాంచ్
- TCA: టొరంటో లో తెలంగాణ కెనడా అసోసియేషన్ ఘనంగా బతుకమ్మ సంబరాలు
- UIDAI: 5-17 ఏళ్ల పిల్లలకు ఉచితంగా ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్స్
- Chandrababu: చంద్రబాబు ధైర్యాన్ని మెచ్చుకోవాల్సిందే..!!
- Ram Charan: పెద్ది కి చరణ్ భారీ ప్రియారిటీ
- F1 The Movie: హాలీవుడ్ మూవీ రేర్ రికార్డు
- Sree Vishnu: మళ్లీ పాత స్కూల్ కు శ్రీవిష్ణు
- Simbu49: శింబు సినిమాకు అనిరుధ్
- Raashi Khanna: రాశీ ఆశలేంటో “తెలుసు కదా”!
