Telangana
మంత్రి కొండా సురేఖకు కోర్టు ఆదేశం.. భవిష్యత్తులో
తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాపై సిటీ సివిల్ కోర్టులో విచారణ జరిగింది. భవిష్యత్తులో అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని కొండా సురేఖను న్యాయస్థానం ఆదేశించింది. కేటీఆర్పై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ...
October 25, 2024 | 07:52 PMరాష్ట్రంలో పెట్టుబడులకు రైన్లాండ్
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు, వ్యాపార భాగస్వామ్యాలకు జర్మనీలోని రైన్లాండ్ రాష్ట్రం ఆసక్తి చూపిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. రైన్లాండ్ ఆర్థిక, రవాణా, వ్యవసాయ శాఖల మంత్రి డానియేలా ష్మిట్ ఆధ్వర్యంలో ఆ రాష్ట్ర ఉన్నతస్...
October 25, 2024 | 03:48 PMమలేసియాలో మాదిరి.. తెలంగాణలోనూ : మంత్రి తుమ్మల
మలేసియాలో మాదిరి తెలంగాణలోనూ పామాయిల్ విత్తన కేంద్రం (సీడ్గార్డెన్)ను ఏర్పాటు చేసి, విత్తనాలను సమకూర్చుకుంటామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీనికి మలేసియాలోని ఎఫ్జీవీ కంపెనీ సహకారం తీసుకుంటామన్నారు. మలేసియా పర్యటనలో భాగంగా ఆయన కౌలాలంపూర్లో...
October 25, 2024 | 03:46 PMకొరియా షూ సంస్థ ప్రతినిధులతో మంత్రి శ్రీధర్బాబు భేటీ .. రూ.300 కోట్లతో
కొరియాకు చెందిన ప్రముఖ షూఆల్స్ షూ కంపెనీ ప్రతినిధులతో తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు భేటీ అయ్యారు. షూఆల్స్ సంస్థ మెడికల్, స్మార్ట్ బూట్ల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉందని మంత్రి తెలిపారు. తెలంగాణలో 750 ఎకరాలు కేటాయిస్తే రూ.300 కోట్లతో అత...
October 25, 2024 | 03:44 PMతెలంగాణ అసెంబ్లీని సందర్శించిన జర్మనీ బృందం
జర్మనీ-ఇండియన్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్లో భాగంగా జర్మనీ దేశంలోని రెనిలాండ్ రాష్ట్ర పార్లమెంట్ సభ్యుల బృందం తెలంగాణ శాసనసభను సందర్శించింది. అసెంబ్లీకి విచ్చేసిన రెని లాండ్ రాష్ట్ర పార్లమెంట్ స్పీకర్ హెన్డ్రిక్ హేరింగ్ నాయకత్వంలోని ఎనిమిది ...
October 25, 2024 | 03:42 PMతెలంగాణలో పొలిటికల్ బాంబ్.. పొంగులేటి కామెంట్ కలకలం…?
మొన్నటివరకూ విమర్శలు నడిచాయి. నిన్నటి వరకూ వాగ్వాదాలు తీవ్రరూపు దాల్చాయి. విమర్శలులేవు.. వాగ్వాదాలు లేవు.. ఇక పొలిటికల్ బాంబులు పేలతాయంటోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటివరకూ జరిగిన అన్ని అంశాలపైనా విచారణ చేపట్టిన తెలంగాణ ప్రభుత్వం… వాటన్నింటికి సంబంధించిన విచారణ కొలిక్కి వచ్చిందని పరోక్షంగానే ...
October 25, 2024 | 11:56 AMమేం సియాల్ నుంచి హైదరాబాద్లో దిగేలోపే : పొంగులేటి
గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పట్లో ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డారని ఆరోపించారు. ధరణి, ఇతర నాలుగైదు కుంభకోణాలు చేశారన్నారు. కుంభకోణాల్లో ఏదో ఒకటి దీపావళి లోపే టపాసులా పేలుతుంది. మేం ...
October 24, 2024 | 08:15 PMదీపావళి కానుకగా.. సింగరేణి కార్మికులకు
దీపావళి కానుకగా సింగరేణి కార్మికులకు బోనస్ను శుక్రవారమే చెల్లిస్తున్నామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సచివాలయంలో ప్రకటించారు. దీని కోసం సింగరేణి సంస్థ రూ.358 కోట్లను విడుదల చేయాలని సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో సింగరేణిపై జరిగిన సమీక్షలో ...
October 24, 2024 | 08:14 PMకాళేశ్వరం బీఆర్ఎస్కు.. మూసీ కాంగ్రెస్కు : బండి సంజయ్
మూసీ నిర్వాసితుల ఇళ్ల కూల్చివేతలపై తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కేంద్రమంత్రి బండి సంజయ్ తెలిపారు. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి తెరలేపిందని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టును బీఆర్ఎస్ ఏటీఎంలా వాడుకుంది. మూసీని కాంగ్రెస్ ఏటీఎంలా మార్...
October 24, 2024 | 08:02 PMవారిని వాటికి దూరంగా ఉంచాలి : వెంకయ్యనాయుడు
భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను చిన్నారులకు విద్యార్థి దశ నుంచే అలవాటు చేయాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. కాకర్ల సుబ్బారావు శతజయంతి వేడుకల్లో భాగంగా మాదాపూర్ శిల్పకళా వేదికపై ఇంటర్నేషనల్ స్కూల్ షేక్పేట్ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మ...
October 24, 2024 | 08:00 PMబీఆర్ఎస్ అధికారంలోకి వస్తే … అలాంటి అధికారులకు
రైతుల కోసం ఎంత దూరమైనా వెళ్లి పోరాడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్లో నిర్వహించిన బీఆర్ఎస్ రైతు పోరుబాట కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. జైలుకు వెళ్లేందుకూ సిద్ధమని చెప్పారు. అక్రమంగా కేసులు పెట్టి వేధించే అధికార...
October 24, 2024 | 07:58 PMగల్ఫ్ కార్మికుల కుటుంబాలకు రూ.6.45 కోట్లు
గల్ఫ్ దేశాల్లో పనిచేస్తూ మరణించిన కార్మికుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ.5 లక్షల పరిహారాన్ని మంజూరు చేసింది. దీనికోసం రాష్ట్రంలోని 15 జిల్లాలకు రూ.6.45 కోట్లను విడుదల చేసింది. ఈ నిధులతో అర్హులైన గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార...
October 24, 2024 | 03:18 PMమలేసియా మంత్రితో తుమ్మల భేటీ.. త్వరలోనే
తెలంగాణలో ఆయిల్పామ్ విస్తరణ, శుద్ధి పరిశ్రమల నిర్వహణ, సాగులో అనుసరిస్తున్న సాంకేతిక విధానాలు, ఉత్పాదకాల అభివృద్ధికి మలేసియా ప్రభుత్వం సహకరించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఆయిల్పామ్ అధ్యయనం కోసం తమ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, ఆయిల్...
October 24, 2024 | 03:16 PMజీనోవ్ వ్యాలీలో బయోప్రాసెస్ డిజైన్ కేంద్రం
అమెరికాలోని బోస్టన్ కేంద్రంగా పని చేస్తున్న ఫార్చూన్-500 థర్మోఫిషర్ సైంటిఫిక్ సంస్థ హైదరాబాద్లోని జీనోవ్ వ్యాలీలో బయోప్రాసెస్ డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. 2025 తొలి త్రైమాసికం నాటికి ఈ డిజైన్ సెంటర్ పూర్తి స్థాయిలో అందుబాటులోక...
October 24, 2024 | 03:13 PMనన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక .. లీగల్ నోటీసులు
లీగల్ నోటీసులతో భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడే వారెవరూ లేరని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై ఆయన స్పందించారు. నన్ను రాజకీయంగా ఎదుర్కొనే దమ్ములేక లీగల్ నోటీసులు ఇవ్వడం చూస్తుంట...
October 23, 2024 | 07:35 PMతక్షణమే వారిని విడుదల చేయాలి : హరీశ్ రావు
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో నిర్మించ తలపెట్టిన అదానీ-అంబుజా సిమెంట్ పరిశ్రమపై నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయ సేకరణకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా అడ్డుకోవడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నల్గొండ జిల్లాలో బీఆర్&zwn...
October 23, 2024 | 07:28 PMమలేసియా పర్యటనకు మంత్రి తుమ్మల
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మలేసియా పర్యటనకు వెళ్లారు. ఆయిల్ పామ్ సాగు విధానం, నూనె గింజల ఉత్పత్తి, నూనె ఉత్పత్తి తదితర అంశాలపై అధ్యయనం చేయటానికి ఆయన మలేసియా బయలుదేరి వెళ్లారు. మూడు రోజులపాటు అక్కడ పర్యటించనున్నారు. ఉద్యానశాఖ ద్వారా రాష్ట్రంలో అమలు చేస్తున్న ...
October 23, 2024 | 03:01 PMకేంద్రంలో మోదీ సర్కార్ వచ్చాక.. ఉగ్రవాదంపై ఉక్కుపాదం
ఎవరో దుండగులు తమ ర్యాలీలో చొరబడి కుట్ర చేశారని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇటీవల సికింద్రాబాద్లో ప్రశాంత వాతావరణంలో ర్యాలీ నిర్వహించాం. బీజేపీ కార్యకర్తల ముసుగులో కొందరు చేరి రాళ్లు, చెప్పులు విసిరారు. పారిపోతున్న ...
October 22, 2024 | 08:19 PM- Telangana: ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ సంచలన నిర్ణయం
- RRR vs PVS: రఘురామపై పీవీ సునీల్ లాజికల్ డిమాండ్..! అసలు కథేంటి?
- Zamana: జనవరి 30న థియేటర్స్ లో క్రైమ్ థ్రిల్లర్ ‘జమాన’
- Sodara Sodarimanulara!: ‘ఆహా’ ఓటీటీలో భారీ రెస్పాన్స్ అందుకుంటున్న ‘సోదర సోదరిమానులారా..!’ మూవీ
- Avatar-Fire & Ash: జేమ్స్ కామెరాన్, ఎస్ఎస్ రాజమౌళి మధ్య సినిమా సంభాషణ – అవతార్: ఫైర్ అండ్ ఆష్ పై ఉత్సాహం
- Gurram Paapireddy: “గుర్రం పాపిరెడ్డి” సినిమా బలమైన కథా నేపథ్యంతో, ప్రతి సీన్ ఫన్ జోన్ లో వెళ్తూ నవ్విస్తుంది – నరేష్ అగస్త్య
- Shambhala: ‘శంబాల’ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న మైత్రి, ఉషా పిక్చర్స్
- YCP: ఆలస్యపు నిర్ణయాలే వైసీపీ మనుగడకు ప్రమాదంగా మారుతున్నాయా?
- Chandrababu: పీపీపీపై జగన్ విమర్శలకు చంద్రబాబు కౌంటర్… మెడికల్ కాలేజీలపై స్పష్టత
- Bharathi Cement: భారతీ సిమెంట్స్కు చంద్రబాబు సర్కార్ షాక్ ఇవ్వబోతోందా?
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















