అమెరికా పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు సంస్థల అధినేతలతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. తెలంగాణలో ఉన్న అవకాశాలను వారికి వివరించి భారీగా పెట్టుబడులను సమీకరించే అవకాశం ఉందని తెలిసింది. విదేశీ పర్యటనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు పరిశ్రమలు, ఐటీ...
July 12, 2024 | 03:29 PM-
అన్నదాతల అభిప్రాయాల మేరకు ప్రభుత్వ నిర్ణయం : భట్టి
అందరి అభిప్రాయాలు తెలుసుకునేందుకే రైతు భరోసా సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో రైతు భరోసా వర్క్షాప్ నిర్వహించారు. మంత్రివర్గ ఉపసంఘం ఆధ్వర్యంలో రైతుభరోసా పథకం విధివిధానాలపై అభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ సంద...
July 11, 2024 | 08:12 PM -
24 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ వివిధ శాఖల అధికారులతో అసెంబ్లీ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ జితేందర్తో పాటు ప్రభుత్వ విప్లు ర...
July 11, 2024 | 08:10 PM
-
తెలంగాణ వ్యాప్తంగా నిలిచిన రిజిస్ట్రేషన్లు
తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు తాత్కాలికంగా ఆగినట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు తెలిపారు. సాంకేతిక సమస్య కారణంగా గురువారం మధ్యాహ్నం నుంచి అంతరాయం ఏర్పడిందని వెల్లడించారు. రిజిస్ట్రేషన్కు ఆధార్ లింక్ కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తినట్టు తెలిపారు. యూడీఐఏలో ఈకేవైసీ వె...
July 11, 2024 | 07:58 PM -
పద్మశ్రీ పురస్కార గ్రహీతలకు సీఎం రేవంత్ సత్కారం
తెలంగాణ రాష్ట్రంలోని పద్మశ్రీ పురస్కార గ్రహీతలు గడ్డం సమ్మయ్య (చిందు, యాక్షగాన కళాకారుడు), దాసరి కొండప్ప ( బుర్రవీణ), వేలు ఆనందచారి (స్తపతి), కూరెళ్ల విఠలాచార్య (కవి, రచయిత), కేతావత్ సోంలాల్ (బంజారా గాయకుడు), ఉమామహేశ్వరి (హరికథా కళాకారిణి)లకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి...
July 11, 2024 | 03:33 PM -
క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభానికి రండి… సీఎం రేవంత్ను ఆహ్వానించిన ప్రతినిధులు
హైదరాబాద్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న క్రెడాయ్ ప్రాపర్టీ షో ప్రారంభానికి విచ్చేయాలని కోరుతూ క్రెడాయ్ ప్రతినిధులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. క్రెడాయ్ రాష్ట్రస్థాయి కాన్ఫరెన్స్ను స్టాన్ కాన్ పేరుతో వచ్చే నెలలో నిర్వహించాలన...
July 11, 2024 | 03:24 PM
-
క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించడం ఒక్కటే మార్గం: సైబరాబాద్ పోలీస్ కమిషనర్
గ్రేస్ క్యాన్సర్ రన్ 2024 కోసం రేస్ తేదీ, థీమ్ మరియు రిజిస్ట్రేషన్ల ను ప్రారంభించిన సీపీ సైబరాబాద్ అవినాష్ మొహంతి ఫిజికల్ మరియు వర్చువల్ మోడ్ల ద్వారా 130 దేశాల నుండి 1 లక్ష మంది పాల్గొనే ఈ రన్ అక్టోబర్ 6వ తేదీన జరగనుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ అవగాహన రన్ రన్ నుండి వచ్చే ని...
July 11, 2024 | 09:49 AM -
తెలంగాణ కొత్త డీజీపీగా జితేందర్ .. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు డీజీపీగా ఉన్న రవి గుప్తాను హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పంజాబ్ రాష్ట్రం జలంధర్లో రైతు కుటుంబంలో జన్మించిన జితేందర్&zw...
July 10, 2024 | 08:31 PM -
ఆ హామీ అమలు చేయడం కోసం… దృఢ సంకల్పంతో ఉన్నాం : డిప్యూటీ సీఎం భట్టి
వ్యవసాయ రంగాన్ని కాపాడుకుందామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఖమ్మం కలెక్టరేట్లో నిర్వహించిన రైతు భరోసా పథకం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా అందజేస్తామని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు...
July 10, 2024 | 08:11 PM -
తెలంగాణలో ఐపీఎస్ అధికారులు బదిలీ… ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్రంలో 15 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. శాంతిభద్రతల అదనపు డీజీపీగా మహేశ్ భగవత్ , హోంగార్డుల, ఆర్గనైజేషన్ అదనపు డీజీగా స్వాతి లక్రా, గ్రేహౌండ్స్ ఏడీజీగా స్టీఫెన్ రవీంద్ర, పోలీస్ పర్సనల్ అ...
July 10, 2024 | 08:05 PM -
తెలంగాణ డీజీపీగా జితేందర్!
తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు నేడు జారీ కానున్నట్లు సమాచారం. వాస్తవానికి మంగళవారమే ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నా, సీఎం మహబ...
July 10, 2024 | 04:39 PM -
యూఎన్ ఇంపాక్ట్ సమ్మిట్కు… తెలంగాణ నుంచి ఐదుగురు
యువతకు అవసరమైన హరిత నైపుణ్యాలను సమకూర్చే ప్రయాణంలో 1 మిలియన్ ఫర్ 1 బిలియన్ గ్రీన్ స్కిల్స్ అకాడమీ ఒక మైల్స్టోన్గా నిలుస్తుదని తెలంగాణ రాష్ట్ర ఐటీశాఖ మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. న్యూయార్క్లోని యూయన్ ప్రధాన కార్యాలయంలో జరిగిన యాక్టి...
July 10, 2024 | 04:37 PM -
తెలంగాణలో భారీ పెట్టుబడి.. 300 కోట్లతో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్
హైదరాబాద్లో మారియట్ ఇంటర్నేషనల్ గ్రూప్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ను ప్రారంభించనుంది. దీనికోసం త్వరలోనే తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోనుంది. దీని ద్వారా రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల మేరకు పెట్టుబడి రాష్ట్రానికి రానుందని, వెయ్యిమంది వరకు ఉద్యోగ అవకాశాలు పొంద...
July 10, 2024 | 04:27 PM -
చంద్రబాబుపై రేవంత్ దూకుడే..!
రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య ఇప్పటికీ అనేక సమస్యలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటి పరిష్కారానికి కేంద్రం జోక్యం చేసుకోవట్లేదు. పైగా రెండు రాష్ట్రాలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఆ సమస్యలన్నీ తొలగిపోతాయని కేంద్రం చెప్తోంది. దీంతో రెండు రాష్ట్రాలే వీటిని పరిష్కరించుకోవాల్సిన ...
July 10, 2024 | 03:56 PM -
తెలంగాణలోనూ ఎన్డీయే ప్రభుత్వం..? ఇదేనా కూటమి పార్టీల ప్లాన్..?
ఆంధ్రప్రదేశ్ లో కూటమి సూపర్ సక్సెస్ సాధించింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలూ ఉమ్మడిగా ఎన్నికలకు వెళ్లి గతంలో ఎన్నడూ సాధించని విజయాన్ని నమోదు చేశాయి. దీంతో ఇదే ఫార్ములాను తెలంగాణలో కూడా అమలు చేయాలనే దిశగా ఆ పార్టీలు ఆలోచిస్తున్నట్టు త...
July 10, 2024 | 03:52 PM -
హైదరాబాద్ లోని ప్రాంతాలు… వాటికి ఇప్పుడు మనం పిలుచుకునే పేర్లు ఎలా వచ్చాయి?
♨️ బేగం పేట. 6వ నిజాం మహబూబ్ అలీ కుమార్తె బషీర్ ఉన్నిసా బేగంను ఉమ్రన్ అమిర్ కు ఇచ్చి పెళ్లి చేశాడు..కూతురికి కట్నం కింద ఒక స్థలాన్ని కట్నంగా ఇచ్చాడు. ఆ స్థలానికి బషీర్ ఉన్నిసా బేగం పేరు మీదుగా బేగంపేట అని పేరు వచ్చింది. ♨️చార్మినార్ కులికుతుబ్ షా క...
July 9, 2024 | 09:33 PM -
హామీల అమలు కోసం సీఎంపై ఒత్తిడి తెస్తాం : కిషన్ రెడ్డి
ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు కూడా తెలంగాణ మహిళలకు ఇంత అన్యాయం జరగలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లోని ధర్నాచౌక్ వద్ద బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించిన ఘనత బీజేపీదేనన్నార...
July 9, 2024 | 08:18 PM -
మహ్మద్ సిరాజ్ ను సన్మానించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భారత క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు టీమ్ ఇండియా జెర్సీని బహుకరించారు. టీ20 ప్రపంచకప్ సాధించినందుకు సిరాజ్ను ముఖ్యమంత్రి అభినందించారు. సిరాజ్కు హైదరాబాద్లో ఇంటిస్థలం, ప్రభుత్వ ఉద్యోగం...
July 9, 2024 | 08:04 PM

- TVK Vijay: విజయ్కి షాక్ ఇచ్చిన మద్రాస్ హైకోర్ట్..!
- Akhanda-2: #BB4 అఖండ 2: తాండవం- డిసెంబర్ 5న థియేట్రికల్ రిలీజ్
- Comrade Kalyan: శ్రీ విష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’, ఇంట్రస్టింగ్ గ్లింప్స్ రిలీజ్
- Uttara: ‘ఉత్తర’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల
- Ugly Story: నందు, అవికా గోర్ జంటగా నటిస్తున్న ‘అగ్లీ స్టోరీ’ ఇంటెన్స్ టీజర్ విడుదల
- Abhiram: శ్రీమతి అనురాధ దేవి సమర్పణలో అభిరామ్ చిత్రం
- Mawa Movie: ”మావా” చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభం
- Sri Chakram: TG విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్, ఓంకార్ రాజు గారి గది 4 “శ్రీచక్రం” అనౌన్స్మెంట్
- Chaitanya Rao: చైతన్య రావు హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం
- Maha Shakthi: నయనతార, సుందర్ సి ‘మహాశక్తి’ ఫస్ట్ లుక్
