- Home » Politics
Politics
Chandrababu: సచివాలయ సిబ్బంది, ఎమ్మెల్యేల పనితీరుకు చంద్రబాబు ఫిదా..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) తొలిసారిగా రెండు అంశాలపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ఎక్కువగా విమర్శలు చేసిన విషయాలపైనే ఇప్పుడు ఆయన ప్రశంసలు కురిపించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రాష్ట్రంలో మొంథా తుఫాను (Cyclone Monga) తీవ్ర ప్రభావం చ...
October 29, 2025 | 06:30 PMJubilee Hills: జూబ్లీహిల్స్ బైపోల్ ఎఫెక్ట్… అజారుద్దీన్కు లక్కీ ఛాన్స్..!!
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు (Telangana Politics) కీలక మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) త్వరలో మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ నెల 31న శుక్రవారం కేబినెట్ విస్తరణ (Cabinet Expansion) ఉండే అవకాశం ఉంది. ఈ విస్తరణలో కాంగ్రెస్ నాయ...
October 29, 2025 | 04:26 PMYCP: సోషల్ మీడియా వైఫల్యంతో సొంత ఇమేజ్ ను దెబ్బ తీసుకుంటున్న వైసీపీ..
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) సోషల్ మీడియా కార్యకలాపాలు ఇప్పుడు రాజకీయ చర్చలకు కేంద్ర బిందువుగా మారాయి. ఒకప్పుడు ఆ పార్టీకి బలంగా నిలిచిన ఈ వేదిక, ఇప్పుడు మైనస్ పాయింట్గా మారిందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడంలో సోషల్ మీడియా కీ...
October 29, 2025 | 02:44 PMChandrababu: సంక్షోభంలో సూపర్ అడ్మిన్గా మారిన చంద్రబాబు ..విపత్తు నిర్వహణలో మరో మైలురాయి..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) మరోసారి తన చాకచక్యాన్ని నిరూపించుకున్నారు. రాష్ట్రాన్ని వణికించిన మొంథా
October 29, 2025 | 02:30 PMPawan Kalyan: వరద ప్రభావిత ప్రాంతాల్లో పునరుద్ధరణ చర్యలు చేపట్టాలి : పవన్ కల్యాణ్
మొంథా తుపాను ప్రభావంతో విరిగిపడిన చెట్లు, విద్యుత్ స్తంభాలను వెంటనే తొలగించాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan)
October 29, 2025 | 02:23 PMNara Lokesh: అక్కడ ఉన్నవారికి ఎలాంటి లోటు లేదు : మంత్రి లోకేశ్
విపత్తుల సమయంలో మానవత్వం ఉన్న ఎవరైనా ప్రజలకు సాయం చేస్తారని, వైసీపీ అధ్యక్షుడు జగన్ (Jagan) మాత్రం ఫేక్ న్యూస్ వ్యాప్తి చేస్తూ విష
October 29, 2025 | 02:11 PMCyclone: తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉచితంగా నిత్యావసరాలు
మొంథా తుపాను ప్రభావిత ప్రాంత ప్రజలకు నిత్యావసర సరకుల పంపిణీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభావిత కుటుంబాలు,
October 29, 2025 | 02:07 PMFlash flood: తెలంగాణలో 16 జిల్లాలకు ఫ్లాష్ఫ్లడ్ ముప్పు!
మొంథా తుపాను ప్రభావంతో తెలంగాణలో 16 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్(Flash flood) ముప్పు ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్ (Adilabad),
October 29, 2025 | 01:57 PMSouth Central Railway: 127 రైళ్లు రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే
మొంథా తుపాను, వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) పలు రైళ్లను రద్దు చేసింది. 127 రైళ్లను తాత్కాలికంగా రద్దు చేయడంతో
October 29, 2025 | 01:53 PMAP Cyclones: తుఫాన్లకు కేంద్రబిందువుగా ఆంధ్రప్రదేశ్ తీరం వెనుక స్టోరీ ..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రం తూర్పు తీరప్రాంతంలో విస్తరించి ఉంది. తిరుపతి జిల్లా తడ (Tada) నుంచి శ్రీకాకుళం జిల్లా డొంకూరు
October 29, 2025 | 01:26 PMKavitha : కొత్తకొత్తగా… కల్వకుంట్ల కవిత..!!
కల్వకుంట్ల కవిత.. తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని పేరు. బీఆర్ఎస్ (BRS) అధినేత కేసీఆర్ (KCR) కుమార్తెగా దశాబ్దానికి పైగా రాజకీయాల్లో
October 29, 2025 | 01:21 PMAP Safe : మొంథా తుపాను నుంచి ఏపీ సేఫ్..!!
మొంథా తుపాను (Cyclone Montha) నుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) గట్టెక్కింది. ఈ తుపాను ధాటికి తీరప్రాంతంతో పాటు కోస్తా, ఉత్తరాంధ్రలోని పలు
October 29, 2025 | 12:15 PMJagan: 2029 ఎన్నికల ముందస్తు సన్నాహాలు – వైసీపీకి పొత్తులు తప్పవా?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ప్రస్తుతం అత్యంత ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్న పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) గుర్తింపు
October 29, 2025 | 12:10 PMModi: మొంథా విపత్తు సమయంలో ఏపీకి కేంద్రం అండ
కేంద్రంలో రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే రాష్ట్ర అభివృద్ధికి మేలు జరుగుతుందని ఎన్డీయే (NDA) నాయకులు తరచుగా చెబుతుంటారు. గతంలో ఈ సూత్రం ఎంతవరకు
October 29, 2025 | 11:44 AMRevanth Reddy: జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసిన కమ్మ సంఘాల నాయకులు
తమ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చిన కమ్మ సంఘాల నేతలు. అమీర్ పేట్ మైత్రీ వనంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరిన నేతలు. నామినేటెడ్ పదవుల్లో సామాజికవర్గానికి తగిన ప్రాధాన్యత కల్పించాలని విజ్ఞప్తి. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్ధతు ప్...
October 29, 2025 | 07:00 AMMontha : తీరం దాటిన మొంథా.. పలు జిల్లాల్లో అలజడి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాకినాడ సమీపంలో మంగళవారం రాత్రి తీరం దాటిన మొంథా (Montha) తుపాను. తొలుత హెచ్చరించినంత తీవ్రంగా లేకపోయిన
October 29, 2025 | 06:56 AMNara Lokesh: టెట్ తీర్పుపై ఉపాధ్యాయుల ఆందోళన ..రివ్యూ పిటిషన్ కు సిద్ధమైన ప్రభుత్వం
ఉపాధ్యాయుల టెట్ (TET) ఆందోళన మరోసారి విద్యా రంగంలో చర్చనీయాంశమైంది. ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో, 2010 అక్టోబర్ 23కు ముందు డీఎస్సీ (DSC) ద్వారా నియామకం పొందిన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ పరీక్ష రాయాల్సిందేనని ఆదేశాలు వెలువడిన విషయం తెలిసిందే. ఈ తీర్పుతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మ...
October 28, 2025 | 07:50 PMRayapati Sailaja: రాయపాటి శైలజ నియామకంపై కూటమి మహిళా నేతల్లో అసంతృప్తి!
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిన తర్వాతే నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఆ మధ్య కాలంలో మాత్రం కొద్ది పదవులు మాత్రమే నింపడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రాజకీయ శైలీకి అనుగుణంగానే ఇది కనిపిస్తోంది. ఆయన ఎప్పుడూ పదవుల పంపిణీ విషయంలో సమయ...
October 28, 2025 | 07:09 PM- Traffic Rules: వాహనదారులకు భారీ షాక్.. 5 చలాన్లు దాటితే…
- Cyber Crimes: తెలుగు రాష్ట్రాల్లో సైబర్ మాయగాళ్ల పంజా.. డిజిటల్ అరెస్టుల పేరుతో వల
- Nara Lokesh : దీనిని విడదీయడం ఎవరి తరం కాదు : మంత్రి లోకేశ్
- Revanth Reddy: హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్ షిప్ కోర్సు పూర్తి చేసిన సీఎం రేవంత్
- Minister Subhash: సిట్ పూర్తిస్థాయి నివేదిక వస్తే.. ఆ పార్టీ నేతలకు గుండెపోటులు
- OTT Releases: ఈ వారం ఓటీటీ రిలీజులు
- Guna Sekhar: మినిస్టర్ల నుంచి కూడా ఫోన్లు వచ్చాయి
- Andrea Jeremiah: బీచ్ అందాలను డామినేట్ చేస్తున్న తడాఖా భామ
- IT Rules: ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలు .. మారనున్నవి ఇవే
- BRS: హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు.. కారణమిదే
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















