- Home » Politics
Politics
Maoists: మావోయిస్టులు కీలక ప్రకటన .. జనవరి 1న
మావోయిస్టులు (Maoists) కీలక ప్రకటన చేశారు. ఎంఎంసీ ( మహారాష్ట్ర` మధ్యప్రదేశ్`ఛత్తీస్గఢ్) జోన్ ప్రతినిధి అనంత్ (Anant) పేరుతో లేఖను విడుదల చేశారు. జనవరి 1న ఆయుధాలను విడిచి లొంగిపోతామని అందులో పేర్కొన్నారు. ఒక్కొక్కరు
November 28, 2025 | 11:46 AMAP New Districts: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల రూపకల్పన..ప్రభుత్వం ముందున్న సవాళ్లు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో జిల్లాల పునర్విభజన మరోసారి చర్చకు దారితీసింది. గత ప్రభుత్వం చేసిన కొత్త జిల్లాల వ్యవస్థ అమల్లో అనేక ఇబ్బందులు తలెత్తినట్లు ప్రజలు అప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మూడు కొత్త జిల్లాలు, ఐ...
November 28, 2025 | 11:30 AMMinister Sridhar Babu : విదేశీ పెట్టుబడులకు రాష్ట్రం అనుకూలం: మంత్రి శ్రీధర్ బాబు
విదేశీ పెట్టుబడులకు తెలంగాణ అత్యంత అనుకూల గమ్యస్థానమని, ఐటీ, ఏరోస్పేస్, తయారీ, ఫార్మా రంగాలకు మంచి ఎకో సిస్టమ్ను రాష్ట్రంలో అభివృద్ధి చేశామని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) పేర్కొన్నారు. సచివాలయంలో తనను కలిసిన జర్మన్
November 28, 2025 | 08:33 AMMinister Durgesh: ఏపీకి వచ్చే పర్యాటకుల కోసం .. డ్రైవర్ కం గైడ్
ఏపీకి వచ్చే పర్యాటకులకు రాష్ట్ర అందాలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మంత్రి దుర్గేశ్ (Durgesh) తెలిపారు. రాపిడో సంస్థ సహకారంతో దేశంలోనే తొలిసారిగా డ్రైవర్ కం గైడ్ (Driver cum
November 28, 2025 | 08:28 AMSeethakka: స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు తగ్గించింది ఆ ప్రభుత్వమే : మంత్రి సీతక్క
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతంగా ఉన్న రిజర్వేషన్లను, 2019లో 22 శాతానికి తగ్గించి ఆ వర్గాల గొంతు కోసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (Seethakka) విమర్శించారు. ప్రజాభవన్లో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఈ అన్యాయాన్ని
November 28, 2025 | 08:23 AMUttam Kumar Reddy: ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చేదీ లేదు : మంత్రి ఉత్తమ్
ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీ తమ ప్రభుత్వం కొత్తగా తెచ్చింది కాదని, దీనిపై గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే చర్చ జరిగిందని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. మంత్రితో ముఖాముఖి కార్యక్రమంలో భాగంగా గాంధీభవన్లో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తల నుంచి
November 28, 2025 | 08:19 AMKadiyam Srihari: కేసీఆర్ లేకుంటే కేటీఆర్ అడ్రస్ ఎక్కడ?: కడియం శ్రీహరి
కేసీఆర్ (KCR) లేని రోజున బీఆర్ఎస్ ముక్కలు, చెక్కలు కావడం ఖాయమని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) అన్నారు. స్టేషన్ఘన్పూర్లోని క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వరంగల్ పర్యటనలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కడియం
November 28, 2025 | 08:14 AMHigh Court: గ్రూప్ 2 ఉద్యోగులకు హైకోర్టులో ఊరట
గ్రూప్-2 ఉద్యోగులకు హైకోర్టులో ఊరట లభించింది. 2015 నాటి నోటిఫికేషన్కు సంబంధించిన ఫలితాలను కొట్టివేస్తూ ఈనెల 18న సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై డివిజన్ బెంచ్ మధ్యంతర స్టే విధించింది. దీంతో 2015లో నోటిఫికేషన్ ప్రకారం పరీక్షలు రాసి, 2019లో నియామకమై, ఇప్పటికే
November 28, 2025 | 08:11 AMChandrababu: దేవాదాయ శాఖ, టీటీడీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష
• సమీక్షకు హాజరైన దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ పాలక మండలి సభ్యులు • తిరుమలలో అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని దేవాలయాల్లో అమలు చేసే అంశంపై ప్రధాన చర్చ • గత కొంత కాలంగా సేవలు, అన్నదానం, ప్రసాదంలో నాణ్యత పెంపునకు తీసు...
November 27, 2025 | 08:00 PMKiran Kumar Reddy: ఏపీ పాలిటిక్స్ లో కనిపించని కిరణ్ కుమార్ రెడ్డి..కారణం ఏమిటో?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్కుమార్ రెడ్డి (Nallari Kiran Kumar Reddy) ఇప్పుడు రాజకీయ వేదికపై కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీ (BJP)లో సభ్యుడిగానే ఉన్నప్పటికీ, పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనకపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్పై అనే...
November 27, 2025 | 05:14 PMChandrababu: ఆధారాలు లేవని తెలిపిన సీఐడీ..ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu)పై నమోదైన ఏపీ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించిన దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఐడీ (CID) అధికారులు కోర్టుకు సమర్పించిన తాజా నివేదిక ప్రకారం, ఆయనపై ఆరోపణలను బలపర్చే ఎలాంటి విశ్వసనీయ ఆధారాలు లేవని తేల్చారు. అందువల్ల కేసును అధి...
November 27, 2025 | 05:05 PMDavid Beckham: బెఖమ్ పాఠశాల పర్యటనపై స్పందించిన నారా లోకేష్..
ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ లెజెండ్, యూనిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్ సర్ డేవిడ్ బెఖమ్ (Sir David Beckham) ఇటీవల ఆంధ్రప్రదేశ్ సందర్శించిన విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల అభ్యాస వాతావరణాన్ని దగ్గరగా చూడాలన్న ఉద్దేశంతో ఆయన ఏపీలోని పలు స్కూల్స్కు వెళ్...
November 27, 2025 | 04:30 PMAyyanna Patrudu: మాక్ అసెంబ్లీ అనంతరం వైసీపీని టార్గెట్ చేసిన స్పీకర్ అయ్యన్నపాత్రుడు..
భారత రాజ్యాంగ దినోత్సవాన్ని (Indian Constitution Day) పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన మాక్ అసెంబ్లీ (Mock assembly) కార్యక్రమం ఏపీలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు ఎమ్మెల్యేల పాత్రలో వ్యవహరించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు సోషల...
November 27, 2025 | 03:48 PMChaganti: చాగంటి ప్రవచనాలను కూడా వదలని వైసీపీ.. నెటిజన్స్ ఫైర్..
చాగంటి ప్రవచనాలు అంటే సాధారణంగా చాలామందికి ఇష్టం. ఇంస్టాగ్రామ్ లో ఆయన ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది. అయితే అటువంటి చాగంటి విషయంలో కూడా వైసీపీ (YCP) సోషల్ మీడియా విమర్శలు చేస్తూ వైరల్ అవుతుంది. వైయస్సార్ కాంగ్రెస్ (YSR
November 27, 2025 | 02:27 PMChandrababu: అమరావతి లో సమగ్ర అభివృద్ధి మా ప్రధమ లక్ష్యం ..చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అమరావతి (Amaravati) భవిష్యత్తు రూపు రేఖలను స్పష్టంగా ప్రజలకు తెలియజేస్తున్నారు. దేవతల రాజధాని ఎలా మహిమాన్వితంగా ఉంటుందో, అదే స్థాయిలో అమరావతిని తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం
November 27, 2025 | 02:21 PMChandrababu: కృష్ణా జలాల కోసం అటు తెలంగాణ ఇటు కర్ణాటక పోరు.. తగ్గేదే లేదంటున్న ఏపీ..
రెండు తెలుగు రాష్ట్రాల మధ్యనే కాదు, పక్కనే ఉన్న కర్ణాటక (Karnataka) రాష్ట్రంతో కూడా కృష్ణా జలాల (Krishna Waters) అంశం మరింత క్లిష్టంగా మారుతోంది. ఈ సమస్యపై ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) పెద్దగా వ్యాఖ్యలు
November 27, 2025 | 02:16 PMChandrababu: వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు భూమిపూజ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati)లోని వెంకటపాలెంలో వేంకటేశ్వరస్వామి ఆలయ (Venkateswara Swamy Temple) విస్తరణకు ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) భూమిపూజ చేశారు. 260 కోట్లతో రెండు దశల్లో పనులు చేపట్టనున్నారు. ఆలయ ప్రాకారం,
November 27, 2025 | 02:09 PMModi: ఈ విజయం భారత యువశక్తికి స్ఫూర్తినిస్తుంది : మోదీ
శంషాబాద్లో స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ను ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) వర్చువల్ గా ప్రారంభించారు. తొలి ప్రైవేటు కమర్షియల్ రాకెట్ విక్రమ్`1ను ఆవిష్కరించారు. స్కైరూట్ ఇన్ఫినిటీ క్యాంపస్ దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు రాకెట్ ఫ్యాక్టరీ కావడం విశేషం. ఈ సందర్భంగా
November 27, 2025 | 02:05 PM- DELHI: భారత్పై డీ కంపెనీ కరెన్సీ వార్..!
- Discombulator: అమెరికా రహస్య ఆయుధం ‘డిస్కాంబోబులేటర్’…!
- Skin Tags: పులిపిర్లతో ఇబ్బంది పడుతున్నారా? ఈ సింపుల్ ఇంటి చిట్కాలతో వాటికి చెక్ పెట్టండి!
- DELHI: భారత్-ఈయూ ట్రేడ్ డీల్ తో ఎవరికెంత ప్రయోజనం..?
- Amaravathi: పనితీరే గీటురాయి.. పదవులు ఊడతాయని చంద్రబాబు వార్నింగ్..!
- DELHI:భారత్-ఈయూ డీల్ కు ఎందుకంత ప్రాధాన్యం..?
- Mardaani 3: ‘మర్దానీ3’తో రాణీ ముఖర్జీ 30 ఏళ్ల ఐకానిక్ సినీ లెగసీ సెలబ్రేట్ : రణ్భీర్ కపూర్
- Amaravati: అమరావతి చట్టంపై వైసీపీ వైఖరి ఏంటి? మిథున్ రెడ్డి వ్యాఖ్యలతో కొత్త చర్చ..
- Gandhi Talks: ‘గాంధీ టాక్స్’ ట్రైలర్ విడుదల.. మాటల కంటే ఎక్కువ మాట్లాడిన నిశ్శబ్దం
- NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్కు క్రేజీ అప్డేట్.. ‘దేవర-2’ షూటింగ్ ఎప్పుడంటే? క్లారిటీ ఇచ్చిన నిర్మాత!
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















