- Home » Politics
Politics
BRS: ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ దూరం
ఉప రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ (BRS) నిర్ణయం తీసుకుంది. బీజేపీ(BJP) , కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరంలో ఉన్నందున ఈ పోలింగ్కు
September 8, 2025 | 12:06 PMMinister Lokesh: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలి : మంత్రి లోకేశ్ పిలుపు
పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ గమ్యస్థానమని, పెట్టుబడులతో తమ రాష్ట్రానికి రావాలంటూ తమిళనాడు (Tamil Nadu) లోని కోయంబత్తూర్ పారిశ్రామికవేత్తలకు
September 8, 2025 | 11:02 AMKaloji Award: రచయిత్రి, కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవికి కాళోజీ పురస్కారం
ప్రజాకవి, పద్మ విభూషణ్ శ్రీ కాళోజీ నారాయణరావు గారి పేరిట తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ద్వారా ప్రతి ఏటా ప్రతిష్టాత్మకంగా సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్న విషయం తెలిసిందే. 2025 వ సంవత్సరానికి కాళోజీ సాహితీ పురస్కారం ఎంపిక కోసం తెలంగాణ ప్రజా ప్రభుత్వం, లోక కవి, తెలంగాణ రాష్ట్ర గీత రచయ...
September 8, 2025 | 08:56 AMMinister Lokesh :ఆదిచుంచనగిరి మఠాధిపతితో మంత్రి లోకేశ్ భేటీ
కర్ణాటకలోని మండ్య జిల్లా నాగమంగల తాలూకాలోని ప్రముఖ సామాజిక, ఆధ్యాత్మికం కేంద్రం శ్రీ ఆదిచుంచనగిరి (Sri Adichunchanagiri) మహాసంస్థాన మఠాన్ని
September 8, 2025 | 08:30 AMIAS IPS: ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాలనా యంత్రాంగంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లోని సీనియర్ అధికారులు, వివిధ
September 8, 2025 | 07:07 AMAmbati Rambabu: పులివెందుల ఉపఎన్నికలపై అంబటి కౌంటర్..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో వైఎస్ జగన్ (YS Jagan) హాజరు అంశం మరోసారి వేడెక్కింది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత జగన్ అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావడం లేదు అంటూ జరుగుతున్న చర్చ గురించి తెలిసిందే. ఇప్పుడు విపక్ష నేత హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రానని పట్టుబడుతున్న జగన్ వ్యవహారం అధికార కూటమికి...
September 7, 2025 | 06:05 PMJagan: డిలే అవుతున్న జగన్ వ్యూహాలు..సొంత పార్టీ నుంచే విమర్శలు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో యూరియా సమస్య మరోసారి చర్చనీయాంశమైంది. ఇటీవల వైసీపీ (YCP) అధినేత జగన్ (Jagan) ఈ నెల 9న రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ డివిజన్ కేంద్రాల వద్ద ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. అయితే ఈ నిర్ణయం సరైన సమయంలో తీసుకున్నదా..లేదా.. అనే ప్రశ్న ఇప్పుడు పెద్ద చర్చగా మారిం...
September 7, 2025 | 06:00 PMTadipatri: పెద్దారెడ్డికి 24 గంటల్లోనే పోలీస్ నోటీసులు.. తాడిపత్రిలో హై టెన్షన్..
తాడిపత్రి (Tadipatri) రాజకీయాలు ఏపీలో మళ్లీ హాట్ టాపిక్గా మారాయి. వైసీపీ (YCP) మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy Pedda Reddy) సుప్రీంకోర్టు (Supreme Court) అనుమతితో శనివారం రోజు పట్టణంలో అడుగుపెట్టగా, కేవలం 24 గంటలు గడవక ముందే పోలీసులు ఆయనకు నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద...
September 7, 2025 | 05:47 PMJagan: కీలక సమయాల్లో జగన్ మౌనం.. పార్టీ శ్రేణుల్లో పెరుగుతున్న అసంతృప్తి..
‘జగన్ (Jagan) అంటే జనమే, జనమే అంటే జగన్’ అని ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ (YSRCP) శ్రేణుల్లో గర్జించిన నినాదం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. కాలక్రమంలో పార్టీ శైలి, కార్యక్రమాల తీరు బాగా తగ్గిపోవడంతో, ఇప్పుడు అరుదుగా చేసే కార్యక్రమాల్లో కూడా జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) కనిపించడం మానేశారు....
September 7, 2025 | 05:00 PMAP Liquor Scam Case: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ట్విస్టులే ట్విస్టులు..!
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన లిక్కర్ స్కాం కేసులో (Liquor Scam Case) గత రెండు రోజులుగా పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో నిందితులైన వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి (Peddireddy Midhun Reddy) మధ్యంతర బెయిల్ లభించగా, మరో ముగ్గురు కీలక నిందితులైన కృష్ణమోహన్ రెడ్డి (Krishna M...
September 7, 2025 | 12:07 PMBala Krishna: జగన్ సంగతి సరే మరి బాలయ్య పరిస్థితి ఏమిటి?
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర చర్చ మొదలైంది. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (Raghurama Krishnam Raju) ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy)పై చేసిన వ్యాఖ్యలు పెద్దగా కొత్తవి కాకపోయినా ఇప్పుడు అసెంబ్లీ సమావేశ...
September 7, 2025 | 11:30 AMViha Reddy: భారత బాస్కెట్ బాల్ జట్టు వైస్ కెప్టెన్గా తెలంగాణ బిడ్డ విహ రెడ్డి
తెలంగాణకు చెందిన విహా రెడ్డి జొన్నలగడ్డ (Viha Reddy Jonnalagadda) చరిత్ర సృష్టించింది. మలేసియా వేదికగా జరగనున్న ఎఫ్ఐబీఏ అండర్-16 మహిళల ఆసియా కప్లో తలపడే భారత బాస్కెట్బాల్ జట్టుకు వైస్ కెప్టెన్గా ఆమె ఎంపికైంది. సెప్టెంబరు 13 నుంచి 19 వరకు ఈ అంతర్జాతీయ పోటీ జరగనుంది. బాస్కెట్ బాల్లో ఎంతో అనుభవం...
September 6, 2025 | 07:27 PMAP Liquor Scam: లిక్కర్ కేసులో కొత్త మలుపు.. మిథున్ రెడ్డి సహా నలుగురికి బెయిల్కి గ్రీన్ సిగ్నల్..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో లిక్కర్ స్కాం (Liquor Scam) చుట్టూ రాజకీయ వాతావరణం మళ్లీ వేడెక్కింది. శనివారం ఉదయం ఎంపీ మిథున్ రెడ్డి (Mithun Reddy) కు మధ్యంతర బెయిల్ లభించడం ఒక ప్రధాన పరిణామం కాగా, కొద్ది గంటల వ్యవధిలోనే ఈ కేసులో రిమాండ్లో ఉన్న మరో ముగ్గురికి కూడా బెయిల్ మంజూరు కావడం చర్చనీయాం...
September 6, 2025 | 06:55 PMTurakapalem: తురకపాలెం వరుస మరణాలు.. కూటమి ప్రభుత్వానికి కఠిన సవాల్..
గుంటూరు జిల్లా (Guntur District)లోని తురకపాలెం (Turakapalem) గ్రామం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గడచిన ఒక నెలలోనే ఇక్కడ 80 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం ప్రజల్లో భయాందోళనలను పెంచింది. సాధారణ జ్వరంలా ప్రారంభమై చాలా తక్కువ సమయంలోనే మరణాలకు దారితీస్తున్న ఈ వ్యాధి కారణంగా గ్రామస్థులు భ...
September 6, 2025 | 06:45 PMNara Lokesh: జర్మనీలో ఉద్యోగాలు పొందిన యువతకు మంత్రి లోకేష్ అభినందన
సీడాప్ ద్వారా 5ఏళ్లలో 50వేలమందికి విదేశీ ఉద్యోగాలు లక్ష్యం 5ఏళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పనకు ప్రణాళికాబద్ధంగా కృషి అంతర్జాతీయ స్థాయి అవకాశాలకు సీడాప్ ద్వారా శిక్షణ ఇస్తున్నాం ఇకపై చదువుతోపాటే విదేశీ భాషల్లో శిక్షణ ఇచ్చేలా చర్యలు అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీడాప్, ఓంక్యా...
September 6, 2025 | 06:45 PMMangarani: చంద్రబాబు ట్వీట్తో టీచర్ కృషికి గ్లోబల్ గుర్తింపు..
రాజమండ్రి (Rajamahendravaram) లోని లాలా చెరువు (Lala Cheruvu) మున్సిపల్ హైస్కూల్లో పనిచేస్తున్న మంగారాణి (Mangarani) అనే ఉపాధ్యాయురాలి కృషి, సోషల్ మీడియా శక్తి ఏ స్థాయికి తీసుకెళ్లగలదో చాటిచెప్పింది. పిల్లలకు గణిత శాస్త్రం సులభంగా అర్థమయ్యేలా చిన్నచిన్న వీడియోలు రూపొందించి, వాటిని యూట్యూబ్ (YouT...
September 6, 2025 | 06:40 PMAmbati Rambabu: రెడ్ బుక్ బెదిరింపులకు లొంగను.. అంబటి..
వైసీపీ (YCP) సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) మరోసారి తీవ్ర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ప్రభుత్వం తనపై కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తోందని, కానీ తాను భయపడే వ్యక్తి కాదని ఆయన స్పష్టంగా చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చిన రోజునుంచి తాను ఎదురుదెబ్బలకు సిద్ధంగా ఉంటానని నిర...
September 6, 2025 | 06:30 PMMedical Colleges: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ.. ప్రభుత్వం తప్పు చేస్తోందా?
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్య కళాశాలలను పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్య (PPP) పద్ధతిలో ప్రైవేటు సంస్థలకు అప్పగించాలనే నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విపక్ష వైసీపీతోపాటు ప్రజా ఆరోగ్య వేదిక (PAV), విద్యార్థి సంఘాలు, సామాన్య ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 2019-2024...
September 6, 2025 | 04:27 PM- Nara Lokesh: ప్రజాదర్బార్ పునరుద్ధరణ..లోకేశ్ వల్ల ఒక్కరోజులో ఎమ్మెల్యేలలో మార్పు..
- Modi: బిహార్ యువతను గూండాలుగా మారుస్తున్నారు: విపక్షాలపై మోడీ ఫైర్
- G20 Summit: జీ20 సదస్సుకు ట్రంప్ రావట్లేదుగా.. ‘విశ్వగురు’ వెళ్తారేమో?
- Amit Shah: బిహార్ నుంచి చొరబాటుదార్లను పూర్తిగా తొలగిస్తాం: అమిత్ షా
- Akhanda2: అఖండ2 ఆ రికార్డును కొడుతుందా?
- Ravi Teja: రేటు తగ్గించిన రవితేజ
- Parliament: డిసెంబర్ 1 నుంచి పార్లమెంట్ శీతకాల సమావేశాలు..!
- China: చైనా శత్రుభయంకరి ఫ్యుజియాన్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్..!
- US: అమెరికా కంపెనీలకు ట్రంప్ ఫైర్ వాల్ టెన్షన్…
- Layoffs: ఒక్క ఏడాదిలోనే అమెరికాలో పదిలక్షల ఉద్యోగాలు కోత…
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















