Pawan Kalyan: రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి జనసేన ప్రయాణం సాధ్యమేనా?
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల తన రాజకీయ ప్రస్థానంలో జాతీయ స్థాయిపై కూడా దృష్టి పెట్టడం గమనించదగ్గ విషయం. ఆయన ఎక్కువగా దేశానికి సంబంధించిన సమస్యలపై స్పందించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా సనాతన ధర్మం గురించి చర్చను ముందుకు తెచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే చెప్పాలి. ఈ అంశంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకవై...
August 31, 2025 | 06:05 PM-
Chandrababu: అమరావతి నుంచి కుప్పం వరకు..చంద్రబాబు పట్టుదల..జగన్ వైఫల్యం
రాజకీయాల్లో నాయకులకు విస్తృత దృక్పథం అవసరం. తాత్కాలిక లాభాల కోసం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు నష్టం కలిగిస్తాయి. వ్యక్తిగత ఈర్ష్య, ద్వేషాలతో నిర్ణయాలు తీసుకుంటే సమాజ ప్రయోజనాలు దెబ్బతింటాయి. ఇటీవల కుప్పం (Kuppam) వరకు కృష్ణమ్మ నీరు చేరిన సందర్భం ఈ విషయాన్ని మరోసారి గుర్తు చేసింది. రాయలసీమ ప్రజలు దశ...
August 31, 2025 | 05:45 PM -
Y.S.Jagan: అల్లు అర్జున్ కు జగన్ ప్రత్యేక ట్వీట్ వైరల్..
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) చేసిన ఓ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇక ఆ ట్వీట్ కి ప్రముఖ హీరో అల్లు అర్జున్ (Allu Arjun) కృతజ్ఞతలు తెలిపారు. ఈ ట్వీట్ల మధ్య జరుగుతున్న సంభాషణలు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అల్లు అరవింద్ (Allu Aravi...
August 31, 2025 | 05:30 PM
-
Chandrababu: సుపరిపాలన తర్వాత గ్రామాలపై ఫుల్ ఫోకస్ పెట్టనున్న బాబు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) రాష్ట్రంలో పాలనను ప్రజల దగ్గరికి తీసుకెళ్లేందుకు ప్రత్యేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల ప్రారంభించిన “సుపరిపాలనలో తొలి అడుగు” కార్యక్రమం 45 రోజులపాటు నియోజకవర్గాల వారీగా నిర్వహించి, ఈ కార్యక్రమం ఈ నెల 30న ముగిసింది. మొదటి రోజునుంచే...
August 31, 2025 | 04:00 PM -
Pawan Kalyan: యువతకు పెద్దపీట వేస్తూ పవన్ కళ్యాణ్ ప్రకటించిన త్రిశూల్ ప్రణాళిక..
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మరోసారి తన సంచలన నిర్ణయంతో వార్తల్లో నిలిచారు. విశాఖపట్నం (Visakhapatnam)లో జరిగిన “సేనతో సేనాని” సభ చివరి రోజు పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ, దసరా పండుగ తర్వాత జనసేన తరఫున ‘త్రిశూల్’ అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించనున్న...
August 31, 2025 | 12:00 PM -
IBM: అమరావతి భవిష్యత్తుకు కొత్త దశ.. ఐబీఎం క్వాంటం వ్యాలీ ప్రారంభం..
అమరావతిలో (Amaravati) దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటరింగ్ సెంటర్ (Quantum Computing Center) స్థాపనకు రంగం సిద్ధమైంది. గ్లోబల్ టెక్ దిగ్గజం ఐబీఎం (IBM) ఈ కేంద్రాన్ని వచ్చే ఏడాది మార్చి నుంచి ప్రారంభించబోతోందని సంస్థ అడాప్షన్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్ (Scott Crowder) ప్రకటించారు. దీంతో ఆంధ్రప్...
August 31, 2025 | 11:30 AM
-
Liquor Scam: లిక్కర్ స్కాంపై టీడీపీ కొత్త వ్యూహం ..టీజర్ తో పెరుగుతున్న ఆసక్తి..
సినిమా ప్రజల ఆలోచనలను మార్చగల శక్తివంతమైన సాధనం అని ఎప్పటి నుంచో చెబుతారు. వెండితెరపై గానీ, బుల్లితెరపై గానీ సినిమా చూపించే ప్రభావం వేరేలా ఉంటుంది. అందుకే రాజకీయ రంగంలో నాయకులు తమ భావజాలాన్ని ప్రజలకు చేరవేయడానికి సినిమా శక్తిని వాడుకుంటుంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chan...
August 31, 2025 | 11:20 AM -
Nara Lokesh: పార్టీ లో కార్యకర్తలకు ప్రాధాన్యం పెంచిన లోకేష్..
తెలుగుదేశం పార్టీ (TDP) లో ఇటీవల జరుగుతున్న కమిటీల నియామకాల ప్రక్రియలో ఒక కొత్త శకం ప్రారంభమైనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు ఎక్కువగా స్థానిక నేతల సిఫారసుల ఆధారంగా ఏర్పడేవి. ఎమ్మెల్యే లేదా ప్రభావం ఉన్న నేత ఎవరిని సూచిస్తే వారు పదవుల్లో కూర్చోబెట్టబడటం ఆ...
August 31, 2025 | 11:15 AM -
Pawan Kalyan: ఎమ్మెల్యేలకు పవన్ స్ట్రాంగ్ వార్నింగ్
సాధారణంగా అధికారంలో ఉన్న పార్టీలకు ఎమ్మెల్యేలు తలనొప్పి తెచ్చి పెడుతూ ఉంటారు. కొన్ని విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే మాత్రం అధికార పార్టీల పరువు పోతూ ఉంటుంది. ఇప్పుడు 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి పరిస్థితి అలాగే ఉంది. కొంతమంది ఎమ్మెల్యేల వ్యవహారం అధికార పార్టీలకు తలనొప్పిగా మారింది. ముఖ్యంగా తెలు...
August 30, 2025 | 08:30 PM -
Chandrababu:అసాధ్యాలను సుసాధ్యం చేయడం ఎన్డీయే లక్ష్యం : సీఎం చంద్రబాబు
రాయలసీమను రతనాలసీమగా చేసే బాధ్యత తనదని ముందే చెప్పానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అన్నారు. కుప్పం నియోజకవర్గం
August 30, 2025 | 07:09 PM -
Minister Narayana : వైసీపీ ప్రభుత్వం మాపై కక్షతో.. అనేక పనులను : మంత్రి నారాయణ
వైసీపీ ప్రభుత్వం మాపై కక్షతో అనేక పనులు నిలిపివేసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ (Narayana) అన్నారు. నెల్లూరు (Nellore )
August 30, 2025 | 07:07 PM -
Pawan Kalyan : పీవీఆర్ ప్రశాంత్ ను అభినందించిన డిప్యూటీ సీఎం పవన్
దుబాయ్, అబుదాబిలో సెప్టెంబరు 9 నుంచి ప్రారంభమయ్యే ఆసియా కప్ టీ20 క్రికెట్ పోటీలకు టీమిండియా మేనేజర్గా నియమితులైన పీవీఆర్ ప్రశాంత్
August 30, 2025 | 07:03 PM -
Vikram Prabhu: ‘ఘాటీ’లో ‘దేశిరాజు’ పాత్ర నాకోసమే రాశానని క్రిష్ గారు చెప్పడం చాలా సంతోషాన్నిచ్చింది- విక్రమ్ ప్రభు
క్వీన్ అనుష్క శెట్టి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ఘాటీ’ (Ghaati). విక్రమ్ ప్రభు మేల్ లీడ్గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే అ...
August 30, 2025 | 06:30 PM -
Chandrababu: కుప్పంలో స్త్రీశక్తి బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మహిళల కోసం ప్రవేశపెట్టిన స్త్రీశక్తి (Sthree Sakthi)ఉచిత బస్సు సౌకర్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఈ పథకం ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. తాజాగా ఆయన తన స్వస్థలమైన కుప్పం (Kuppam)లో ఈ సేవను స్వయం...
August 30, 2025 | 06:15 PM -
Chandrababu Naidu: కుప్పం అభివృద్ధిపై దృష్టి సారించిన సీఎం చంద్రబాబు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (N. Chandrababu Naidu) తన స్వస్థలం కుప్పం (Kuppam ) నియోజకవర్గంలో శనివారం పర్యటన నిర్వహించారు. ఉదయం కుప్పం చేరుకున్న ఆయన, అక్కడికి ఇటీవల తరలించిన కృష్ణానది (Krishna River) నీటికి జలహారతి అర్పించారు. ఈ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో తీ...
August 30, 2025 | 05:45 PM -
Jagan: ఎంతకీ తేలని జగన్ కేసులు.. బీజేపీ సపోర్ట్ ఉందా?
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పరిస్థితి ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆయనపై కేసులు ఉన్నా పెద్దగా ఎలాంటి ఇబ్బంది తలెత్తకపోవడం, విచారణలు నెమ్మదించడం వెనుక రాజకీయ సమీకరణలున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా మూడు అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మ...
August 30, 2025 | 05:35 PM -
Kotamreddy: జగన్ పై కోటంరెడ్డి ఇండైరెక్ట్ కౌంటర్..
నెల్లూరు (Nellore) రాజకీయాల్లో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైసీపీ మాజీ నేత, ప్రస్తుతం టిడిపి ఎమ్మెల్యే అయిన కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) తాజా వ్యాఖ్యలతో కొత్త చర్చ మొదలైంది. శనివారం ఉదయం ఆయన మీడియా ముందు మాట్లాడారు. ఇటీవల వెలుగులోకి వచ్చిన ఒక వీడియోలో, నెల్లూరు రూ...
August 30, 2025 | 05:30 PM -
TDP vs YCP: ఏపీ లో మారుతున్న రాజకీయ గణాంకాలు.. ఇటు 10 అటు 20 మధ్య పోరు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఇప్పుడు వ్యూహాల పోరు రగులుతోంది. ప్రతి పార్టీ తనదైన రీతిలో ఆలోచిస్తూ ముందుకు వెళ్తోంది. గత ఎన్నికల్లో వైసీపీ (YCP) సొంతం చేసుకున్న 40 శాతం ఓటు బ్యాంకును తగ్గించడం కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. టీడీపీ (TDP) – జనసేన (Janasena) కలసి సాధించిన 50 శాతం ఓట్లలోనుం...
August 30, 2025 | 04:40 PM

- Mithun Reddy: ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో మిథున్ రెడ్డికి మధ్యంతర బెయిల్..
- Ganesh Nimajjanam: నిమజ్జన ప్రక్రియను ఆకస్మికంగా పరిశీలించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
- Khairatabad Ganesh:గంగమ్మ ఒడికి బడా గణేశ్ …ఘనంగా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం
- Modi: అమెరికాతో భాగస్వామ్యానికి మోదీ ప్రాముఖ్యత
- Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయం లో దర్శనాలు నిలిపివేత
- Nara Lokesh: చంద్రబాబు, వైఎస్సార్ ప్రభావం..లోకేష్, జగన్ల భిన్న శైలి..
- Chandrababu: కేబినెట్ చేర్పులపై చంద్రబాబు క్లారిటీ..నేతలకు తప్పని వెయిటింగ్..
- PM Modi :ఐరాస సమావేశానికి మోదీ దూరం!
- Harish Rao: నాపై ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నా : హరీశ్రావు
- Rushikonda: ఋషికొండ ప్యాలెస్ పై కూటమి డైలమా.. ఇక ఎంతకీ తేలదా?
