Navyandhra
Nara Lokesh: కూటమి ప్రభుత్వంలో అమరావతి పనులు వేగంగా : మంత్రి లోకేశ్
దేవతల రాజధాని, రైతుల త్యాగం అమరావతి అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ అన్నారు. అమరావతిలో బ్యాంకుల కార్యాలయాల నిర్మాణాలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ శంకుస్థాపన చేశారు. అనంతరం లోకేశ్ మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం
November 28, 2025 | 02:00 PMHome Minister Anita: అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలి : హోంమంత్రి ఆదేశాలు
దిత్వా తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుపాను ప్రభావం ఎక్కువగా చూపే జిల్లా కలెక్టర్లు (District Collectors), ఎస్పీ (SP)లకు హోంమంత్రి అనిత (Home Minister Anita) ఆదేశాలు జారీ చేశారు. శని (Saturday), ఆదివారాల్లో (Sunday) వచ్చే
November 28, 2025 | 01:56 PMAmaravati: బ్యాంకులు, బీమా కంపెనీల శంకుస్థాపన కార్యక్రమంలో ప్రసంగించిన చంద్రబాబు
• గత పాలకుల విధ్వంసంతో ఆగిపోయిన అమరావతి రాజధాని పనుల్ని ప్రధాని మోదీ పునఃప్రారంభించారు. • రాజధాని నిర్మాణానికి 34 వేల ఎకరాలను త్యాగం చేసిన రైతులకు ధన్యవాదాలు • ప్రపంచంలో స్ఫూర్తిదాయకమైన ల్యాండ్ పూలింగ్ విధానంలో భూముల పొందిన ప్రాంతం అమరావతి • రూ.15 వేల కోట్లను రాజధాని పునర్నిర్మాణానికి కేటాయించారు...
November 28, 2025 | 01:55 PMAmaravati: రాజధానిలో బ్యాంకులు, బీమా కంపెనీల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన నిర్మలా సీతారామన్
• ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రీస్టార్ట్ చేయటం సంతోషం • దేశంలో ఒక కొత్త రాజధాని నగరం నిర్మించటం సామాన్యమైన విషయం కాదు • నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ కూడా సహకరిస్తున్నారు • అమరావతి నిర్మాణం అంటే ఒక యజ్ఞం లాంటింది • ఇంత పెద్ద నగరానికి ఆర్ధికంగా భరోసా ఉండాలన్న నిర్ణయంతోనే ఇవాళ పీఎస్య...
November 28, 2025 | 01:50 PMNara Lokesh: బ్యాంకులు, భీమా కంపెనీల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గోని ప్రసంగించిన నారా లోకేష్
• దేవతల రాజధాని అమరావతిని దెయ్యాలు విధ్వంసం చేయాలని చూశాయి • మూడు రాజధానులని మూడు ముక్కలాట ఆడి ఈ ప్రాంతాన్ని నాశనం చేయాలని చూశారు • ఒక్క వ్యక్తికోసం రూ.450 కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నారు • ఒకే రాష్ట్రం ఒకే రాజధాని అనే నినాదంతో రైతులు పోరాడారు. • ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జై అమరావతి నినా...
November 28, 2025 | 01:45 PMAmaravati: అమరావతి లో బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన
* For scrolls * అమరావతి- రాజధానిలో ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా కంపెనీల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ , ముఖ్యమంత్రి చంద్రబాబు * మొత్తం 15 బ్యాంకులు, బీమా సంస్థల ప్రధాన కార్యాలయాలకు శంకుస్థాపన చేసిన కేంద్ర మంత్రి , సీఎం చంద్రబాబు * స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ...
November 28, 2025 | 01:40 PMPinnelli Brothers : పిన్నెల్లి సోదరుల అరెస్టుకు లైన్ క్లియర్..!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో (AP Politics), ముఖ్యంగా పల్నాడు గడ్డపై సంచలనం సృష్టించిన జంట హత్యల కేసు కీలక మలుపు తిరిగింది. మాచర్ల (Macharla) మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy), ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలకు
November 28, 2025 | 01:22 PMChandrababu: కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ తో సీఎం చంద్రబాబు భేటీ
సీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సమావేశమయ్యారు. ఈ సమావేశానికి మంత్రులు నారా లోకేశ్(Nara Lokesh), నారాయణ (Narayana), పయ్యావుల
November 28, 2025 | 12:06 PMAmaravati: అమరావతికోసం మరో 40 వేల ఎకరాలు! అవసరమా..!?
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (Amaravati) నిర్మాణం విషయంలో కూటమి ప్రభుత్వం గేరు మార్చింది. రాజధానిని కేవలం పరిపాలనా కేంద్రానికే పరిమితం చేయకుండా, అంతర్జాతీయ స్థాయి మహా నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రెండో విడత భూ సమీకరణకు (Land Pooling) రంగం సిద్ధం చేస్తోంది. ఇటీవల అమరావతి రైతులతో జరిగిన సమావేశం...
November 28, 2025 | 12:03 PMChandrababu: శీతాకాల సమావేశాలకు ఎంపీ లకు బాబు టాస్క్: రాష్ట్ర ప్రయోజనాలకే ప్రాధాన్యం
దేశ రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ (TDP) స్థానం మరింత బలపడుతోంది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి టీడీపీ కీలక భాగస్వామిగా ఉండటం వల్ల, పార్టీకి చెందిన 16 మంది ఎంపీల పాత్ర మరింత ప్రధానంగా మారింది. అధికారంలో భాగమై ఉన్నప్పటికీ, రాష్ట్ర విభజన తర్వాత
November 28, 2025 | 12:00 PMB.C. Janardhan Reddy: గుంటల రోడ్ల నుంచి మన్నికైన రహదారుల దిశగా ఏపీ ప్రయాణం..
ఆంధ్రప్రదేశ్లో రోడ్ల పరిస్థితి ప్రస్తుతం తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో రోడ్లు గుంతలతో నిండిపోవడం, ప్రయాణికులకు అసౌకర్యం కలిగించడం కామన్ విషయమే. అయితే గత కొన్నేళ్లుగా సరైన మరమ్మతులు, పర్యవేక్షణ లేకపోవడంతో పరిస్థితి
November 28, 2025 | 11:56 AMNew district: కొత్త జిల్లాల ఏర్పాటుపై కీలక పరిణామం
ఆంధ్రప్రదేశ్లో కొత్త జిల్లాల ఏర్పాటుపై కీలక పరిణామం చోటు చేసుకుంది. మూడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తూ ప్రిలిమినరీ నోటిఫికేషన్లను ప్రభుత్వం విడుదల చేసింది. మదనపల్లె, మార్కాపురంతోపాటు రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం
November 28, 2025 | 11:50 AMAP New Districts: ఆంధ్రప్రదేశ్ కొత్త జిల్లాల రూపకల్పన..ప్రభుత్వం ముందున్న సవాళ్లు..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో జిల్లాల పునర్విభజన మరోసారి చర్చకు దారితీసింది. గత ప్రభుత్వం చేసిన కొత్త జిల్లాల వ్యవస్థ అమల్లో అనేక ఇబ్బందులు తలెత్తినట్లు ప్రజలు అప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మూడు కొత్త జిల్లాలు, ఐ...
November 28, 2025 | 11:30 AMMinister Durgesh: ఏపీకి వచ్చే పర్యాటకుల కోసం .. డ్రైవర్ కం గైడ్
ఏపీకి వచ్చే పర్యాటకులకు రాష్ట్ర అందాలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని మంత్రి దుర్గేశ్ (Durgesh) తెలిపారు. రాపిడో సంస్థ సహకారంతో దేశంలోనే తొలిసారిగా డ్రైవర్ కం గైడ్ (Driver cum
November 28, 2025 | 08:28 AMChandrababu: దేవాదాయ శాఖ, టీటీడీపై ముఖ్యమంత్రి చంద్రబాబు సచివాలయంలో సమీక్ష
• సమీక్షకు హాజరైన దేవాదాయ శాఖామంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, టీటీడీ పాలక మండలి సభ్యులు • తిరుమలలో అమలు చేస్తున్న బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని దేవాలయాల్లో అమలు చేసే అంశంపై ప్రధాన చర్చ • గత కొంత కాలంగా సేవలు, అన్నదానం, ప్రసాదంలో నాణ్యత పెంపునకు తీసు...
November 27, 2025 | 08:00 PMKiran Kumar Reddy: ఏపీ పాలిటిక్స్ లో కనిపించని కిరణ్ కుమార్ రెడ్డి..కారణం ఏమిటో?
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చివరి ముఖ్యమంత్రిగా పనిచేసిన నల్లారి కిరణ్కుమార్ రెడ్డి (Nallari Kiran Kumar Reddy) ఇప్పుడు రాజకీయ వేదికపై కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఆయన భారతీయ జనతా పార్టీ (BJP)లో సభ్యుడిగానే ఉన్నప్పటికీ, పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొనకపోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్పై అనే...
November 27, 2025 | 05:14 PMChandrababu: ఆధారాలు లేవని తెలిపిన సీఐడీ..ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు క్లీన్ చిట్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Chandrababu Naidu)పై నమోదైన ఏపీ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించిన దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఐడీ (CID) అధికారులు కోర్టుకు సమర్పించిన తాజా నివేదిక ప్రకారం, ఆయనపై ఆరోపణలను బలపర్చే ఎలాంటి విశ్వసనీయ ఆధారాలు లేవని తేల్చారు. అందువల్ల కేసును అధి...
November 27, 2025 | 05:05 PMDavid Beckham: బెఖమ్ పాఠశాల పర్యటనపై స్పందించిన నారా లోకేష్..
ఇంగ్లాండ్ నుంచి వచ్చిన ప్రపంచ ప్రఖ్యాత ఫుట్బాల్ లెజెండ్, యూనిసెఫ్ గుడ్విల్ అంబాసిడర్ సర్ డేవిడ్ బెఖమ్ (Sir David Beckham) ఇటీవల ఆంధ్రప్రదేశ్ సందర్శించిన విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వ పాఠశాలల అభ్యాస వాతావరణాన్ని దగ్గరగా చూడాలన్న ఉద్దేశంతో ఆయన ఏపీలోని పలు స్కూల్స్కు వెళ్...
November 27, 2025 | 04:30 PM- Nara Lokesh: డల్లాస్ లో నారా లోకేష్ కు ఘన స్వాగతం
- Nara Lokesh: మరోసారి మంత్రి నారా లోకేష్ విదేశీ పర్యటన
- Lok Bhavan: లోక్ భవన్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్ తో సీఎం చంద్రబాబు భేటీ
- Savitri: ఆ పాత్రే తప్ప సావిత్రి గారు కనపడే వారు కాదు- ముప్పవరపు వెంకయ్య నాయుడు
- IndiGo: ఇండిగో గందరగోళం…విమానాలు రద్దు
- Kamakya: మంత్రి సీతక్క లాంచ్ చేసిన అభినయ కృష్ణ ‘కామాఖ్య’ ఫస్ట్ లుక్
- Annagaru Vostaru: డైరెక్టర్ హరీశ్ శంకర్ చేతుల మీదుగా “అన్నగారు వస్తారు” ట్రైలర్ రిలీజ్
- Nandamuri Kalyana Chakravarthy: 35 ఏళ్ల తర్వాత ‘ఛాంపియన్’ లో నందమూరి కళ్యాణ్ చక్రవర్తి రీఎంట్రీ
- Ghantasala The Great: ఘనంగా ఘంటసాల ది గ్రేట్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్..
- Jagan: చంద్రబాబు రాజకీయ చతురత..జగన్ మొండి వైఖరి..
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2025 - Telugu Times | Digital Marketing Partner ![]()


















