మోదీ రోడ్ షో కోసం చైనా ఫోటో.. ఇదెక్కడి మాయ స్వామి..
ఇటీవల తెలంగాణలోని కొల్లాపూర్లో భారత ప్రధాన మంత్రి నరేంద్రమోదీ నిర్వహించిన రోడ్ షో కి భారీగా జనం తరలివచ్చారు అని ఒక ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అయింది. ఇసుక వేస్తే కూడా రాలనంతగా నిండిపోయిన ఆ జన సముద్రాన్ని చూసి ఎవరైనా ఆశ్చర్య పోవలసిందే. అంతేకాదు అక్కడికి వచ్చిన ప్రజలు మద్యం కోసమో.. డబ్బు కోసమ...
May 8, 2024 | 01:25 PM-
‘ప్రజ్వల్ రేవణ్ణను దేశం దాటించి.. మాలాంటి వారిని అరెస్టు చేస్తారా..?’: ఎమ్మెల్సీ కవిత
‘ప్రజ్వల్ రేవణ్ణ వంటి దారుణాలకు పాల్పడిన వారిని దేశం దాటించి.. మాలాంటి వారిని అరెస్టు చేయడం అన్యాయం’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న కవిత జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియడంతో ఆమెను కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనే ఆ...
May 8, 2024 | 09:12 AM -
ఎమ్మెల్సీ కవితకు షాక్ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ న్యాయస్థానం పొడిగించింది. ఈ నెల 14 వరకు కస్టడీ పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. మరోవైపు కేజ్రీవాల్ జ్యూడీషియల్ కస్టడీని కూడా రౌజ్ అవెన్యూ కోర్టు ఈ నెల 20 వరకు పొడిగించింది. సంచలనం సృష్టించిన ...
May 7, 2024 | 04:30 PM
-
ఓటు హక్కు వినియోగించుకున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గాంధీనగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని అహ్మదాబాద్లో ఓటేశారు. ఉదయం 7గంటలకు పోలింగ్ ప్రారంభమైన కాసేపటికే ఆయన రాణీప్ ప్రాంతంలోని నిషాన్ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్...
May 7, 2024 | 04:25 PM -
లోక్సభ ఎన్నికల అనంతరం కూడా బాలీవుడ్లో కొనసాగుతాను.. కంగనా రనౌత్
సినీ ఇండస్ట్రీలో ఎప్పుడు తన ఘాటైన విమర్శలతో సంచలనం సృష్టించే నటి కంగనా రనౌత్. ప్రస్తుతం ఆమె హిమాచల్ ప్రదేశ్ లోని మండి లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆమె కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల తర్వాత సినిమా పరిశ్రమను వదిలిపెట్టే ప్రసక్తే...
May 7, 2024 | 10:52 AM -
ఎమ్మెల్సీ కవితకు మళ్లీ చుక్కెదురు.. బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ
మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మళ్లీ చుక్కెదురైంది. బెయిల్ ఇచ్చేందుకు రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరించింది. ప్రస్తుతం తిహాడ్ జైలులో ఉన్న కవిత ఈడీ, సీబీఐ కేసుల్లో వేర్వేరుగా బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఎన్నికల నేపథ్యంలో స్టార్ క్యాంపెయి...
May 6, 2024 | 08:26 PM
-
వారి సమాచారం అందించిన వారికి రూ. 20 లక్షల రివార్డు : ఐఏఎఫ్
జమ్ము కశ్మీర్లోని పూంచ్లో భారత వైమానిక (ఐఏఎఫ్ ) దళం వాహనంపై దాడి చేసిన ఇద్దరు పాకిస్థాన్ ఉగ్రవాదుల స్కెచ్లను భద్రతా దళాలు విడుదల చేశాయి. వీరి అరెస్ట్ కోసం సమాచారం అందించిన వారికి రూ.20 లక్షల రివార్డు ఇస్తామని ప్రకటించాయి. పూంచ్లోని షాసితార్ సమీపంలో ...
May 6, 2024 | 08:12 PM -
బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించనున్న కవిత..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న బీఆరెస్స్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం అందరికీ తెలిసిందే. అప్పటినుంచి బెయిల్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా కవిత ప్రయత్నిస్తూనే ఉంది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో.. అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడమే కాక వరుస అరెస్టులు, విచా...
May 6, 2024 | 07:52 PM -
వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్
లోక్సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్లోని వారణాసి స్థానం నుంచి మరో సారి పోటీ చేస్తున్న ప్రధాని మోదీ ఈ నెల 14న నామినేషన్ దాఖలు చేయనున్నారు. అంతకు ముందు రోజు నిర్వహించే భారీ రోడ్ షోలో ప్రధాని మోదీ పాల్గొంటారని వారణాసి నగర బీజేపీ అధ్యక్షుడు విద్యా సాగర్ రాయ్&zwnj...
May 6, 2024 | 02:42 PM -
ఈ మే మరింత హాట్ గురూ….
ఎండ మండిపోతోంది. దేశం నిప్పులకొలిమిలా మారింది. ఉదయం 8 గంటలు దాటేసరికే.. టెంపరేచర్ రివ్వున పైకెగసిపోతోంది. . దీంతో జనం బయటకు రావాలంటే వణికిపోతున్న పరిస్థితి ఉంది. మండుటెండల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు సాదారణమయ్యాయి. ఇళ్లల్లో ఏసీలు, కూలర్లు నిరంతరాయంగా తిరుగుతున్నా, సాంత్వన లభించడం లేదు. ఈ సారి సమ్మర...
May 5, 2024 | 12:26 PM -
గాంధీ కుటుంబం అమేఠీని వదిలి పారిపోయిందా..?
దేశవ్యాప్తంగా సార్వత్రి ఎన్నికల కోలాహలం నెలకొని ఉంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పార్టీలన్నీ శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా మోదీని ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ఎన్నికల్లో గెలిస్తే యువనేత రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలని ఆ పార్టీ నేతలు ఆలోచిస్తున్నారు. అయితే...
May 3, 2024 | 04:20 PM -
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సంచలన నిర్ణయం… తక్షణమే అమలులోకి
ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ మహిళా కమీషన్కు చెందిన 223 మంది ఉద్యోగులను తొలగిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఆ ఆదేశాలు అమలులోకి రానున్నాయి. గతంలో ఢిల్లీ మాహిళా కమీషన్ చైర్పర్సన్&z...
May 2, 2024 | 08:14 PM -
అయోధ్య లో బాలరామున్ని దర్శించుకున్న రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రాముడిని దర్శించుకున్నారు. బాలరాముడి ముందు మోకరిల్లి నమస్కరించారు. అయోధ్యకు చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు ఉత్తర్ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ స్వాగతం పలికారు. బాలరాముడి దర్శనానికి ముందు రాష్ట్రపతి ముర్ము సరయూ నది తీరంలో జరిగిన హారతి...
May 2, 2024 | 04:07 PM -
ప్రధాని మోదీ పై మిమిక్రీ కళాకారుడు పోటీ
లోక్సభ ఎన్నికల్లో భాగంగా వారణాసి స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పోటీ చేయనున్నట్లు మిమిక్రీ కళాకారుడు, కమెడియన్ శ్యామ్ రంగీలా(29) ప్రకటించారు. రాజస్థాన్కు చెందిన ఆయన ప్రధాని మోదీ గొంతును అనుకరిస్తూ మిమిక్రీ చేయడంతో పాటు సోషల్ మీడియా...
May 2, 2024 | 03:58 PM -
మే 13న ప్రధాని మోదీ నామినేషన్!
లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి బీజేపీ తరపున వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇందు కోసం ఆయన నామినేషన్ దాఖలు చేసేందుకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మే 13న ఆయన నామినేషన్ పత్రాలు సమర్పించనున్నట్లు యూపీ బీజేపీ వర్గాలు వెల్...
May 1, 2024 | 09:20 PM -
‘మరాఠా’ వీరులకు పరీక్ష…
మరాఠా రాజకీయవీరులకు అగ్ని పరీక్ష. రాజకీయ వ్యూహచతురతకు పెట్టింది పేరైన మహారాష్ట్రలో ఇప్పుడు పార్టీలు విషమ సమస్యను ఎదుర్కొెంటున్నాయి. ఓవైపు మోడీ, షా రాజకీయ వ్యూహాలతో చిన్నా భిన్నమైన మరాఠీ పార్టీలు.. ఇప్పుడు అస్థిత్వ సమస్య ఎదుర్కొంటున్నాయి. ఈసారి ఎన్నికల్లో సత్తా చాటకుంటే.. ఇక తమ రాజకీయ భవితవ్యం ఏమవ...
May 1, 2024 | 10:37 AM -
రాహుల్ గాంధీ ప్రచారం వేళ… కాంగ్రెస్ కు వరుస షాక్ లు
సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. మధ్యప్రదేశ్కు చెందిన కీలక నేత రామ్నివాస్ రావత్ బీజేపీలో చేరారు. హస్తం పార్టీలో మంత్రిగా, ఆరుసార్లు ఎమ్మెల్యేగా పని చేసిన ఆయన భారీగా తరలివచ్చిన తన మద్దతుదారులతో కలిసి ముఖ్యమంత్రి మోహన్ యాదవ్...
April 30, 2024 | 08:38 PM -
అయోధ్య రామయ్యను దర్శించుకోనున్న రాష్ట్రపతి
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ( మే 1న) అయోధ్య పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా ఆమె ఆయోధ్య రామయ్యను దర్శించుకోనున్నారు. అదేవిధంగా హనుమాన్ గర్హి ఆలయంలో హనుమంతుడిని దర్శించుకుని హారతి కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఆ తర్వాత సరయూ పూజ, హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్ట్రప...
April 30, 2024 | 08:31 PM

- Patna HC: కాంగ్రెస్ కు పట్నా హైకోర్టు షాక్.. మోడీ తల్లి ఏఐ జనరేటెట్ వీడియో తొలగించాలని ఆదేశం..
- Manchu Monoj: “మిరాయ్” విజయం నా జీవితంలో మర్చిపోలేని సంతోషాన్నిచ్చింది – మంచు మనోజ్
- Maoists: ఆయుధానికి తాత్కాలిక విరామం..మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన..
- Indian Players: పొట్టి క్రికెట్ మొనగాళ్లు మనవాళ్లే… టీ 20 ఐసీసీ ర్యాంకుల్లో టాప్ లేపారు..
- Coin: డైరెక్టర్ సాయి రాజేష్ చేతుల మీదుగా ‘కాయిన్’ ఫస్ట్ ఫ్లిప్
- Tunnel: తమిళ్ లో సూపర్ హిట్ అయిన అథర్వ మురళీ యాక్షన్ థ్రిల్లర్ ‘టన్నెల్’
- Pakistan: భారత్ పై దాడులు మాపనే.. మాస్టర్ మైండ్ మసూద్ అంటున్న జైషే ఉగ్రవాద సంస్థ..
- Beauty: ‘బ్యూటీ’ అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఉంటుంది.. నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అడిదల
- Vijay Antony: సిన్సియర్ హార్డ్ వర్క్ చేస్తాను. సినిమా కోసం రాత్రి పగలు కష్టపడతాను- విజయ్ ఆంటోనీ
- Pawan Kalyan: సినిమాలకు పవన్ గుడ్ బై..!
