స్వర్ణ దేవాలయంలో కేజ్రీవాల్ ప్రార్థనలు
పంజాబ్లో రోడ్ షో నిర్వహించేందుకు అమృత్సర్ చేరుకున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వర్ణదేవాలయంలో ప్రార్థనలు నిర్వహించారు. శ్రీదుర్గియానా దేవాలయంలో పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన వెంట పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, అమృత్సర్...
May 17, 2024 | 04:02 PM-
మోడీ వ్యాఖ్యలతో ముస్లిం ఓటు బ్యాంకు షిఫ్టవుతోందా…?
ముస్లింకోటా రిజర్వేషన్లపై మోడీ చేసిన వ్యాఖ్యలు … ఆ సమాజంలో ఓరకమైన అభద్రతను కనబరిచినట్లు కనిపిస్తోంది. దశాబ్దాలుగా కాంగ్రెస్, ఇతర విపక్షాల వెన్నంటి ఉన్న ఆయావర్గాలు.. దశాబ్దకాలంగా మోడీవైపు ఆదరణ చూపిస్తున్నారు. అలాంటి వర్గాలకు సంబంధించిన రిజర్వేషన్లపై మోడీ వ్యాఖ్యలు… ఓటుబ్యాంకుపైనా పడుతు...
May 17, 2024 | 03:49 PM -
ఈడీ సీజ్ చేసిన సొమ్ముపై మోదీ కీలక వ్యాఖ్యలు..
ప్రజల వద్ద డబ్బు దోచుకొని బ్లాక్ మనీ దాచుకుని అక్రమార్కుల నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ( ఈడీ) అధికారులు వెలికి తీసి స్వాధీన పరుచుకున్న సొమ్ము పై ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.గత ప్రభుత్వాల హయాంలో కొందరు ప్రజలను దోచుకొని అక్రమ మార్గంలో డబ్బులు సంపాదించి.. వాటిని దాచుకున్నారని ఆరోపించారు. ఇప్...
May 17, 2024 | 03:45 PM
-
ఎన్నికల సంఘం విశ్వసనీయతపై మోదీ క్లారిటీ..
ఎన్నికల సంఘం విశ్వసనీయతపై ప్రతిపక్షాలు సందేహాలు లేవనెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ విపక్షాల వాదనను ఖండించారు. అంతేకాదు అంతకముందు 50-60 సంవత్సరాల పాటు ఎన్నికల సంఘంలో ఒకరే సభ్యులుగా ఉండేవారు అంటూ కాంగ్రెస్ పేరు ప్రస్తావించకుండా తన రేంజ్ లో మోదీ సెటైర్లు వేశారు. అంతకముందు ఒక పార్టీకి ఎంతో స...
May 17, 2024 | 11:18 AM -
సీబీఐకి ఇద్దరు కొత్త డైరెకర్లు.. ఎవరో తెలుసా?
కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కు కొత్తగా ఇద్దరు అదనపు డైరెక్టర్లు నియమితులయ్యారు. ఒకే బ్యాచ్కు చెందిన ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులైన ఏవైవీ కృష్ణ, ఎన్.వేణుగోపాల్లను నియమిస్తూ కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అస్సాం`మేఘాలయ క్యాడర్ 1995 ...
May 16, 2024 | 08:02 PM -
ముందస్తు రిజిస్ట్రేషన్ తప్పనిసరి.. ఉత్తరాఖండ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు
చార్ధామ్ యాత్రకు భక్తులు భారీ సంఖ్యలో పోటెత్తుతున్నారు. దీంతో ట్రాఫిక్, ఇతరత్రా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. రద్...
May 16, 2024 | 07:58 PM
-
సుప్రీంకోర్టు కీలక తీర్పు… ఆ అధికారం ఈడీకి ఉండదు
మనీలాండరింగ్ కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు ప్రక్రియకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. మనీలాండరింగ్ ఫిర్యాదుపై ప్రత్యేక కోర్టు విచారణకు స్వీకరించిన తర్వాత ఈ కేసులో నిందితుడిని ఈడీ అధికారులు అరెస్టు చేయకూడదని వెల్లడించింది. ఒ...
May 16, 2024 | 07:47 PM -
షిర్డి సాయినాధుని సేవలో చంద్రబాబు దంపతులు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీసమేతంగా మహారాష్ట్రలో పర్యటించారు. చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు కొల్హాపూర్ లోని శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని సందర్శించారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ వర్గాలు చంద్రబాబు దంపతులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం వారు షిరిడీ పయనమయ్యారు...
May 16, 2024 | 07:33 PM -
హిందూ-ముస్లిం తేడా చూపిస్తే ఆ అర్హత నాకు లేనట్లే : ప్రధాని మోదీ
తానెప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయనని, హిందూ-ముస్లిం అంటూ తేడా చూపించిన రోజున ప్రజా జీవితంలో ఉండే అర్హత తనకు ఉండదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన.. తాను ఎప్పటికీ మస్లింలకు వ్యతిరేకం కాదని, కావాలని తన మాటలను వక్రీకరించారని అన్నారు. “నేనెప్పుడు ఓ...
May 16, 2024 | 09:43 AM -
మోదీ నామినేషన్.. వివాదాస్పదమైన తన ఎడ్యుకేషన్ పై అఫిడవిట్ తో క్లారిటీ..
భారత ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఆస్తికి సంబంధించిన వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఆయన తన పేరు మీద మూడు కోట్లకు పైగా విలువైన ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్లో ప్రకటించారు. ఇక తన పేరిట ఎటువంటి ఇల్లు కానీ.. కారు కానీ లేవని ఆయన ఈ అఫిడవిట్లో క్లియర్ గా...
May 15, 2024 | 11:41 AM -
ఎమ్మెల్సీ కవితకు షాక్.. జ్యుడీషియల్ కస్టడీ పొడగింపు
ఢిల్లీ మద్యం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని మే 20 వరకు రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు పొడిగించింది. ఈడీ కేసులో రిమాండ్ ముగియడంతో కవితను వీడియోకాన్ఫరెన్స్ ద్వారా తిహాడ్ జైలు నుంచి హాజరు పర్చారు. దర్యాప్తు కొనసాగుతున్నందున రిమాండ్ ...
May 14, 2024 | 09:32 PM -
దాడి నిజమే.. అంగీకరించిన ఆప్ నేత
మద్యం కుంభకోణం కేసుతో సతమతమవుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి వివాదాల్లోకెక్కింది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్కుమార్ తనపై దాడి చేశారని ఆప్ రాజ్యసభ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ స్వాతి మాలీవాల్ చేసిన ఆర...
May 14, 2024 | 09:21 PM -
ఆయనకు ఏది ఇష్టమైతే అదే వండుతా : దీదీ ఆసక్తికర వ్యాఖ్యలు
శ్రీరామనవమి నవరాత్రుల సమయంలో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ చేపలు తిన్న వీడియో ఇటీవల రాజకీయంగా దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ కూడా విమర్శలు చేశారు. ఈ వ్యవహారంపై తాజాగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ...
May 14, 2024 | 09:17 PM -
ప్రధాని మోదీ నామినేషన్ దాఖలు
ప్రధాని నరేంద్ర మోదీ వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. వారణాసీ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి మోదీ తన నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేతలు, ఎన్డీఏ నేతలు హాజరయ్యారు. వారణాసి నుంచి మోదీ మూడోసారి నామినేషన్ దాఖ...
May 14, 2024 | 08:59 PM -
మోదీ నామినేషన్ కు చంద్రబాబు, పవన్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ సందర్భంగా నిర్వహించనున్న ర్యాలీలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాల్గొనున్నారు. వారణాసి లోక్సభ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున మోదీ నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పవ...
May 14, 2024 | 04:03 PM -
ఇండియా కూటమి అధికారంలోకి వస్తే.. జూన్ 5నే బయటకు వస్తా
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తే, జూన్ 5నే తాను తిహాడ్ జైలు నుంచి విడుదలవుతాయనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ప్రస్తుతం సుప్రీంకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చిన కేజ్రీవాల్ పార్టీ కార్యాలయాంలో ఆప్ కౌన్సి...
May 14, 2024 | 03:58 PM -
ఈవీఎంలు ఉన్న స్ట్రాంగ్ రూంలో సీసీటీవీలు ఆఫ్ చేయడమేంటి? : సుప్రియా సూలే ఫైర్
ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్రూమ్లోని సీసీటీవీలు ఆఫ్ కావడంపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అనుమానాలు వ్యక్తం చేసింది. బారామతి నియోజకవర్గంలోని ఈవీఎం స్ట్రాంగ్ రూంలో దాదాపు 45 నిమిషాల పాటు సీసీ కెమెరాలను స్విచ్ ఆఫ్ చేశారని, ఇది ఎవరో కావాలనే చేసినట్లున్నారని ఎన్సీపీ చీఫ్ శరద్ పవా...
May 14, 2024 | 08:43 AM -
ఈ దేశాలలో ఓటు వేయకపోతే అంతే సంగతి..
ఈరోజు ఆంధ్రాలో అసెంబ్లీ ఎన్నికల తో పాటు లోక్ సభ పోలింగ్ కూడా జరుగుతుంది. పోలింగ్ రోజు ఖచ్చితంగా సెలవు ఇవ్వాలి అని ఎన్నికల సంఘం ఆదేశం మేరకు చాలావరకు కంపెనీలు కూడా ఈ రోజున సెలవు ప్రకటిస్తాయి. ఇది ఓటర్ లు పోలింగ్ సెంటర్ కి వెళ్లి ఓటు వేయడం కోసం ఏర్పాటు చేసిన సౌలభ్యం. కానీ కొంతమంది దీన్ని సెలవు...
May 13, 2024 | 11:22 AM

- TRP: తీన్మార్ మల్లన్న కొత్త పార్టీ.. పేరు ఇదే..!
- Islamabad: అవినీతిలో మాకన్నా మీరే టాప్.. అమెరికాకు పాక్ మంత్రి షాకింగ్ కామెంట్స్…
- Group 1: గ్రూప్-1 పై డివిజన్ బెంచ్ కు వెళ్లిన TGPSC
- Priyanka Arul Mohan: పవన్ తో వర్క్ చేయడం నా అదృష్టం
- Siva Karthikeyan: మరోసారి ఆ డైరెక్టర్ తో శివ కార్తికేయన్?
- TTD : సీఎం చంద్రబాబుకు టీటీడీ ఆహ్వానం
- DBV Swamy: ఆయనకు తిరుమల నేలపై నడిచే అర్హత లేదు : మంత్రి డీబీవీ స్వామి
- CID: సీఐడీ విచారణకు హాజరైన సజ్జల భార్గవ్రెడ్డి
- KTR: తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల అడ్డా : కేటీఆర్
- Mukesh Ambani: ఈ రోజు 145 కోట్ల మందికి పండగ రోజు : ముకేశ్ అంబానీ
