కమలా హ్యారిస్కు మద్దతుగా… తమిళనాడులో
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ అభ్యర్థిగా కమలా హ్యారిస్ను అధ్యక్షుడు జో బైడెన్ బలపరిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె పూర్వీకులకు చెందిన తమిళనాడులోని గ్రామంలో పోస్టర్లను ఏర్పాటు చేశారు. తిరువరూర్ జిల్లాలోని తులసేంద్రపురంలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్&z...
July 24, 2024 | 08:09 PM-
కేంద్రం నుంచి వరాలజల్లు.. ఏపీలో ఊరట..
రీసెంట్ గా జరిగిన ఎన్నికల్లో ఏ కూటమిని చూసి గంప గుర్తుగా ఓటు వేశారు.. ఇప్పుడు అదే కూటమి ఏపీ ప్రజలకు అండగా నిలబడుతుంది. భావితరాల భవిష్యత్తుపై ఆశా కిరణం ఉదయిస్తోంది. జగన్ పాలన అనంతరం తీవ్రమైన నిధుల కొరత ఎదుర్కొంటున్న ఆంధ్ర రాష్ట్రానికి కేంద్ర బడ్జెట్ ఊరట అందిస్తోంది. అటు రాజధాని లేక ఇటు పోలవరం పూర్...
July 23, 2024 | 02:06 PM -
చంద్రబాబుతో గవర్నర్ బండారు దత్తాత్రేయ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని ఉండవల్లిలోని ఆయన నివాసంలో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ మర్యాదపూర్వకంగా కలిశారు. దత్తాత్రేయకు స్వాగతం పలికిన చంద్రబాబు.. పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించారు. శ్రీవేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని బహూకరించారు. రాష్ట్ర, దేశ రాజకీయ పరి...
July 23, 2024 | 01:56 PM
-
బిహార్ కు ప్రత్యేక హోదా లేనట్లే..
ప్రత్యేక హోదా కోసం బిహార్ ప్రభుత్వం చేసిన వినతిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. దీనిపై సోమవారం లోక్సభలో స్పష్టమైన వైఖరిని తెలియజేసింది. బడ్జెట్ పార్లమెంటు సమావేశాలకు సన్నాహకంగా ఆదివారం జరిగిన అఖిలపక్ష పార్టీల సమావేశంలో ఎన్డీయే ముఖ్య భాగస్వామి, బిహార్ అధికార పక్షం జేడీయూ...
July 23, 2024 | 01:22 PM -
స్వదేశానికి చేరుకున్న 1000 మంది భారత విద్యార్థులు : కేంద్రం
ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని సంస్కరించాలంటూ బంగ్లాదేశ్లో విద్యార్థులు చేస్తోన్న ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతలను దారితీశాయి. ఈ నేపథ్యంలో అక్కడ చదువుకుంటున్న పలువురు భారత విద్యార్థులు సురక్షితంగా స్వదేశానికి చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు సుమారు 1000 మంది విద్యార్థులు వచ్చారు. వారిలో...
July 20, 2024 | 08:05 PM -
సుప్రీంకోర్టు కీలక నిర్ణయం… గవర్నర్లకు రక్షణపై
పశ్చిమ బెంగాల్ గవర్నర్పై ఇటీవల ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరడంతో అత్యున్నత న్యాయస్థానం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. నేర విచారణ నుంచి గవర్నర్కు మినహాయింపు కల్పించే ఆర్టికల్ 361 రాజ్యాంగ నిబంధనను పరి...
July 19, 2024 | 07:46 PM
-
అక్కడున్న భారతీయులంతా సురక్షితమే : కేంద్రం
రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ లో ఆందోళనకారులు చేపట్టిన బంద్ హింసాత్మకంగా మారింది. ఈ ఘర్షణలను అదుపు చేసేందుకు బంగ్లా ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం స్పందించింది. అక్కడున్న భారతీయులంతా సురక్షితమే అని ప్రకటించింది. ప్రస్తు...
July 19, 2024 | 07:16 PM -
అదానీ ఖావ్డా ప్రాజెక్టును సందర్శించిన అమెరికా రాయబారి
గుజరాత్ (కచ్)లోని ఖావ్డా వద్ద అదానీ గ్రూపు అభివృద్ధి చేస్తున్న ప్రపంచంలోనే అతిపెద్ద పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టును భారత్లో అమెరికా రాయబారిగా ఉన్న ఎరిక్ గార్సెటీ సందర్శించారు. అమెరికా షార్ట్ సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ ఆరోపణల ఫలితంగా, అదానీ...
July 19, 2024 | 04:20 PM -
సుప్రీంకోర్టు జడ్జిలుగా ఇద్దరు న్యాయమూర్తుల ప్రమాణం
జమ్మూకశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.కోటేశ్వర్సింగ్, మద్రాస్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్. మహదేవన్ సుప్రీంకోర్టు జడ్జీలుగా ప్రమాణం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్...
July 19, 2024 | 04:12 PM -
వ్రతం చెడ్డా ఫలితం దక్కిందప్పా సిద్దప్పా..!
ప్రైవేటు, కార్పొరేటు సంస్థల్లో సైతం కన్నడిగులకే 75 శాతం రిజర్వేషన్లు ఉండాలంటూ ఓ జీవో జారీ చేసిన కర్నాటక సీఎం సిద్ధరామయ్య.. కరెక్టు సమయంలో కరెక్టు పాచికే విసిరారు.ఎందుకంటే ఇది కన్నడ యువతకు ఓ అందమైన ప్రక్రియ. ఎందుకంటే బెంగుళూరు ఐటీ పరిశ్రమలో అత్యధికులు వేరే రాష్ట్రాల వాళ్లే. వారికే ఉద్యోగాలు.. చక్క...
July 18, 2024 | 07:46 PM -
ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్లపై కర్నాటకలో నిరసనలు
కర్ణాటకలోని సిద్ధరామయ్య సర్కార్ తన మార్క్ పాలన చూపించాలని భావిస్తూ ముందుకెెళ్తోంది. అయితే ఈక్రమంలో తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు మాత్రం.. ఆ ప్రభుత్వం ఇమేజ్ ను డ్యామేజ్ చేస్తున్నాయి. ఎలాంటి ముందస్తు చర్చ లేకుండా రాత్రికి రాత్రే ప్రైవేటు సంస్థల్లోనూ లోకల్ రిజర్వేషన్ల ప...
July 18, 2024 | 07:18 PM -
అంబానీ ఇంట పెళ్లిలో కోనసీమ ఘణపాఠీ లు వేద ఆశీర్వచనం
అంగరంగ వైభవంగా జరిగిన అంబానీ ఇంట పెళ్లి వేడుకల్లో కోనసీమ వేద పండితులు తమ వేద ఆశీర్వచనాలు అందించారు. అనంత్ అంబానీ రాధిక మర్చంట్ల వివాహ వేడుకలు ఐదు రోజులు పాటు ఘణపాఠీ లు పాల్గొని తమ వేద ఆశీర్వచనం అందించారు. వీరిలో నందంపూడి గ్రామానికి చెందిన కర్ర విశ్వనాథ ఘణపాఠీ పాసర్లపూడి లంక గంటి భార్గవ్ ఘణపాఠీ, ఇ...
July 17, 2024 | 09:41 PM -
హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారికి 10 శాతం రిజర్వేషన్లు
అగ్నిపథ్ పథకం పై హరియాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పోలీసు, మైనింగ్ గార్డు, జైలు వార్డెన్ తదితర ఉద్యోగాల నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి నాయాబ్ సింగ్ సైనీ ప్రకటించారు. అంతేకాకుండా వయసు సడలింప...
July 17, 2024 | 07:37 PM -
రాష్ట్రానికి ప్రత్యేక సాయం చేయండి.. అమిత్షాకు చంద్రబాబు వినతి
రాష్ట్ర విభజన, గత ఐదేళ్ల వైసీపీ పాలన కారణంగా పూర్తిగా దెబ్బతిన్న రాష్ట్రాని గట్టెక్కించేందుకు ఈ నెల 23న పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్లో ప్రత్యేక సాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షాను కోరారు. ఢిల్లీ లోని కృష్ణమీనన్&z...
July 17, 2024 | 04:24 PM -
రోజా ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేటిజన్స్.. వైరల్ అవుతున్న వీడియో..
ఆంధ్ర రాష్ట్ర మాజీ మంత్రి.. ఆఱ్కే రోజా.. ఒకప్పుడు ఈ పేరు సోషల్ మీడియాలో ఎంత వైరల్ లో అందరికీ తెలుసు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా.. ప్రతిపక్ష నేతలపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ రోజా తనదైన శైలిలో బాగా వైరల్ అయింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సోషల్ మీడియాలో రోజా పెద్దగా కనిపించడం లేదు. మళ్లీ తిరిగి ఇ...
July 17, 2024 | 03:40 PM -
పూరీ జగన్నాథుని రహస్య భాండాగారంలో ఏముంది..?
ఒడిశాలోని పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గది తలుపులు గురువారం తెరుచుకోనున్నాయి. ఇందుకు ఉదయం 9.51 నుంచి 12.15 గంటల వరకు శుభముహూర్తంగా నిర్ణయించారు. దీంతో దేశమంతా ఇప్పుడు ఆసక్తికరంగా చూస్తోంది. శ్రీక్షేత్ర కార్యాలయంలో మంగళవారం భాండాగారం అధ్యయన సంఘం అధ్యక్షుడు జస్టిస్ బిశ్వనాథ్ రథ...
July 17, 2024 | 03:34 PM -
సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు కొత్త జడ్జిల నియామకం
సుప్రీంకోర్టు కు మరో ఇద్దరు కొత్త న్యాయమూర్తులు నియమితులయ్యారు. జస్టిస్ ఎన్.కోటిశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్.మహదేవన్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ వెల్లడి...
July 16, 2024 | 08:09 PM -
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు అస్వస్థత… ఆసుపత్రికి తరలింపు
మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తిహాడ్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. దీంతో తిహాడ్ జైలు నుంచి ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. ఢిల్లీ మద్యం కేసులో మనీ లాండరింగ్ నేరారోపణలతో అరెస్టయిన కవిత దాదాపు నాలుగు నెలలుగా జై...
July 16, 2024 | 07:54 PM

- Foreigners: 16వేల మంది విదేశీయుల బహిష్కరణ : కేంద్రం!
- Chandrababu:ఎకో టూరిజంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు
- Singapore: సింగపూర్లో సెంటోసా ఐలాండ్ను సందర్శించిన ఎంపీ శ్రీభరత్
- Minister Satyakumar: మైసూర్ తరహాలో విజయవాడ ఫెస్ట్ నిర్వహిస్తాం: మంత్రి సత్యకుమార్
- Chandrababu: తెలుగుదేశం పార్టీకి కోడెల ఎనలేని సేవలు : చంద్రబాబు
- Yogi Adityanath:దిశా పటానీ కుటుంబాని కి సీఎం యోగి ఆదిత్యనాథ్ హామీ
- Tirumala: తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
- America: చట్టవిరుద్ధంగా మా దేశానికి వస్తే.. అక్కడికి పంపిస్తాం
- Laura Williams: సీఎం రేవంత్ను కలిసిన యూఎస్ కాన్సుల్ జనరల్ లారా విలియమ్స్
- Janhvi Kapoor: వన్ పీస్లో జాన్వీ గ్లామర్ ట్రీట్
