ఎంపాక్స్.. కోవిడ్ బాబులాంటి వైరస్?
ప్రపంచాన్ని కోవిడ్ తర్వాత అంతగా భయపెడుతున్న ప్రమాదకర వైరస్.. ఎంపాక్స్.. మెడికల్ పరిభాషలో మంకీపాక్స్ గా పిలుస్తున్నారు. ఇది ఆఫ్రికా తదితరదేశాల్లో విజృంభించి, అక్కడి నుంచి ఇతర దేశాలకు సైతం విస్తరిస్తోంది ప్రమాదకర వైరస్. దీంతో అంతర్జాతీయంగా ప్రకంపనలు రేపుతోంది. దీని గురించి ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం డ...
August 20, 2024 | 11:59 AM-
రాజీవ్ గాంధీ: భారతదేశ 21వ శతాబ్దపు మార్గదర్శకుడు – మణిశంకర్ అయ్యర్ అభిభాషణ
భారతదేశానికి 7వ ప్రధానమంత్రిగా అనిర్వచనీయమైన సేవలు అందించిన శ్రీ రాజీవ్ గాంధీ 21వ శతాబ్దంలో భారతదేశ అభివృద్ధిలో అగ్రగామిగా నిలిచి, ఆయన దార్శనికత, వినూత్న సంస్కరణల ద్వారా దేశం సర్వత్రా కొత్త అధ్యాయాన్ని నెలకొల్పిందని, కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ అన్నారు. శ్రీ రాజీవ్ గాంధీ 80...
August 20, 2024 | 09:40 AM -
బీజేపీ వైపు చంపై సొరెన్ చూపు..?
త్వరలో ఎన్నికలు జరగనున్న ఝార్ఖండ్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర మాజీ సీఎం, ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) కీలక నాయకుడు చంపైయీ సోరెన్ బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం జల వనరుల శాఖ మంత్రిగా ఉన్న చంపై.. ఆదివారం తెల్లవారుజామున పార్టీకి చెందిన ఆరుగురు...
August 19, 2024 | 01:26 PM
-
ముడా స్కామ్ వెనక ?
మైసూరులో దశాబ్దాల క్రితం సిటీ ఇంప్రూవ్మెంట్ ట్రస్టు బోర్డు (సీఐటీబీ) ఉండగా.. దాని స్థానంలో 1987లో మైసూరు అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ(ముడా) ఏర్పడింది. సీఎం సిద్దరామయ్య బావమరిది మల్లికార్జునస్వామి కెసరె గ్రామం సర్వే నం.464లో ఉన్న 3.16 ఎకరాల వ్యవసాయ భూమిని 2004లో కొనుగోలు చేశారు. స...
August 18, 2024 | 11:36 AM -
బెంగాల్ లో శవరాజకీయాలు..
కోల్కతాలోని ఆర్జీ కార్ వైద్య కళాశాల ఆసుపత్రిలో జూనియర్ వైద్యురాలిపై హత్యాచార ఘటనలో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఆ వైద్యురాలు ఏకంగా 36 గంటల పాటు విధులు నిర్వహించి, అలసి గాఢ నిద్రలో ఉండగా.. దుండగులు హత్యాచారానికి తెగబడ్డారు. అయితే ఇందులో పోలీస్ వాలంటీర్ ప్రధాన నిందిత...
August 18, 2024 | 11:19 AM -
ముడా స్కామ్ లో సిద్ధరామయ్యకు షాక్… విచారణకు గవర్నర్ నోటీసులు
కర్నాటక సీఎం సిద్ధరామయ్య.. ముడా స్కామ్ లో పూర్తిగా చిక్కుకుపోయారా..? ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే అర్థం వస్తోంది. నిన్నటి వరకూ బీజేపీ, జేడీఎస్ మాత్రమే విమర్శలు చేశాయి. ర్యాలీలు, ఆందోళనలతో అట్టుడికించాయి. పదిరోజుల ర్యాలీలో కాంగ్రెస్ పైనా, సీఎం సిద్ధరామయ్యపైనా విరుచుకుపడ్డాయి.వీటికి సమాధానం ...
August 18, 2024 | 11:16 AM
-
పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
దాదాపు దశాబ్దకాలం పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగని కశ్మీర్ లోయలో త్వరలోనే ఎన్నికల నగారా మోగనుంది. దాదాపు పదేళ్ల తర్వాత జమ్మూ కశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. జమ్మూ కశ్మీర్, హర్యానా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. జమ్మూ కశ్మీర్ లో ...
August 16, 2024 | 09:09 PM -
సెప్టెంబర్ 23న అమెరికాకు మోడీ…
వచ్చే నెలలో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లి సమావేశాల్లో పాల్గొనేందుకు భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికాలో పర్యటించనున్నారు. యూఎన్ తాత్కాలిక షెడ్యూల్ ప్రకారం నరేంద్ర మోడీ సెప్టెంబర్ 26 న హాజరుకానున్నారు. అయితే, అంతకు ముందే మోడీ న్యూయార్క్ లో పర్యటిస్తారు. లాంగ్ ఐల్యాండ్లోని 16 వేల సీట్ల ...
August 16, 2024 | 12:22 PM -
ప్రధాని మోదీ అరుదైన రికార్డు
78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. అత్యధిక సమయం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం చేసిన ప్రధానిగా ఘనత సాధించారు. ఈ రోజు ఎర్రకోటపై జాతీయజెండాను ఆవిష్కరించిన అనంతరం 98 నిమిషాల పాటు ఏకధాటిగా ప్రసంగించారు. 2016లో ఇదే రోజున ఆయన 96 నిమిషాల పాటు దేశ ప్రజలకు ...
August 15, 2024 | 09:10 PM -
స్వాతంత్య్ర దినోత్సవం వేళ ఆ రాష్ట్రం.. మహిళా ఉద్యోగులకు
స్వాతంత్య్ర దినోత్సవ వేళ ఒడిశా ప్రభుత్వం మహిళలకు శభవార్త చెప్పింది. ఉద్యోగినుల కోసం ఒక రోజు నెలసరి సెలవు పాలసీని ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని వెల్లడిరచింది. ఈ మేరకు కటక్లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో రాష్ట్ర ఉపముఖ్...
August 15, 2024 | 09:04 PM -
ఎర్రకోటలో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో… ఓ ఆసక్తికర సన్నివేశం
ఎర్రకోటలో 78వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ వేడుకలకు హాజరయ్యారు. అధికారికంగా నిర్వహించే స్వాతంత్య్ర వేడుకలకు ప్రతిపక్ష నేత హాజరుకావడం దశాబ్దకాలం తర్వాత ఇదే తొలిసారి. ఇదిలా ఉండగా రాహుల్ గాంధీ ఒలింపి...
August 15, 2024 | 09:01 PM -
పారిస్ ఒలింపిక్స్ విజేతలతో… ప్రధాని మోదీ భేటీ
78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమానికి షూటర్ మను భాకర్, సరోజ్జోత్ సింగ్, పురుషుల హాకి జట్టు సహా ఒలింపిక్స్ పతక విజేతలు హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన అనంతరం వారంతా...
August 15, 2024 | 08:50 PM -
రాష్ట్రపతితో రాహుల్ గాంధీ భేటీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశమయ్యారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా తెలియజేసింది. సమావేశానికి సంబంధించిన చిత్రాన్ని పోస్ట్ చేసింది. లోక్సభలో ప్రతిపక్ష నేత హోదాలో రాష్ట్రపతిలో రాహుల్ గాంధీ భేటీ ...
August 15, 2024 | 03:39 PM -
ప్రధాని మోదీతో ఫాక్స్కాన్ చైర్మన్ భేటీ
ఐఫోన్లను కాంట్రాక్టుపై తయారు చేసే ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. భారత్లో కంపెనీ పెట్టుబడుల ప్రణాళికలను ప్రధానికి ఆయన వివరించారు. ఫాక్స్కాన్ చైర్మన్ యంగ్ లియూతో సమావేశం అద్భుతంగా జరిగింది. భవిష్యత్తులో వృద్...
August 15, 2024 | 03:35 PM -
అయోధ్య శిల్పికి షాక్ … వీసా నిరాకరించిన అమెరికా
అయోధ్యలోని రామ మందిరంలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహానిన చెక్కిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్కు చేదు అనుభవం ఎదురైంది. కుటుంబంతో కలిసి అమెరికా సందర్శన కోసం దరఖాస్తు చేసిన వీసాను ఆ దేశం నిరాకరించింది. వర్జీనియాలోని రిచ్మండ్లో ఆగస్ట్ 30 నుంచి సెప్టెంబర్ 1 వరకు ప...
August 14, 2024 | 08:05 PM -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయి ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఢిల్లీ సీఎం పిటిషన్పై సీబీఐకి నోటీసులు ఇచ్చిన అత్యున్నత న్యాయస్థానం.. ఆగస్టు 23వ తేదీలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించిం...
August 14, 2024 | 07:33 PM -
కోల్కతా డాక్టర్ హత్యాచారంపై తొలిసారి స్పందించిన రాహుల్ గాంధీ
దేశవ్యాప్తంగా కలకలం రేపిన కోల్కతా వైద్యురాలి హత్యాచారం ఘటనపై లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ కీలకనేత రాహుల్ గాంధీ తొలిసారి స్పందించారు. ఈ ఘటనలో ఆసుపత్రితో పాటు స్థానిక ప్రభుత్వ యంత్రాంగం తీరుపై రాహుల్ విమర్శలు గుప్పించారు. ‘‘మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాల్సిన అధిక...
August 14, 2024 | 07:31 PM -
వంద కోట్లు కాదు… 150 కోట్ల ఇండియా!
వంద కోట్ల భారత్ కాదు. ఇప్పుడిక 150 కోట్ల ఇండియా. ఇలా పిలుచుకోవాల్సిందే. అయితే, ఇందుకోసం మరో పుష్కర కాలం ఆగితే చాలు. అప్పటికి మన దేశ జనాభా 150 కోట్లు దాటేయనుంది. అలాగే మహిళల సంఖ్య కూడా స్వల్పంగా పెరగనుంది. కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా నివేదిక ఈ విషయాన్ని ...
August 14, 2024 | 03:42 PM

- Idli Kottu: ధనుష్ ‘ఇడ్లీ కొట్టు’ నుంచి ఫీల్ గుడ్ మెలోడీ కొత్తగుందే సాంగ్
- Mirai: థియేటర్స్లో ఆడియన్స్ మ్యూజిక్కు ఇస్తున్న గ్రేట్ రెస్పాన్స్ చాలా సంతోషాన్ని ఇచ్చింది: హరి గౌర
- OG: ‘ఓజీ’ చిత్రం నుండి అద్భుతమైన గీతం ‘గన్స్ ఎన్ రోజెస్’ విడుదల
- Dubai: భారత్ క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించలేదా…? షేక్ హ్యాండ్ పై పాక్ కు బీసీసీఐ కౌంటర్..!
- Jatadhara: సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా ల ‘జటాధర’ నవంబర్ 7న థియేటర్స్లో రిలీజ్
- Hardik Pandya: మరోసారి ప్రేమలో హార్దిక్, ఈసారి ఎవరంటే..?
- Maremma: ‘మారెమ్మ’ నుంచి హీరో మాధవ్ బర్త్ డే స్పెషల్ పోస్టర్ & గ్లింప్స్ రిలీజ్
- Bhadrakali: ‘భద్రకాళి’ యూనిక్ పొలిటికల్ థ్రిల్లర్ – హీరో విజయ్ ఆంటోనీ
- Ind vs Pak: ఐసీసీకి పాకిస్తాన్ వార్నింగ్, రిఫరీని తొలగించాల్సిందే..!
- Ramky: నీటి వనరుల పరిరక్షణకు డీప్ టెక్: ఇంజినీర్స్ డే సందర్భంగా రామ్కీ ఇన్ఫ్రా ఎండీ వై.ఆర్.నాగరాజ కీలక సూచనలు
