ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూత
ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. ముంబైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తీసుకుంటున్న ఆయన బుధవారం అర్ధరాత్రి తుది శ్వాస విడిచారు. అయన వయస్సు 86 సంవత్సరాలు. వృద్ధాప్య సమస్యల కారణంగా గత కొంత కాలంగా ఆయన వైద్య చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఈ లోకాన్ని వీడి వెళ...
October 10, 2024 | 08:42 AM-
ప్రజాస్వామ్యానికి జైకొట్టిన కశ్మీరీలు..
జమ్మూకశ్మీర్ లో ప్రజాస్వామ్య పవనాలు బలంగా వీచాయి. నాడు ప్రజాస్వామ్యం వద్దన్న ప్రజలే.. నేడు పోలింగ్ బూత్ ల దగ్గర బారులు తీరారు. తమ ఓటుహక్కు వినియోగించుకుని.. ప్రజాస్వామ్య ప్రపంచంలో భాగస్వాములయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమిని గద్దెనెక్కించారు. దాదాపు దశాబ్ద కాలం తర్వాత కశ్మీర్ లో ప్రజాస...
October 8, 2024 | 08:04 PM -
హర్యానాలో కమలం తీన్మార్..
హర్యానాలో కమలం హ్యాట్రిక్ సాధించింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ.. విజయ భేరీ మోగించింది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గానూ .. 48 స్థానాల్లో కమలం విజయం సాధించింది. కాంగ్రెస్ 37, ఐఎన్ఎల్డీ 3 ఇతరులు రెండు స్థానాల్లో విజయ దుంధుబి మోగించారు. దీంతో మరోసారి నయాబ్ సింగ్ సైనీకి పగ్గాలు అప్పగ...
October 8, 2024 | 08:02 PM
-
జమ్మూ కశ్మీర్ కాంగ్రెస్-ఎన్సీ కూటమిదే…
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ -ఎన్సీ కూటమి.. జయభేరీ మోగించింది. దాదాపు దశాబ్దకాలం తర్వాత కశ్మీర్ లో ఇండియా కూటమి గెలుపు సాధించింది. జమ్మూ కాశ్మీర్లో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. మేజిక్ ఫిగర్ 46. ఇక ఇప్పటివరకు వెల్లడైన ఫలితాల ప్రకారం జమ్మూ కాశ్మీర్లో ...
October 8, 2024 | 07:15 PM -
BJP: బీజేపీని ఆపేవారే లేరా..?
దేశవ్యాప్తంగా హర్యాణా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయోననే ఉత్కంఠకు ఇవాల్టితో తెరపడింది. వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్ లో బీజేపీకి మిశ్రమ ఫలితాలు వచ్చాయి. హర్యాణాలో బీజేపీ కచ్చితంగా ఓడిపోతుందని తేల్చి చెప్పాయి. జమ్ముకశ్మీర్ లో మాత్రం హంగ్ రావచ్చని చెప్పాయి. అయితే జమ్ముకశ్మీర్ లో బీజేపీ అతి పె...
October 8, 2024 | 06:38 PM -
BJP: దేశంలో బీజేపీ ప్రాభవం తగ్గుతోందా..?
దేశంలో అతి పెద్ద పార్టీలు రెండే. ఒకటి కాంగ్రెస్ (Congress), మరోకొటి భారతీయ జనతా పార్టీ (BJP). ఈ రెండింటి మధ్యే దశాబ్దాలుగా పోరు నడుస్తోంది. అయితే పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి పూర్తిగా దూరమైంది. నరేంద్ర మోదీ (Narendra Modi) భారతీయ జనతాపార్టీకి అప్రతిహత విజయాలు అందిస్తూ వస్...
October 7, 2024 | 05:02 PM
-
హర్యానా, కశ్మీర్ లో బీజేపీకి ఎదురుగాలి.. ?
పదేళ్ల బీజేపీ పాలనకు గండిపడనుందా..? హర్యానా ప్రజలు హస్తానికే మొగ్గుచూపుతున్నారా…? అవును.. సర్వేలన్నీ అవే చెబుతున్నాయి. బీజేపీ-కాంగ్రెస్ ముఖాముఖి తలపడిన హరియాణాలో కాంగ్రెస్ కే ఆధిక్యం దక్కనున్నట్లు మొత్తం 8 ఎగ్జిట్ పోల్స్లోనూ తేలింది. వరుసగా రెండుసార్లు హర్యానాలో అధికారం చే...
October 6, 2024 | 07:54 PM -
కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన పీకే
ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త రాజకీయ పార్టీని అధికారికంగా ప్రారంభించారు. జన్ సురాజ్ పార్టీ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తమ పార్టీ రెండేళ్లుగా క్రియాశీలంగా ఉందని, ఎన్నికల సంఘం నుంచీ ఆమోదం పొందిందన...
October 2, 2024 | 07:34 PM -
చీపురుపట్టిన ప్రధాని నరేంద్ర మోదీ
జాతిపిత మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాఠశాల విద్యార్థులతో కలిసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛభారత్ కార్యక్రమంలో ప్రజలు సైతం పాల్గొనాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. నేను, నా యువ స్నేహితులతో కలిసి స్వచ్ఛత అభియోన్లో భాగమయ్యాను. మీ...
October 2, 2024 | 07:32 PM -
డేరా బాబాకు మరోసోరి..పెరోల్
ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడ్డాడన్న కేసులో దోషిగా తేలిన డేరా సచ్ఛా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ అలియాస్ డేరా బాబా మరోసారి జైలు నుంచి బయటకు రానున్నారు. అక్టోబర్ 5వ తేదీన హర్యానా అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యం...
October 1, 2024 | 07:16 PM -
మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
అసెంబ్లీ ఎన్నికల ముంగిట మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దేశ వాళీ ఆవులను రాజ్యమాత గో మాతలుగా ప్రకటించింది. వేద కాలం నుంచి వీటికి గొప్ప ప్రాధాన్యం ఉండటం, మానవుల పోషకాహారం, ఆయుర్వేదం, పంచగవ్య చికిత్స, ప్రకృతి సాగు విధానాల్లో ఆవు పాలు, ఎరువుల వినియోగం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ...
October 1, 2024 | 02:48 PM -
13 ఏళ్ల తర్వాత ఆ జిల్లాకు వెళ్లేందుకు గాలి.. అనుమతి
మైనింగ్ స్కామ్లో నిందితుడిగా ఉన్న కర్ణాటక మాజీ మంత్రి, ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి బళ్లారి సందర్శించడానికి సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో తన జిల్లాకు వెళ్లేందుకు జానర్దన్కు మార్గం సుగమైంది. మైనింగ్ స్కామ్లో గాలిని 2011 సెప్టెంబర్ 5న సీబీఐ అరెస్ట్...
October 1, 2024 | 02:39 PM -
ఢిల్లీ సీఎంకు సుప్రీంలో ఊరట
పరువునష్టం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఈ కేసుకు సంబందించి కింద కోర్టులో స్టే విధిస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఢిల్లీ ఓటర్ల జాబితా నుంచి పలువురి పేర్లను తొలగించారంటూ వీరు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు నమోదైంది. ఇ...
September 30, 2024 | 07:43 PM -
బెంగాల్ నుంచి ట్రామ్ సర్వీస్ ఔట్..
150ఏళ్ల ఘనచరిత్రకు తెర.. కోల్కతా వారసత్వ ప్రతీకగా పేరొందిన ‘ట్రామ్ ’ సర్వీసులను నిలిపివేయాలని బెంగాల్ ప్రభుత్వం నిర్ణయించింది. కోల్కతా మహానగరంలో 150 ఏళ్లుగా కొనసాగుతున్న ట్రామ్ సేవలు ఇక కనిపించవు. దేశంలో ప్రస్తుతం ఈ ఒక్క నగరంలో ట్రామ్ రవాణా సదుపాయం ఉండగా, త్వరలో నిలి...
September 25, 2024 | 06:41 PM -
ఎన్నారై కోటా పచ్చిమోసం : సుప్రీంకోర్టు
కాలేజీ అడ్మిషన్లలో ఎన్నారై కోటా విధానం మోసం తప్ప మరొకటి కాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ కోటా ద్వారా ఎంబీబీఎస్ కోర్సుల్లో అడ్మిషన్ పొందేందుకు సవరించిన నిబంధనలను రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై పంజాబ్ ప్రభుత్వం చేసిన అప్పీల్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. పంజాబ...
September 25, 2024 | 02:49 PM -
పార్టీలో అతిశీ రూట్ క్లియర్ చేసుకుంటోందా…?
ఢిల్లీ సీఎం అతిశీ మార్లెనా.. ఇప్పుడీ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోతోంది. దీనికి కారణం ఆమె ఢిల్లీ మూడో మహిళా సీఎం. పార్టీలో హేమాహేమీలున్నప్పటికీ… వారందరినీ పక్కనపెట్టి, ఆమెకు ఢిల్లీ సీఎం పగ్గాలు అప్పజెప్పారు అధ్యక్షుడు కేజ్రీవాల్. ఇంతకూ ఆమెను కేజ్రీవాల్ అంతగా ఎందుకు నమ్మారు..?పార్టీకి, అధినే...
September 24, 2024 | 04:10 PM -
భరతుడిని తలపించేలా ఢిల్లీ సీఎం అతిశీ తీరు
ఢిల్లీ ఎనిమిదవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆతిశీ సరికొత్త సంప్రదాయానికి తెరదీశారు. సెప్టెంబర్ 21న బాధ్యతలు స్వీకరించిన ఆమె అర్వింద్ కేజీవాల్ సీఎంగా ఉన్నప్పుడు కూర్చున్న కుర్చీలో ఆమె కూర్చోకుండా ఆ కుర్చీ పక్కనే మరో కుర్చీ వేయించుకుని ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం చేశారు. అయితే ఆ...
September 24, 2024 | 11:26 AM -
అతిశీ అను నేను..
ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఆప్ నేత అతిశీ ప్రమాణస్వీకారం చేశారు. ఢిల్లీలోని రాజ్ నివాస్లో లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.. అతిశీ చేత ప్రమాణం చేయించారు. అతిశీ ప్రస్తుతం ఆర్థిక, విద్య, పీడబ్ల్యూడీ, రెవెన్యూ సహా పలు కీలక శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అతిశీతో పాటు గోపాల్ ...
September 21, 2024 | 05:56 PM

- Jagan Vs Sajjala: వైసీపీలో సజ్జల స్పీడ్కు బ్రేకులు..!?
- Delhi: వక్ఫ్ సవరణ చట్టంలో కీలక అప్ డేట్.. కొన్ని నిబంధనలపై స్టే విధించిన సుప్రీంకోర్టు..!
- UK: లండన్ ఆందోళనల వెనక ఏం జరుగుతోంది?
- Trump: ఖతార్ తో జాగ్రత్త.. మా మిత్రదేశం సుమీ.. ఇజ్రాయెల్ కు ట్రంప్ సూచన..
- Trump: దక్షిణకొరియా మాటకు ట్రంప్ అంత విలువిస్తారా..? విదేశీ ఉద్యోగులను నియమించుకోవచ్చని భరోసా…
- IAS vs MP: బైరెడ్డి శబరి, కార్తికేయ మిశ్రా మధ్య గొడవేంటి..?
- YS Vijayamma: జగన్, షర్మిల మధ్యలో నలిగిపోతున్నా… విజయమ్మ ఆవేదన..!!
- Chandrababu: ప్రధాని, సీఎం తర్వాత కలెక్టర్లదే : సీఎం చంద్రబాబు
- Acharya Devavrat: మహారాష్ట్ర గవర్నర్ గా ఆచార్య దేవవ్రత్ ప్రమాణ స్వీకారం
- Ayyannapatrudu: వారు విద్యావంతులైతే వృద్ధి సాధించగలం : అయ్యన్నపాత్రుడు
