మహారాష్ట్రలో బీజేపీ, కాంగ్రెస్ మహా యుద్ధం.. గెలుపు ఎవరిదో?
నవంబర్ 20, బుధవారం నాడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ షురూ అవుతుంది. అంటే ప్రస్తుతం ఇక ప్రచారానికి కేవలం ఐదు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న కమలనాధులు సర్వశక్తులు ఒడ్డి ప్రచారం సాగిస్తున్నారు. మరోపక్క కాంగ్రెస్ కూడా తగ్గేదే లేదు అన్నట్టు జోరుగా...
November 13, 2024 | 11:28 AM-
ఈ విషయంలో కాంగ్రెస్ డబుల్ పీహెచ్డీ చేసింది : మోదీ
ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. అభివృద్ధిని అడ్డుకోవడంలో వారు పీహెచ్డీ చేశారంటూ దుయ్యబట్టారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రాపూర్లో నిర్వహించిన సభలో పాల్గొన్న ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ, శివసే, ఎన్సీపీ ప్రభుత్వ...
November 12, 2024 | 08:02 PM -
నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. ఢీ అంటే ఢీ అంటున్న ఎన్డీఏ, ఇండియా కూటములు..
ఆ నాలుగు రాష్ట్రాలు.. ఇప్పుడు దేశం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటి.. తమకు తిరుగులేదని నిరూపించాలని ప్రధాని మోడీ అండ్ కో భావిస్తున్నారు. మరోవైపు.. ఈ నాలుగు రాష్ట్రాల్లో తమ కూటమి విజయం సాధిస్తే.. మోడీ, బీజేపీ పని అయిపోయిందన్న భావనను ప్రజల్లో కలగజేయాలన్నది కాంగ్రెస్ భావనగా కనిపిస్...
November 11, 2024 | 09:32 PM
-
బీజేపీ అధికారంలోకి వస్తే.. వచ్చే ఐదేళ్లలో : అమిత్ షా
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కి సంబంధించి నాలుగు తరాలు వచ్చినా సరే, జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించడం సాధ్యం కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఝార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా తమర్లో అమిత్ షా మాట్లాడారు. కాంగ్రెస్ మున...
November 11, 2024 | 08:18 PM -
పోలింగ్కు సిద్ధమైన ఝార్ఖండ్!
అసెంబ్లీ ఎన్నికలకు ఆదివాసీ రాష్ట్రం ఝార్ఖండ్ సిద్ధమైంది. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలుండగా, మొదటి దశలో 43 స్థానాలకు పోలింగ్ జరగనుంది. మొత్తం సీట్లలో 28 ఎస్టీ, తొమ్మిది ఎస్సీ రిజర్వుడు స్థానాలే ఉన్నాయి. నవంబర్ 13న జరగనున్న తొలిదశ పోలింగ్ కోసం అధికార జేఎంఎం, బీజేపీలు ముమ్మర ప్...
November 11, 2024 | 08:15 PM -
ప్రియాంకా గాంధీకి రాహుల్ ఛాలెంజ్!
వయనాడ్ ఉప ఎన్నికకు సమయం సమీపిస్తోంది. మరోసారి ఆ స్థానాన్ని దక్కించుకునేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ స్థానం నుంచి బరిలోకి దిగిన పార్టీ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా గెలుపు కోసం రాహుల్ గాంధీ ప్రచారం చేస్తున్నారు. తాజాగా ఇక్కడి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయ...
November 11, 2024 | 08:11 PM
-
అయోధ్య రామ మందిరంపై దాడి చేస్తాం .. మరోసారి బెదిరింపులు
సిక్కు వేర్పాటువాద నాయకుడు, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్ మరోసారి తీవ్ర బెదిరింపులకు పాల్పడ్డారు. అయోధ్యలోని రామ మందిరం సహా హిందూ ఆలయాలను లక్ష్యంగా చేసుకొని హెచ్చరికలు జారీ చేశారు. నవంబర్ 16, 17 తేదీల్లో ఆలయాలపై దాడి చేస్తామంటూ హెచ్చరించాడు. ఈ మేరకు ఓ వీడియో...
November 11, 2024 | 08:08 PM -
నూతన సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా..
భారత సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, తాజా మాజీ సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, కేంద్రమంత్రులు అర్జున్ ...
November 11, 2024 | 07:40 PM -
ఎయిర్పోర్టుల్లో తక్కువ ధరకే భోజనం.. త్వరలోనే ‘ఎకానమీ జోన్స్’ ప్రారంభం!
విమానాశ్రయానికి వెళ్లిన ప్రయాణికులు అక్కడ భోజనం చేయడానికి భయపడతారు. ఎందుకంటే అక్కడ ఉండే ధరలు అలా ఉంటాయి మరి. సామాన్యులైతే ఈ రేట్లు చూసి కడుపు మాడ్చుకుంటారేమో కానీ.. కొనడానికి మొగ్గుచూపరు. సామాన్యులకు ఎదురయ్యే ఈ ఇబ్బందులపై కేంద్ర పౌరవిమానయాన శాఖ దృష్టిసారించింది. తక్కువ ధరలకే ఆహారం, పానీయాలను విక్...
November 11, 2024 | 05:59 AM -
మహారాష్ట్రలో మేనిఫెస్టో ప్రకటించిన మహా వికాస్ అఘాడి కూటమి
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమి మేనిఫెస్టో విడుదల చేసింది. తమ మేనిఫెస్టోలో ఎంవీఏ ప్రధానంగా 5 హామీలను వెల్లడించింది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, ఆరోగ్యం, ప్రజా సంక్షేమంపై దృష్టిసారిస్తామని హామీ ఇచ్చింది. ...
November 10, 2024 | 07:45 PM -
జార్ఖండ్ ఎన్నికల వేళ కీలక పరిణామం … సీఎం పీఏ ఇంట్లో
అసెంబ్లీ ఎన్నికల వేళ జార్ఖండ్ రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, జేఎమ్ఎమ్ నేత హేమంత్ సోరెన్ వ్యక్తిగత సలహాదారు సునీల్ శ్రీవాత్సన పై ఆదాయ పన్ను శాఖ టార్గెట్ చేసింది. రాంచీలోని అశోక్ నగర్లో గల ఆయన ఇంటిపై ఐటీ అధి...
November 9, 2024 | 07:24 PM -
ఆయన అబద్ధాలు చెప్పడం మానుకోకపోతే .. మేం నిజాలు చెబుతూనే ఉంటాం
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం కోసం రేవంత్ రెడ్డి ముంబయి వెళ్లారు. అక్కడి పీసీసీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర...
November 9, 2024 | 07:17 PM -
డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్లకు.. రాహుల్ గాంధీ
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్, ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి కమలా హారిస్లకు కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత, రాహుల్ గాంధీ రెండు వేర్వేరు లేఖలు రాశారు. అమెరికాకు 47వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్నకు అభినందనలు. ప్రజలు...
November 9, 2024 | 03:34 PM -
నేనుండగా ఆర్టికల్ 370 పునరుద్ధరణ కుదరదు : మోదీ
తానుండగా జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణ కుదరదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ధూలేలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్లో ఆర్టికల్ 370 పునరుద్ధరణకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని ఆయన ...
November 8, 2024 | 08:06 PM -
సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు ఘనంగా వీడ్కోలు
భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నవంబర్ 10న పదవీ విరమణ చేయనున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఆయనకు చివరి పనిదినం కావడంతో సుప్రీం ధర్మాసనం ఘనంగా వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేపటి నుంచి సర్వోన్నత న్యాయస్థానం నుంచి తీర్పులు ఇవ్వలేనన్న మాట వాస్తవమని,...
November 8, 2024 | 07:57 PM -
కేంద్రమంత్రి అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. కృష్ణమీనన్ మార్గ్లోని హోం మంత్రి అధికార నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఇది మర్యాదపూర్వక భేటీయేనని పవన్ కల్యాణ్ వెల్లడించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఉప ...
November 7, 2024 | 03:56 PM -
ఓసీఐ మిత్రులకు లక్ష ఈ-వీసాలు
విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు భారత్ చలో ఇండియా క్యాంపెయిన్ పేరుతో కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఈ నెల 5 నుంచి 7 వరకు జరిగే వరల్డ్ ట్రావెల్ మార్ట్ సందర్భంగా లండన్లో ప్రారంభిస్తారు. విదేశాల్లోని భారతీయుల స్నేహితుల కోసం ఉచిత వీసాలను జారీ చేస్తారు. ఓవర్సీస్&zwn...
November 7, 2024 | 03:44 PM -
విద్యార్థులకు కేంద్రం గుడ్న్యూస్
విద్యార్థులకు కేంద్రం గుడ్న్యూస్ చెప్పింది. పీఎం-విద్యాలక్ష్మి పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పీఎం` విద్యాలక్ష్మీ పథకం ద్వారా దేశవ్యాప్తంగా 860 విద్యాసంస్థల్లో ప్రవేశాల...
November 6, 2024 | 08:01 PM

- DSC: ఈసారి జాబితాలో పేరు లేని వారు నిరుత్సాహపడొద్దు : మంత్రి లోకేశ్
- Chandrababu: క్రికెట్, హాకీ టీమ్లకు చంద్రబాబు అభినందనలు
- Donald Trump: జాగ్రత్త అది మా మిత్ర దేశం : డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
- Donald Trump: చంద్ర నాగమల్లయ్య హత్యపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్
- China: చర్చల వేళ అమెరికాకు చైనా షాక్
- Alay Balay: సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దత్తాత్రేయ
- Minister Srinivas: గ్లోబల్ సమ్మిట్లో ప్రపంచ దేశాలను ఆకట్టుకున్నాం : మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- America: జనాభాపై భారత్ గొప్పలు.. మా మొక్కజొన్న ఎందుకు కొన్నదు ? : అమెరికా
- Mukesh Ambani: న్యూయార్క్లో అత్యంత విలాసవంతమైన భవనం కొన్న ముకేశ్ అంబానీ
- Preeti Saran: ఐరాస హక్కుల కమిటీ చైర్పర్సన్గా ప్రీతి సరన్
