- Home » National
National
Rahane: పవర్ చూపించిన రహానే
ఐపీఎల్ మ్యాచ్ లు మొదలయ్యాయి. కలకత్తా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(RCB) జట్ల మధ్య జరిగిన మొదటి మ్యాచ్ లో బెంగళూరు జట్టు విజయం సాధించి టోర్నీని ఘనంగా ప్రారంభించింది. ఆ జట్టు స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీ(Virat Kohli) అద్భుతమైన హాఫ్ సెంచరీ తో రాణించటం ఇక మరో కీలక ఆటగాడు ఫిలిప్ సాల్ట్ ...
March 23, 2025 | 08:31 PMKTR: డీలిమిటేషన్తో దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కేసే ప్రయత్నం: కేటీఆర్
డీలిమిటేషన్పై (Delimitation) ప్రశ్నించకుంటే చరిత్ర తమను క్షమించదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) హెచ్చరించారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతున్న కారణంగా డీలిమిటేషన్పై అందరూ కలిసి ఒక్కటిగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. డీఎంకే ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం కేటీఆర్...
March 23, 2025 | 10:57 AMJnanpith Award: హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లాకు ప్రతిష్ఠాత్మక అవార్డు
ప్రఖ్యాత హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా (Vinod Kumar Shukla) ప్రతిష్టాత్మక జ్ఞానపీఠ్ అవార్డు (Jnanpith Award) (59వ జ్ఞానపీఠ్ పురస్కారం) కు ఎంపికయ్యారు. జ్ఞానపీఠ్ ఎంపిక కమిటీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. దీంతో ఛత్తీస్గఢ్ నుంచి జ్ఞానపీఠ్ గెలుచుకున్న తొలి రచయితగా శుక్లా గుర్తింపు పొందారు...
March 23, 2025 | 10:55 AMBRICS: డాలర్పై బ్రిక్స్ నిర్ణయాల్లో భారత్ జోక్యం లేదు: జైశంకర్
డాలర్ను బలహీనపరిచే ప్రయత్నాల్లో భారత్ ఎలాంటి పాత్ర పోషించలేదని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (Jaishankar) స్పష్టం చేశారు. బ్రిక్స్ (BRICS) కూటమి సభ్యదేశాలు డాలర్పై తీసుకున్న చర్యల్లో భారత్ జోక్యం చేసుకోలేదని ఆయన పార్లమెంట్లో స్పష్టం చేశారు. “బ్రిక్స్ (BRICS) కూటమి గత రెండు దశాబ్దాలుగా తన ...
March 23, 2025 | 10:52 AMRevanth Reddy: దక్షిణాది ప్రజలను సెకండరీ సిటిజన్లుగా చేసే ప్రయత్నం.. డీలిమిటేషన్పై రేవంత్ ఆగ్రహం
కేంద్రం ప్రతిపాదించిన డీలిమిటేషన్ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీవ్రంగా వ్యతిరేకించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో పాల్డొన్న ఆయన.. డీలిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాలను అన్యాయంగా బలహీనపరిచే ప్రయత్నం జరుగుతోందన్నారు. “తెలంగాణ ఆర్...
March 23, 2025 | 10:51 AMRevanth Reddy: నియోజకవర్గాల పునర్విభజనపై చెన్నై సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం…
* నియోజకవర్గాల పునర్విభజనపై మనందరిని ఏకతాటిపై తెచ్చిన తమిళనాడు ముఖ్యమంత్రి గౌరవ స్టాలిన్ (Stalin)కు ప్రత్యేక అభినందనలు… * పునర్విభజనపై మనం అభిప్రాయాలను పంచుకోవాలి.. ఈ విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ఐక్యంగా పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నా.. ఇక్కడ నా అభిప్రాయాలను మీతో...
March 22, 2025 | 04:45 PMYS Jagan: స్టాలిన్ మీంటింగ్కు జగన్ డుమ్మా..! చరిత్రాత్మక తప్పిదం చేశారా..!?
ప్రస్తుతం దేశంలో సౌత్ వర్సెస్ నార్త్ పోరాటం జరుగుతోంది. ఉత్తరాధి ఆధిపత్యం వల్ల దక్షిణాది నష్టపోతోందని ఈ ప్రాంత పార్టీలు గళమెత్తుతున్నాయి. ముఖ్యంగా ఈ విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎం.కె.స్టాలిన్ (Stalin) గట్టి పోరాటమే చేస్తున్నారు. తనతో పాటు దక్షిణాది పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్...
March 22, 2025 | 12:30 PMAmit Shah: అవినీతిని దాచిపెట్టేందుకు భాషా వివాదాలు.. డీఎంకేపై అమిత్ షా పరోక్ష విమర్శలు
హిందీ ఏ భాషకు పోటీ కాదని, ఇది అన్నింటికీ సోదర భాష వంటిదని కేంద్ర మంత్రి అమిత్ షా (Amit Shah) చెప్పారు. కొన్ని పార్టీలు భాషను కేవలం రాజకీయ లబ్ధి కోసమే సమస్యగా మారుస్తున్నాయని ఆయన మండిపడ్డారు. అవినీతిని దాచిపెట్టేందుకు ఈ పార్టీలు భాషను ఆయుధంగా వాడుకుంటున్నాయని ఆరోపించారు. దేశంలో భాష ఆధారంగా గతంలో జ...
March 22, 2025 | 07:51 AMIPL: ఐపీఎల్ లో సరికొత్త రూల్స్….!
ఐపీఎల్ (IPL) ద్వారా యంగ్స్టర్స్కు చాన్సులు, లీగ్తో భారీ మొత్తంలో ఆదాయాన్ని సమకూర్చుకోవడమే కాదు.. దీన్నో ప్రయోగశాల గానూ వాడుతూ వస్తోంది బీసీసీఐ. ఎప్పటికప్పుడు సరికొత్త రూల్స్ ప్రవేశపెడుతూ ఆటను భిన్నమైన దృక్కోణంలో చూసేలా అలవాటు చేస్తోంది. ఈసారి కూడా ఎక్స్పెరిమెంట్స్ విషయంలో తగ్గేదేలే అంటోంది బ...
March 21, 2025 | 12:45 PMOm Birla: ఇది పార్లమెంటరీ నియమాలకు విరుద్ధం : స్పీకర్ ఓం బిర్లా
ప్రతిపక్ష పార్టీ ఎంపీలు నినాదాలు రాసి ఉన్న టీ షర్టులు (T-shirts) ధరించి లోక్సభ (Lok Sabha)కు రావడంపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా (Om Birla)
March 20, 2025 | 07:25 PMSunita Williams : త్వరలోనే భారత్కు సునీత!
అంతరిక్షం నుంచి సురక్షితంగా భూమిమీదకి తిరిగి వచ్చిన వ్యోమగామి సునీతా విలియమ్స్ (Sunita Williams) త్వరలో భారత్ (India)కు రానున్నారని ఆమె
March 20, 2025 | 04:00 PMDelhi: మోడీపై శశిథరూర్ ప్రశంసలు.. ఇందులో రాజకీయకోణముందా..?
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ (Sashi Tharoor) మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (Narendra Modi)ని ప్రశంసించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ వైఖరిని మొదట్లో తాను విమర్శించానని, అయితే మూడేళ్ల తర్వాత భారత్ వైఖరి చెల్లుబాటు అయిందని అన్నారు. భారత వైఖరిని విమర్శించి తాను ఒక మూర్ఖుడిలా మిగిలానని అన...
March 20, 2025 | 02:04 PMAshwini Vaishnaw: ‘హైపర్లూప్’ టెక్నాలజీపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు
హైపర్లూప్ (Hyperloop) ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న సాంకేతికత అని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) చెప్పారు. లోక్సభలో అడిగిన ప్రశ్నకు రాతపూర్వకంగా స్పందించిన ఆయన.. హైపర్లూప్ ప్రస్తుతం ప్రారంభ దశలోనే ఉందని, భద్రతా ప్రమాణాలు ఇంకా అంతర్జాతీయంగా నిర్దేశించాల్సి ఉందని తెలిపారు....
March 20, 2025 | 08:35 AMSukanta Majumdar: ఎన్ఈపీలో ఏ రాష్ట్రంపైనా ఏ భాషనూ రుద్దడం లేదు: సుకాంత మజుందార్
జాతీయ విద్యా విధానంలోని (NEP) త్రిభాషా సూత్రం అమలుపై తమిళనాడు – కేంద్ర ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై రాజ్యసభలో మరోసారి చర్చ జరిగింది. కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సుకాంత మజుందార్ (Sukanta Majumdar) మాట్లాడుతూ.. ఎన్ఈపీలో ఏ రాష్ట్రంపైనా ఏ భాషను బలవంతంగా రుద్దడంలేదన...
March 20, 2025 | 08:33 AMNitin Gadkari: ఆరు నెలల్లో పెట్రోల్ వాహనాల ధరలతో సమానంగా ఈవీ ధరలు: నితిన్ గడ్కరీ
వచ్చే ఆరు నెలల్లో దేశంలోని పెట్రోల్ వాహనాల ధరలతో సమానంగా ఎలక్ట్రిక్ వాహనాల (EV) ధరలు ఉంటాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో జరిగిన 32వ కన్వర్జెన్స్ ఇండియా, 10వ స్మార్ట్ సిటీస్ ఇండియా ఎక్స్పోలో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా గడ్కరీ మాట్లాడుతూ.. ఢిల్లీ-డెహ్రాడూ...
March 20, 2025 | 08:32 AMAurangzeb: మహారాష్ట్రలో ‘ఔరంగజేబు సమాధి’పై అల్లర్లు.. స్పందించిన ఆర్ఎస్ఎస్
మహారాష్ట్రలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు (Aurangzeb) సమాధిని తొలగించాలని డిమాండ్పై అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. నాగ్పుర్ (Nagpur)లో ఇటీవలే ఒక వర్గం వారు హింసాకాండకు పాల్పడ్డారు. పోలీసులను దూషిస్తూ.. అధికారులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడుల్లో చాలామంది పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు కూడా. ఈ నే...
March 19, 2025 | 09:18 PMParag Shah: దేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యే ఎవరంటే
దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యే గా మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత పరాగ్ షా (Parag Shah )నిలిచారు. ముంబయిలోని ఘాట్కోపర్ తూర్పు నియోజకవర్గం
March 19, 2025 | 07:51 PMLok Sabha: లోక్సభలో కీలక ప్రకటన చేసిన కేంద్రమంత్రి!
ఉద్యోగుల పదవీ విరమణ వయసును మార్చే ప్రతిపాదనలు ఏమీ లేవని కేంద్ర మంత్రి జిత్రేందర్ సింగ్ (Jitendra Singh) వెల్లడిరచారు. లోక్సభ (Lok Sabha)లో
March 19, 2025 | 07:47 PM- Trimukha: ఈ నెల 30న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “త్రిముఖ” మూవీ
- Kondapalli Srinivas: క్రెడిట్ కోసం జగన్ ఆరాటం కామెడిగా ఉంది..!
- Shashi Tharoor: ఎవడికీ చెప్పాల్సిన అవసరం లేదన్న ఎంపీ..!
- Trump: భారత్ కు ట్రంప్ గుడ్ న్యూస్ చెప్తారా..?
- Nara Lokesh: భారీ పెట్టుబడులకు బాట వేస్తున్న నారా లోకేష్ దావోస్ పర్యటన..
- Chandrababu: సిఎం ఫిట్నెస్ కు షాక్ అవుతున్న క్యాడర్
- Abhishek Sharma: సూర్య భాయ్ వారసుడు శర్మ గారే..?
- ICC: బంగ్లా జట్టుకు ఐసిసి బిగ్ షాక్..!
- Mr Work from Home: ‘మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్’ నుంచి బాబా సెహగల్ పాడిన పవర్ ఫుల్ యాంథమ్ సాంగ్ రిలీజ్
- TANA: సంస్కృతి, సంప్రదాయం, సేవా స్పూర్తి సంగమంగా వైభవంగా తానా మిడ్-అట్లాంటిక్ సంక్రాంతి సంబరాలు
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















