- Home » National
National
J.D. Vance: భారత్-అమెరికా మధ్య ఒప్పందానికి మార్గం సుగమం : జేడీ వాన్స్
వాణిజ్య సంప్రదింపులకు సంబంధించి భారత్-అమెరికాలు విధివిధానాలు అధికారికంగా ఖరారు చేశాయని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (J.D. Vance)
April 23, 2025 | 05:52 PMKashmir: కశ్మీర్ ఉగ్రదాడిలో పెరుగుతున్న మృతులు…
జమూ కశ్మీర్ పహల్గాం జిల్లాలోని బైసరన్(Bysaran) ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ప్రస్తుతం మృతుల సంఖ్య 28కి చేరగా.. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం. అయితే ఉగ్రవాదులు కాల్ప...
April 23, 2025 | 05:51 PMJ.D. Vance: ప్రధాని మోదీతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భేటీ
భారత పర్యటనకు వచ్చిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(J.D. Vance) ఢల్లీిలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా
April 22, 2025 | 08:40 PMJ.D. Vance: అంబర్ కోటను సందర్శించిన అమెరికా ఉపాధ్యక్షుడు
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (J.D. Vance) కుటుంబంతో సహా భారత్కు విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వాన్స్ దంపతులు తమ కుమారులు
April 22, 2025 | 08:35 PMUPSC CSE Results: సివిల్స్ లో తెలుగు వాళ్ళ డామినేషన్
అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్స్ – 2024 తుది ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు దుమ్ము రేపారు. శక్తి దుబే, హర్షిత గోయెల్, డోంగ్రే అర్చిత్ పరాగ్, షా మార్గి చిరాగ్, ఆకాశ్ గార్గ్, కోమల్ పూనియా, ఆయుషి ...
April 22, 2025 | 07:47 PMAmit Shah: వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు : అమిత్ షా
జమ్మూ కశ్మీర్లోని పహల్గాం (Pahalgam)లో పర్యాటకులపై జరిగిన ఉగ్ర దాడి (Terrorist attack) ని ప్రధాని మోదీ (Prime Minister Modi) తీవ్రంగా
April 22, 2025 | 07:15 PMThackeray Brothers: ఏకతాటిపైకి ఠాక్రేలు .. మరాఠీ రాజకీయం మారుతుందా…?
ప్రాథమిక విద్యలో హిందీబోధన దిశగా మహారాష్ట్ర ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇది సరికాదని..ప్రాథమిక దశలో హిందీ విద్యాబోధన అవసరం లేదంటున్నారు ఠాక్రేలు. అయితే వీరి మాటలను సర్కార్ పట్టించుకోలేదు. జాతీయ విద్యావిదానంలో భాగంగా .. మహారాష్ట్రలోనూ హిందీ బోధనను అమలుచేస్తోంది. ఈ పరిణామంపై ఉద్ధవ్ శివసేనలో అసంతృప్తి...
April 22, 2025 | 05:00 PMHydrogen Rail: పట్టాలెక్కుతున్న తొలి హైడ్రోజన్ రైలు – ముహూర్తం, రూట్, ప్రత్యేకతలు..!!
తొలి హైడ్రోజన్ రైలు పట్టాలెక్కనుంది. ఇందుకు ముమూర్తం ఖరారైంది. ఇప్పటివరకు డీజిల్, విద్యుత్ రైళ్లు నడుస్తుండగా.. హైడ్రోజన్ (Hydrogen) తో నడిచే తొలి రైలు అందుబాటులోకి రాబోతోంది. దానిలో భాగంగా.. దేశంలోనే తొలి హైడ్రోజన్ రైళ్లను ప్రారంభించేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. రైలు జూలై నుంచి హరియాణా...
April 22, 2025 | 08:00 AMJ.D. Vance: భారత్కు చేరుకున్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్(J.D. Vance) భారత్కు చేరుకున్నారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీ (Delhi) లోని పాలెం టెక్నికల్ (Palem Technical) ఏరియాలో దిగారు. ఆయన వెంట సతీమణి ఉషా వాన్స్(Usha Vance) కూడా వచ్చారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత జేడీ వాన్స్ భారత్(India...
April 21, 2025 | 07:21 PMSiddhi Vinayaka Temple :ముంబయి సిద్ధి వినాయక ఆలయాన్ని దర్శించుకున్న మస్క్ తల్లి
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తల్లి మాయే మస్క్ (Maye Musk) ప్రస్తుతం భారత్ (India) లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా ఆమె బాలీవుడ్ నటి
April 21, 2025 | 07:19 PMMohan Bhagwat: కులభేదాలను పూర్తిగా విడనాడాలి: మోహన్ భగవత్
కులాల మధ్య ఉన్న భేదాలను పూర్తిగా విడనాడాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ (Mohan Bhagwat) హిందూ సమాజానికి పిలుపునిచ్చారు. “ఒకే దేవాలయం, ఒకే నీటి బావి, ఒకే స్మశాన వాటిక” అనే సూత్రానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి ఉండాలని సూచించారు. ఈ సూత్రంతో సమాజంలో సామరస్యాన్ని ప...
April 21, 2025 | 07:00 AMNishikant Dubey: సుప్రీంకోర్టు చట్టాలు చేస్తే.. పార్లమెంటును మూసివేయండి: బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే
వక్ఫ్ సవరణ చట్టం, రాష్ట్రపతికి బిల్లుల ఆమోదంపై కాలపరిమితి విధిస్తూ సుప్రీంకోర్టు (Supreme Court) జారీ చేసిన ఆదేశాలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రపతికి గడువు విధించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం సమంజసం కాదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ చేసిన వ్యా...
April 20, 2025 | 08:50 AMMallikarjun Kharge: వక్ఫ్ బిల్లుపై కాంగ్రెస్ ప్రశ్నలకు సుప్రీంకోర్టు ప్రాధాన్యత: ఖర్గే
వక్ఫ్ (సవరణ) చట్టంలోని వివాదాస్పద అంశాలపై కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీలు లేవనెత్తిన ప్రశ్నలకు సుప్రీంకోర్టు కూడా ప్రాధాన్యత ఇచ్చిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) అన్నారు. వక్ఫ్ ఆస్తులపై అనవసరమైన వివాదాలను సృష్టించడానికి ప్రభుత్వం ‘వక్ఫ్ బై యూజర్’ అ...
April 20, 2025 | 08:45 AMWest Bengal: బెంగాల్ అల్లర్ల బాధితులను పరామర్శించిన గవర్నర్
వక్ఫ్ సవరణ చట్టం అమలుకు వ్యతిరేకంగా జరిగిన అల్లర్లలో నష్టపోయిన బాధితులను పశ్చిమ బెంగాల్ (West Bengal) గవర్నర్ సీవీ ఆనంద బోస్ స్వయంగా కలిసి ఓదార్చారు. ముర్షిదాబాద్ జిల్లాలో ఏర్పాటు చేసిన సహాయ శిబిరాలను సందర్శించి, బాధితులకు మనోధైర్యాన్ని అందించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. బాధితులలో భద్రతా ...
April 20, 2025 | 08:42 AMDomestic Violence Act: గృహహింస చట్టం ఇకపై కోడళ్ళకే కాదు అత్తలకి కూడా..
గృహ హింస చట్టం (Domestic Violence Act) అంటే ఒక్క కోడళ్లను రక్షించేందుకే అనుకుంటే తప్పే. గతంలో అదనపు కట్నం కోసం అత్తలు వేధించేవారు, మగబిడ్డ కోసం కోడళ్లను ఆరళ్లు పెట్టేవారు. అటువంటి పాత పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (Central Government) 2006-07 మధ్య గృహ హింస వ్యతిరేక చట్టాన్ని (Domestic Vio...
April 18, 2025 | 07:31 PMRahul Gandhi: రాహుల్ గాంధీ అమెరికా పర్యటనకు ముహూర్తం ఫిక్స్
కాంగ్రెస్ పార్టీ కీలక నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) త్వరలోనే మరోసారి అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. ఈనెల 21, 22 తేదీల్లో ఆయన అమెరికాలో పర్యటిస్తారని పార్టీ నాయకుడు పవన్ ఖేరా వెల్లడించారు. పవన్ ఖేరా తెలిపిన వివరాల ప్రకారం, రాహుల్ గాంధీ ఏప్రిల్ 21, 22 తేదీల్లో యూఎస్లో వ...
April 18, 2025 | 10:15 AMSupreme Court: వక్ఫ్ చట్టంపై సమాధానం ఇచ్చేందుకు వారం గడువు కోరిన కేంద్రం
వక్ఫ్ (సవరణ) చట్టం-2025 రాజ్యాంగ చెల్లుబాటును ప్రశ్నిస్తూ సుప్రీంకోర్టులో (Supreme Court) దాఖలైన 72 పిటిషన్లపై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా వక్ఫ్కు సంబంధించిన అంశాలపై సమగ్ర సమాధానం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఒక వారం గడువు కోరగా, న్యాయస్థానం ఆ డిమాండ్ను మన్నించింది. ఈ పిటిషన్లపై తదుపరి వ...
April 18, 2025 | 10:10 AMKashmir: కశ్మీర్పై పాక్ ఆర్మీ చీఫ్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన భారత్
కశ్మీర్ (Kashmir) గురించి పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత ప్రభుత్వం ఘాటుగా బదులిచ్చింది. చట్టవిరుద్ధంగా ఆక్రమించుకున్న భూభాగాన్ని విడిచిపెట్టడమే కశ్మీర్తో పాకిస్థాన్కు ఉన్న ఏకైక సంబంధమని తేల్చి చెప్పింది. “ఒక విదేశీ భూభాగం మీ జీవనాడి ఎలా అవుతుంది? కశ్మీర్ ఎప్పటికీ భారతదేశంలో అ...
April 18, 2025 | 09:55 AM- Sajjanar Vs RS Praveen Kumar: సజ్జనార్ నోటీసులకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రిప్లై ఇస్తారా?
- Chandrababu: ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు … మన జీవన విధానం కావాలి : చంద్రబాబు
- Bhatti Vikramarka: సింగరేణిపై కట్టుకథలు ప్రచారం : డిప్యూటీ సీఎం భట్టి
- Davos: ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ కు భారత్ దూరం..? అంతర్జాతీయంగా తీవ్ర చర్చలు..!
- Donald Trump: ట్రంప్ చేతిపై గాయం.. అధ్యక్షుడి ఆరోగ్యంపై చర్చ..!
- Trump: నాటో వర్సెస్ అమెరికా… సభ్య దేశాలపై నమ్మకం లేదన్న ట్రంప్..!
- Chai Wala: ఫిబ్రవరి 6న రాబోతోన్న ‘చాయ్ వాలా’ని అందరూ చూసి హిట్ చేయండి.. సిటీ కమిషనర్ సజ్జనార్
- T Hub: టీహబ్ ను స్టార్టప్ ల కేంద్రంగానే కొనసాగించాలి
- Nara Lokesh: వారికి సమాన హక్కులు కల్పిద్దాం : మంత్రి లోకేశ్
- Swarnandhra:విద్యా వ్యవస్థలో మంత్రి విప్లవాత్మక మార్పులు : హోం మంత్రి అనిత
USA NRI వార్తలు
USA Upcoming Events
About Us
Telugu Times, founded in 2003, is the first global Telugu newspaper in the USA. It serves the NRI Telugu community through print, ePaper, portal, YouTube, and social media. With strong ties to associations, temples, and businesses, it also organizes events and Business Excellence Awards, making it a leading Telugu media house in the USA.
About Us
‘Telugu Times’ was started as the First Global Telugu Newspaper in USA in July 2003 by a team of Professionals with hands on experience and expertise in Media and Business in India and USA and has been serving the Non Resident Telugu community in USA as a media tool and Business & Govt agencies as a Media vehicle. Today Telugu Times is a Media house in USA serving the community as a Print / ePaper editions on 1st and 16th of every month, a Portal with daily updates, an YouTube Channel with daily posts interesting video news, a Liaison agency between the NRI community and Telugu States, an Event coordinator/organizer with a good presence in Facebook, Twitter, Instagram and WhatsApp groups etc. Telugu Times serves the Telugu community, the largest and also fast growing Indian community in USA functions as a Media Partner to all Telugu Associations and Groups , as a Connect with several major temples / Devasthanams in Telugu States. In its 20 th year, from 2023, Telugu Times started Business Excellence Awards , an Annual activity of recognizing and awarding Business Excellence of Telugu Entrepreneurs.
Home | About Us | Terms & Conditions | Privacy Policy | Advertise With Us | Disclaimer | Contact Us
Copyright © 2000 - 2026 - Telugu Times | Digital Marketing Partner ![]()


















