Parag Shah: దేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యే ఎవరంటే
దేశంలోనే అత్యంత ధనిక ఎమ్మెల్యే గా మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత పరాగ్ షా (Parag Shah )నిలిచారు. ముంబయిలోని ఘాట్కోపర్ తూర్పు నియోజకవర్గం
March 19, 2025 | 07:51 PM-
Lok Sabha: లోక్సభలో కీలక ప్రకటన చేసిన కేంద్రమంత్రి!
ఉద్యోగుల పదవీ విరమణ వయసును మార్చే ప్రతిపాదనలు ఏమీ లేవని కేంద్ర మంత్రి జిత్రేందర్ సింగ్ (Jitendra Singh) వెల్లడిరచారు. లోక్సభ (Lok Sabha)లో
March 19, 2025 | 07:47 PM -
Bill Gates: భారత పార్లమెంట్ను సందర్శించిన బిల్గేట్స్
మైక్రోసాఫ్ట్ (Microsoft) సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) ప్రస్తుతం భారత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా భారత
March 19, 2025 | 07:41 PM
-
S Jaishankar: ట్రంప్ బెదిరింపుల వేళ.. టారిఫ్లు, ఆంక్షలపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (S Jaishankar) టారిఫ్లు, ఆంక్షల విధింపుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరికి నచ్చినా, నచ్చకపోయినా ఆ నిర్ణయాలు వాస్తవమేనని స్పష్టం చేశారు. శక్తిమంతమైన దేశంగా ఎదగాలంటే వాణిజ్య సంబంధాలు కీలకమని చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న రైసీనా డైలాగ్ 2025లో జైశంకర్ ఈ వ్యాఖ్యలు ...
March 19, 2025 | 05:45 PM -
Rahul Gandhi: కుంభమేళా మృతులను ప్రధాని మర్చిపోవడం బాధాకరం: రాహుల్ గాంధీ
కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారిని ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించకపోవడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రధాని కుంభమేళాను భారత సంస్కృతి ప్రతిబింబంగా ప్రశంసించడం మంచిదేనని, కానీ ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించకపోవడం బాధాకరమని రా...
March 18, 2025 | 08:15 PM -
Rajnath Singh: రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో అమెరికా డీఎన్ఐ తులసీ గబ్బర్డ్ భేటీ
కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్ (Rajnath Singh)తో అమెరికా డీఎన్ఐ తులసీ గబ్బర్ (Tulsi Gabbar )తో భేటీ అయ్యారు. సౌత్బ్లాక్లో ఈ సమావేశం
March 17, 2025 | 07:33 PM
-
Bill Gates: త్వరలో భారత్ పర్యటనకు బిలిగేట్స్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్గేట్స్ (Bill Gates) భారత్తో తనకున్న అనుంబంధాన్ని మరోసారి గుర్తు చేసుకున్నారు. త్వరలో భారత్ (India )
March 17, 2025 | 03:03 PM -
Ajit Doval : ప్రపంచ నిఘా సంస్థల చీఫ్లతో డోభాల్ భేటీ
జాతీయ భద్రత సలహాదారు అజీత్ డోభాల్ (Ajit Doval), అమెరికా జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ తులసీ గబ్బార్డ్ (Tulsi Gabbard) ఢల్లీిలో భేటీ
March 17, 2025 | 02:48 PM -
Pawan Kalyan: భాషా విధానంపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పై స్పందించిన డీఎంకే ..
జనసేన (Janasena) అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం (AP Deputy CM) పవన్ కళ్యాణ్(Pawan Kalyan) పై తమిళనాడులో అధికారంలో ఉన్న డీఎంకే (DMK) పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పవన్ కళ్యాణ్కి తమిళ సంస్కృతి, సంప్రదాయాల గురించి ఏం తెలుసని వారు ప్రశ్నించారు. తమిళనాడు రాజకీయాల గురించి అర్థం చే...
March 15, 2025 | 08:35 PM -
Amit Shah : ఆయన చరిత్ర అస్సాంకు మాత్రమే కాకుండా.. దేశవ్యాప్తంగా : అమిత్ షా
అస్సాంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తాను కూడా నిర్బంధాలను ఎదుర్కొన్నానని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) అన్నారు.
March 15, 2025 | 07:12 PM -
Ranya Rao : నటి రన్యా రావుకు కోర్టులో షాక్
దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం (Gold) తీసుకొస్తూ రెడ్హ్యాండెడ్గా దొరికిపోయిన కన్నడ నటి రన్యా రావు (Ranya Rao) కు కోర్టులో షాక్ తగిలింది.
March 14, 2025 | 07:16 PM -
Gold : 53 కేజీల బంగారం తుప్పు పట్టేస్తుంది … మా నగలు మాకిచ్చేయండి
ఓఎంసీ కేసులో భాగంగా తమ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న 53 కిలోల బంగారు (Gold )నగలు తుప్పుపట్టిపోతాయంటూ గాలి జనార్దన్ రెడ్డి
March 14, 2025 | 07:14 PM -
Yediyurappa : పోక్స్ కేసులో యడియూరప్పకు స్వల్ప ఊరట
మానసిక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న ఓ బాలికను లైంగికంగా వేధించిన కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప (Yediyurappa) కు
March 14, 2025 | 07:12 PM -
Delhi: రూపాయి సింబల్ ఎలా పుట్టింది..? ఎంపిక ప్రక్రియలో వివాదమేంటి?
కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాల మధ్య హిందీ గొడవ.. ‘రూపీ’ లోగో వివాదానికి దారితీసింది. ఆ రాష్ట్ర బడ్జెట్ లోగోలో ఇప్పటివరకు ఉన్న ₹ అనే లోగో స్థానంలో తమిళంలోని ‘రూ’ అనే తమిళ అక్షరాన్ని మార్చడమే ఇందుక్కారణం. అయితే, రూపాయిని (Indian rupee) సూచించే ఈ ₹ గుర్తును ఓ తమిళ వ్యక్తే రూపొందించాడఉ. మూడు వేలకు పైగ...
March 14, 2025 | 06:08 PM -
KCR : స్టాలిన్కు జైకొట్టిన కేసీఆర్..! మరి జగన్ ఏం చేయబోతున్నారు..?
ఉత్తరాది, దక్షిణాది మధ్య గ్యాప్ పెరుగుతోంది. ఉత్తరాది ఆధిపత్యాన్ని సహించలేని కొన్ని పార్టీలు ఈ అంశాన్ని ఆయుధంగా మలుచుకుంటున్నాయి. అందులో ముందున్నారు డీఎంకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ (MK Stalin). నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాదికి (South India) తీవ్ర అన్యాయం జరుగుతుందని.. దీన్...
March 14, 2025 | 05:58 PM -
AAP: ఆప్ నేతలు సిసోడియా, సత్యేంద్ర జైన్లపై కేసు నమోదుకు రాష్ట్రపతి గ్రీన్సిగ్నల్
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి వరుసగా షాక్లు తగులుతున్నాయి. తాజాగా ఆ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలపై కేసులు నమోదు చేయడానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదుల నిర్మాణంలో రూ. 1300 కోట్ల కుంభకోణం జరిగిందనే ఆరోపణలపై మనీష్...
March 13, 2025 | 09:35 PM -
Rahul Gandhi: ప్రశ్నాపత్రాల లీక్ల వల్ల ప్రమాదంలో 85 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు: రాహుల్ గాంధీ
దేశవ్యాప్తంగా వివిధ పరీక్షల ప్రశ్నాపత్రాల లీక్ల సమస్యపై కాంగ్రెస్ పార్టీ కీలక నేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లీక్ల వల్ల దేశంలోని 6 రాష్ట్రాల్లో 85 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆయన అన్నారు. కష్టపడి చదివే విద్యార్థులు...
March 13, 2025 | 09:09 PM -
Tamil Nadu : తమిళనాడు బడ్జెట్ నుంచి రూపాయి సింబల్ మాయం
జాతీయ విద్యావిధానంపై తమిళనాడు (Tamil Nadu) , కేంద్రం మధ్య జరుగుతున్న వివాదం మరో మలుపు తిరిగింది. తాజాగా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన
March 13, 2025 | 06:57 PM

- ATA: ఆటా చికాగో ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ విజయవంతం
- Kishkindhapuri Review: భయపెట్టిన ‘కిష్కిందపురి’
- Mirai Review: మైథలాజి, హిస్టారికల్ ఎలిమెంట్స్ తో ‘మిరాయ్’
- YS Jagan: జగన్పై ఎమ్మెల్యేల అసంతృప్తి..!?
- Samantha: రిస్క్ తీసుకుంటేనే సక్సెస్ వస్తుంది
- Anupama Parameswaran: అనుపమ ఆశలు ఫలించేనా?
- Jeethu Joseph: దృశ్యం 3 పై అంచనాలు పెట్టుకోవద్దు
- Ilayaraja: అమ్మవారికి రూ.4 కోట్ల వజ్రాల కిరీటాన్ని ఇచ్చిన ఇళయరాజా
- Pawan Kalyan: ఉస్తాద్ భగత్సింగ్ షూటింగ్ లేటెస్ట్ అప్డేట్
- Ganta Srinivasa Rao: జగన్ పై గంటా శ్రీనివాసరావు ఘాటు వ్యాఖ్యలు..
