Mohan Bhagwat: శత్రువులను భారత్ వదిలిపెట్టదు: మోహన్ భాగవత్
భారతదేశం తన పొరుగు దేశాలకు ఎప్పటికీ హాని తలపెట్టదని, అయితే ఎవరైనా శత్రువులు అపాయం తలపెడితే వారిని విడిచిపెట్టడం కూడా జరగదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అధినేత మోహన్ భగవత్ (Mohan Bhagwat) హెచ్చరించారు. ఢిల్లీలో జరిగిన ఒక పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. “కొన్ని...
April 27, 2025 | 11:03 AM-
Omar Abdullah: పహల్గాంపై నిష్పక్షపాత విచారణ కోరిన పాక్ పీఎం.. మండిపడ్డ ఒమర్ అబ్దుల్లా
పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ (Pakistan PM Shehbaz Sharif) చేసిన ప్రకటనపై జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) మండిపడ్డారు. ఆ దారుణమైన ఘటనను తొలుత పాకిస్థాన్ ఖండించలేదని చెప్పిన...
April 27, 2025 | 10:30 AM -
Rahul Gandhi: రాహుల్ గాంధీ కి పుణే కోర్టు సమన్లు
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహల్ గాంధీ (Rahul Gandhi) కి పుణె కోర్టు సమన్లు జారీ చేసింది. లండన్ (London) పర్యటన సమయంలో
April 26, 2025 | 08:42 PM
-
Seema Haider: నేను భారత్ కోడలిని.. నన్ను వెళ్లగొట్టొద్దు
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం పాక్ జాతీయులకు వీసా సేవలు నిలిపివేసిన విషయం తెలిసిందే. ఆ దేశీయులకు జారీ చేసిన అన్ని వీసాలు 2025
April 26, 2025 | 08:29 PM -
Rahul Gandhi: రాజకీయాల్లోకి కొత్త తరం రావాలి : రాహుల్ గాంధీ
గత ఐదేళ్లలో ప్రపంచ రాజకీయాలు మారిపోయాయని లోక్సభలో ప్రతిపక్షనేత రాహల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు. హైదరాబాద్లోని హెచ్ఐసీసీ (HICC) లో
April 26, 2025 | 07:32 PM -
Apple : అమెరికాకు పంపే ఐఫోన్లు.. ఇక భారత్లోనే!
అమెరికాలో విక్రయించే ఐఫోన్ (iPhones)ల తయారీ యూనిట్ను చైనా నుంచి భారత్కు తరలించాలని ఆపిల్ కంపెనీ (Apple) యోచిస్తున్నట్లు వెల్లడైంది.
April 26, 2025 | 04:03 PM
-
Tulsi Gabbard: ముష్కరుల వేటలో భారత్కు సహకరిస్తాం : తులసీ గబ్బార్డ్
26 మంది అమాయక పర్యాటకుల మరణానికి కారణమైన పహల్గాం (Pahalgam) ఉగ్రదాడికి బాధ్యులైన వారి కోసం సాగిస్తున్న వేటలో అమెరికా భారత్ (India) వెంట
April 26, 2025 | 03:59 PM -
India: వాణిజ్య ఒప్పందంతో కొత్త అవకాశాలు : జైమీసన్ గ్రీర్
భారత్తో వాణిజ్య ఒప్పందం అమెరికా ఉత్పత్తులకు కొత్త అవకాశాలను తీసుకొస్తుందని అమెరికా వాణిజ్య ప్రతినిధి ( యూఎస్టీఆర్) జైమీసన్ గ్రీర్
April 26, 2025 | 03:56 PM -
United Nations: భారత్, పాక్లకు ఐరాస పిలుపు
పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, అయితే పరిస్థితి మరింత చేయిదాటిపోకుండా భారత్ (India), పాకిస్థాన్ (Pakistan) ప్రభుత్వాలు అత్యంత
April 26, 2025 | 03:54 PM -
BRS: పాపం బీఆర్ఎస్.. కీలక మీటింగ్ కూ ఆహ్వానం లేకపోయే..!!
జమ్మూ కశ్మీర్లోని పహల్గాం సమీపంలోని బైసరన్ లోయలో ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terrorist Attack) దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించింది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోగా, దేశ రాజకీయ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 24న దిల్లీలో అఖిలపక్ష సమా...
April 26, 2025 | 12:01 PM -
Pakistan: పాకిస్థాన్కు ఒక్క చుక్క నీరు కూడా వెళ్లనీయం: కేంద్ర జలమంత్రి
పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ నేపథ్యంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పొరుగుదేశానికి (Pakistan) గట్టిగా బుద్ధి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలోనే కేంద్ర జల్శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ స్పష్టమైన హెచ్చరిక జారీ చేశారు. భారత్ ను...
April 26, 2025 | 09:00 AM -
National Herald: సోనియా, రాహుల్కు నోటీసులు ఇచ్చేందుకు కోర్టు నిరాకరణ
నేషనల్ హెరాల్డ్ (National Herald)కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో కాంగ్రెస్ అగ్రనాయకులు సోనియా గాంధీ (Sonia Gandhi) , రాహుల్ గాంధీ
April 25, 2025 | 07:33 PM -
Amit Shah: ఎవరైనా సరే 48 గంటల్లో దేశాన్ని వీడాలి : అమిత్ షా!
ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాక్ జాతీయులను గుర్తించి వారిని వెనక్కి పంపించే ఏర్పాట్లు చేయాలని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) అన్ని
April 25, 2025 | 07:21 PM -
Rahul Gandhi: దీనిపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నా.. పూర్తి మద్దతిస్తాం : రాహుల్
భారతీయులందరూ ఐక్యంగా ఉండటం అవసరమని, తద్వారా ఉగ్ర చర్యలను, వారి లక్ష్యాలను దీటుగా ఎదుర్కోవచ్చని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ
April 25, 2025 | 07:20 PM -
Kasturi Rangan: ఇస్రో మాజీ చైర్మన్ కస్తూరి రంగన్ కన్నుమూత
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మాజీ చైర్మన్ డా.కృష్ణస్వామి కస్తూరిరంగన్ (Kasturi Rangan) బెంగళూరు లోని తన నివాసంలో కన్నుమూశారు. శుక్రవారం
April 25, 2025 | 07:18 PM -
Pahalgam: పెహల్ గాం ఘటనపై కేంద్రం స్పందన: అన్ని రాష్ట్రాలలో హైఅలర్ట్
పెహల్ గాం (Pahalgam) లో జరిగిన ఉగ్రవాద దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. బాధితుల్లో ఇద్దరు తెలుగువారు ఉండటం తెలుగు రాష్ట్రాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై కేంద్రం తక్షణమే స్పందించింది. దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటిస్తూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రు...
April 25, 2025 | 07:10 PM -
J.D. Vance : ముగిసిన అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్ భారత్ పర్యటన
అమెరికా ఉపాధ్యక్షుడు జె.డి.వాన్స్(J.D. Vance) చేపట్టిన భారత పర్యటన గురువారం ముగిసింది. ఆయన తన భార్య ఉషా వాన్స్ (Usha Vance), ముగ్గురు
April 25, 2025 | 04:06 PM -
Jammu Kashmir :ఆ ప్రాంతానికి వెళ్లవద్దు … అమెరికన్లకు ట్రంప్ సర్కార్ అడ్వైజరీ
జమ్మూకశ్మీర్లోని పహల్గాంలో జరిగిన భయానక ఉగ్రదాడి నేపథ్యంలో అమెరికా (America) అప్రమత్తమైంది. తమ దేశస్తులు ఎవరూ జమ్మూకశ్మీర్ (Jammu Kashmir)
April 25, 2025 | 04:03 PM

- Jubilee Hills: జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ?
- Vice President:ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్.. ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు
- Donald Trump: మేమిద్దరం మాట్లాడుకుంటాం .. పరస్పర భేటీకి ఎదురు చూస్తున్నాం
- Larry Ellison: ఎలాన్ మస్క్ను వెనక్కి నెట్టిన ల్యారీ ఎల్లిసన్.. ప్రపంచంలోనే
- Brightcom: అమెరికా కంపెనీతో బ్రైట్కామ్ ఒప్పందం
- Nepal: నేపాల్ కల్లోలానికి బాధ్యులెవరు..? హిమాలయదేశం ఎటు వెళ్తోంది..?
- Born Baby Boy: తల్లిదండ్రులైన వరుణ్ తేజ్–లావణ్య త్రిపాఠి, హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసిన మెగాస్టార్ చిరంజీవి
- CP Radhakrishnan: భారత 15వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్..
- Trump: నిన్న భారత్.. నేడు ఖతార్.. ట్రంప్ కు మిత్రుడుగా ఉంటే దబిడిదిబిడే..
- NBK: ముంబైలో ఆంధ్ర ఎడ్యుకేషన్ సొసైటీ స్కూల్ను సందర్శించిన నందమూరి బాలకృష్ణ
