Sindhu: జాఫర్ ఎక్స్ ప్రెస్ పై బీఆర్జీ పంజా..!
బలూచిస్తాన్ స్వాతంత్రమే లక్ష్యంగా బీఆర్జీ, బీఎల్ఏ రెచ్చిపోతున్నాయి. ఆర్మీ జవాన్లు, పాక్ పోలీసులే టార్గెట్ గా దాడులకు దిగుతున్నాయి. గతంలో ఓసారి జాఫర్ ఎక్స్ ప్రెస్ పై బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ దాడులు చేయగా.. ఇప్పుడు బలూచిస్తాన్ లిబరేషన్ గార్డ్స్ దాడికి దిగింది. బలోచిస్థాన్ ప్రావిన్స్లో జాఫర్ ఎక్స...
October 7, 2025 | 07:15 PM-
Nobel Prize: భౌతికశాస్త్రంలో నోబెల్ త్రయం…
భౌతికశాస్త్ర (Physics) విభాగంలో నోబెల్ బహుమతి-2025 (Nobel Prize) ని ప్రకటించారు. అత్యంత ప్రతిష్ఠాత్మక అవార్డును ముగ్గురు అమెరికన్ శాస్త్రవేత్తలు సంయుక్తంగా గెలుచుకున్నారు. జాన్ క్లార్క్, మైఖేల్ హెచ్. డివోరెట్, జాన్ ఎం. మార్టినిస్లను ఈ పురస్కారానికి ఎంపిక చేసినట్లు రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్స...
October 7, 2025 | 07:00 PM -
Islamabad: పీఓకే ఆందోళనలకు దిగొచ్చిన పాక్ సర్కార్…
పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో వెల్లువెత్తిన ప్రజా నిరసన పాక్ సర్కార్ ను కదిలించింది. ఆర్మీని ఉపయోగించి, దారుణంగా అణచివేసినా.. ప్రజలు వెనక్కు తగ్గకపోవడం, మరింతగా ఉద్యమం ఎగసిపడుతుండడంతో.. చేసేదేమీ లేక పాక్ సర్కార్ దిగొచ్చింది. పీఓకేలో హింసాత్మక ఆందోళనలకు తెరవేసేందుకు జమ్మూకశ్మీర్ జాయింట్ అవామీ యాక...
October 7, 2025 | 06:50 PM
-
Nobel Prize: వైద్యశాస్త్రంలో ముగ్గురు శాస్త్రవేత్తలకు నోబెల్ బహుమతి
మన శరీరంలోకి చొరబడే హానికారక సూక్ష్మజీవులపై యుద్ధం ప్రకటించి, కాపుగాయాల్సిన రోగనిరోధక వ్యవస్థ, మన అవయవాలపైనే దాడి చేయకుండా చేసే పెరిఫెరల్
October 7, 2025 | 10:36 AM -
US Visa:88 లక్షల స్కాలర్షిప్ వచ్చినా .. భారత స్టూడెంట్కు వీసా రిజెక్ట్ చేసిన యూఎస్!
అమెరికాలో (US Visa) ఉన్నత విద్య కోసం కలలు కనే భారతీయ విద్యార్థులపై ట్రంప్ ప్రభుత్వం నీళ్లు కుమ్మరిస్తోంది. తాజాగా వెలుగు చూసిన ఘటనే దీనికి
October 7, 2025 | 06:50 AM -
RSS: పీఓకే ను భారత్ స్వాధీనం చేసుకోవాలి.. ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు..!
పాక్ ఆక్రమిత కశ్మీరంపై ఆర్ఎస్ఎస్ (RSS) కీలక వ్యాఖ్యలు చేసింది. పీఓకేలో పాక్ బలగాల అణచివేతను పరోక్షంగా ప్రస్తావించిన ఆర్ఎస్ఎస్ చీఫ్.. ఆ ప్రాంతాన్ని భారత్ తిరిగి స్వాధీనం చేసుకోవాలని సూచించారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) భారతదేశం అనే ఇంట్లోని ఒక గది అని, దానిని ఇతరులు ఆక్రమించుకున్నారని, దాన్ని తిర...
October 6, 2025 | 04:25 PM
-
Trump: గాజా శాంతి ప్రణాళికలో ముందుకెళ్లాల్సిందే.. లేదంటే బ్లడ్ బాత్ తప్పదని ట్రంప్ హెచ్చరిక
గాజా శాంతి ప్రణాళిక విషయంలో వెంటనే ఒక నిర్ణయానికి రాకపోతే భారీ రక్తపాతం చూడాల్సి వస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇజ్రాయెల్ (Israel), హమాస్ (Hamas) లను తీవ్రంగా హెచ్చరించారు. ఈజిప్టు వేదికగా ఇరు పక్షాల మధ్య కీలక చర్చలు జరగనున్న నేపథ్యంలో, ట్రంప్ తన ‘ట్రూత్ సోషల్’ ఖాతాల...
October 6, 2025 | 03:50 PM -
Kabul: భారత్ మితృత్వం కోసం కదులుతున్న తాలిబన్లు.. ఇక పాక్ కు చుక్కలు తప్పవు…!
ఆఫ్ఘనిస్తాన్ ను ఏలుతున్న తాలిబన్లు.. ఇప్పుడు అంతర్జాతీయ గుర్తింపు కోసం తహతహలాడుతున్నారు. ఎందుకంటే చాలా తక్కువ దేశాలు మాత్రమే … తాలిబన్లను గుర్తించాయి. ఇక ఆదేశంతో వ్యాపార సంబంధాలు కూడా తక్కువ దేశాలు మాత్రమే నెరుపుతున్నాయి. అయితే దశాబ్దాలుగా తాలిబన్లకు, పాకిస్తాన్(Pakistan) ఆర్మీకి సత్సంబంధాల...
October 6, 2025 | 03:10 PM -
Russia: భారత్ ప్రపంచపవర్ గా ఎదుగుతోంది. అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గదన్న పుతిన్..!
చిరకాల మితృత్వం ఓవైపు.. వాణిజ్యంలో టెంప్టింగ్ డీల్ మరోవైపు.. అందుకే అమెరికా ఎంతగా ఒత్తిడి తెస్తున్నా రష్యా (Russia) విషయంలో భారత్ తన వైఖరి మార్చుకోవడం లేదు. రష్యా నుంచి భారీ స్థాయిలో ఇంధనాన్ని దిగుమతి చేసుకుంటోంది కూడా. అయితే ఇదే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) నుంచి ఆయన అధికార యంత్రా...
October 3, 2025 | 05:25 PM -
Greece: షిఫ్టుకు 13 గంటలు పనా..? కార్మికుల సమ్మెతో స్తంభించిన గ్రీస్..!
గ్రీస్ (Greece) లో కార్మిక లోకం రోడ్డెక్కింది. కార్మిక చట్టాల్లో మార్పులు చేసేందుకు గ్రీస్ ప్రభుత్వం ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. నిరసనలకు దిగింది. ముఖ్యంగా షిఫ్టులో పని గంటలను 13కు పెంచడంపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేసింది.ఇందులో భాగంగా కార్మిక సంఘాలు 24 గంటల సమ్మెకు పిలుపునివ్వడంతో దేశవ్...
October 3, 2025 | 05:20 PM -
Delhi: బ్రహ్మోస్ కా బాప్.. ధ్వని వచ్చేస్తోంది. పాక్, చైనాలకు డేంజర్ బెల్స్…!
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత రక్షణ పరాక్రమాన్ని ప్రపంచం ప్రత్యక్షంగా చూసింది. నిన్నటివరకూ ఓ లెక్క.. ఇక నుంచి ఓలెక్క అన్నట్లుగా మోడీ సర్కార్ ప్రవర్తించిన తీరు.. భారత రక్షణదళ సన్నద్ధత, పరాక్రమం ఎలా ఉంటుందో అందరికీ తెలిసొచ్చింది.మరీ ముఖ్యంగా పాకిస్తాన్ కు. అయితే అక్కడితో ఆగిపోవడం కాదు.. మరింతవేగంగా అ...
October 3, 2025 | 05:00 PM -
Modi:నరేంద్ర మోదీ, డొనాల్డ్ ట్రంప్ భేటీ?
అమెరికా, భారత్ మధ్య సుంకాల యుద్ధం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) , అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ( Donald Trump) మధ్య
October 3, 2025 | 09:39 AM -
Gaza Deal: ట్రంప్ గాజా శాంతి డీల్ను స్వాగతించిన ప్రధాని మోడీ
ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో కలిసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన గాజా శాంతి ప్రణాళికకు (Gaza Deal) ప్రపంచ దేశాల నుంచి మద్దతు పెరుగుతోంది. ఇందులో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) కూడా ఈ ఒప్పందాన్ని స్వాగతిస్తూ తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చ...
October 2, 2025 | 09:40 AM -
Mahatma Gandhi: గాంధీ జయంతికి లండన్లో మహాత్ముడి విగ్రహం ధ్వంసం
ప్రపంచమంతా అక్టోబర్ 2న మహాత్మా గాంధీ (Mahatma Gandhi) జయంతి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ, లండన్లో ఆయన విగ్రహానికి ఘోర అవమానం జరిగింది. లండన్లోని టవిస్టాక్ స్క్వేర్లో ఉన్న మహాత్మా గాంధీ (Mahatma Gandhi) విగ్రహాన్ని గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. విగ్రహం పీఠంపై భారత వ్యతిరేక నినాదాలు రాశార...
October 2, 2025 | 09:34 AM -
Pakistan: సొంత ప్రజలపైనే దాడులు.. పాక్ ఆర్మీ భారీ ఆపరేషన్..
పాకిస్తాన్ కు శత్రువులు ఎక్కడో లేరు.. సొంతదేశంలోనే సొంత ప్రజలే ప్రత్యర్థులుగా మారారు. అందుకే.. వారిపైనే అత్యాధునిక ఆయుధాలతో దాడులకు తెగబడుతోంది. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల పేరుతో విరుచుకుపడుతోంది. బలోచిస్థాన్ (Balochistan) సొంత ప్రజల పైనే దాడులు చేస్తోంది. పాక్ సేనలు వాడుతోన్న శతఘ్నులు, మోర్టార్...
October 1, 2025 | 08:29 PM -
US: ఖతార్ వార్నింగ్ కు దిగొచ్చిన ట్రంప్.. గల్ఫ్ దేశానికి నెతన్యాహు క్షమాపణ వెనక రీజన్ ఇదేనా..?
హమాస్- ఇజ్రాయెల్ మధ్య వార్ ముగించేందుకు ప్రపంచదేశాలు తమ వంతుప్రయత్నాలు చేస్తూ వస్తున్నాయి. దీనిలో ముందువరుసలో ఉంది ఖతార్.. తమకు పాలస్తీనా అధారిటీ, హమాస్ తో ఉన్న అనుబంధాన్ని వినియోగించుకుంటూ.. ఇటు అమెరికా, ఇజ్రాయెల్ తో చర్చలకు ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి తరుణంలో ఇజ్రాయెల్ దుందుడుకు చర్యలకు పాల్పడ...
October 1, 2025 | 08:20 PM -
POK: రగులుతున్న పీఓకే.. పాక్ ఆర్మీ కాల్పుల్లో పది మంది మృతి…
పాక్ ఆక్రమిత కశ్మీర్ (POK) నిరసనలు హింసాత్మకంగా మారాయి. పాక్ బలగాలు జరిపిన కాల్పుల్లో 10 మంది మృతి చెందారు. బాఘ్, ముజఫరాబాద్, మిర్పుర్ ప్రాంతాల్లో ఈ మరణాలు చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. అవామీ యాక్షన్ కమిటీ (AAC) నేతృత్వంలో కొన్నిరోజులుగా పీవోకేలో నిరసనలు జరుగుతున్నాయి. పాక్ ప్రభుత్వం దశాబ...
October 1, 2025 | 08:10 PM -
SKY: ఫీజు మొత్తం వాళ్లకే..! శెభాష్ సూర్యా భాయ్..!!
ఆసియా కప్ (Asia Cup) ను టీమిండియా (Team India) సొంతం చేసుకుంది. ఈ టోర్నమెంట్ ఆద్యంతం ఎంతో ఉత్కంఠభరితంగా సాగింది. ముఖ్యంగా పాకిస్తాన్ (pakistan) తో మూడు మ్యాచుల్లో తలపడి మూడింటిలోనూ విజయం సాధించింది. టీమిండియాకు నేతృత్వం వహించిన సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav).. ఈ టోర్నమెంట్ లో పెద్దగా రాణిం...
September 29, 2025 | 06:40 PM
- Mosquitoes: ఐస్లాండ్లో దోమలు.. పోయేకాలం దగ్గర పడిందా..?
- Chandrababu: ఏపీ అభివృద్ధికి బాబు–లోకేష్ కృషి..కానీ పార్టీలో కలహాల మాటేమిటి..
- RRR – PK: కూటమిలో చిచ్చు పెట్టిన ‘రాజకీయ’ పేకాట!
- Nara Lokesh: మెల్బోర్న్ ఎడ్యుకేషన్ రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి లోకేష్
- ATA: నాష్విల్లో ఆటా బిజినెస్ సెమినార్.. 150మందికిపైగా హాజరు
- Lambasingi: ‘ఆంధ్ర కశ్మీర్’ లంబసింగి .. తప్పక చూడాల్సిందే..!
- Sunil Amrith: భారతీయ సంతతి రచయితకు ‘బ్రిటిష్ అకాడమీ బుక్ప్రైజ్’
- SIR: దేశవ్యాప్త ఎస్ఐఆర్కు సిద్ధం కావాలని ఈసీ ఆదేశాలు
- PM Modi: అది నేరస్థుల కూటమి.. బిహార్లో విపక్షాలపై మోడీ విమర్శలు
- Indian-Origin Man: డ్రగ్స్ తీసుకొని డ్రైవింగ్.. ముగ్గురి మృతికి కారణమైన భారత సంతతి వ్యక్తి అరెస్ట్!


















